‘‘నేటిధాత్రి’’ న్యూస్‌ ఎఫెక్ట్‌

`డిఫార్టర్లకు డోర్స్‌ క్లోజ్‌! `మిల్లర్ల అక్రమ దందాకు అడ్డుకట్ట `వెంటనే స్పందించిన మంత్రి వర్గ ఉపసంఘం. `బకాయిలు పెండిరగ్‌లో వున్న మిల్లర్లకు వడ్లు ఇవ్వొద్దని నిర్ణయం. `ఇలా జరుగుతుందని ఊహించని బకాయి మిల్లర్లు. `ఏళ్ల తరబడి సాగుతున్న బకాయి మిల్లర్ల మోసాలు. `గత ప్రభుత్వం నిర్లక్ష్యం అక్రమ మిల్లర్లకు వరంగా మారింది. `ఇప్పుడు కూడా అదే సాగుతుందని అనుకున్నారు. `కథ అడ్డం తిరగడంతో ఆగమాగమౌతున్నారు. `మిల్లర్లు సాగిస్తున్న అక్రమ దందాలపై ‘‘నేటిధాత్రి’’ వరుస కథనాలు. `మంత్రి వర్గ…

Read More

మచ్చాపూర్ కదిలిన ఎంసీపీఐ (యు ) శ్రేణులు

# నర్సంపేటలో ఓంకార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన నాయకులు. నర్సంపేట,నేటిధాత్రి : అసెంబ్లీ టైగర్,ఎంసిపిఐ(యు ) వ్యవస్థాపకులు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి పక్షోత్సవాల సందర్భంగా మచ్చాపురం స్థూపం వద్ద జరిగే వర్ధంతి సందర్భంగా నర్సంపేట నుండి ఆ పార్టీ శ్రేణులు కదిలివెళ్లారు.ముందుగా నర్సంపేట అంగడి సెంటర్ లిని ఓంకార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎంసిపిఐ(యు)రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగాల రాగసుధ మాట్లాడుతూ నైజాం రజాకర్లు ,భూస్వామ్య శక్తుల ఆగడాలపై ఓంకార్ మడమ తిప్పని…

Read More

గాలికుంటూ వ్యాధి సోకకుండా ముందస్తు నివారణ టీకాలు.

# చంద్రయ్యపల్లి, బాంజీపేట గ్రామాల్లో పశువులకు గాలికుంటూ వ్యాధి టీకాల కార్యక్రమం. నర్సంపేట,నేటిధాత్రి : పశువులకు గాలికుంటూ వ్యాధి సోకకుండా ముందస్తుగా నివారణ టీకాలను వేయించాలని పశుసంవర్ధక శాఖ బానోజిపేట పశువైద్యాధికారి డాక్టర్ రావుల వింధ్య తెలిపారు. గురువారం నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి,బానోజీపేట గ్రామాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాల కార్యక్రమాన్ని డాక్టర్ వింధ్య నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. పశువులకు గాలికుంటు వ్యాధి…

Read More

వాల్మీకి జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో భారతీయ సాహిత్యానికి అధ్య డు రామాయణ రచయిత ఆదికవి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత సాహిత్యానికి రచయిత ఆదికవి అని ఆయన రాసిన రచయితలు ఇప్పటికి ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతూ ఇప్పుడున్న రచయిత కవులకు ఆదర్శంగా ఉన్నారని అలాంటి కవి జయంతి వేడుకలు మా గ్రామంలో మా ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ…

Read More

వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చైర్మన్లు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలంలో పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ ఎ ఎం సి చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఓబులాపూర్ గండి లచ్చ పేట గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళారుల భారి నుండి పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని ముఖ్యంగా రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా కొనుగోలు…

Read More

అక్రమ కట్టడాలకు నిలయంగా మారిన భద్రాద్రి కొత్తగూడెం

ఒకనాడు ప్రభుత్వ స్థలం.నేడు భవంతి వెలిసి ప్రారంభోత్సవానికి సిద్ధం పట్టించుకోని పంచాయితీ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలలో ఎవరైనా కట్టుకోవచ్చా అని ప్రజల అభిప్రాయం భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో గత మూడు సంవత్సరముల క్రితం మెయిన్ రోడ్డు ప్రక్కన బెతనియ చర్చి ప్రక్కన ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం మొదలుపెట్టారు. ఆనాడు పంచాయతీ రెవెన్యూ అధికారులు స్పందించి అక్కడ ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టడం…

Read More

మహాత్మా జ్యోతిబాపూలేకు ఘనంగా పుష్పాభిషేకం

# బీసీ సంఘం జిల్లా నాయకులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన ప్రక్రియను ప్రారంభించాలని జీవో నెంబర్ 18ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం రోజున నర్సంపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రాంగణం వద్ద వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో…

