ప్రారంభమైన వరి కోనుగోలు కేంద్రాలు

రామడుగు, నేటిధాత్రి: ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం రామడుగు ఆద్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని రామడుగు, లక్ష్మీపూర్, దత్తోజిపేట, పందికుంటపల్లి, గోపాలరావుపేట గ్రామాలలో వరి కోనుగోలు కేంద్రాలు ప్రారంభమైయ్యాయి. ఈకార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి మల్లేశం, మార్కెట్ సూపర్ వైజర్ రాజేశం, సొసైటీ కార్యదర్శి మల్లేశం, స్టాప్ అసిస్టెంట్స్ లు నరేష్, సాగర్, రైతులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.

Read More

పెద్దమ్మ తల్లి యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అమ్మవారి ఆశీస్సులతో కృపా కటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.. అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు..

Read More

పెద్దమ్మ తల్లి యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వికాస్ రావ్

వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు హాజరైన బిజెపి నాయకులు డాక్టర్ చేన్నమనేని వికాస్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది డాక్టర్ వికాస్ మాట్లాడుతూ పెద్దమ్మతల్లి దీవెనలు ముదిరాజులతోపాటు గ్రామ మండల ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారు కోరడం జరిగింది ముదిరాజ్ సంఘం నాయకులు రాములు శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులు అందరూ ఎంపీ ని కలిసి…

Read More

రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించిన భాజపా నాయకులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండలశాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా భాజపా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం చెల్లించాలని, రైతులకు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ఐదు వందల…

Read More

ఎమ్మెల్యే సహకారంతో పుస్తె మెట్టెలు బహుకరణ

నిజాంపేట: నేటి దాత్రి, ఏప్రిల్ 4 మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మైనంపల్లి రోహిత్ సహకారంతో నందగోకులo గ్రామంలో నిరుపేద కుటుంబానికి భాగ్యలక్ష్మి శీను దంపతులకు చెందిన కవిత వధువుకు గురువారం ఎంఎస్ఎస్ఓ మండల ఆధ్యక్షుడు గుమ్ముల అజయ్ ఆధ్వర్యంలో పుస్తె మెట్టలు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల పెన్నిధి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. ఎమ్మెల్యే కాకముందు నుండి నిరుపేదలకు పూస్తేమెట్టలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్…

Read More

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన జెడ్పీటీసీ.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గాంధీ నగర్(జడల పేట ) గ్రామానికి చెందిన బొట్ల రమేష్ ఇటీవల యాక్సిడెంట్లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి 1000/- ఆర్థిక సాయం అందించిన చిట్యాల జెడ్పిటిసి గొర్రె సాగర్, అతని వెంట జడల్ పేట ఎంపీటీసీ బొమ్మనపల్లి సమ్మిరెడ్డి టిఆర్ఎస్ నాయకులు నల్ల దేవేందర్ రెడ్డి, బాయగని గణపతి మెరుగు, సారంగపాణి మాజీ ఎంపీటీసీ రత్న మొగిలి, మడికొండ రవి, బొనగిరి సదయ్య, తదితరులు…

Read More

జనం కోసం స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకులు లింగంపల్లి చందు అస్తమయం!!

ప్రజా సేవకులు గా జనం గుండెల్లో నిలిచిన వైనం!! కడసారి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చిన జనం!!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన లింగంపెల్లి చంద్రయ్య (చందు),బుధవారం రోజున తన నివాసంలో హఠాన్మరణం చెందారు, వృత్తి రీత్యా ఉపాధ్యాయుడుగా,జనం కోసం స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకులు గా,ఎందరికో ఆదర్శంగా,మలి విడత తెలంగాణ ఉద్యమం నుండి మొదలుకొని,యువత, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరి మనసు కదిలించిన మీరు లేరనే…

Read More

వాహనదారులకు అవగాహన…

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) వాహన దారులు రోడ్ పై ఎడమ వైపు నకు మాత్రమే ప్రయాణం చేయాలని అలా కాకుండా రాంగ్ రూట్ లో ప్రయాణిస్తే ప్రమాదాలకు గురి కావల్సి వస్తుందని కమలాపూర్ సిఐ హరికృష్ణ వాహన దారులను హెచ్చరించారు.కమలాపూ ర్ బస్ స్టాండ్ ప్రాంతములో గురువారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు నిర్దిష్ట పరిధిలో ఎడమ వైపున మాత్రమే తమ ప్రయాణం కొనసాగించాలని,అలా కాకుండా రాంగ్ రూట్లో ప్రయాణిస్తే ప్రమాదాలు…

Read More

సాహిత్య రంగ ప్రతిభావంతురాలు రుత్విక కు నంది అవార్డు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన ఆకినపల్లి రుత్విక కు రవీంద్ర భారతిలో నంది ప్రతిభ పురస్కార్ అవార్డు వరించింది. సాహిత్య రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తూ, గుర్తింపు పొందినందుకుగాను నంది ప్రతిభ పురస్కారం ఆకినపల్లి రుత్విక (సుమలత)కు వరించింది.. వివిధ రంగాల్లో సేవలందిస్తూ రాణిస్తున్న ప్రతిభా వంతులకు నంది పురస్కార అవార్డు 2024 అందిస్తున్నారు. అందులో భాగంగానే సాహిత్య రంగంలో విశేషమైన గుర్తింపు పొందినందుకు గాను హైదరాబాద్ రవీంద్రభారతిలో శిఖర ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం సీతంపేట గ్రామం సంపత్ సోదరుడు సంతోష్ కుమార్ – శిరీష వివాహ వేడుకల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను వారిని ఆశీర్వాదించినారు ఈ కార్యక్రమం లో మండల బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి ఎంపీపీ జక్కుల ముత్తయ్య గుజ్జుల రాజి రెడ్డి బండారి సుధాకర్ జక్కుల ఓదెలు పటేల్ ఓదెలు కన్నూరి ఓదెలు అరుణ్ తదితరులు పాల్గొన్నారు

Read More

Delusive world of mining Episode-3

  · Illegal mining and immense blasting · PSR’s immorality…no care of law · Attracting the farmers and spoiling the environment · Mining being held in hundreds of acres · Officially showing mining area is very less · Assigned lands under occupation and system in control · Attacks on who questions and cases against victims…

Read More

అన్యాక్రాంతమైన భూముల లెక్కలు తీయండి!

https://epaper.netidhatri.com/view/227/netidhathri-e-paper-4th-april-2024%09/3 ` సిఎస్‌. శాంతి కుమారి ఆదేశం. `‘‘నేటిధాత్రి’’ చేతిలో అక్రమార్కుల చిట్టా! `దేవాదాయ భూముల మాయంపై దృష్టి పెట్టారు. `కరోనా కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్ల బాగోతం వెలికితీయనున్నారు. `భూదాన్‌ భూముల మాయంపై ఆరా తీస్తున్నారు. `గత పదేళ్ళలో అన్యాక్రాంతమైన భూముల వివరాలు సేకరిస్తున్నారు. `రైతుల నోట్లో మట్టికొట్టిన వారెవరు? `దేవాలయాల భూములు మింగిన ఘనులెవరు? `భూముల ఆక్రమణలలో పెద్ద తలకాలెవరు? `నిజాలు, నిగ్గు తేల్చే సమయం వచ్చింది. `కొత్త ప్రభుత్వం భూ ఆక్రమణలపై కొరడా రaులిపించనుంది….

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో మంథని రాజయ్య పుత్రిక తేజ శ్రీ – గణేష్ వివాహ వేడుకల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను వారిని ఆశీర్వాదించినారు ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ అల్లం తిరుపతి ఇందారపు రజాక్ మంథని సంతోష్ మంథని సమ్మయ్య సుందిళ్ల శంకర్ మంథని నాని బాయ్ మెంత్రి నర్సయ్య పాల్గొన్నారు

Read More

తాగునీటి సమస్య లేకుండా చూస్తాం.

మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్. రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని కెసిఆర్ కాలనీ లో నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడినందున వెంటనే నివారణ చర్యలు చేపట్టారు. సుమారు 300 మీటర్ల పైపులైను జెసిబి ద్వారా తీసి కాలనీలో ఉన్నటువంటి రెండు బోర్ల నుండి రెండు మోటార్ల నుండి వాటర్ స్టోరేజ్ పంపు వరకు పైపుల ద్వారా వేసి పంపులో వాటర్ నింపి దాని ద్వారా ట్యాంకు ఎక్కిచ్చి అందరి ఇండ్లకు ఈరోజు…

Read More

ఉపాధి హామీ పథకంలో కూలి పెంపు.

పథకాన్ని సద్వినియోగ మర్చిపోవాలని అవగాహన. ఏపీవో గిరి హరీష్. మలహార్ రావు, నేటి ధాత్రి : మండలంలో ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం పరుచుకోవాలని ఏపీఓ గిరి హరీష్ కోరారు. మండలములోని మల్లారం గ్రామపంచాయతీ పరిధిలోగల చెరువు పూడికతీత పనులను సందర్శించిన అనంతరం ఏపీవో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలతో కొలుతల గురంచి వివరించడం జరిగింది. మనడలంలోని అన్నిగ్రమలల్లో చెరువు, నీటి కుంటల, పూడిక తిత పనులను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించినట్లు…

Read More

త్వరలో గల్ఫ్ సంఘాలతో హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

● నెలాఖరున గల్ఫ్ దేశాలలో పర్యటించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు  ● గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినందుకు సీఎం కు కృతజ్ఞత తెలిపిన గల్ఫ్ జెఏసీ బృందం  గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ప్రారంభం చేసినందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి (గల్ఫ్ జెఏసి)…

Read More

తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

రఘునాథపల్లి (జనగామ) నేటి ధాత్రి :- మండల కేంద్రంలో ని కురుమ సంఘం భవనంలో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో భూమి కోసం, భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమురయ్య 97వ జయంతిని కే వై సి స్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మరియు రఘునాథపల్లి ఎంపీటీసీ పేర్నే ఉషా రవి కురుమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ దొడ్డు కొమురయ్య స్ఫూర్తితో ని యువత రాజకీయంలో…

Read More

పాఠశాలకు డీజే మైక్ సెట్, ఫ్యాన్లు బహుకరించిన చింతల వెంకట్

ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని గొడిసెలపేట గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ( బీసీ కాలనీ)కు పాఠశాల సమావేశాలు ,స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల వేడుకలకు ఉపయోగపడేలా డీజే బాక్స్ లు,మైక్ సెట్ లతోపాటు వేసవికాలంలో తరగతి గదులలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సీలింగ్ ఫ్యాన్లను మానవతా దృక్పథంతో అదే గ్రామానికి చెందిన చింతల వెంకటేశం( వెల్డింగ్ వెంకట్)బహుకరించారు. ఈ మేరకు పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు…

Read More

ఉప్పల్ ప్రెస్ క్లబ్ పైన ఈటెల రాజేందర్ అనుచరుల వీరంగం ఖండిస్తున్నాం

జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఈనెల సోమవారం ఒకటో తారీకు హైదరాబాదులో గల ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో బిజెపి నాయకుడు మాజీమంత్రి ఈటల రాజేందర్ అనుచరులు చేసిన దాడులు రాజ్యాంగ విరుద్ధమని మీడియా ను అగౌరవ పరచడమేనని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అన్నారు. ఎటువంటి జీతభత్యాలు వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి…

Read More

చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య 97వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో చందుర్తి మండల కురుమ సంఘం అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, ఫ్యాక్స్ ఛైర్మెన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య, మాజీ సర్పంచులు మేకల పరశురాములు, దుమ్మ అంజయ్య , మాజీ ఉప సర్పంచ్ పరశురాములు, సంఘం నాయకులు ఏనుగుల కృష్ణ ,పరుశురాం ,మేకల దేవరాజు…

Read More