మంద కృష్ణ మాదిగను విమర్శించే హక్కు రేవూరి ప్రకాష్ రెడ్డికి లేదు

భూపాలపల్లి నేటిధాత్రి ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ నియోజకవర్గం ఇన్చార్జి గాజుల బిక్షపతి మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాశ్ రెడ్డి మందకృష్ణ మాదిగను విమర్శించే హక్కు నీకు లేదు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యమాలు చేస్తున్న ఘనత మందకృష్ణ మాదిగకిదక్కింది మాదిగ జాతి మనుగడ కోసం నేటికీ ప్రజా క్షేత్రంలో యుద్ధం చేస్తున్న ఘనత మందకృష్ణ మాదిగది ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి మందకృష్ణ ను…

Read More

Government eyed on illegal occupation of Temple lands

https://epaper.netidhatri.com/ • Give the information illegal land occupations • Chief Secretary Shanti Kumari issued orders to officials • ‘Neti Dhatri’ has the list of land grabbers • Now government focussing on land registrations held at Covid-19 period • Inquiring on disappeared Bhudan lands • Collecting information on lands occupied in previous ten years • Who…

Read More

బీజేపీ ఎస్సీ మోర్చా సమ్మేళనం సభకు పెద్ద ఎత్తునా తరలి రండి..

ఊర్కోకొండ మండల్ ప్రెసిడెంట్ మహేందర్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి పాలమూరు జిల్లా బీజేపీ దళిత మోర్చా సమ్మాళనం సభ కు పెద్ద మొత్తంలో అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఊర్కొండ మండల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ మహేందర్ విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది..ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ నీరజన్ గౌడ్ ముఖ్య అతిథిగా పాలుగోన్నారు.సాయిబాబా, తిరుపతి రెడ్డి, రాజారెడ్డి, మహ్రెందర్, వెంకటేష్, లక్ష్మణ్ అన్న మరియు ఊరుకొండ మండల నాయకుల్లో…

Read More

జడ్పీహెచ్ఎస్ రాజపేట ఉన్నత పాఠశాల అభివృద్ధి చాలా అభినందనీయం

టీచర్ ఎం ఎల్ సి శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మంగపేట నేటిధాత్రి జడ్.పి.హెచ్.ఎస్ రాజుపేట స్కూల్ కాంప్లెక్స్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం 10 గంటలకు ఉమ్మడి జిల్లాల ఖమ్మం ,నల్గొండ ,వరంగల్, నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విద్యాభివృద్ధి లో భాగంగా పాఠశాలను సందర్శించడం జరిగింది పాఠశాల భవనం , మౌలిక వసతులు ,విద్యార్థుల క్రమశిక్షణ. ఇతరత్రా విషయాల పైన పరిశీలించి అభినందనలు తెలియజేశారు ములుగు జిల్లా నుండి ఇంత దూరంలో ఉన్న పాఠశాలను…

Read More

వనపర్తి లో సారా తయారీకి ఉపయోగపడే బెల్లం అమ్మకాలు

వనపర్తి నెటీదాత్రి; వనపర్తి పట్టణంలో సారా తయారీకి ఉపయోగపడే బెల్లమును వర్తక సంఘం వారు తెప్పించారని కిరాణా షాపుల వారికి సరఫరా చేస్తున్నారని అట్టి బెల్లం ప్రజల కు భక్షాలు స్వట్స్ చేసుకునేందుకు నాణ్యత ఉండదని సారా తయారీకి మాత్రమే వస్తుందని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతలేని బెల్లం ప్రజలకు సరఫరా చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ కు ఎక్సైజ్ కమిషనర్ కు…

Read More

తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్బులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మునిగల రాజు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ వాళ్లు అనేక బెదిరింపులు రాజకీయాలు చేశారని జిల్లాల గ్రామంలో 20 గుంటల భూమికి పరిహారం రాకుండా ఆపింది ఎవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాలువలు పూర్తయితే నీళ్లు రావడం అందరికీ మంచిదే కానీ దానికి…

