
మిల్లర్ ‘‘జగన్’’కు అధికారులు నోటీసులిచ్చారు..చేతులు దులుపుకున్నారు?
త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ ‘‘కట్ట రాఘవేందర్ రావు’’ తో చెప్పిన సివిల్ సప్లై ‘‘కమీషనర్ చౌహాన్.’’…
త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ ‘‘కట్ట రాఘవేందర్ రావు’’ తో చెప్పిన సివిల్ సప్లై ‘‘కమీషనర్ చౌహాన్.’’ -జగన్ నుంచి సమాధానం రాకపోతే అధికారులు ఏం చేస్తున్నారు? -మాయమైన వడ్లను జగన్ అప్పగిస్తానంటున్నాడని సమాచారం? -వడ్లు తిరిగి ఖమ్మం సివిల్ సప్లయ్కి అప్పగిస్తే తప్పు ఒప్పవుతుందా? -మోసం చేసిన మిల్లర్కు శిక్ష తప్పుతుందా? -ఖమ్మం జేసినే తప్పుపడుతూ వున్న జగన్ను హన్మకొండ అధికారులు వదిలేస్తారా? -రైతులను మోసం చేసిన జగనే ‘‘నేటిధాత్రి’’ మీద కేసులు…
– Acceptable leader for all groups – Long association with RSS – Dedicated worker since the beginning – Coming three years considered as peaceful one – Before elections Bandi Sanjay may pick up as President – Etela, Aravind were not considered After several months of hiatus, the BJP has finally picked a new face to…
అన్ని గ్రూపులకు ఆమోదయోగ్య నాయకుడు ఆర్ఎస్ఎస్తో విడదీయరాని అనుబంధం తొలినాటినుంచి నిబద్ధ పార్టీ కార్యకర్త రాబోయే మూడేళ్లు రాజకీయంగా శాంతియుత కాలం ఎన్నికల ముందు మళ్లీ బండి సంజయ్కే ఛాన్స్? ఈటెల, అరవింద్ను పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు హైదరాబాద్,నేటిధాత్రి: కొన్ని నెలలుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ తొలగింది. మొదట్నుంచీ పార్టీలో నిబద్ధ కార్యకర్తగా పనిచేసిన ఎన్. రామచంద్రరావు నూతన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఇప్పటివరకు కేంద్ర బగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి,…
-బరి గీసి గెలిచేదెవరు! -పాలక పక్షం కావడం కాంగ్రెస్ కు అనుకూలమా? -మూడేళ్ల కాలానికి ప్రజలు కాంగ్రెస్కు జై కొడతారా? -అభివృద్ధి ఓటు వేసి కాంగ్రెస్ కు మద్దతు పలుకుతారా? -హైడ్రా ప్రభావం కాంగ్రెస్ కు అనుకూలమా? వ్యతిరేకమా? -జూబ్లీ హిల్స్ గెలవడం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకమే. -ఈ ఎన్నిక గెలిస్తే కాంగ్రెస్ తిరుగుండదు. -కాంగ్రెస్ కు వలసలు వరదలా వస్తాయి. -సిఎం. రేవంత్ రెడ్డి నాయకత్వం మరింత బలపడుతుంది. -మరో పదేళ్ల దాక కాంగ్రెస్ కు…
టిడిపి మాజి ఎంపీటీసీ ఎమ్మెల్యే మెగారెడ్డి సమీక్ష ములో కాంగ్రెస్ పార్టీ లో చేరిక వనపర్తి నేటిదాత్రి : గోపాల్ పేట్ మండల కేంద్ర నికి చెందిన టిడిపి మాజీ ఎంపిటిసి రామచంద్రయ్య వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు యాదవ సంఘం అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో టిపిసిసి వనపర్తి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కొంకి వెంకటేష్,ఉమ్మడి గోపాల్ పేట్ మండలలా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పోలికపాడు…
విద్యుత్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు, . ప్రమాదమా..? వివాదమా..? విచారణ చేపట్టిన విద్యుత్ అధికారులు. – వరంగల్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు, – నేటి ధాత్రి, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో గురువారం విద్యుత్తు స్తంభం పై నుండి కాంట్రాక్టు లేబర్గా పనిచేస్తున్న జనే అనిల్ అలియాస్ అంజి (35) 33 లెవెన్ కె.వి వైర్లు తగిలి పై నుండి కింద పడి తీవ్ర గాయాల పాలు…
ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలి. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్. భూపాలపల్లి నేటిధాత్రి రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ విద్యాహక్కు…
గురుకుల కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే రేవూరి అనంతరం మృతిచెందిన శ్రీవాణి కుటుంబ పరామర్శ పరకాల నేటిధాత్రి ఏకు శ్రీవాణి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మండలంలోని మల్లక్కపేట గ్రామపరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహాన్ని శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం రోజున సందర్శించారు. గత మూడు రోజుల క్రితం బాలికల వసతి గృహంలో ఉరివేసుకొని బలవన్మరణం చెందిన ఏకు శ్రీవాణి…
గాలి వానకి పాఠశాల ఆవరణంలో విరిగిపడిన చెట్ల కొమ్మలు జైపూర్,నేటి ధాత్రి: జైపూర్ మండలం ముదిగుంట జడ్పీఎస్ఎస్ హైస్కూల్ లో రాత్రి విసిన గాలికి వానకి చెట్ల కొమ్మలు విరిగి స్కూల్ ఆవరణంలో పడి విద్యార్థులకు ఇబ్బందికరంగా మారడం జరిగింది.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలకూడదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ గ్రామపంచాయతీ కార్యదర్శి సురేష్ కి విషయం తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి గ్రామపంచాయతీ సిబ్బందితో చెట్ల కొమ్మలు తొలగించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది…
సిరిసిల్ల పట్టణ నూతన కమిషనర్ ను కాదిర్ పాషా మర్యాదపూర్వకంగా కలిసిన మానవ హక్కుల సంఘం సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి) ఈ రోజు సిరిసిల్ల పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ కాదిర్ పాషా రాజన్న సిరిసిల్ల జిల్లా మానవ హక్కుల సంఘం మరియు యాంటీ కరెప్షన్ జిల్లా ఛైర్మెన్ గజ్జె శివరాం మరియు గౌరవ సభ్యులు అందరూ మర్యాద పూర్వకంగా కలిసి,బొకే ఇచ్చి శాలువ తో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్…
