పిసిసి పీఠంపై పీటముడి?

`అద్దంకికి అవకాశం వచ్చేనా! `మళ్ళీ అడ్డపడతారా! `అద్దంకి పెత్తనం అంగీకరిస్తారా! `సీతక్కకు ఇస్తారా? `మంత్రిగా కూడా కొనసాగిస్తారా? `జగ్గారెడ్డి ఊరుకుంటాడా! `తన కల నిజం చేసుకుంటాడా? `హనుమంతన్నకు మరోసారి అవకాశం వచ్చేనా! `సిఎం. చెప్పిన వారికిస్తారా! `సామాజిక న్యాయం పాటిస్తారా? `మాదిగలకు ప్రాధాన్యతనిస్తారా? `బిసిని పిసిసి చేస్తారా! `అందరూ హేమా..హేమీలే! `ఎంపిక కొంచెం కష్టమే. హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ కొత్తపిసిసి సారధి ఎవరు? ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో మొదలైన చర్చ. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ…

Read More

అక్రమార్కులకు అండ..పేదలకు పన్నుల గుదిబండ!

దోచుకునేవారికి దన్ను…పేదలకు పన్ను! పేదలకు సాయం చేయాలంటే ప్రజల మీదే పన్నులు వేయాలి. పిడికెడు మంది పెద్దల చేతుల్లోనే సంపద. అక్రమ వ్యాపారులకు కొమ్ము కాస్తారు. పేదల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఇంటి పన్ను కట్టలేదని చావు డప్పు మోగిస్తారు. రైతు రుణం చెల్లించలేదని తలుపు చెక్కలు తీసుకెళ్తారు. వ్యాపారులు పన్నులు కట్టకపోతే బ్రతిమిలాడుకుంటారు. మా వల్ల కాదని చేతులెత్తేస్తే రాయితీలిస్తారు. రుణాలు కూడా మాఫీ చేస్తారు. పార్టీలకు ఫండ్‌ ఇస్తే వదిలేస్తారు. సంక్షేమం…

Read More

ఈవిఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను సందర్చించిన వరంగల్ పోలీస్ కమిషనర్

ఎనుమాముల మార్కెట్ లోని ఈవీయం ల వద్ద భద్రతను తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నేటిధాత్రి, వరంగల్ ఈ నెల 13న జరిగిన వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో ఎనుమాముల మార్కెట్ నందు ఈవీఎం లు భద్రపరచిన స్ట్రాంగ్ రూముల బందోబస్తును వరంగల్ పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు 24గంటలు మూడంచెల భద్రతా నిఘా పెట్టాలని, అలాగే సీసీ కెమెరా అబ్జర్వేషన్ సక్రమంగా వుండేలా చూసుకోవాలి అని అధికారులకు…

Read More

దొంగతనాలకు పాల్పడు తున్న వ్యక్తులు అరెస్ట్

నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్న పోలీస్ సిబ్బంది* శాయంపేట నేటి ధాత్రి: వరంగల్ మరియు హైదరాబాద్ లో మోటారు బైకులు చోరీకి పాల్పడిన ముక్కెర.జాన్ విల్సన్ ,సాయి చరణ్,.భూక్యా. ఆజాద్ ముక్కెర. అవినాష్ మేకల. హరికృష్ణ వసంతాపూర్ అనే వ్యక్తులను శాయంపేట పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 4 బైకులు స్వా ధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు .పరకాల ఏసిపి కిషోర్ కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వసంతపూర్…

Read More

కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు

పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున పరకాల మండల పరిధిలోని పోచారం గ్రామైఖ్య సంఘ భవనంలో పాఠశాల విద్యార్థులకు యూనిఫాం దుస్తులు కుట్టడానికి ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు డిపియం, స్వామి,ఏపియం క్రాంతి లతో కలిసి ప్రారంభించారు.సభ్యులకు కేటాయించిన దుస్తులు ఈ నెల 25 వ తేదీ లోపు అప్పగించాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వర్గం కవిత,విఓ అధ్యక్షురాలు, సీఏలు మహిళా సంఘ ప్రతినిధులు అన్ని శాఖల అధికారులు…

Read More

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నడి కూడ,నేటి ధాత్రి: మండల కేంద్రంలోని 33/11 కెవి సబ్ స్టేషన్ పరిధిలోని చౌటుపర్తి గ్రామంలో శనివారం విద్యుత్ లైన్ కు ఆనుకుని ఉన్న చెట్లను తొలగించేందుకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు విద్యుత్తును నిలిపి వేయునట్లు నడికూడ ఏఈ విశ్వ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహక రించాలని కోరారు.

Read More

ఏపికి హోదా! తెలంగాణకు వద్దా?

  `కాంగ్రెస్‌ విచిత్ర వైఖరి! `బిజేపిది వింత ధోరణి. `ఈ అంశంలో బిఆర్‌ఎస్‌ సుద్దపూస కాదు. `ఏపి మీద వున్న ప్రేమ… తెలంగాణ మీద లేదా? `తెలంగాణపై ఇంకా చిన్నచూపేనా! `ఇప్పుడు కూడా శీతకన్నేనా? `కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపికి హోదా మీద కాంగ్రెస్‌ తొలి సంతకమా! `తెలంగాణకు విభజన హామీలు ఉత్తమాటేనా! ` తెలంగాణలో అధికారం కావాలి. `తెలంగాణ నుంచి ఎంపి సీట్లు కావాలి. `తెలంగాణకు నిధుల విషయంలో చేతులెత్తేయాలి. `తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్‌ దృష్టిలో…

Read More

Is it possible fine rice cultivation in Telangana?

  ·Fine rice distribution to the poor is a good thought ·Are Telangana lands suitable? ·Fine rice cropping period is long ·Is there sufficient water facility? ·Can a farmer sustain with two crops in the place of three crops? ·Pest control becomes costly ·At harvesting time sap-sucking insects attacks will be more ·This experiment failed…

Read More

యువత మంచి మార్గాన్ని ఎంచు కుని సమాజా నిర్మాణానికి మొదటి పెట్టుగా నిలవాలనే శ్రీ కృష్ణ యూత్ ను స్థాపించడం జరిగింది:జగదీశ్వర్ గౌడ్, శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థా పకులు

కూకట్పల్లి, మే 17 నేటి ధాత్రి ఇన్చార్జ్ నవ సమాజ నిర్మాణానికి కీలక పాత్ర యువతే అని,స మాజంలో ప్రత్యేక గుర్తింపు యువతకు మాత్రమే ఉం టుందని,శ్రీ కృష్ణ యూత్ 1998సం నుంచి సమాజ నిర్మాణానికి,ప్రజల కు మేలు చేసే విధంగా శ్రీ కృష్ణ యూ త్ కార్యాలయం ఏర్పాటు చేసిఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వ్యవస్థాపకులు జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం నల్లగండ్ల గ్రామంలోని శ్రీ కృష్ణ యూత్ కార్యాలయంలో నందు శ్రీ కృష్ణ గౌడ్…

Read More

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కపిల్ సిబల్ గెలుపు

నేటిధాత్రి, న్యూఢిల్లీ ప్రముఖ సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎస్‌సీబీఏ అధ్యక్షుడిగా గురువారం ఎన్నికయ్యారు. ఎస్‌సీబీఏ, అధ్యక్ష పదవికి సిబల్ మే 8న అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా గురువారం ఎన్నికలు జరిగాయి. తన ప్రత్యర్థి ప్రదీప్ రాయ్‌ని ఆయన ఓడించారు. కపిల్ సిబల్‌కి 1066 ఓట్లు పడగా, ప్రదీప్ రాయ్‌కి 689 ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకు ఎస్‌సీబీఏ అధ్యక్షుడిగా కొనసాగిన ఆదీశ్ అగర్వాల్‌కు 296 ఓట్లు మాత్రమే పడ్డాయి….

Read More

స్థానిక సంస్థలలో యువత పెద్ద ఎత్తున పోటీ చేయాలి

నేషనల్ ఫోరం ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరగొనీ కిరణ్ ఫిషర్ అడ్వకేట్ నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : తెలంగాణ లో జరగబోయే స్థానిక సంస్థలలో రాష్టం లో ఉన్న నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పోటీ చేయాలి అని నేషనల్ ఫోరం ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరగోని కిరణ్ ఫిషర్ అడ్వకేట్ అన్నారు, దేశానికి వెన్నుముక అయినటువంటి గ్రామాలు…

Read More

పొట్ల వెంకటేశ్వర్ల ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించిన సర్పంచులు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కర్క పెల్లి తాజా మాజీ సర్పంచ్ పొట్ల నగేష్ గారి తండ్రి పొట్ల వెంకటేశ్వర్లు ఇటీవల పరమపదిoచారు వారి చిత్ర పటానికి పూలమాలవేసి ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు వారి కుటుంబ సభ్యులను ఓదరుస్తూన్న గణపురం తాజా మాజీ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ పరశురాంపల్లి మాజీ సర్పంచ్ తాళ్లపల్లి మంజుల భాస్కర్ రావు కత్తి సంపత్ గౌడ్ బత్తిని శంకర్ గౌడ్…

