ప్రజా పద్దు…ప్రగతికి తొలిపొద్దు!

`రాష్ట్ర బడ్జెట్‌ బ్రహ్మాండం… అన్ని వర్గాలకు ప్రయోజనం. `భట్టి పద్దు…బహు విధాల పసందు! `పద్దు బహు ప్రయోజనం… లెక్కలు అయోమయం! `నిధుల కేటాయింపులు బేష్‌ `వాటి పంపకాలపై వివణలు అసంపూర్ణం. `బిఆర్‌ఎస్‌ అభ్యంతరాలు సాహేతుకం. `బిజేపి అనుమానాలు వాస్తవం. `ప్రభుత్వం మెరుగైన ఆలోచనలు. `ఆచరణ బలంగా సాగితే ఎంతో ప్రయోజనం. `ఆదాయం ఎలా సమకూర్చుతారన్నదే పెద్ద అనుమానం. `ఆరు గ్యారెంటీలకు నిధులు సరిపోతాయా అన్నదే సంశయం. `మొత్తానికి తెలంగాణ పద్దు సంపూర్ణం. `అన్ని వర్గాల ప్రయోజనం జరిగితే…

Read More

వ్యాపారం బంగారం!

`ధర తగ్గిందా…అమ్మకం పెరిగిందా! `బంగారం తగ్గుదల నిజమా! `సుంకం తగ్గిస్తే తగ్గిందెంత! `ఈ పదేళ్లలో పెరిగిందెంత! `ఆ వ్యత్యాసంతో పోలిస్తే ఊరట ఎంత! `ఎన్డీయే అధికారంలోకి వచ్చిన నాడు 20 వేలు. `పదేళ్లలో పెరిగింది నాలుగు రెట్లు! `సుంకం తగ్గిస్తే జరిగిన మేలు 3 వేలు! `లాభం ఎవరికి! నష్టం ఎవరికి!! `ట్రేడిరగ్‌ వర్గాలు చెబుతన్న మాటలేమిటి! `వాస్తవ పరిస్థితులు ఎలా వున్నాయి! `వేలకు వేలు తగ్గితే వ్యాపారాలకు ఇబ్బంది వుండదా! `బంగారం మీద లాభం లేకుండా…

Read More

కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి వరాల జల్లు.

తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్న. మోడీ తెలంగాణ ప్రజలంటే ఎందుకు వివక్ష. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య. చిట్యాల, నేటి ధాత్రి : కేంద్రంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బిజెపి మిత్ర రాష్ట్రాలకు ప్రజలకు వరాలజల్లు కురిపించేలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రిక్త శూన్య హస్త్రాలు అందించేలా ఉందని , జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అన్నారు ఈ సందర్భంగా…

Read More

పరకాలలో ఏసీబీ ట్రాప్

లంచం తీసుకొంటూ రెడ్ హ్యాడెడ్ గా పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ సునీత పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో 80,000 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ సునీత గురువారం పట్టుబడ్డారు బాధితుడు లడే శ్రీనివాస్,శ్రీకాంత్ లకు చెందిన చెందిన ల్యాండ్ ను తల్లి నుండి కొడుకులకు పార్టెషన్ కోసం మాదారం శివారులోని 481సీ సర్వే నెంబర్ భూమి కోసం వెళ్లగా 80000 వేల లంచం అడిగిన సబ్ రిజిస్టర్ సునీత దీంతో ఏసీబీని…

Read More

గుగులోత్ నగేష్. అనుమానస్పద మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి మణుగూరు సింగరేణి ఏరియా ఓ. సి 2 నందు డంపర్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న గుగులోత్. నగేష్(41) అనుమానస్పద మృతి…విషయం తెలుసుకున్న ఏరియా టి బి జి కె యస్ బ్రాంచి ఉపాధ్యక్షులు నాగెల్లి మణుగూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ లో ఉంచిన నగేష్ మృత దేహాన్ని సందర్శించి మృతికి గల కారణాలు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు… గుండె పోటు వల్ల మరణించాడని మృతుడి…

Read More

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు గురువారం రోజున మధ్యాహ్న భోజన సమయ విరామ సమయంలో పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇంతవరకు బదిలీలు చేపట్టలేదని, తక్షణమే ప్రభుత్వము బదిలీలు పదోన్నతులు కల్పించాలని, అలాగే 010 పద్ధతి ద్వారా జీతాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు కారుణ్య…

Read More

మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల జాతర

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న రెండవ రోజు ఆషాడ బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం మన సంస్కృతి మరువకుండా ఉండడానికి ఇలాంటి సంప్రదాయ సిద్ధమైన జాతరను అప్పటికి ఎప్పటికీ తీపి గుర్తు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఆషాడమాస బోనాల జాతర తొలి ఏకాదశి నుంచి…

Read More

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి జూలూరుపాడు మండలం: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ జన్మదిన్ని పురస్కరించుకొని జూలూరుపాడు యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూలూరుపాడు ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు,బెడ్ ప్యాకెట్లు అందజేశారు,అనంతరం జూలూరుపాడు అంబేద్కర్ సెంటర్ లో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు, వారు మాట్లాడుతూ వైరా నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మలోత్…

Read More

బంధం చెరువు మత్తడి ధ్వంసం.. వృధాగా పోతున్న నీరు

మత్తడిని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని రైతుల ఆందోళన శాయంపేట నేటిధాత్రి: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి బంధం చెరువును పట్టించుకోని అధికారులు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి చెరువులు కుంటలు ప్రధాన ఆధారం. కాబట్టి గట్లకానిపర్తి బందం చెరువుకు మత్తడి ఉంది ఈ మత్తడి పై లేయర్ ప్రతీ వర్షాకాలం ఊడిపోతు బందం చెరువులో నీరు వృధాగా పోతుంది ఇట్టి విషయం నీటి పారుదల శాఖ వారు మరియు గ్రామ…