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగారం నాయకులు నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియపరచిన నాగారం బిజెపి నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, బిజెపి నాగారం మున్సిపల్ ప్రెసిడెంట్ నాగరాజు, మేడ్చల్ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ జెడ్పిటిసి సురేష్, శ్యాంసుందర్,…
సీఎం కప్ కిక్ బాక్సింగ్ లో పతకం సాధించిన విద్యార్థిని పతకం సాధించిన విద్యార్థిని, మాస్టర్ ను అభినందించిన ప్రిన్సిపాల్, పీడి భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని టీజిటి డబ్ల్యూ ఆర్ జే సి కి చెందిన విద్యార్థిని బానోత్ చార్మి ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడలలో కిక్ బాక్సింగ్ విభాగంలో జిల్లా తరుపున పాల్గొని రజిత పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భముగా గురువారం పతకం సాధించిన విద్యార్థిని…
గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని విజయవంతం చేయండి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. చిట్యాల, నేటి ధాత్రి : హైదరాబాదులోని ఎల్.బీ స్టేడియం లో నిర్వహించ తలపెట్టిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని, ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రానున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ నాయకులకు సూచించారు. గురువారం చిట్యాల లోని ఎమ్మెల్యే మినీ క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకుడు రామకృష్ణాపూర్ నేటిధాత్రి:: జిల్లెల్లగడ్డ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాంపల్లి కనుకయ్య సతీమణి కనుకలక్ష్మి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా…. గురువారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు… కనుకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కనుక లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రఘాడ సంతాపం,సానుభూతిని వ్యక్తం చేశారు.వారి కుటుంబ…
ఎల్బీ స్టేడియంలో నేడు ‘ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ బహిరంగ సభ సభను విజయవంతం చేద్దాం : భీమ్ భరత్ శంకర్పల్లి, నేటిధాత్రి: ప్రజలందరినీ జాగృతం చేసేందుకు “జై బాపు, జై భీం, జై సంవిధాన్” పేరిట మానవ హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణపై విస్తృత కార్యక్రమానికి చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. జూలై 4న ఎల్బీ నగర్ లో నిర్వహించనున్న ఈ…
ఈనెల 9న కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి కన్నూరి దానియల్ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ టియు భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కన్నూరి దానియల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలి,కార్మికులను బానిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లుగాని నిర్ణయించాలి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం…
నిరుద్యోగులను నిరాశపరిచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం . రాజీవ్ యువ వికాస్ పథకం జాడ ఎక్కడ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి : మండల కేంద్రంలో బి ఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులుసీనియర్ నాయకులు దేవునూరి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్న ఇదిగో పథకం అదిగో పథకం అని ప్రజలను మోసం చేస్తూ ప్రజా ప్రభుత్వం కాలయాపన గడుపుతూ యువతకు నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాస్ పేరుతో దరఖాస్తులు…
అంత్యక్రియలకు హాజరై పాడే మోసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నగర్ 22వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ ముంజల రవీందర్ తండ్రి ఐలయ్య అనారోగ్య పరిస్థితులతో మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అంత్యక్రియలకు హాజరై పాడే మోసినారు అనంతరం మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ కు మనోధైర్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…
కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో ఇటీవల మృతి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు గుండెబోయిన కొమురయ్య కుమారులు శివకోటి,హరి ప్రసాద్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముందుగా కూర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సభ్యులు రాయుడి రవీందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి…
1వ వార్డు సమస్యలు పరిష్కరించాలి బీజేపీ నాయకులు కల్వకుర్తి/ నేటి ధాత్రి : కల్వకుర్తి పట్టణంలో ఒకటో వార్డులో బిజెపి నాయకులు మార్నింగ్ వాక్ లో అక్కడి ప్రజలను కలువగా అక్కడి ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లారు.హైదరాబాద్ రోడ్డు నుంచి బచ్పన్ స్కూల్ వెళ్లే దారిలో గంగాధర్ ఇంటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని 15 సంవత్సరాలుగా ఇండ్ల నిర్మాణం అయినప్పటికీ మురికి కాలువల నిర్మాణం కాలేదు…