42వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష

మంచిర్యాల నేటిదాత్రి: జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ మూసేసి గత 16 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకుండ యాజమాని మల్కా కొమురయ్య మొండిగా వ్యవహరిస్తు, కార్మికులకు బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు శాంతియుత రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేటితో 42వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు, ఇప్పటికైనా యజమాన్యం స్పందించి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలి,లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా…

Read More

ప్రతిభ కనబర్చిన డిగ్రీ కళాశాల (అటానమస్) విద్యార్థినులు.

నర్సంపేట,నేటిధాత్రి : అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భముగా వరంగల్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ కార్యాలయం వారు నిర్వహించిన వివిధ పోటీలలో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ తెలిపారు. పోస్టర్ ప్రెసెంటేషన్ లో బి.ఏ మొదటి సంవత్సరం విద్యార్థిని యం.డి.హర్షిన్ మొదటి స్థానం, బి.ఎస్.సి (బి.జెడ్.సి) రెండవ సంవత్సరం విద్యార్థిని పి.శిరీష్మా రెండవ స్థానం, వ్యాస రచన పోటీలలో బి.ఎస్.సి (యం.పి.సి) తృతీయ…

Read More

ఆడిపాడే వయస్సు నుంచి.. ఉన్నత స్థాయి విద్యా వరకు

# ఘనంగా 2007-2008 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నర్సంపేట,నేటిధాత్రి : ఆడిపాడే వయస్సు నుంచి పాఠశాల స్థాయి ఉన్నత విద్యా వరకు అంతా ఒకటై కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ విద్యను కొనసాగించారు. చిన్ననాటి స్నేహితులు అంతా ఒకేచోట చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో దుగ్గొండి మండలంలోని మల్లంపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2007-2008 బ్యాచ్ కు…

Read More

మహిళసదస్సు కు బయలుదేరిన పరకాల మహిళలు

జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపీపి స్వర్ణలత,ఎంపిడిఓ ఆంజనేయులు పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొనేందుకు పరకాల మండలం నుండి రెండు బస్సులలో వంద మంది మహిళలు వెల్లడం జరిగింది.ఈ ఈ బస్సులను మండల పరిషత్ అధ్యక్షులు తక్కల్ల పల్లి వరకు స్వర్ణలత మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు ఏ.పి.యం క్రాంతి లతో కలిసి జండా ఊపి ప్రారంభించారు.ప్రతి…

Read More

విజయ సంకల్ప ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన నాయకులు

జెండా ఊపి బస్సును ప్రారంభించిన అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ భూపాలపల్లి నేటిధాత్రి హైదరాబాద్ సికింద్రాబాద్ ఎల్పీ స్టేడియంలో బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతోంది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా వస్తున్నారు ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు శ్యామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ బూతు అధ్యక్షులు నాయకులు అధిక సంఖ్యలో విజయ సంకల్ప ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరి వెళ్లడం…

Read More

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం మండలంలోని పలు గ్రామాలల్లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.గోవిందాపూర్ గ్రామ శివారులో ఉన్న కస్తూర్భా బాలికల విద్యాలయంలో రూ.13 లక్షలతో సివిల్ వర్క్స్, కరెంట్…

Read More

నాడు ఉద్యమ ద్రోహాలు..నేడు ఈటెలపై మాటలు.

https://epaper.netidhatri.com/ తెలంగాణను కదిలించింది ఈటెల! విద్యార్థులకు అండగా నిలిచింది ఈటెల. ఉద్యమం కోసం ఆస్థులు కోల్పోయింది ఈటెల. ఉద్యమ కారులను కడుపులో పెట్టుకున్నది ఈటెల. ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలను కాపాడిరది ఈటెల. బడుగుల నేత ఈటెల. భవిష్యత్తు తెలంగాణకు సాక్ష్యాలు. తెలంగాణ అంటేనే ఈటెల గుండెకాయ. ఉద్యమ వాసన లేని వాళ్లు ఈటెలను ప్రశ్నించడమా! ఈటెలవి త్యాగాల పునాదులు. రేవంత్‌ వి రాజకీయ భవంతులు. బిజేపిని ప్రశ్నించలేక, ఈటెలను టార్గెట్‌ చేస్తున్నారు….