Read More

పోలింగ్ కేంద్రంలో ఓటర్ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి

భూపాలపల్లి నేటిధాత్రి పోలింగ్ కేంద్రంలో ఓటరు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకునేట్లు చూడాల్సిన బాధ్యత ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాంటిసోరి ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పార్లమెంటు ఎన్నికలు నిర్వహణలో పిఓ, ఎపిఓ విధులు నిర్వహించు సిబ్బందికి నిర్వహిస్తున్న ఒకరోజు శిక్షణ తరగతులను పరిశీలించి ఎన్నికలు నిర్వహణలో అవలంబించాల్సిన విధివిధానాలు, పోస్టల్ బ్యాలెట్ వినియోగం తదితర…

Read More

మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి.

అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన మాదిగ సంఘాలు. భద్రాచలం నేటి దాత్రి స్థానిక అంబేద్కర్ సెంటర్ భద్రాచలం నందు మహాజన సోషలిస్టు పార్టీ ,ఎమ్మార్పీఎస్, ఎంఎంఎస్ ఇతర మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతామని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియర్,…

Read More

అమ్మ ఆదర్శ కమిటీలపై విద్యార్థి తల్లుల అవేదన!!!

మహిళా సంఘాల సభ్యులే ఉండాలన్న దానిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి!!! మహిళా సంఘాలలో సభ్యులుగా లేకున్న కమిటీలో బాగ స్వామ్యం చేయాలి!!! ఎండపల్లి నేటిదాత్రి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకై ఏర్పాటు చేయబడిన అమ్మ ఆదర్శ కమిటీల పై పై కొంతమంది పిల్లల తల్లులు అసహనం వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసి కమిటీలు ఉండగా వాటి స్థానంలో ఇటీవల నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ…

Read More

నేషనల్ హూ మెన్ రైట్స్. జస్టిస్ మూమెంట్ జిల్లా అధ్యక్షులుగా మహమ్మద్ హమీద్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగడపల్లి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ హమీద్ను జిల్లా హూ మెన్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నన్ను జిల్లా అధ్యక్షులుగా నియమించిన జాతీయ అధ్యక్షులు మొహమ్మద్ హర్షద్ ఖాన్ మరియు చీఫ్ సెక్రటరీ సయ్యద్ షబ్బీర్ అలీ నా ఎన్నికకు సహకరించిన హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ వీరందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు నాపై నమ్మకం ఉంచిన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని ఇందుకు సహకరించిన పెద్దలకు…

Read More

యాచకురాలు తన కుమారుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1116/- అన్నదానానికి విరాళం

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వేములవాడ నేటిధాత్రి వేములవాడ రాజన్న ఆలయం వద్ద యాచక వృత్తి చేసుకునే వంగల సుజాత అనే యాచకరాలు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి స్ఫూర్తి చెంది హైదరాబాదులో ఉంటున్న తన కుమారుడైన ధర్మారెడ్డి జన్మదిన పురస్కరించుకొని అతని పేర అన్నదానం చేయాలంటూ మై వేములవాడ చారిటబుల్ ట్రస్టుకు 1116/- రూపాయలు అందించడం స్ఫూర్తిదాయకం. నిజానికి రాజన్న దేవాలయం వద్ద యాచకురాలుగా ఉన్న ఈమె తన కుమారునిపై ఉన్న…

Read More

చలివేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ని గణేష్ చౌక్ వద్ద చలివేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ మే నెలలో ఎండలు బాగా ఉంటాయి కావున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణం చేసేటప్పుడు చల్లని నీరు చల్లటి జ్యూస్ తాగాలి మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎండ వేడి చాలా ఉంటుంది ప్రజలు ఇండ్ల నుండి…

Read More

బ్లేడ్లతో కాకతీయ కళాతోరణం

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ మహారాజుల యొక్క ద్వారము అయిన కాకతీయ కళాతోరణం ను బ్లేడ్లతో అబ్రపరిచే విధంగా తయారు చేసి తన ఆఫీసు రూమ్లో భద్రపరిచినారు. చూసిన వారందరూ చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు.