Read More

పుణ్యక్షేత్రం కొడవటంచలో ఘనంగా జ్ఞానిక బర్త్ డే వేడుకలు

బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న కొర్కిశాల మాజీ సర్పంచ్ దానవేణి రాములు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని వనం కావ్య రాకేషదంపతుల కుమార్తె జ్ఞానిక పుట్టినరోజు వేడుకలు రేగొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొడవటంచలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొర్కిశాల మాజీ సర్పంచ్ దానవేణి రాములు చిన్నారి పాపను ఆశీర్వదించారు. ఆమె ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని, దేశంలో ప్రాముఖ్యత స్థానంలో నిలిచి..పుట్టిన ఊరికి..కన్న తల్లిదండ్రులకు..చదువు నేర్పిన…

Read More

నూతన సీఐని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : గీసుగొండ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ మహేందర్ ఆ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.పుష్పగుచ్చం శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చల్లా వేణుగోపాల్,మండల నాయకులు బోడకుంట్ల ప్రకాష్,ముంత రాజయ్య,రాఘుపతి రెడ్డి,యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్,కోట ప్రమోద్,పసుల రాజేందర్,అజార్, సల్ల రాజుకుమార్,గొనె నాగరాజు,అన్వేష్, అభిషేక్,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Read More

రైల్వే ఉద్యోగుల సమస్యల పట్ల గ్రీవెన్స్ సెల్.

# భారీగా పిర్యాదులు చేసిన రైల్వే ఉద్యోగులు హన్మకొండ,నేటిధాత్రి : రైల్వే అధికారులు కాజీపేటలోని రైల్వే కమ్యూనిటీ హాల్ లో ఉద్యోగస్తుల సమస్యల పట్ల గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొని పిర్యాదులు చేశారు.సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కాజీపేట అన్ని బ్రాంచ్ ల సభ్యులు పాల్గొని రైల్వే కార్మికులకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఎంతోగానో సహకరించారు.అంతేకాకుండా గత కొంతకాలంగా రైల్వే కార్మికులను వేధిస్తున్న మెడికల్, ఐడెంటిటీ కార్డు సమస్యను అలాగే…

Read More

సిలిడర్ 500రూపాటలకు 200 యూనిట్లు వరుకు లబ్ధి పొందనివారు ప్రజాపాలన కేంద్రములో అడగాలి

వనపర్తి నేటిధాత్రి మహాలక్ష్మి, గృహజ్యోతి కొరకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందని వారు ప్రజాపాలన కేంద్రంలో సంప్రదించాలని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి ప్రజలను కోరారు . బుధవారం మధ్యాహ్నం కలక్టర్ ఛాంబర్ లో పౌర సరఫరాల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కొరకు గృహాజ్యోతి…

Read More

టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పిడిఎఫ్ బియ్యం స్వాధీనం. ‌

@ఎనిమిది టీవీఎస్ ఎక్సెల్ బండ్లు సీజ్. ‌ #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని అప్పాలరావుపేట గ్రామంలోని గోనె ఆనందం రైస్ మిల్లు టాస్క్ ఫోర్స్ సీఐ బాబూలాల్ ఆధ్వర్యంలో రామన్నకుంటకు చెందిన కొందరు వ్యక్తులు పలు గ్రామాల్లో పిడిఎఫ్ రైస్ సేకరించి గోనె ఆనందం కు అమ్ముతున్నారని పక్క సమాచారంతో దాడులు నిర్వహించగా రామన్నకుంటకు చెందిన గూగులోతు రవి, బానోతు నెహ్రూ, బానోతు సురేష్, విజయ్, తిరుపతి, గూగులోత్ గణేష్, శ్రీను, వెంకన్న లు టీవీఎస్ ఎక్సెల్…

Read More

నూతన వస్త్రాలంకరణలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సధానందం

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన పి ఏ సి ఎస్ మాజీ డైరెక్టర్ చిందం సదానందం మనమరాలు సుదీక్ష నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమం గుర్రంపెళ్లి గ్రామంలో జరగగా ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం పాల్గొని చిన్నారిని ఆశీర్వధించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Read More

ఎంబిబిఎస్ లో సీట్ సాధించిన ఇద్దరు విద్యార్థిలకు ఘనంగా సన్మానం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్, ఆర్యవైశ్య సంగం ఆధ్వర్యంలో ఎంబిబిఎస్ లో సీట్ సాధించిన ఇద్దరు విద్యార్థిలకు ఘనంగా సన్మానం చేశారు.ఎంబిబిఎస్ లో సీట్ సాధించిన సాయినపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫా నాగేశ్వరరావు ,సుశీల కుమార్తెలు ఇర్ప అమృతరాణి , ఇరుప బేబీ ప్రసన్న ఎంబిబిఎస్ లో ఫ్రీ సీట్ సాధించడంతో వాసవి క్లబ్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మానాల నారాయణమూర్తి ,మానాల ప్రణీత్, నాగరాజు ,రాంబాబు…

