నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో మంథని రాజయ్య పుత్రిక తేజ శ్రీ – గణేష్ వివాహ వేడుకల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను వారిని ఆశీర్వాదించినారు ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ అల్లం తిరుపతి ఇందారపు రజాక్ మంథని సంతోష్ మంథని సమ్మయ్య సుందిళ్ల శంకర్ మంథని నాని బాయ్ మెంత్రి నర్సయ్య పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *