
తాజా వార్తలు

కాంగ్రెస్కు కర్రువాతే!
https://epaper.netidhatri.com/ `రేవంత్ రూపంలో పాతాలానికి కాంగ్రెస్ పతనమే. `రైతుల మధ్య రేవంత్ చిచ్చు! `మతాల మంటలో చలికాచుకునే కుట్ర? `హిందూ, ముస్లిం తగవుల కోసం ప్రయత్నం? `రేవంత్ చెప్పేవి పచ్చి అబద్దాలు… మోసపూరిత హామీలు. `కౌలు రైతుకు సాయం సాధ్యం కాదని తెలుసు. `ఓట్ల కోసం రైతుల మధ్య పేచీ చీకటికోణం. `ధరణి తొలగించి ఆంధ్రా పెట్టుబడి దారులకు మేలు చేసే ప్రయత్నం. `హైదరాబాదు చుట్టుపక్కల ఏ ఒక్క తెలంగాణ వ్యక్తికి భూమి లేదు. `వారి భూముల…

కాంగ్రెసోళ్లతోని కరంటిచ్చుడు కాదు!
https://epaper.netidhatri.com/ ములుగు బిఆర్ఎస్ ఇంచార్జ్,ఎమ్యెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్ట రాఘవేందర్ రావు’’ తో ‘‘చిట్ చాట్’’ `కాంగ్రెస్ కావాలా? కరంటు కావాలా! `దీపావళి రోజున బెంగుళూరు లో కరంటు లేదు. `కాంగ్రెసోళ్లు కరంటియ్యలేరు. `రైతులు సల్లగుంటే కాంగ్రెస్ ఓర్వలేదు. `కాంగ్రెస్ వస్తే మోటార్లు కాలిపోవుడు. `ట్రాన్స్ ఫార్మర్లు చెడిపోవుడు. `పొలాలు ఎండిపోవుడు. `అర్థరాత్రి కరంటిస్తే రైతుల పానాలు పోవుడు. `పదేండ్ల కింద కొడంగల్ లో ఎకరం భూమి10 వేలు. `ఇప్పుడు కొడంగల్ లో…

గెలుపు కారుదే! జనం కారు వెంటే.
https://epaper.netidhatri.com/ గులాబీ పరిమళం గుభాలింపే సారు సర్కారు కావాల్సిందే. ముచ్చటగా మూడోసారి సిఎం అవుతున్నారంతే. రైతులంతా కేసిఆర్ వైపే. పింఛన్ దారులకు కేసిఆర్ పెద్దకొడుకే అన్ని వర్గాలు కోరుకుంటోంది కేసిఆర్ నే. కోరికోరి కష్టాలు తెచ్చుకోలేమంతే… కాంగ్రెస్ కు పాలన చేత కాదు. కొట్లాటలకే కాలం సరిపోదంతే. జనం నాడీ ఇది…కేసిఆర్కు జై కొడుతుంది. సర్వేలన్ని చెబుతున్నది ఇదే… తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. తెలంగాణలోని ఎవరిని కదలించినా ఇదే మాట..తెలంగాణలో…

బిఆర్ఎస్ కే జై కొట్టిన తెలంగాణ.
https://epaper.netidhatri.com/ ` మూడోసారి బిఆర్ఎస్ అధికారం ఖాయం. ` దక్షిణాదిన హాట్రిక్ సిఎం. కేసిఆర్. ` బిఆర్ఎస్ కు 70-74. ` కాంగ్రెస్ కు 37-38 `బీజేపీ 3-1 `మజ్లీస్ కు 7-6 ` ఇతరులు 0-1 ` డి.ప్యాక్, నేటిధాత్రి సంయుక్త సర్వేలో వెల్లడి. `కర్ణాటక ఎన్నికలలో కచ్చితమైన లెక్క చెప్పింది డి. ప్యాక్ మాత్రమే. ` మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్,ఎన్నికలలో కూడా డి.ప్యాక్ సర్వేనే నిజమైంది. `మునుగోడు లో మెజారిటీతో సహా చెప్పింది…

కేసీఆర్ ను శాసించేది.. బిఅర్ఎస్ పార్టీని నడిపించేది ప్రజలే….!
రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి లకు శాసించేది ఢిల్లీ బాసులే..! ఎన్నికలంటే ఐదేండ్ల బతుకుదెరువు..! కర్ణాటకలో ఉన్న కరెంట్ కు కోత పడ్డది.. ఆ ప్రభుత్వం రాం రాం పలికిండ్లు.. సోమవారం పొద్దుగాల్నే రైతుల సెల్ ఫోన్ల టింగ్ టింగ్. కరోనా సమయంలో ప్రజలను కడుపులో పెట్టుకొని సాడుకున్నడు కేసీఆర్..! కేసీఆర్ ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఐనా రైతుబందు ఆపలేదు.. నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్,భాజపా నాయకులు రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డిలకు శాసించేది ఢిల్లీ బాసులే..! కానీ తెలంగాణలో…

నర్సంపేట నియోజకవర్గం నెక్కొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు.
మంత్రి హరీశ్ రావు కామెంట్స్ : బీజేపీ, కాంగ్రెస్ లది కుర్చీల కోసం కొట్లాట, ఖాళీ కుర్చీల తండ్లాట. మన మీటింగులకేమో ఇసుకేస్తే రాలనంత జనం వస్తుండ్రు. రాని సీఎం పదవి కోసం కాంగ్రెస్ లో కొట్లాట చూస్తున్నం కరోనా కాలంలో మన దగ్గర పైసలు లేక రైతు బంధు కుదరదని అధికారులు చెప్పిండ్రు. కానీ కేసీఆర్ ఒప్పుకోలే. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి అయినా సరే రైతులకు రైతుబంధు పెట్టాలని కరాఖండీగా చెప్పిండు మన…

సిరుల సింగారం..అభివృద్ధి బంగారం.
https://epaper.netidhatri.com/ `సిద్దిపేట ప్రగతి ఒక అధ్బుతం. `హరీష్ నాయకత్వం ఒక వరం. `ప్రతి ఇంటికీ అందిన సంక్షేమం. `అవార్డులలో దేశంలోనే సిద్దిపేట మేటి. `అభివృద్ధి లో సిద్దిపేట కు లేదు సాటి. `ప్రగతికి సిద్దిపేట ప్రయోగశాల. `సమాజాభివృద్దికి ఒక పాఠశాల. `నాడు సిద్దిపేట అభివృద్ధి కలలు. `ఆ కలలు నేడు నిజాలు. `కళ్ల ముందు ఆవిష్కరణలు. హైదరాబాద్,నేటిధాత్రి: ALSO READ: https://netidhatri.com/sirisilla-sirulu-ktrs-hard-work-is-a-blessinggiven-employment-to-handloom-workers/ ఊరును పాల వెల్లి చేశాడు. సిద్దిపేటను సిరుల పేట చేశాడు. చెరువును కల్పవల్లి చేశాడు. మిషన్…

డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమైంది.
ఇక్కడ ఓట్లు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది. కేసీఆర్ హయాంలో గ్రామాల రూపురేఖలు మారిపోయి. మా తండాలో మా రాజ్యం అంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసినా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. ప్రతి పల్లెలో మహిళలు కోలాటాలు బతుకమ్మలతో భారీగా స్వాగతం పలికారు మరిపెడ నేటిధాత్రి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ లో ని మరిపెడ మండల కేంద్రంలో ని ఉమ్మడి తానంచర్ల గ్రామాలు…

అభివృద్ధి చేసే వారికే అవకాశం ఇవ్వండి
*సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న చల్మెడను భారీ మెజారిటీతో గెలిపించండి *బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సతీమణి సునీల *వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో ఇంటింటి ప్రచారం వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సతీమణి సునీల ఇంటింటి ప్రచారం నిర్వహించారు….

బీజేపీకి బిగ్ షాక్
తిరిగి సొంతగూటికి చేరిన చందుర్తి మాజీ ఎంపిపి చిలుక పెంటయ్య *కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చల్మెడ వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎన్నికలు సమీపిస్తున్న వేళా భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు, చందుర్తి మాజీ ఎంపిపి చిలుక పెంటయ్య తిరిగి సొంతగూటికి చేరాడు. తెలంగాణ ఉద్యమకారుడిగా, చందుర్తి మండలంలో కీలక నేతగా, తుల ఉమ ప్రధాన అనుచరుడిగా పేరున్న పెంటయ్య, తన అనుచరులు, అభిమానులతో…

బీఆర్ఎస్ లో నయా జోష్
బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ సమక్షంలో భారీగా చేరుతున్న యువత కొడిమ్యాల (నేటి ధాత్రి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 300 మంది యువత బీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా అభ్యర్థి సుంకే రవిశంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.స్థానిక బిడ్డనైన నేను అందరికీ అందుబాటులో ఉంటున్నానని మరొకసారి గెలిపించుకుంటే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు….

బీజేపీ పార్టీ నుండి బిఆర్ఎస్ కి చేరికలు
#హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ చేతుల మీదుగా #బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో #బిఆర్ఎస్ కండువా కప్పుకున్న బిజెపి నాయకులు వీణవంక, కరీంనగర్ జిల్లా: నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చాడ రాజేందర్ రెడ్డి తో పాటుగా సుమారు 50 మంది రాష్ట్ర హోం శాఖ మంత్రి మొహమ్మద్ అలీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఎమ్మెల్యే అభ్యర్థి పాడి…

టిఆర్ఎస్ అభ్యర్థి చలిమెడ లక్ష్మీనరసింహారావు తరఫున వారి కూతురు నిహారికతో కలిసి గడపగడపకు ప్రచారం.
చందుర్తి, నేటిధాత్రి: ఈరోజు కట్ట లింగంపేట గ్రామంలో గౌరవనీయులు చల్మెడ లక్ష్మీనరసింహారావుకి మద్దతుగా వారి కూతురు నిహారికతో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఇంటింటా ప్రచారంలో భాగంగా ఏ గడపకు వెళ్లిన మంచి స్పందన లభించింది టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పర్చుకున్నాక తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు ఏ విధంగా బాగుపడ్డాయి రైతులు ఏ విధంగా బాగుపడ్డారు ఇంకెన్నో సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది ఈ…

రేగా గెలుపే లక్ష్యంగా ప్రచారం
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి : ఆళ్లపల్లి మండల ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి ఆధ్వర్యంలో అనంతోగు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు గెలుపే లక్ష్యంగా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాయం నరసింహారావు ,ఆళ్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబా , ఆళ్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి నరెడ్ల ప్రవీణ్ కుమార వర్మ,కోఆపరేట్ డైరక్టర్…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చౌటుపర్తి గ్రామంలో జై హనుమాన్ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఏపీఎం రమాదేవి.అనంతరం మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.మొదటి రకం వరి ధాన్యానికి రూ.2203,రెండవ రకానికి రూ.2183 చొప్పున ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో వేస్తుందని పేర్కొన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకు విలువ ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిసి…

మంథని నియోజకవర్గంలో దూసుకెళ్తున్న కారు.
వచ్చేది కేసీఆరే.. అభివృద్ధి చేసేది పుట్ట మధన్నే. బీఆర్ఎస్ మేనిఫేస్టోతో మరిన్ని ప్రయోజనాలు. గ్యారెంటీ లేని పథకాలు కాంగ్రెస్ పార్టీవి. ఎడ్లపల్లి గ్రామంలో ఇంటింటా మేనిఫేస్టో, కుంకుమ బొట్టు ప్రచారం నిర్వహించిన మండల మహిళా అధ్యక్షురాలు పంతకాని చంద్రకళ మలహర్ రావు. నేటిధాత్రి, మండలంలో ఇంటింటా మేనిఫేస్టో, కుంకుమ బొట్టు ప్రచారంలో భాగంగా మండల అధ్యక్షులు కుంభం రాఘవరెడ్డి గ్రామ ఇంఛార్జి వాల యాదగిరి రావు, ఆదేశానుసారం మండల సోషల్ మీడియా ఇంఛార్జి సుమన్ గ్రామ కమిటీ…

ఎన్ ఎఫ్ సి హెచ్ ప్లాగ్ డే కు విరాళాలు అందజేత
నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు, ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్స్, విద్యా వాలంటీర్లు, ఐఆర్పి నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోని(ఎన్ ఎఫ్ సి హెచ్) సంస్థ యొక్క ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల నుండి ఉపాధ్యాయుల నుండి విరాళాలు సేకరించి శుక్రవారం రోజున ఆ సంస్థకు 3700/- రూపాయలు ఫోన్ పే చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోని అనేది కేంద్ర…

కేయూలో ఉద్యమ నాయకులమని చెప్పుకొని పార్టీలలో చేరిన విద్యార్థి సంఘాల నాయకులను నమ్మకండి.
హనుమకొండ శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని క్యాంటీన్ ఆవరణలో అన్ని విద్యార్ధి సంఘాల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాకతీయు యూనివర్సిటీ ఎంఎస్ యు ఐ ప్రెసిడెంట్ పాషా మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో ఇన్ని రోజులు జాక్ పేరుతో చెలమని అవుతూ పబ్బం గడుపుతూ, టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తూ, కాకతీయ యూనివర్సిటీ పేరును చెడగొట్టి, కాకతీయ యూనివర్సిటీ లోని విద్యార్థి సంఘాల నాయకులను నిర్వీర్యం చేస్తూ విద్యార్థులను ఇన్ని రోజులు తమ కార్యక్రమాల కోసం…

బి.ఆర్.ఎస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు
*బలంగా ఉన్న కుటుంబం బి.ఆర్.ఎస్ పార్టీ కుటుంబం *ఐదు రోజులు మీరు నా కోసం కష్టపడండి…ఐదేండ్లు నేను మీ కోసం కష్టపడుతా *26న జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు కృషి చేయండి *బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ గెలుపును, కారు జోరును ఎవరు ఆపలేరని బి.ఆర్.ఎస్…

రైతు బందు ఇస్తున్న బి ఆర్ ఎస్ కావాలా,రైతు బందు వద్దు అంటున్న కాంగ్రెస్ కావల
*అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయండి *స్థానికుడు, సౌమ్యుడు బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని * రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ కోరారు బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కపూర్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడిన వినోద్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోయినిపల్లి…