Read More

ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి అత్యధిక మెజారిటీ ఇద్దామని పిలుపునిచ్చిన: కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్పల్లి ఏప్రిల్ 04 నేటి ధాత్రి ఇన్చార్జి గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధ వరం కృష్ణారా వు బిఆర్ఎస్ పార్టీ మ ల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగి డి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా ఫతేన గర్ డివిజన్లోని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భం గా రాగి డి లక్ష్మారెడ్డిని పరిచ యం చేస్తూ కూ కట్పల్లి నియోజక వర్గం నుంచి అత్య ధిక మెజా రిటీతో బిఆ ర్ఎస్ ఎంపీని గెలిపిం చుకుం దామని పిలుపునిచ్చారు.ఎన్నో వేల…

Read More

పూరి సురేష్ శెట్టి ని కలిసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్

వనపర్తి నెటీదాత్రి : నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ వనపర్తి లో శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టిని కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు పూరి సురేష్ శెట్టి నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో శ్రీ వాసవి సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో తన సొంత ఖర్చుతో విలేకరులకు పోలీసులకు అధికారులకు ఉచితంగా ఆనందయ్య మందును పంపిణీ చేసి…

Read More

మండలంలో ప్రారంభమైన ఉపాధి హామీ పనులు.

తనిఖీ చేసిన జడ్పీ సీఈవో. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చిట్యాల, చల్లగరిగ, గ్రామ పంచాయతిల పరిధిలోని మామిడి కుంటలో మరియు ఊరచెరువు లో జరుగుతున్న ఉపాధి హామీ పనులైన ఫిష్ బ్రీడింగ్ పాండ్స్ పనులను గురువారం రోజున జిల్లా పరిషత్ సీఈ వో విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆమె కూలీలతో మాట్లాడుతూ ఉదయం పూట పనికి వచ్చి కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు 300…

Read More

ఎమ్మెల్యే గండ్ర సత్తన్నకు ఘన సన్మానం

దేవాలయ అభివృద్ధికి సహకరించాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించి నారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు చైర్మన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి నారు ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి స్వామి వారి శేష వస్త్రంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుని సన్మానించినారు దేవాలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే సత్యనారాయణ…

Read More

బిజేవైఎం కళాశాలల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా మంద మహేష్

గణపురం నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గురువారం రోజున గణపురం మండల కేంద్రానికి చెందిన మంద మహేష్ బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నికయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మంద మహేష్ మాట్లాడుతూ తన ఈ స్థానానికి రావడానికి గల ఎరుకల గణపతి ప్రేరణతో ఏబీవీపీ లో చేరి ఎన్నో విద్యా సమస్యలపై పోరాటం చేయడం ద్వారా అక్రమ కేసులకు భయపడకుండా 2009 -2011 వరకు ఏబీవీపీలో కార్యకర్త మొదలైన మహేష్…

Read More

ఆడకూతురు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామపంచాయతీలోని సోంమ్లా తండాకు చెందిన పాత్లవత్ తర్యా నాయక్ కూతురు రేణుక వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ నాయక్, వినోద్ నాయక్, తులసి రామ్ నాయక్, రమేష్, తర్యా భారాస పార్టీ నాయకులు…

Read More

ఐకెపి ఆధ్వర్యంలో పోతిరెడ్డి పల్లెలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ సుస్మిత చేర్యాల నేటిధాత్రి… చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏఈఓ సుష్మిత ప్రారంభించడం జరిగింది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి గ్రామంలోని రైతులందరూ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సిబ్బంది గ్రామ రైతులు పాల్గొన్నారు.

Read More