ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి చల్లా ధర్మ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని గురువారం రోజున హనుమకొండ జిల్లా పరకాల పట్టణం 47వ బూత్ లో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ ప్రతి ఇంటింటికి తిరుగుతూ చల్లా ధర్మ రెడ్డి గెలిస్తేనే పరకాలకు అనేక అభివృద్ధి పనులు జరుగుతాయని అన్ని రకాల కులమత అనే భేదాలు లేకుండా అందరికీ సమాన అభివృద్ధి అందిస్తాడని ఈనెల 30వ తారీఖున మూడో నెంబర్ పై ఓటు వేసి ముచ్చటగా…

Read More

ప్రతి నాయకుడు కార్యకర్త పార్టీకి సైనికుల్లా పనిచేయాలి:మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి 23 నవంబర్ మల్కాజగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గం నేరెడ్ మేట్ డివిజన్ లోని సరస్వతీ ఫంక్షన్ హాల్ లో బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ఎంబీసీ కార్పోరేషన్ ఛైర్మన్ నందికంటి శ్రీధర్,ఇంచార్జీ కల్వకుంట్ల వంశీ శ్రీధర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రతి ఒక ఓటరు ఓటు వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్క…

Read More

పోడు రైతుల గోడు పట్టని పాయం

  పోడు పట్టాలపై మాట్లాడడం ఆశాస్పదం పాయం వెంకటేశ్వర్లు పోడు పట్టాలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పథకాలు మంచివి అన్న నువ్వే నేడు విమర్శించడం సరికాదు బీఆర్ఎస్ గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోడు రైతుల గోడు చూడలేక పోడు పట్టాలను అందిస్తే మంగళవారం గుండాల మండలానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు…

Read More

మీరు మీటర్లు పెట్టలే…మేం నిధులియ్యలే!

https://epaper.netidhatri.com/ `ఇంతకాలం కేసిఆర్‌ చెబుతున్నదే నిజమైంది. `నిర్మలా సీతారామన్‌ మాటలతో తేటతెల్లమైంది. ` రైతులపై కేంద్రం కపట నాటకం బయటపడిరది. ` కేంద్ర ఆర్థిక మంత్రే స్వయంగా చెప్పేసింది. `మీటర్లు పెడితేనే రుణాలన్నది నిజమే…అని ఒప్పుకున్నది. `మీటర్లు పెట్డమని తెగేసి చెప్పిన కేసిఆర్‌. `అప్పులు ఆపిన నరేంద్ర మోడీ సర్కార్‌. `దేశమంతా మీటర్లు పెట్టింది కనిపించడం లేదా? `తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా? ` నిర్మలా సీతారామన్‌ తెలంగాణపై అక్కసు వ్యాఖ్యలు. `బిజేపి కథ ఇట్లుంటే కాంగ్రెస్‌ కథ…

Read More

రైతు బాంధవుడు కేసీఆర్‌

https://epaper.netidhatri.com/ విజయం ఖాయమైంది మెజారిటీ కోసమే ప్రయత్నం 60 ఏళ్ల అంధకారంపై…అభివృద్ధి సూర్యుడై పొడిచిన పాలకుడు కేసీఆర్‌ ఎడారిగా మారిన తెలంగాణను సిరుల తెలంగాణ గా మార్చిన అధిపతి..రైతు సంక్షేమ వారధి. రైతు రాజ్యాన…కేసిఆర్‌ నజరాన! `రైతు వరదాత కేసిఆర్‌… `రుణ విముక్తి జరిగింది. ` రైతు బాంధువుడు…అపర భగీరధుడు. స్వతంత్ర భారతాన రైతు కన్నీరు తుడిచిన ఏకైక నాయకుడు ‘‘కేసిఆర్‌’’ అని అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ’’నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో…

Read More

అభివృద్ధి అంటే హైదరాబద్‌

https://epaper.netidhatri.com/ ప్రజలు మెచ్చిన పాలన ప్రగతి పథంలో ముందున్న పాలన కెసిఆర్‌ సుపరిపాలన పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ! పదేళ్ల లో తెలంగాణ అభివృద్ధి పై పారిశ్రామిక ప్రగతి గురించిఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే… ` హైదరాబాద్‌ చుట్టూ అద్భుతమైన ప్రగతి. `తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ. `ఐటిలో మేటి తెలంగాణ. `తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు. `ఫార్మాహబ్‌ గా…

