పేదల నేస్తం…శీనన్న హస్తం!
పేదల ఆత్మ బంధువు శీనన్న ఆపదలో వున్నవారి ఆపద్భాందవుడు శీనన్న ఏటా కొన్ని వేల మందికి ఇతోదిక సాయం చేసే…
పేదల ఆత్మ బంధువు శీనన్న ఆపదలో వున్నవారి ఆపద్భాందవుడు శీనన్న ఏటా కొన్ని వేల మందికి ఇతోదిక సాయం చేసే నాయకుడు శీనన్న కార్యకర్తలను కడుపులో పెట్డుకొని చూసుకుంటాడు. అనుచరులకు ఎల్లవేళలా అండగా వుంటాడు. అభిమానుల ఆలోచన మేరకు అడుగులు వేస్తుంటాడు. శ్రేయోభిలాషుల సూచనలు తీసుకుంటాడు. ప్రజాసేవలో ముందుంటాడు. ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించగలడు. పట్టువదలని విక్రమార్కుడు. అంచెలంచెలుగా ఎదిగిన కార్యోన్ముఖుడు. కష్టపడి జీవితాన్ని, వ్యక్తిగా మానవత్వాన్ని నింపుకున్నాడు. రాజకీయాలలో తొలి అడుగులోనే ఎంపి పదవిని అందుకున్నాడు….
Socially he is close to all Politically everybody likes him He always bind to his ideology Strong BC leader in Telangana He always move forward with inclusiveness He always in forefront to help others Patience is his ornament He won the heart of KCR Only during elections he play politics All party leaders give respect…
జాతీయ అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి పేర పరిశీలన. అదే సమయంలో తెలంగాణకు బండి కి పగ్గాలు. వలసవాదులకు అవకాశం లేనట్లే. అర్ఎస్ఎస్ హార్డ్ కోర్ నేతలకే బాధ్యతలు. జమిలి ఎన్నికలు బిజేపికి అత్యంత ప్రతిష్టాత్మకం. బిజేపిలో చేరినంత మాత్రాన వాళ్లంతా పక్క చూపులు చూసేవారే! పార్టీలో చిచ్చులకు కారకులే! దక్షణాదికి ప్రాధాన్యత సంకేతాలు. జమిలీ ఎన్నికలు కిషన్ రెడ్డి హయాంలోనే! దక్షిణాది నుంచి కిషన్ రెడ్డే అందరికన్నా సీనియర్. దక్షణాదిన బిజేపికి వున్న సీనియర్లంతా తెలంగాణలోనే! కర్నాటక…
https://epaper.netidhatri.com/view/416/netidhathri-e-paper-29th-october-2024/6#google_vignette పిల్లలను ఎల్లవేళలా కనిపెట్టుకొని వుండాలి మితిమీరిన ఆంక్షలు, అతిస్వేచ్ఛ రెండూ పనికిరావు పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి సక్రమంగా జీవించడం నేర్పండి…ప్రతివిషయంలో కలుగజేసుకోవద్దు అంబరిల్లా పేరెంట్షిప్ పనికిరాదు ప్రేమ పేరుతో క్రెడిట్కార్డులు, పాకెట్ మనీ విచ్చలవిడిగా ఇవ్వొద్దు ఏది అవసరమో అది ఇవ్వండి…కోరుకున్న ప్రతిదాన్ని ఇవ్వక్కరలేదు చెడు అలవాట్ల బారిన పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పు మీపై వుంచుకొని పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించి లాభంలేదు ఎవరి జీవితం వారిదే…ఒకరితో పోల్చుకోవద్దు జీవితం ఇచ్చిన…
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానానికి శంఖారావం పూరించారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారాయన. 2026 తమిళనాడు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు విజయ్. ఇందులో భాగంగానే విల్లుపురంలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఏకంగా 5 లక్షల మందికి పైగా వచ్చారని సమాచారం. ఇక తన స్పీచ్తోనూ అందరినీ ఆకట్టుకున్నాడు విజయ్. మొత్తానికి విజయ్ టీవీకే పార్టీతో…
ఇటీవల నాగ చైతన్య శోభితతో నిచ్చితార్ధం చేసుకొని త్వరలోనే రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. అయితే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గతంలో సమంత – చైతన్య మీద కామెంట్స్ చేసినట్టే ఈసారి కూడా నాగచైతన్య – శోభిత కూడా విడాకులు తీసుకుంటారని నిశ్చితార్థం అయినప్పుడే వ్యాఖ్యలు చేసాడు. వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అక్కినేని ఫ్యాన్స్ మండిపడ్డారు. అలాగే శోభిత, సమంత.. ఇలా సినిమా మహిళల పర్సనల్ విషయాలపై కామెంట్స్ చేస్తున్నందుకు గాను కొన్ని రోజుల క్రితం…
