బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ ని సన్మానించిన ఎస్సై
జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి ఏఎస్ఐగా పదోన్నతి పొంది ఆరు సంవత్సరాలుగా జైపూర్ స్టేషన్ లో తన సేవలనందించి మంచి పేరు తెచ్చుకున్న మహమ్మద్ ఇజాజ్ ని బదిలీపై సిసిసి నస్పూర్ స్టేషన్ కి వెళ్తున్న సందర్భంగా జైపూర్ ఎస్సై శ్రీధర్ సెకండ్ ఎస్ఐ నాగరాజు శాలువాతో ఘనంగా సన్మానించారు. మహమ్మద్ ఇజాజ్ సివిల్ ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న క్రైమ్…