Read More

ఇంటింటా ప్రచారం నిర్వహించిన చల్లా జ్యోతి

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సతీమణి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అధిక మెజారిటీ తో చల్లా ధర్మారెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ అభివృద్ధిపథకాలు తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని వికలాంగుల పెన్షన్…

Read More

ఎన్నికల వేళ రైతుకన్నుల్లో ఆనందం

పొలాలల్లో వడ్ల కుప్పలు . *ఐకెపి సెంటర్లు ప్రారంభం, మిగతావి కూడా ప్రారంభించాలి శాయంపేట నేటిధాత్రి శాయంపేట మండలం మైలారం గ్రామంలో రైతుల ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేపడుతుంది. అదేవిధంగా వానకాలం సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పంట కోతలు జరుగుతున్న ప్రాంతంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు అధికంగా ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలు…

Read More

గులాబీ గూటికి చేరినకాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపెళ్లి జిల్లా చిట్యాలమండలం లోని నైన్ పాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ యూత్ అధ్యక్షుడు రామగిరి రాజు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు యధండ్ల గణేష్ యాదవ్ లను ఆహ్వానించి సోమవారం రోజున బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్,ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గొడుగు విజేందర్ యూత్ అధ్యక్షులు గుండు నగేష్ గొర్రె అనిల్ యాదవ్ ఉన్నారు.

Read More

అంతర్జాతీయ బాలల దినోత్సవం

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం రోజున అంతర్జాతీయ బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ నవంబర్ 20 1989న బాలల హక్కులపై కన్వెన్షన్ ను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిందని ఇట్టి ప్రత్యేక రోజును అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం గా జరుపుకుంటున్నారని అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికను భారతదేశం డిసెంబర్ 11, 1992 నాడు అంగీకరించిందని అన్నారు.తదనుగుణంగా పిల్లల హక్కుల రక్షణకై…

Read More

కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులే ఎమ్మెల్యే చల్లా

న డి కూడ, నేటి ధాత్రి: కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.నడికూడ మండలంలోని కంటాత్మకూరు, రామకృష్ణాపురం గ్రామంలో అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అరవై ఎండ్లు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే పేదల బాధలను, పేదల కడుపును నింపాలని, రైతులకు పొలాలకు నీరివ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ రాలేదన్నారు,తెలంగాణను నాశనం చేశారన్నారు,మళ్లీ ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌ అధికారం కోసం మోసపూరిత మాటలతో ప్రజలను మోసం…

Read More

చీకట్లో ఓట్ల కొరకు కాంగ్రెస్ ప్రమాణం.

పనిచేస్తే ఓటు వేస్తారు,ఓట్ల ప్రమాణం చేపించుకోవడం ఏమిటి ప్రచారాల పేరుతో ప్రమాణాలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా.!? అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు, నేటి ధాత్రి గత నెల నుండి ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంది. ప్రధాన పార్టీ కాంగ్రెస్ టిఆర్ఎస్ లపై ఓటర్లకు నమ్మకం లేదు అనడానికి ప్రమాణాలు సాక్ష్యం.!? మహాదేవపూర్ -నేటి ధాత్రి: మంథని నియోజకవర్గ ప్రజలకు మరియు ఓటర్లకు నేటి ధాత్రి గత 20 రోజుల నుండి ఎన్నికల నగర మోగిన అనంతరం…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి.ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రానికి పల్లె మల్లేష్(40) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, సర్పంచ్ బచ్చిరెడ్డి, ఎక్స్ ఎంపీపీ నర్సింలు, కో ఆప్షన్ ఆల్తాఫ్ బేగ్, బిఆర్ఎస్ పార్టీ ఉపద్యక్షులు రాచమల్ల యాదగిరి,…