Read More

పాదయాత్రతో శబరిమలకు బయలుదేరిన భక్తులు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు ఖమ్మం ఐలయ్య, బోడ రామకృష్ణ లు అయ్యప్ప మాల ధరించి మహా పాదయాత్ర ద్వారా ఏరియాలోని శ్రీ భక్తాంజనేయ ఆలయం నుండి బుధవారం వెళ్తుండగా యాత్రను అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ఏబిఏపి) జాతీయ ప్రధాన కార్యదర్శి బేతి తిరుమల్ రావు, నరహరి శర్మ గురు స్వామి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి లు ప్రారంభించారు….

Read More

కమలవికాసమా! కాంగ్రెస్‌ విజయమా!!

`రెండు రాష్ట్రాలకు మోగిన నగారా! `జార్ఖండ్‌, మహారాష్ట్రలో జనం మొగ్గు ఎటు వైపు? `పొత్తు పొద్దులు పొడిచేనా! `హర్యానా ఓటమి తర్వాత కాంగ్రెస్‌ కళ్లు తెరిచేనా! `గ్యారెంటీల ప్రకటనలుండేనా! `మోదీని నమ్ముకొని బరిలోకి బిజేపి. `ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా తోడుగా నిలుస్తుంది. `బిజేపికి ఆయువు పట్టే మహారాష్ట్ర. `ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక భూమిక మహారాష్ట్ర. ` రెండు సార్లు వరుసగా బిజేపి సంకీర్ణ పాలనే. `మొదటి సారి సంకీర్ణ పూర్తిగా బిజేపి పెత్తనమే. `రెండో సారి వెనకుండి నడిపించడమే. `బిజేపి…

Read More

నేషనల్ లెవెల్ మానిటర్ టీమ్ తనిఖీ

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామపంచాయతీలో బుధవారం రోజున ఎం ఓ ఆర్ డి నుండి వచ్చిన నేషనల్ లెవెల్ మానిటర్ సభ్యులు కేహెచ్.సునీల్ మరియు సివి.బాలమురళి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా టేకుమట్ల గ్రామపంచాయతీలో పర్యటించి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల వివరాలను ఎస్ హెచ్ జి గ్రూపు మహిళల కోసం చేపట్టిన చర్యలు గ్రామపంచాయతీ ప్రొఫైల్స్,క్యాష్ బుక్స్, ఆసరా పెన్షన్లు,జనాభా లెక్కలు,కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామపంచాయతీలో…

Read More

కిరాణం దుకాణంలో అంబార్ ప్యాకెట్లు పట్టివేత.

#వ్యక్తిపై కేసు నమోదు.. టౌన్ సీఐ రమణమూర్తి. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని బస్టాండు సమీపంలో నిషేధిత ఆంబార్ ప్యాకెట్లను అమ్ముతున్న కీరాణం దుకాణంపై సీఐ రమణామూర్తి, ఎస్సై రవితో కలిసి చేశారు ఈ సంఘటన బుదవారం మధ్యాన్నం చోటుచేసుకున్నది.అంబర్ ప్యాకెట్లను స్వాదీనం చేసుకొని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపారు.ఈ సందర్భంగా సీఐ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బస్టాండు సమీపంలో మనోహర్ కిరాణం దుకాణంలో అక్రమంగా నిషేధిత అంబార్…

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి : గంగాధర మండలంలోని గర్శకుర్తి గ్రామంలో గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటుందని, కొనుగోలు చేసిన వారం రోజుల్లో ధాన్యం డబ్బులను రైతు ఖాతాల్లో జమ చేస్తామని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు…

Read More

అర్చరీ విభాగంలో ఎస్ ఎఫ్ఏ (SFA) రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన లింగం శ్రీహన్స్ కార్తికేయ

ముత్తారం :- నేటి ధాత్రి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అక్టోబర్ 15 16 తేదీలలో జరిగిన ఎస్ ఎఫ్ ఏ స్పోర్ట్స్ ఫర్ ఆల్ చాంపియన్ షిప్ లో భాగంగా ఆర్చరీ విభాగం లో U-10 కాంపౌండ్ విభాగం లో లింగం శ్రీహన్స్ కార్తికేయ S% లింగం శ్రీనివాస్,సీతంపేట గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా. 12 రౌండ్లలో హారా హోరిగా జరిగిన పోటీలో అత్యధిక పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించాడు. కోచ్ : డి. శ్రీనివాస్…

Read More