Read More

విజయవంతమైన ఎన్ హెచ్ ఆర్ సి స్టేట్ కాన్ఫరెన్స్

ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 33 జిల్లాల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య దిశా నిర్దేశం ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొఫెసర్ డాక్టర్ బి. విజయలక్ష్మి, ప్రొఫెసర్ చెన్నప్ప. ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎం వి హాల్ లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ…

Read More

రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో సత్తాచాటిన సరస్వతి విద్యార్థి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లిష్ మీడియం విద్యార్థి దైవాల ప్రణీశ్ 45వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ఈనెల 8నుంచి 10వ తేదీ వరకు వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో కరీంనగర్ జట్టు తరఫున పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచినట్లు స్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థి ప్రణీశ్, కోచ్ సాయికృష్ణను పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ అభినందించారు. ఈకార్యక్రమంలో స్కూల్ కోకరస్పాండెంట్…

Read More

మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం..

మేడ్చల్ మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ లో 11.3.2024 సోమవారం రోజున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 150 మందికి బీపీ, షుగర్, కంటి పరీక్షలు, చెవి, ముక్కు, గొంతు పరీక్షలు, వరిబీజం, బీజకుట్టు, గడ్డలు, కణతులు, థైరాయిడ్, చర్మ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, రోగులకు ఉచితంగా మందులను అందజేశారు….

Read More

బస్టాండ్ లోని షాపులో చోరీ

నగదు గడియారాలు అపహరణ. రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ చౌరస్తాలోని గౌరీ డిజిటల్స్ ఫోటో అండ్ వీడియో గ్రాఫ్ దుకాణంలో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగిందని బాధితుడు షాప్ యజమాని కథనం ప్రకారం గోపాలరావుపేట బస్టాండ్ ప్రధాన కూడలిలో గత రెండేళ్లుగా గ్రామానికి చెందిన మధు అనే యువకుడు ఫోటో స్టూడియో వీడియోగ్రాఫితో పాటు గడియారాల విక్రయం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో వ్యాపారంలో భాగంగా ఆదివారం ఉదయం దుకాణం తెరిచి లోపలికి…

Read More

సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రగతి విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి: చిన్నప్పుడు చదువుతోపాటు ఆటపాటలతో ఆనందంగా గడిపిన పాఠశాలలో స్నేహితులంతా ఒక్కచోట చేరి గత స్మృతులను గుర్తు చేసుకుని ఆనందంగా ఇరవై ఐదు ఏళ్లకు తిరిగి అదే పాఠశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకొని ఆనందంగా గడిపారు. వివరాలలోకి వెళ్ళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ప్రగతి విద్యానికేతన్ హైస్కూల్ 1998-99 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన విద్యార్థులు అపూర్వ ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ వేడుకలను గోపాలరావుపేటలోని శ్రీప్రగతి…

Read More

అధికార పార్టీ నాయకుల హామీలు నీటి మూటలేనా?

సాగు నీరు కోసం రోడ్డు ఎక్కిన రైతులు…. ఖమ్మం కు నీటి తరలింపు వల్లే సమస్య అంటూ ఆందోళన….. అంబాల-పరకాల రహదారి పై ధర్నా…వంటా వార్పు… నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)ఆరు కాలం కష్టించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక అన్నదాతల ఆక్రందన అరణ్యరోధకంగా మారనుందా?జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అవుననిపిస్తుంది.హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం లోని పలు గ్రామాల రైతులకు సాగు నీరు లభించక గత కొద్ది రోజులుగా మంత్రులు, అధికార పార్టీ నాయకుల దృష్టికి తమ…

Read More

వనపర్తి లో సెల్లార్ల భవనాలను మున్సిపల్ అధికారులు తనిఖీలు చేయాలి.

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా సెల్లార్లు భవనాలు నిర్మాణం చేసిన వాటిని మున్సిపల్ అధికారులు తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు . సెల్లార్ బవన నిర్మాణం చేపట్టాలంటే అటుపక్క ఇటుపక్క భవనం ఉన్న వారితో సంప్రదించి మున్సిపల్ అనుమతి పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. అలాంటివి ఏమి చేయకుండా అధికారుల ను రాజకీయ నాయకులను అండగా ఏర్పాటు చేసుకొని సెల్లార్లు నిర్మించి ప్రక్కన భవనం ప్రమాదం కూలి పోవడానికి అవకాశం ఉంటుంది…

Read More

విలువైన విద్య లక్ష్యంతో పేదలకు వరం గ్రీన్ వుడ్ పాఠశాల

57 విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల నేడు 35 వైద్యులను చేసింది. అనాధలకు ఉచిత విద్య అందిస్తూ గ్రీన్ వుడ్ పాఠశాల విద్య విలువలను రక్షించడంలో ముందడుగు. ఐఐటి ఎంఐటి లో సైతం గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థుల విజయ కీర్తనం మండలాన్ని గర్వించేలా చేస్తుంది. గ్రీన్ వుడ్ టు యు ఎస్ ,సాఫ్ట్వేర్ రంగంలో లెక్కలేని విద్యార్థులు” 5 లక్షలకు పైచిలుకు రెమినేషన్” పొందుతున్న పాఠశాల విద్యార్థులు. ఫేర్వెల్ డే కార్యక్రమంలో పాఠశాల ప్రారంభం పురోగతి వివరించిన…