Read More

ఇంటింటా ప్రచారంలో దేవి రవిందర్

నేటి దాత్రి న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని కుకునూర్ పల్లి మండలం తిప్పారం ఇంటింటా ప్రచారం లో ఎంపీటీసీల పోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవిందర్ మాట్లాడుతూ కేసీఆర్ ను మూడో సారి గెలిపించాలి అన్నాడు కేసీఆర్ ప్రబుత్వం ప్రజల ప్రబుత్వం, రైతు బీమా, రైతు బందు ఒక ఏకరానికి 10000 లు రూపాయలు ఇస్తుంది ఈసారి గేలిస్తే 16000 ఇస్తుంది పించాన్ 2000 నుండి 5000 ఇస్తుంది కళ్యాణ లక్ష్మి 24…

Read More

కాంగ్రెస్‌ అంటే కరువు, కష్టం, చీకటి!?

https://epaper.netidhatri.com/ `కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదు…నిండా ముంచిన పార్టీ. `తెలంగాణ ను అరిగోస పెట్టిన పార్టీ. `తెలంగాణను ఆగం చేసిన పార్టీ. `తెలంగాణ ను ఎడారి చేసిందే కాంగ్రెస్‌. `పెనం మీద నుంచి పొయ్యిలో వేసిందే కాంగ్రెస్‌. `భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో కలిపిందే కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ సమాజం ఎంతో నష్టపోయింది. కొన్ని తరాలు కష్టాలు అనుభించింది. అరవై ఏళ్లు తెలంగాణ చీకట్లలో మగ్గాల్సివచ్చింది. నమ్మితే మళ్ళీ పాత రోజులే అంటున్న…

Read More

కారె రావాలి కేసీఆరే సీఎం కావాలి.

ఎమ్మెల్యే అభ్యర్థి ఆలా వెంకటేశ్వర్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం గా కావాలని బీఆర్‌ఎస్‌ దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మదనాపురం మండలం అజ్జకొలు గ్రామంలో సోమవారం కారుగుర్తు అభ్యర్థి ఆల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆల మాట్లాడుతూ అజ్జకొలు గ్రామంలో 35 కోట్లతో 58 లక్షల నిదులతో గ్రామంలో అభివృద్ధి…

Read More

దాసరి ఉష త్వరగా కోలుకోవాలని శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి: పెద్దపల్లి నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష ఆరోగ్యం క్షీణించి అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్యం మెరుగుపడి పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు అఖండమైన భారీ మెజార్టీతో పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపొంది తెలంగాణ చట్టసభల్లో శాసన సభ్యురాలుగా అడుగు పెట్టాలని ఓదెల గ్రామంలోని పార్వతీ శంభు లింగేశ్వర ఆలయం లో అభిషేకం జరిపించారు.ఈ కార్యక్రమంలో ఓదెల మండల ఉపాధ్యక్షులు బోయ సదానందం ,మండల మహిళా కన్వీనర్ మేకల శోభ ,ఓదెల…

Read More

టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించాలి.

డీసీఈ బిఅసిస్టెంట్ సెక్రటరీ శనిగరపు భద్రయ్య. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మోడల్ స్కూల్లో సోమవారం రోజున 10వ తరగతి ప్రత్యేక తరగతులను సందర్శించిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అసిస్టెంట్ కార్యదర్శి శనిగరపు భద్రయ్య,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఉపాధ్యాయులను కోరారు, అలాగే జిల్లా విద్యాశాఖ…

Read More

మండల కేంద్రంలో కారు జోరు పెద్ద ఎత్తున ప్రచారంలో పెద్దూరి తిరుపతి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ఉపసర్పంచ్ పెద్దూరీ తిరుపతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వాడవాడల తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సంక్షేమ అభివృద్ధిపథకాలు తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని వికలాంగుల పెన్షన్ గాని వింతౌత్ పెన్షన్ గాని ఆసరా…

Read More

కాంగ్రెస్,బిజెపి పార్టీల నుండి బి.ఆర్ ఎస్.లో చేరిన నాయకులు

పరకాల నేటిధాత్రి పరకాలను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుటకు మరొకసారి అవకాశం ఇవ్వాలని బి.ఆర్.ఎస్.అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.సోమవారం ఉదయం పరకాల పట్టణం 10,11 వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్,బిజెపి పార్టీల నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.చేరికయిన వారిలో బుస్స మొగిలి,గూడెల్లి దశరతం,పసుల రాజ భద్రయ్య,మంద రవిలు మాట్లాడుతూ చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి,సంక్షేమ పథకాలు నచ్చి…

Read More