జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

జేహెచ్ఎస్ కింద కార్పొరేట్, ప్రయివేటు ఆసుపత్రిలో వైద్య సదుపాయం కల్పించాలి జర్నలిస్టు పిల్లలకు ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలి ___టీ.డబ్ల్యూ.జే.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, వరంగల్, హన్మకొండ జిల్లాల ఇన్చార్జి ఇ. చంద్రశేఖర్ నేటిధాత్రి, వరంగల్ జర్నలిస్టుల ఇండ్లు, ఇళ్ల స్దలాల కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని టీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, వరంగల్, హన్మకొండ జిల్లాల ఇన్చార్జి ఇ. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ మహా నగర పాలక…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ మిర్చి బోర్డ్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మంగపేట నేటిధాత్రి అకినేపల్లి మల్లారం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన కోడెపాక శ్రవణ్ కుమార్ – భవిత నవ దంపతుల రిసెప్షన్ వేడుక సోమవారం మంగపేట మండల కేంద్రంలో జరుగగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి లక్కీ వెంకన్న ఎలగొండ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

Read More

మొదలైన టెన్త్ పరీక్షలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో రెండు సెంటర్లు ఒకటి ఆదర్శ మోడల్ స్కూల్ రెండు చెల్పూర్ జెడ్ పి ఎస్ ఎస్ స్కూల్ లో పరీక్ష కేంద్రంలో నిర్వహించడం జరిగింది గణపురం ఆదర్శ మోడల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ సుమన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు 241 మంది సోమవారం నాడు పరీక్షకు హాజరై ప్రశాంతంగా పరీక్ష రాయడం జరిగింది

Read More

పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి, అంబేద్కర్ సెంటర్ లోని దేవి ఫంక్షన్ హాల్ నందు జరిగిన భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ మహిళ నాయకురాలు, బోడ పద్మ మనుమరాలు చి.కశ్విక పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్ని చిన్నారిని ఆశీర్వదించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ కౌన్సిలర్ నూనె రాజు దేవేందర్ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మోరంచపల్లి…

Read More

ప్రకాష్ రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం సంతోషం

భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది ప్రకాష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ మండల నాయకులు కొయ్యల చిరంజీవి వంగ నరేష్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు…

Read More

నేడే మినీ మేడారం జాతర హుండీల లెక్కింపు

మొగుళ్లపల్లి నేటిదాత్రి : మండలంలోని మొగుళ్లపల్లి ముల్కలపల్లి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవంలో భక్తులు తమ ఆరాధ్యదైవమైన అమ్మవార్లకు మొక్కిన మొక్కులను తీర్చి సమర్పించిన కానుకలు లెక్కింపు మండల కేంద్రంలోని శివాలయంలో సోమవారం రోజున మొగుళ్లపల్లి ఎస్సై అశోక్, పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాటుచేయగా తహసీల్దార్ సునీత దేవాదాయ ధర్మాదాయ ఏ ఈ. నాగేశ్వరావు, అనిల్ కుమార్, మహిపాల్, జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షులు బుర్ర సదయ్య, ప్రధాన కార్యదర్శి మల్సాని నర్సింగరావు, ఉపాధ్యక్షులు, చదువు…

Read More

ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు.

#మొదటిరోజు వంద శాతం హాజరు. #కోలాహలంగా పరీక్ష కేంద్రాలు. #నిర్దిష్ట సమయానికి ముందే విద్యార్థులు హాజరు. #తగు సూచనలు చేసి పంపిన తల్లిదండ్రులు. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలో గల మూడు పరీక్ష కేంద్రాల వద్ద సోమవారం ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి పరీక్ష సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరారు విద్యార్థుల తల్లిదండ్రులు తగు సూచనలు సలహాలు ఇచ్చి పరీక్ష కేంద్రంలోకి…

Read More

ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ బోర్డు చైర్మన్ గా ఐత ప్రకాష్ రెడ్డి

ప్రకాష్ రెడ్డిని ఆత్మీయంగా సన్మానిస్తున్న క్యాతరాజు సాంబమూర్తి మొగుళ్ల పల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షుడిగా సేవలందించిన ఐత ప్రకాష్ రెడ్డి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ బోర్డ్ చైర్మన్ గా నియమించారు. కాగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకుడు క్యాతరాజు సాంబమూర్తి ఆదివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి..శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాష్ రెడ్డి మరిన్ని ఉన్నతమైన పదవులను అదిరోహించాలని…

Read More

అంగన్వాడీ సెంటర్ లో రంజాన్ నీటి కుండలు బహుకరించిన ఇనుముల ప్రదీప్

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం పారుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మరియు అంగన్వాడీ కేంద్రలో చదువుకుంటున్న పిల్లలకు వేసవి కాలం కాబట్టి పిల్లలు చల్లటి నీళ్లు త్రాగడం కోసం రెండు రంజాను నీటి కుండలు బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమం లో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు అంజయ్య అంగన్వాడీ టీచర్ తిరుపతమ్మ ఇనుముల సాగర్ సంగే సంజీవ్ తగరపు ప్రసాద్ గోషిక నవీన్ మేకల కుమార్ పాల్గొన్నారు

Read More

సుభాషిణి కి సాధికారిక మహిళా అవార్డ్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు. ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత) అని ఆర్యోక్తి. సృష్టికి మూలం స్త్రీ. దేవుడికి ప్రతిరూపం తల్లి. అలాంటి తల్లి తల్లడిల్లి కన్నీరు కారిస్తే అది మనకు మంచిదా? కాదు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం….