`సామాజికంగా అందరివాడు. `రాజకీయంగా అందరికీ నచ్చే మనసున్న నాయకుడు. `నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే నాయకుడు. `తెలంగాణలో బలమైన బిసి నాయకుడు. `అన్ని వర్గాలను కలుపుకుపోయే ఆదర్శప్రాయుడు. `సాయం కోసం వచ్చే వారి దృష్టిలో రంతిదేవుడు. `శిబి చక్రవర్తిలాంటి సహనమున్న వితరణ శీలి వద్దిరాజు. `ఆపదలో వున్న వారిని ఆదుకునే మానవత్వం నిండిన వాడు. `రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న ఒక ప్రజానాయకుడు `బిఆర్ఎస్ కు బలమైన వెన్నుదన్నుగా నిలిచిన నాయకుడు. `కేసిఆర్ మనసు గెలుచుకున్న అంకిత భావం…
నర్సంపేట, నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ పక్కన గల మరదల షెడ్డులో అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై వివరాలు వెల్లడిస్తూ అయ్యప్ప టెంపుల్ పక్కన గల పరదల షెడ్డులో గొడిశాల కాంతయ్య, ఆంగోతు వెంకన్న, బాతుల కుమార్,దండు వేణు అనే నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. ఒక్క సమాచారం మేరకు దాడిచేసి రూపాయలు 3560 నగదు, 4 సెల్ ఫోన్లు…
“నేటిధాత్రి” హైదరాబాద్ అస్సాం స్టేట్ డిబ్రుగర్ లో 24th అక్టోబర్ నుండి జరుగుతున్న అండర్13 ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 లో హైదరాబాద్ మణికొండ లో “మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడెమీ” కి చెందిన క్రీడాకారిని “శాన్వీ లట్టాల” అద్భుతమైన ఆటతో మెయిన్ డ్రా కి అర్హత సాధించింది. చివరి రౌండ్ లో అస్సాం క్రీడాకారిని తనిస్క్ గొనవర్ మీద వరుస సెట్స్ లో 15/11,15/13 గెలుపొందింది అతి చిన్న వయసులో…
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి “నేటిధాత్రి” హైదరాబాద్ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని , రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. లబ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్ను…
నిట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ అండర్ 19 జూనియర్ కళాశాల పోటీలకు అద్భుత స్పందన “నేటిధాత్రి” వరంగల్ ప్రస్తుత సమాజంలో క్రీడలు ప్రతీ ఒక్కరికి అవసరమని ప్రతిష్టాత్మకమైన నిట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. శనివారం జె ఎన్ ఎస్ స్టేడియంలో జరుగుతున్న అండర్-19 పోటీలకు హనుమకొండ డివైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. ప్రస్తుత ఒత్తిడి ప్రపంచంలో ప్రతీ…
ముఖ్య అతిథులుగా కడియం కావ్య,ఆర్ ఎం రత్నం అతిధులుగా డిసిసిడి చైర్మన్ రవీందర్రావు,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజ్ “నేటిధాత్రి” సుబేదారి:- హనుమకొండ సుబేదారిలోని సర్క్యూట్ హౌస్ రోడ్ విశాల్ భవన్ పక్కన వార్త హనుమకొండ వరంగల్ జిల్లాల కార్యాలయాన్ని శనివారం రోజు ఉదయం వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆర్ఎం ఏవి రత్నం చేతుల మీదుగా మీద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వార్త బ్యూరోఇన్చార్ లు ఆర్సి ఇన్చార్జి లతో పాటు వివిధ…
