NETIDHATHRI

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బియ్యం అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా,చిట్యాల మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన రాంనగర్ కాలనీకి చెందిన కుమ్మరి నర్సింహ రాములు అనారోగ్యం తో మృతి చెందగా గురు వారము రోజున అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో పరామార్షించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం 25 కిలోల బియ్యాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మండల…

Read More

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడాలి మొదటి స్థానంలో నిలిచే విధంగా సిద్ధం కావాలి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో జెడ్ పి ఎస్ ఎస్ ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు సామల వీరేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి గురువారం విద్యార్థినీ విద్యార్థులకు ఒక్కొక్కరికి పరీక్ష ప్యాడు రెండు పెన్నులను…

Read More

హరికృష్ణ గౌడ్ కు మోకుదెబ్బ రమేష్ గౌడ్ నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని రాజుపేట గ్రామానికి చెందిన తండ హరికృష్ణ గౌడ్ అనారోగ్యంతో గురువారం మరణించారు. ఈ సందర్భంగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హరికృష్ణ గౌడ్ పార్థీవ దేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం హరికృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల సాంబయ్య గౌడ్, కక్కేర్ల యాదగిరి…

Read More

సాంబాన్న వైపే అధిష్టానం చూపులు

అన్ని వర్గాల ప్రజాధరణ కలిగిన కలిగిన వ్యక్తి సాంబాన్న పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి హన్మకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన మాజీ పోలీస్ అధికారి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకుడు,టిఫిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య వైపు మొగ్గు చూపుతున్నారు.సాంబన్న పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నితునిగా ఉన్న వ్యక్తి దొమ్మటి సాంబన్న, ఉమ్మడి జిల్లాలో ప్రజలతో ఎప్పటికప్పుడు సాదా బాధకాల్లో అందుబాటులో ఉండే వ్యక్తి అన్ని వర్గాల ప్రజలు ఆదరించే…

Read More

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం…

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 29, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షులు పల్లె రాజు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలలో మరో రెండు పథకాలు 500 కు గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ పథకాలను, సింగరేణి కార్మికుడు ఏదైనా ప్రమద వశాత్తూ…

Read More

ప్రజలకు స్వచ్ఛమైన సురక్షిత త్రాగునీరు అందించాలని

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో గురువారం గాంధీనగర్ లో నిర్మించిన వాటర్ గ్రిడ్ పంపు హౌస్ ను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంప్ హౌస్ లోని నీటి సామర్థ్యత, పంపింగ్, నీటి శుద్దీ కరణ ప్రక్రియ, నీటి ప్రమాణాలను పరీక్ష చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు ప్రమాణాలను మైలారం గ్రామ పంచాయతీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండలం గురిజాల ఎంపిటిసి బండారి శ్రీలత-రమేష్ దంపతుల కుమారుని వివాహం దుగ్గొండి మండలం, గిర్నిబావి గ్రామంలోని జిఅర్బీ ఫంక్షన్ హాల్ లో జరుగగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరైయ్యారు.ఈ సందర్బంగా నూతన వధూవరులు సృంజయ్-వర్షితలను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారయణ ,జెడ్పిటిసి జయ గోపాల్ రెడ్డి , ఏంపిపిలు మోతే కళావతి పద్మనాభరెడ్డి,వేములపెల్లి ప్రకాష్ రావు, బిఆర్ఎస్ పార్టీ యూత్ డివిజన్ కన్వీనర్ ఎన్నారై…

Read More

బిఆర్ఎస్ నాయకులు వెంకట్రామ్ కుమారుడు తరుణ్ వివాహం లోహజరై నూతన వధూవరులను ఆశీర్వదించి మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్

కారేపల్లి నేటి ధాత్రి. సింగరేణి మండలం లో పర్యటించిన బానోత్ మదన్ లాల్ వెంకట్యతండా గ్రామపంచాయతీ పరిధి లోని బల్లునగర్ తండా గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ అనుచరుడు బానోత్ వెంకట్రామ్ కుమారుడు,తరుణ్ నాయక్ (ఇంజనీర్ ఐఒసిఎల్) వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వైరా నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బానోత్ మదన్ లాల్ అనంతరం కారేపల్లి సినిమా సెంటర్లో కార్యకర్తలతో మాట్లాడి వారి బాగోగులను…

