డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించిన మండలాధికారులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు,భారత తొలి ఉప ముఖ్యమంత్రి , సమానత్వ సమాజ స్థాపనకై పోరాడిన కృషివలుడు డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను శుక్రవారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ తన సిబ్బందితో కలిసి డాక్టర్ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి తిలకం దిద్ది పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిస్వార్ధమైన…

Read More

మృతురాలి కుటుంబానికి (డి ఎన్ ఆర్ )ఆర్థిక సహాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన పోలె సుక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (డి ఎన్ ఆర్ ) మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- వార్డు సభ్యులు రవి వాల్మీకి రూ.3000/- కాంగ్రెస్ యువ నాయకులు కంఠం శ్రీశైలం రూ.2000/- మొత్తం రూ. 10,000/- అందజేశారు. ఈ…

Read More

నిత్యంప్రజా సమస్యలపై పోరాడే జహంగీర్ ను గెలిపించండి

 సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి దాత్రి : నిత్యం ప్రజా సమస్యలపై పోరాడేజహంగీర్ ను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం రోజునచండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం సిపిఎం సీనియర్ నాయకులు అంతిరెడ్డి అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్ ను ప్రజలు…

Read More

సామాజిక న్యాయం కోసం బాబు జగ్జివన్ రామ్ చేసిన పోరాటం మరువలేనిది ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!!!

ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు!!! ధర్మపురి నేటి ధాత్రి సామాజిక న్యాయం కోసం బాబు జగ్జివన్ రామ్ చేసిన పోరాటం మరువలేనిది అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు,బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా శుక్రవారం రోజున ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆద్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జగ్జివన్…

Read More

సమాసమాజ స్థాపనకై క్రృషి చేసిన క్రృషీవలుడు జగ్జీవన్ రామ్

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య చిట్యాల, నేటిధాత్రి : దేశంలో సమసమాజ స్థాపనకై క్రృషి చేసిన క్రృషీవలుడు మాజీ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని తెలంగాణా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య* అన్నారు. శుక్రవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్…

Read More

పరకాల లో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి

పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి విగ్రహ కమిటీ అధ్యక్షులు బొచ్చు ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతులుగా పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ అనిత రామకృష్ణ,కాంగ్రెస్ పరకాల మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్జీవన్ రావు దేశానికి దళిత సమాజానికి ఎన్నో సేవలు అందించడం జరిగిందని ఆయన యొక్క…

Read More

మానవత్వం చాటుకున్న మంత్రి వర్యులు సీతక్క

# నిరుపేద ఆడకూతురు పెళ్లికి చేయూత # మంత్రి వర్యులు సీతక్క గారికి కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ములుగు జిల్లా నేతిధాత్రి ములుగు జిల్లా ములుగు మండలంలోని గుర్తురు తండా గ్రామానికి చెందిన ఆడబిడ్డ మూడు అఖిల పెళ్లికి కు చేయితను అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గుర్తూరు తండా గ్రామానికి చెందిన మూడు అఖిల నిరుపేద…

Read More

భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం మహోత్సవం

శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ మందిరం. శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ దగ్గర శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ మందిర్ నిర్మాణానికి గురువారం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పరమ శివుడే సాయిబాబాగా అవతరించి సమస్త మానవాళికి సద్గురువై మానవ ప్రయోజనాలు పరిరక్షించుటకై ఊరు ఊర పల్లె పల్లెల్లో సాయిబాబా ఆలయాలు ఉన్నాయి.శాయంపేట గ్రామంలో కు చేరుకొనుటకు వరంగల్ నుండి రామప్ప లక్నవరం మేడారం వెళ్లే దారిలో…

Read More

కాంగ్రెస్ పార్టీ మాదిగల ద్రోహి

# కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం # ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు మాదిగ మండల అధ్యక్షులుదూడపాక రాజు మాదిగ ములుగు జిల్లా నేతిధాత్రి ములుగు జిల్లా కేంద్రంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ములుగు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శాంబాబు మాదిగ హాజరై మాట్లాడుతూ ములుగు జిల్లా సెంటర్…

Read More

ఈద్గా మైదానాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ముస్లిం ల ప్రధాన పండగ రంజాన్ ను పురస్కరించుకుని జరువుకునే రంజాన్ పండుగ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని ఈద్గా మైదానాన్ని గురువారం వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పరిశీలించారు. ఈద్గా ఆవరణలో గల ఖబ్రాస్తాన్ లో మున్సిపల్ సిబ్బంది తో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టరు. ఈ పనులను అయన పరిశీలించి, మైదానంలో, ఖబ్రాస్తాన్ లో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు…

Read More

గోదావరి నది కరకట్ట స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు జిల్లా నేతిధాత్రి ములుగు జిల్లా ఏటూరు నాగారం మంగపేట మండలం గోదావరి నది పరివాహక ముంపు ప్రాంతాలలో కరకట్ట నిర్మాణం కోసం ఏటూరు నాగారం మండలం రాంనగర్, కోయ గూడెం రామన్నగూడెం ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు రాంనగర్ ప్రాంతం లో 102 ఎకరాల స్థలాన్ని 6 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణం కోసం 2022 లో సర్వే పూర్తి అయ్యిందని, మంగపేట మండలం లో పొదమనూర్ ముంపు ప్రాంతాలకు 2.5 కిలోమీటర్ల నూతన…

Read More

జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్…..ఛలో తుక్కుగుడా.

కూకట్పల్లి, ఏప్రిల్ 04 నేటి ధాత్రి ఇన్చార్జి ఈ నెల 06వ తారీఖున తుక్కు గుడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించనున్న భావి భారత ప్రధాని శ్రీ.రాహుల్గాంధీ.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మనం అందరం ముందుకు సాగుదాం,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ జెండాను ఎగురవేద్దా మంటున్న శేరిలింగం పల్లి కాంగ్రెస్పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్.అందుకు శేరిలింగంపల్లి నియో జకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ స భ్యులు అందరూ ఈ…

Read More

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ రవిరాజు

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ రవిరాజు పరకాల,నడికుడ మండలాల్లో గల రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.అనంతరం సిఐ రవిరాజు మాట్లాడుతూ ఎన్నికల సంవత్సరం కావున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, ఎలక్షన్ సమయంలో ఎలాంటి నేరాలకు పాల్పడదని సత్ప్రవర్తనతోనే కలిగి ఉండాలనిసూచించడం జరిగింది.ఎవరైనా పాల్పడినట్లు తెలిస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్,సిబ్బంది పాల్గొన్నారు.

Read More

లాబర్తి సంపర్క్ యోజన కార్యక్రమం

నిజాంపేట, నేటి దాత్రి, ఏప్రిల్ 4 మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో లాభార్తి సంపర్క్ యుజన కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు వాడల్లో తిరుగుతూ ఫిర్ ఏక్ బార్ మోడీ జీ సర్కార్ అనే నినాదంతో ప్రతి గడపను సందర్శించి బిజెపికి ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ మెదక్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కమలం పువ్వు…

Read More

ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామసభ

* గ్రామంలో నీటి సమస్య తలెత్తకూడదు •ప్రత్యేక అధికారి సుధాకర్ దేశ్ముఖ్ నిజాంపేట: నేటి ధాత్రి,ఏప్రిల్ 4 నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో గురువారం నాడు గ్రామ ప్రత్యేక అధికారి సుధాకర్ దేశ్ముఖ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించడం జరిగింది.. ఈ గ్రామసభలో గ్రామంలో గల పలు అంశాల గురించి చర్చించడం జరిగింది. గ్రామస్తులు ముందుగా గ్రామంలో నీటి ఎద్దడి అధికంగా ఉందని వాటిని నివారించాలని కోరారు. దానికి ప్రత్యేక అధికారి సానుకూలంగా…

Read More

కంఠమహేశ్వర స్వామి యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

మరిపెడ నేటిధాత్రి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ చంద్రనాయక్ పాల్గొన్నారు, కంఠమహేశ్వర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, స్వామి వారి ఆశీస్సులతో కృపా కటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు, అనంతరం గౌడ సంఘ సభ్యులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,గ్రామ…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి

బిజెపి నాయకుల ఒక్కరోజు రైతు నిరాహార దీక్ష బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపు మేరకు గురువారం రోజున బోయినిపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టడం జరిగినది, ఈ రైతు దీక్షలో బిజెపి మండల అధ్యక్షులు గుడి…

Read More

ప్రజలు కు వడదెబ్బ పై అవగాహన కార్యక్రమం

డా’ప్రత్యూష గంగారం, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం లో (సన్ స్ట్రోక్ వడదెబ్బ) కార్యక్రమం నిర్వహించారు ప్రజలకు వడదెబ్బ తగలకుండా ప్రజలు మండు వేసవి లో బయట తిరగరదని మద్యం సేవించకూడదని రోడ్ల మీద అమ్మే కల్లూషితమైన ఆహారం తినకూడదని నాన్ వెజ్ తగ్గించాలి తప్పనిసరిగా అయితే తప్ప ప్రజలు ఎండలో ప్రయాణం చేయవద్దని అలాగే తరుచూగా నీళ్లు పండ్ల రసాలు కొబ్బరి నీళ్ళు తాగాలని వడదెబ్బ తగిలిన…

Read More

విధేయతతో పనిచేసిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది.

# విశ్వసనీయతతో తక్కళ్ళపల్లికి గుర్తింపు # ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : పార్టీలో నిజాయితీగా పనిచేసిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని,తన విశ్వసనియతతో తక్కళ్లపల్లి రవీందర్ రావుకు తగిన గుర్తింపు లభించిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమితులైన తక్కళ్లపల్లి రవీందర్ రావు గురువారం నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే…

Read More

కేంద్రం ద్వారా లబ్ధి పొందిన ప్రజలను కలసిన బిజెపి నాయకులు

వనపర్తి నెటీదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రం ద్వారా లబ్ధి పొందిన ప్రజలను కలిసి ఆయన చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ప్రజల కు వివరించారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ ను ఎన్నుకోవాలని మళ్లీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి మహిళా ఉపాధ్యక్షురాలు మాజీ…

Read More