Read More

అన్నం రాజమల్లు నీకు తగునా…

సీతంపేటలో ఇటు ప్రభుత్వ భూమి అటు ఎస్సారెస్పీ భూమి కబ్జా చేసిన ఘనుడు చోద్యం చూస్తున్న అధికారులు… ఆగ్రహ వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ముత్తారం :- నేటి ధాత్రి అన్నం రాజమల్లు నీకు తగునా అంటున్నారు… మండలంలోని సీతంపేట గ్రామ ప్రజలు… గ్రామస్తుల కథనం ప్రకారం సీతంపేటలో ఇటు ప్రభుత్వ భూమిని… అటు ఎస్సారెస్పీ భూమి ని కబ్జా చేసిన అన్నం రాజమల్లు ఆ ప్రభుత్వ భూమి పైనే కన్నేసి కాజేస్తున్నాడు. సీతంపేట లోని ప్రభుత్వ భూమిలో…

Read More

ఈ వీయంల వద్ద భద్రతను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

హర్షవర్ధన్ ఐపీఎస్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఈ నెల 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పాలమూరు యూనివర్సిటీ నందు ఈవీఎం లు భద్రపరచిన స్టాంగ్రూమ్ ల బందోబస్తును జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు ఎప్పటి కప్పుడు 24/7 మూడంచెల భద్రతా నిఘా పెట్టాలని అలాగే సీసీ కెమెరా అబ్జర్వేషన్ సక్రమంగా వుండేలా అధికారులకు ఆదేశాలు జారీచేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రాములు, ఏ ఆర్ అదనపు…

Read More

రైతులను దగా చేస్తే సహించొద్దు.తుడుందెబ్బ అధికారులకు వినతి.

గంగారం, నేటిధాత్రి : రానున్న వ్యవసాయ కాలంలో రైతులకు కావాల్సిన అన్నీ రకాల ఎరువులు,విత్తనాలు పురుగు మందుల అమ్మకాల్లో ప్రభుత్వ నిర్ణయ ధరలను అతిక్రమించి అమ్మకాలు జరుపుతే విక్రయ దారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ కొత్తగూడ తహసీల్దార్,అగ్రికల్చర్ అధికారులకు మెమో రాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో పాల్గొన్న తుడుందెబ్బ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి,మాట్లాడుతూ కొత్తగూడ,గంగారం మండలాలలో వడ్డీ వ్యాపారులు ఇష్టా రాజ్యాంగ దోపిడీ…

Read More

టిఆర్ఎస్ పార్టీకి మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు రాజీనామా..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం లోని రుద్రారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు సి. మధుసూదన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనందుకు ఆయన మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినా కూడా ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరడం లేదని, తన రాజకీయ భవిష్యత్తును…

Read More

అకాల వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్ఐ మచ్చ సాంబమూర్తి

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలం పనుల కోసం వెళ్లే రైతులు చెరువులో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్ళవద్దని ఈ అకాల వర్షాల వల్ల రోడ్డుపైన డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లే సమయంలో గాలి దుమారాంకు చెట్లు విరిగి అవి మీ పైన పడవచ్చు విద్యుత్ స్తంభాలు విరిగి తీగలు కింద పడవచ్చు…

Read More

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి

ఓసి ప్రాజెక్టు అధికారి గోవిందరావు రామకృష్ణాపూర్ ,నేటిధాత్రి: పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను సైతం తీసుకోవాలని రామకృష్ణాపూర్ ఉపరితల గని ప్రాజెక్ట్ అధికారి ఎం గోవిందరావు పిలుపునిచ్చారు. శుక్రవారం రామకృష్ణాపూర్ ఉపరితల గని లో మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా హరిత ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి గోవిందరావు మాట్లాడుతూ…. కార్మికులు, ప్రజలు అందరూ తమ యొక్క జీవన…

Read More

పట్టభద్రులకు ఉద్యోగ ఫలాలు అందాలి

ప్రెస్ మీట్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి మిమిక్రీ రమేష్ భద్రాచలం నేటి ధాత్రి చదువుకున్న పట్టభద్రులకు ఉద్యోగ ఉపాధి సౌకర్యాలు కల్పించాలని, ఎమ్మెల్సీగా తనకు ఒక్క అవకాశం ఇస్తే పట్టభద్రులకు ఉద్యోగ ఫలాలు అందేలా తనదైన శైలిలో ప్రయత్నిస్తానని ప్రముఖ అంతర్జాతీయ, సినీ మిమిక్రీ కళాకారులు, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి మిమిక్రీ రమేష్ వెల్లడించారు. భద్రాచలంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా భద్రాచలం రామాలయంలో…

Read More