Read More

యన్మన్ గండ్ల గ్రామంలో (సివిల్ రైట్స్ డే) కుల నిర్మూలన అవగాహన సదస్సు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సమాజంలోని పౌరులందరూ తమ హక్కులను పొందాలని ఆర్ఐ కిరణ్ అన్నారు. ఎవరినైనా కించపరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని యన్మన్ గండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రోజు పౌరహక్కుల దినోత్సవం (సివిల్‌ రైట్స్‌ డే) సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలిగి ఉండాలని హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య సూచించారు….

Read More

బిల్డింగ్ రంగు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఏఐటీయూసీ నాయకుడు కుడుదుల వెంకటేష్ డిమాండ్ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఏఐటియుసి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథులుగా హాజరై బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కుడుదుల వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. జిల్లాలో బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్న తాపీ మేస్త్రిలు పెయింటర్లు ఎలక్ట్రిషన్ ప్లంబర్ సెంట్రింగ్ వర్కర్ మార్బుల్ వర్కర్ వెల్డింగ్ వర్కర్ కార్పెంటర్స్…

Read More

పిసిసి మెంబర్ న్యాయవాది చల్లూరి మధుకు ఎంపి టికెట్ ఇవ్వాలి

ప్రజా సంఘాల నాయకులు పీక కిరణ్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మండల కేంద్రము లో పీక కిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు లో ప్రముఖ న్యాయవాది గా పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ లో వివిధ హోదాల్లో పనిచేసి‌ పిసిసి మెంబర్ ఎదిగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ను…

Read More

మహబూబాద్ ఎంపీ స్థానాన్ని ఆదివాసీలకు నియమించాలి

తుడుం దెబ్బ పొల్యూటీబ్యూరో డిమాండ్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: 2024 నా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మహబూబాద్ పార్లమెంటు స్థానంలో అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసులకి టికెట్ కేటాయించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ పోలిటి బూర్యో సభ్యులు కోడెం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.గతంలో భద్రాచలం పార్లమెంటుని ఆదివాసి ఎంపీలుగా ఎన్నికైన దుంప మేరీ విజయ్, కర్రెద్దుల కమల కుమారి, సోడా రామయ్య,మీడియం బాబురావు సభ్యులుగా ఎన్నికైన ఆ ప్రాంత అభివృద్ధికి అక్కడున్న ఆదివాసులకి అండదండగా…

Read More

ప్రజా ఆరోగ్యం పై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులతో ప్రత్యేక సమావేశం ఇటీవల మోకాలి కీలుమార్పిడి శాస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులను అభినందించిన ప్రభుత్వ విప్ వేములవాడ నేటిధాత్రి ప్రజా ఆరోగ్యం పై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు.. గురువారం వేములవాడ పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్యులచే సమావేశం నిర్వహించారు.. ఇటీవల ఆస్పత్రిలో మోకాలి శాస్త్ర చికిత్స నిర్వహించిన అభినందిస్తూ, బాధితులను వారి ఆరోగ్య వివరాలను…

Read More

ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్రి

వనపర్తి నేటిదాత్రి; తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డిని హైదరాబాద్ ప్రగతి భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వర్తక సంఘం మాజీ అధ్యక్షులు మరిడి బద్రీనాథ్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్ టి కొండ విశ్వనాథం శెట్టి కొండ కిరణ్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు .ఈ సందర్భంగా మరిడి బద్రీనాథ్ మాట్లాడుతూ డాక్టర్ చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన…