Read More

వనపర్తి లో సాయుధ పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్

వనపర్తి నేటిదాత్రి; కేంద్రంలో వనపర్తి జిల్లా కేంద్రంలో సాయుధ కేంద్ర పోలీసు బలగాలతో జిల్లా శ్రీమతి ఎస్పీ కె . రక్షితమూర్తి ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామ ని అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి డి.ఎస్.పి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు . పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రజలను కోరారు . ఈ కార్యక్రమంలో రామరాజు వినోద్ కుమార్ రిజర్వు…

Read More

ఒంటరి ప్రయాణమే మేలు!

https://epaper.netidhatri.com/view/206/netidhathri-e-paper-10th-march-2024/2 పొత్తులతో ఒరిగేదేమీ లేదు. బిఆర్‌ఎస్‌ ఎక్కడా బలహీన పడలేదు. కార్యకర్తలు ఎక్కడా పక్క చూపులు చూడడం లేదు. నాయకులే గోడ మీద కూర్చున్నారు. అధిష్టానం డైలమా మంచిది కాదు. https://netidhatri.com/revanth-reddy-attention-towards-land-grabbing-nala-illegal-constructions-bhudan-lands-netidhathri-exclusive/ పొత్తులో సీట్లు పంచి ఇవ్వడం కన్నా,పార్టీ నేతలకిస్తేనే మేలు. ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ బలపడేందుకు కృషి చేస్తారు. పార్టీలో ఎంత కాలమున్నా పదవులు రావనేలా చేయకండి. అవకాశవాదులు వెళ్ళి పోయినా అసలైన వారు మిగులుతారు. ఎన్నటికైనా వాళ్లే మిగులుతారు. పార్టీకి వాళ్లే దిక్కవుతారు. ఇప్పటికైనా…

Read More

“ఎస్సీ” రిజర్వుడు పార్లమెంట్ స్థానంలో అవకాశం ఇప్పించాలి

సీనియర్ జర్నలిస్టు సదానందం 22 ఏళ్లుగా BRS పార్టీ కార్యకర్తగా “నేటిధాత్రి” వరంగల్ ఉద్యమకారునిగా, జర్నలిస్టుగా ఏలాంటి పార్టీ పదవులు, ఆర్థిక లబ్ధి పొందని నాకు అవకాశం వచ్చేలా చొరవ చూపాలని. రాబోయే లోకసభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి పోటీ చేయుటకు BRS పార్టీ నుండి అవకాశం కల్పించాలని ఉద్యమ కారుడు సిరిమల్లె సదానందం కోరారు. ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి , స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

Read More

పంతమా! భరతమా!! దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం.

https://epaper.netidhatri.com/ సంక్షేమమా! ఆధిపత్యమా!! మల్లారెడ్డి వరకే పరిమితమా? అక్రమార్కులందరికీ శంకరగిరి మాణ్యాలేనా? మల్లారెడ్డి మీద సాగుతున్నదానికి పేరేది? తప్పు చేసినందుకు శిక్షా? తెలంగాణలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్లు కోకొల్లలు! వాళ్లందరి మీదుకు వెళ్తాయా? బుల్డోజర్లు? హైదరాబాదు చుట్టూ భూదాన్‌ భూములు అన్యాక్రాంతం! అనేక నాలాలు మాయం. గుట్టలకు, గుట్టలే మింగేశారు. దేవుళ్లకే శఠగోపం పెట్టారు. తవ్వితే బైటపడేవన్నీ అక్రమాలే! దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం. కొందరికే పరిమితం చేస్తే రేవంత్‌ చిక్కుకునేది రాజకీయ…

Read More

ఫాజూల్ నగర్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ జక్కుల కవిత- తిరుపతి వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామ పంచాయతీ అవరణలో అంతర్జాతీయ జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ దినోత్సవం నిర్వహించారు. గ్రామ స్థాయి సిబ్బందిని వైస్ ఎంపీపీ జక్కుల కవిత-తిరుపతి అధ్వర్యంలో గ్రామ స్థాయి సిబ్బంది అంగన్వాడీ, ఆశ , ఏఎన్ఎం విఓఏ, మహిళ సంఘం సభ్యులను ఘనంగా సన్మానించిన అనంతరం వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు…

Read More