Read More

పశువులతో ప్రజలు పరేషాన్

పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం, పోలీసు యంత్రాంగం… దిద్దుబాటు చర్యలకై సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి డిమాండ్. జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి: పశువులతో పరేషాన్… పట్టించుకోని మున్సిపల్ పాలకవర్గం, పోలీస్ యంత్రాంగం. దిద్దుబాటూ చర్యలకై సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీ ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మికుంట పట్టణ రద్దీ ప్రాంతాల్లో… ప్రధాన కూడళ్లలో సంచరిస్తున్న పశువులతో వాహనదారులు మరియు పట్టణ ప్రజలు పరేషాన్…

Read More

నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు నాలుగు బంగారు పతకాలు

భద్రాచలం నేటి ధాత్రి ఈనెల 21 నుండి 25 వరకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన గాలి రామ్మోహన్రావు అనే 72 సంవత్సరాల క్రీడాకారుడు 4 బంగారు పతకాలు సాధించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బెంచ్ ప్రెస్ పోటీలలో 105 కేజీల విభాగంలో 80 కేజీల బరువెత్తి బంగారు పతకం…

Read More

వైద్యులు లేక వెలవెల పోతున్న పెద్ద ఆసుపత్రి బదిలీల నేపథ్యంలో ఖాళీలైనా వైద్యుల పోస్టులు

రోగుల మొర ఆలకించమని ప్రభుత్వానికి ప్రజల విజ్ఞప్తి భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం కేంద్రంగా అనేక డివిజన్లో నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వైద్యం కోసం భద్రాచలంలో ఉన్న 100 పడకల ప్రభుత్వం వైద్యశాలకు రోగులు వైద్యం నిమిత్తం వస్తున్నారు ఈ క్రమంలో ఇక్కడ వైద్యం అందుబాటులో ఉంటుందని పెద్ద ఆసుపత్రి అవటం వలన సదుపాయాలు ఉంటాయని ప్రజలు నమ్మి ఈ ఆసుపత్రికి భారీ సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఈమధ్య కాలంలో…

Read More

40 యేండ్లు దాటిన మహిళలను గుర్తించేందుకు సర్వే.

నర్సంపేట,నేటిధాత్రి : 40 సంవత్సరాలు దాటిన మహిళలకు విటమిన్స్ లోపం వలన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విటమిన్స్ మాత్రలు అందించేందుకు గాను వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది.ఇందుకు గాను నరంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గురువారం పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు.అలాగే మండలంలో బాంజీపేట గ్రామంలో కార్యదర్శి స్నేహాలత,మదన్నపేట గ్రామంలో కార్యదర్శి సునీత,కమ్మపల్లిలో కార్యదర్శి మహేష్,బొజ్యానాయక్ తండాలో కార్యదర్శి అనిల్,నాగుర్ల పల్లి గ్రామంలో…

Read More

వాస్తవ సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం విఫలం

డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్ పరకాల నేటిధాత్రి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన దేశ వార్షిక ప్రణాళిక మించిన కేంద్ర బడ్జెట్ దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతలను విద్యార్థులను తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించింది అని డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ 24 ల్,25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ దేశంలోనే ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు.ఏటా రెండు కోట్ల ఉద్యోగాల…

Read More

కేంద్ర బడ్జెట్ పత్రాలను తగలబెట్టిన సిపిఐ నాయకులు

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్టానికి తీవ్ర అన్యాయం. సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి పట్టణం లోని కారల్ మార్క్స్ కాలనిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని బడ్జెట్ పత్రాలను తగలపెట్టి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి అనేక…

Read More

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

చందుర్తి, నేటిధాత్రి: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ ఎంపీ ఎంపీచిలక పెంటయ్య. కల్వకుంట్ల తారకరామారావు ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు సంతోషంగా జరుపుకోవాలని, అతడు ఆయురారోగ్యాలతో ఉండాలని, అతని సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరమని వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రక్తదాన చేసిన…

Read More

కాశీబుగ్గలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరంగల్ కాశీబుగ్గ 20వ డివిజన్లో, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ఆదేశానుసారం, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి సూచనల మేరకు, 20వ డివిజన్ కాశీబుగ్గలో మాజీ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదిన వేడుకలు కాశీబుగ్గ శివాలయం ముందు స్థానిక బి.ఆర్.ఎస్ నాయకులు కేక్ కట్ చేసి,…

Read More

సభ్యత్వం ఇవ్వండి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమం చేయండి.

నడికూడ,నేటిధాత్రి: పి ఆర్ టి యు టి ఎస్ నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పిఆర్టియు ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు సాధించి ఉపాధ్యాయులకు జెయల్, ఎంఈఓ,డిప్యూటీవోలుగా, ఏడీలుగా అందరూ ఉపాధ్యాయులు సమానంగా పదోన్నతులు పొందడానికి అవకాశం కలిగే విధంగా కృషి చేస్తామని,పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీఏ లలో…

Read More

సీజనల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

డా”ప్రత్యూష గంగారం, నేటిధాత్రి : గత వారం పది రోజులుగా గంగారం మండలం లో వాన ముసురు వదలడం లేదు.వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. మరో మూడు రోజులు వాన ముసురు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో గంగారం మండల ప్రభుత్వ వైద్యలు డా”ప్రత్యూష అప్రమత్తమై….సీజన్ వ్యాధులను అరికట్టేందుకు రంగంలోకి…

Read More