Read More

క్రిమిసంహారక మందు త్రాగిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

వీణవంక ,(కరీంనగర్ జిల్లా), నేటిదాత్రి: వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామానికి చెందిన వ్యక్తి కుర్ర సురేష్ తండ్రి మల్లయ్య(45) వయస్సు తన ఇంటి దగ్గర చిన్న గొడవ పెట్టుకొని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బేతిగల్ గ్రామ శివారులోని పొలం వద్ద పురుగుల మందు అపస్మారక స్థితి లో పడి ఉన్నాడని 100 కు ఫోన్ చేయగా వెంటనే అప్రమత్తమైన బ్లూ కోల్ట్ పోలీసులు 10 నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకొని…

Read More

లంచావతారులు ఎపిసోడ్‌ 3

https://epaper.netidhatri.com/ `నాలుగు కాదు పది!? `ప్రభుత్వం మారింది.. ధర పెరిగింది? `ఇది అధికారులు చెబుతున్న మాట. `నిజమో! కాదో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. `చెప్పింది వినాల్సిందే..అడిగింది ఇవ్వాల్సిందే? `శేరిలింగంపల్లి సర్కిల్‌ అధికారుల లో బరితెగింపు? `ఇల్లు కట్టుకోవాలంటే భయపడి పోతున్న జనం. `అడిగినంత ఇస్తేనే పర్మిషన్‌? `అక్రమాల అడ్డుకట్ట పడదా? `అధికారులను మార్చినా తీరు మారదా? `ప్రభుత్వ పెద్దల పేరు చెప్పి చేసే దోపిడీ ఆగదా? `గతమంతా వసూళ్ల కుప్ప! అనుకున్నారు. `ఇప్పుడున్నవాళ్లు గతాన్ని మించిపోతున్నారు. `నిర్మాణాలపై…

Read More

మైనర్ బాలికపై రేప్ కేస్ నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల లోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికపై 2018 సం.లో అత్యాచారానికి పాల్పడిన మండలంలోని కాని పర్తి గ్రామానికి చెందిన నిందితుడు కోడిగుటి పెద్ద స్వామికి మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టు బుధవారం 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా విధించినట్లు కమలాపూర్ ఎస్హెచ్ఓ సంజీవ్ తెలిపారు.మైనర్ బాలిక తల్లి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, వివిధ సెక్షన్ల కింద కేసు…

Read More

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు

మందమర్రి, నేటిధాత్రి:- ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు పట్టణంలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ప్రభుత్వ ఆదర్శ (మోడల్) పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల లలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పరీక్షకు మోడల్ స్కూల్లో 289 విద్యార్థులకు గాను 254 మంది విద్యార్థులు, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 322 మంది విద్యార్థులకు గాను 311మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు…

Read More

కెవిపిఎస్ డైరీ ఆవిష్కరించిన డి.ఎస్.పి

యువతను సన్మార్గంలో నడిపించాలి:డిఎస్పి రామ్మోహన్ రెడ్డి కాటారం నేటి ధాత్రి కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డైరీ నీ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్ మాట్లాడుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పడిన 24 సంవత్సరాల కాలంలో సమాజంలో అసమానతలు ఉండకూడదని కుల వివక్ష,లింగ వివక్ష నేరం అని బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంగా జీవించాలని అనేక…

Read More

కంటి ఆపరేషన్ చేసుకున్న రోగులకు పండ్ల పంపిణీ.

చెన్నూర్,నేటి ధాత్రి:: లయన్స్ క్లబ్ గరిమెళ్ళ,రెకుర్థి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి అధ్వర్యంలో లో 3వ బ్యాచ్ కి విజయవంతంగా కంటి ఆపరేషన్ లు పూర్తి అయిన సందర్భంగా చెన్నూర్ అయ్యప్ప స్వామి దేవాలయం లో రోగులకు పండ్లను పంపిణీ చేశామని అధ్యక్షుడు మొడుంపురం వెంకటేశ్వర్ తెలిపారు.ఇప్పటి వరకు 150 మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించమని అందుకు చాలా గర్వంగా సంతోషంగా ఉందని తెలిపారు.మళ్ళీ ఉచిత కంటి ఆపరేషన్ క్యాంప్ మార్చ్ 18 న నిర్వహిస్తామని…

Read More
error: Content is protected !!