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా “నేటిధాత్రి” వరంగల్ రక్తదానం చేసి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకోని వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో రక్తదాన శిబిరాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఆర్మూద్ రిజర్వ్ మరియు ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో యం.జి.యం రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి ఆర్మూడ్ రిజర్వ్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందితో…
*”నేటిధాత్రి” న్యూఢిల్లీ* *బొగ్గు, గనుల శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు.* *ఈ సంఘం చైర్మన్గా బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి వ్యవహరిస్తారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.* *ఎంపీ రవిచంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులుగా కూడా ఉన్నారు.*
`ఎవ్వరికీ అర్థం కానీ టెస్కోలో అవినీతి ఆట! `అధికారుల ఆధిపత్యాల ముందు ఫైళ్లు మాయం కావాల్సిందేనా? `గత సర్కారులో శైలజా రామయ్య మీద విమర్శలు. `అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున చేసిన ఆరోపణలు. `తాము అధికారంలోకి రాగానే విచారణ చేపడతామని ప్రకటనలు. `టెస్కోలో అవినీతి జరిగిందని చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. `త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. `పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. `బిఆర్ఎస్ హయాంలోనే కమీషనర్ ను పక్కన…
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి, మేదరమట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే జీఎస్ఆర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇప్పలపల్లి గ్రామం నుండి పోతుగల్ మీదుగా కోర్కిశాల వరకు రూ 3.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మేదరమట్ల గ్రామం నుండి అంకుషాపురం వరకు రూ.1.62 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర…
మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పరకాల నేటిధాత్రి రాజు యాదవ్ కవరేజ్ సాంగును ప్రేక్షకులు అందరూ ఆదరించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు గురువారం రోజున కాకతీయ యూనివర్సిటీలోని క్యాంటీన్ దగ్గర రాజు యాదవ్ కవరేజ్ సాంగ్ వాల్ పోస్టర్స్ ను ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రేక్షకులు అందరూ కూడా రాజు…
మంచిర్యాల, నేటి ధాత్రి: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని గురువారం రోజున వారి నివాసం హైదరాబాద్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.
గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కెటిపిపికి విచ్చేసిన తెలంగాణ విద్యుత్ అర్టీజన్ కన్వర్షన్ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ కె. ఈశ్వర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించుకుని అర్టీజన్ కార్మికుల కన్వర్షన్ కార్యాచరణ మరియు పలు సమస్యలపై చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అర్టీజన్ కార్మికులు చిలువేరు మల్లయ్య, ఇనుగాల కుమార్, బొమ్మకంటి రాజేందర్, రాజు నాయక్,…
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో వీకే షాప్ ఎంటర్ ప్రైజెస్ ముందు తిప్పని వృషల్ కుమార్ ఆధ్వర్యంలో సంతోష్ నవీన్ వెంకట్ వారు మాట్లాడుతూ బిర్లా పెయింట్ గురించి పెయింటర్స్ కు గృహాలకు బిర్లా పెయింట్స్ వాడితే ఐదు ఆరు సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా పెయింట్ ఉంటుందని వారు చెప్పారు ప్రయోజనాల గురించి పెయింటర్స్ కు క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ జగదీష్ జానీ రాజు రాణా ప్రతాప్ ఖాసిం ప్రవీణ్ రమేష్…