Read More

గుండెపోటుతో వ్యక్తి మృతి

గంగారం.నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని కోమట్ల గూడెం గ్రామానికి చెందిన జనగాం నారాయణ గుండెపోటుతో మృతి పని నిమిత్తం రోడ్డుకు వస్తుండగా రోడ్డుపై అందరు చూస్తుండగానే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు కింద పడిపోయిన నారాయణను చూసిన గ్రామస్తులు పిట్స్ వచ్చిందను అనుకోని తాళం చెవులు అతని చేతిలో పెట్టారు ఆయన అప్పటికే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు ప్రభుత్వ డాక్టర్ లు సిబ్బంది CPR పై ఇదివరకే ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తే…

Read More

మున్సిపల్ వ్యాప్తంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ వీడి బిజెపిలోకి…

బిజెపి లోకి భారీ చేరికలు… బిజెపితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: ఈటెల రాజేందర్ మేడ్చల్, నేటిధాత్రి: మేడ్చల్ జిల్లా షామీర్పేట్ లోని మల్కాజిగిరి నియోజకవర్గ అభ్యర్థ ఈటల రాజేందర్ నివాసంలో సోమవారం పోచారం మున్సిపల్ బిజెపి అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్, మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా…

Read More

ఎన్నికల షెడ్యూల్ విడుదల వాహన తనిఖీలు ప్రారంభించిన పోలీసులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా ఎన్నికల షెడ్యూలు విడుదల అవడంతో పోలీసులు వాహన తనిఖీలు ప్రారంభించారు. జైపూర్ మండలంలోని ఇందారం బ్రిడ్జి కుందారం సుందిళ్ల బ్యారేజ్ బ్రిడ్జి సమీపాలల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సోమవారం రోజున మండల సరిహద్దుల్లో స్థానిక ఏసిపి వెంకటేశ్వర్లు సిఐ డి. మోహన్ ఎస్సై జి. శ్రీధర్ లు కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఎన్నికల…

Read More

పురుగుల మందు తాగి యువకుడు మృతి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం రాజు పల్లి గ్రామానికి చెందిన ఆవుల దిలీప్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతను ఆన్లైన్ లో టెలిగ్రామ్ యాప్ కు సంబంధించిన ఫేక్ ట్రెండింగ్లో 1,60,000 పెట్టుబడి పెట్టగా తనకు మోసం జరగడంతో తన తండ్రికి చెబితే ఏమైనా అంటాడేమో అని భయంతో ఆదివారం రోజున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వారి వ్యవసాయ పొలం వద్దకి వెళ్లి పురుగుల మందు తాగగా తన తల్లిదండ్రులు చూసి హాస్పిటల్…

Read More

మొదటిరోజు ఐదుగురి నామినేషన్

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల కొరకు ఎన్నికల అధికారి నోటిఫికేషన్ విడుదల చేయడంతో సోమవారం కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.. వివిధ పదవులకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగగా, మొదటిరోజు ప్రెసిడెంట్ గా గుడిసె సదానందం, జనరల్ సెక్రటరీ గా అవధూత రజనీకాంత్, కోశాధికారిగా బొడ్డు ప్రశాంత్ కుమార్, జూనియర్ ఈసీ మెంబర్ గా భీమ మహేష్ బాబు, వంశీకృష్ణ లు నామినేషన్ వేసినట్టు బార్…

Read More

భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి శ్రీరామనవమి మహాపట్టాభిషేకం మహెూత్సవాలు వీక్షణకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేటాయించిన విదులను పక్కడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో శ్రీరామనవమి, మహా పట్టాభిషేక కార్యక్రమాల నిర్వహణపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళ్యాణ…

Read More

ఈరోజు దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ కార్యాలయంలో భద్రాచలం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లంకా శివకుమార్ ఆధ్వర్యంలో

భద్రాచలం నేటిదాత్రి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోడి చంటిబాబు అధ్యక్షతన గౌరవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోదాం వీరన్న తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవిని గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి వీరన్న కేటాయించడం శుభ పరిణామంగా భావించి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు సీనియర్ నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు వీరన్న అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిఉప ముఖ్యమంత్రి బట్టి…

Read More

పోలీస్ సిబ్బందికి వారం రోజులు పాటు గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణ

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి జిల్లా పోలీస్ సిబ్బందికి వారం రోజులపాటు గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణను ఈ రోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రారంభించారు.ఈ శిక్షణను సుమారుగా 150 మంది పోలీస్ అధికారులు,సిబ్బంది తీసుకొనున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు వారితో సమావేశమై పోలీస్ సిబ్బంది శారీరిక దారుఢ్యం కోసం,మానసికంగా బలంగా ఉండటానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.శాంతి…

Read More

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

భూపాలపల్లి నేటిధాత్రి సింగరేణి వ్యాప్తంగా నెలకొన్న మైనింగ్ స్టాప్ సమస్యల పట్ల భూపాలపల్లి ఏరియాలో తేదీ 18 3 24 సోమవారం రోజున అన్ని గనుల మేనేజర్లకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మెమోరండం ఇవ్వడం జరిగింది. సింగరేణికి వెన్నెముక అయినటువంటి మైనింగ్ స్టాప్ సమస్యలు యాజమాన్యం వెంటనే పరిష్కరించి వారికి తగు న్యాయం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియాలోని అన్ని గనుల డిపార్ట్మెంట్లలో మేనేజర్ ద్వారా సిఎన్ఎండికి…

Read More

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ

జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి పదవ తరగతి పరీక్షల నిర్వహణలో భాగంగా మౌలిక వసతులు సరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తగూడెం సింగరేణి హై స్కూల్ మరియు సెయింట్ మేరీస్ హై స్కూల్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణ ను ఆకస్మికంగా సందర్శించి పరీక్ష వ్రాయు విధానము సరళిని పరిశీలించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను జిల్లా…

Read More