బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ ని సన్మానించిన ఎస్సై

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి ఏఎస్ఐగా పదోన్నతి పొంది ఆరు సంవత్సరాలుగా జైపూర్ స్టేషన్ లో తన సేవలనందించి మంచి పేరు తెచ్చుకున్న మహమ్మద్ ఇజాజ్ ని బదిలీపై సిసిసి నస్పూర్ స్టేషన్ కి వెళ్తున్న సందర్భంగా జైపూర్ ఎస్సై శ్రీధర్ సెకండ్ ఎస్ఐ నాగరాజు శాలువాతో ఘనంగా సన్మానించారు. మహమ్మద్ ఇజాజ్ సివిల్ ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న క్రైమ్…

Read More

మల్కాజిగిరి గడ్డ.. కాంగ్రెస్ అడ్డా ..!

కాంగ్రెస్ గెలుపును ఎవరు అడ్డుకోలేరు నాడు రేవంత్ రెడ్డి కి ఇచ్చిన మెజారిటీని.. నేడు సునీత మహేందర్ రెడ్డి కి ఇవ్వాలి కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల ఉప్పల్ నేటిధాత్రి మార్చ్ 28 మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా తెలిపారు. గత లోక్ సభ ఎన్నికలలో…

Read More

ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఇటీవల మరణించిన జంగ బుజ్జమ్మ కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోమ్మరవెని తిరుపతి ముదిరాజ్ ఆధ్వర్యంలో బుజ్జమ్మ కుటుంబానికి ఇరవైఐదు కేజీల బియ్యం, వంటనూనెను అందించడం జరిగింది. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వడ్లూరి రాజేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం చిన్న ముదిరాజ్, పొన్నం సత్తయ్య, కాంపల్లి రాజు, తదితరులు…

Read More

చర్లపల్లి డివిజన్ లో పర్యటించినా.

ఎమ్మెల్యే బండారి కాప్రా నేటి ధాత్రి మార్చ్: 28 చర్లపల్లి డివిజన్లలో కాలనీలోని సమస్యలపై విస్తృత పర్యటన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి  చర్లపల్లి డివిజన్ చక్రిపురం ,టీచర్స్ కాలనీ ,సీతారాం కాలనీ,మారుతి కాలనీ ,గాంధీ నగర్ , సోనియా గాంధీ నగర్ ఫేస్ 2 కాలనీ లలో ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి ,కాలనీ వాసులు ,ప్రెసిడెంట్లతో కలిసి పర్యటించారు. స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో కొన్ని చోట్ల డ్రైనేజీలు సమస్య…

Read More

ఎన్నికలు ప్రశాంత వాతావరణములో జరిగేటట్లు చూడాలి….

నేటి ధాత్రి కమలా పూర్(హన్మకొండ) త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు మండలంలో ప్రశాంత వాతావరణములో జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని కాజీపేట ఏసిపి పుప్పాల తిరుమల్ కమలా పూర్ పోలీస్ లను ఆదేశించారు.గురువారం కమలా పూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన సిబ్బందికి ఎన్నికల గురించి తగు సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగింది.మండల కేంద్రం,ఉప్పల్,తదితర గ్రామాల్లో గల పోలింగ్ స్టేషన్లు,పాఠశాల భవనాలు పరిశీలించి ఎన్నికల సమయములో ఓటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని,విద్యుత్,నీరు,రక్షణ చర్యలు చేపట్టాలని…

Read More

ఒక్కసారి అవకాశం ఇవ్వండి

ఉప్పల్ నేటిధాత్రి మార్చ్ 28 ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్ , జిహెచ్ఎంసి గ్రౌండ్స్ లో మార్నింగ్ వాకర్స్ తో కలిసి నడిచిన ఈటల రాజేందర్. వాటితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒక్క సారి ఒడిపోగానే బిఆర్ఎస్ పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఎంపీగా కనిపిస్తే కేంద్రం దగ్గర నిధులు తీసుకొస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడుతాను. నిండు మనసుతో ఆశీర్వదించండి. ఈటల రాజేందర్, మల్కాజ్గిరి పార్లమెంటు బిజెపి అభ్యర్థి. ఈటల…

Read More

మాకు న్యాయం చేయండి

బల్దియా అధికారులకు కాలనీ వాసుల విజ్ఞప్తి నేటిధాత్రి, వరంగల్ వరంగల్ 12వ డివిజన్ పరిధిలోని 100ఫీట్ల రోడ్డులో, కొందరు వ్యక్తులు రోడ్డు కబ్జా చేశారని కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. 100 ఫీట్ల రోడ్డు పక్కన కాలనీకి వెళ్ళే దారి కబ్జా చేశారని, వెనకాల ఉండే కాలనీ కుటుంబాలు చేసిన పిర్యాదు మేరకు స్పందించిన మున్సిపల్ అధికారులు. అక్రమ కట్టడం కూల్చివేతకై అధికారులు జెసిబితో రాగా, కబ్జాదారులు పెద్ద ఎత్తున గుమిగూడి, ఇదేంటి అని అడిగిన వారిపైన,…

Read More

పలువివాహ వేడుకలకు హాజరైన వీర్ల

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Read More

నీతి నిజాయితీకి…మారుపేరుకు… అండగా నిలుస్తున్న….

– స్వర్ణలత భాగ్యరాజ్ ….. – దశదినకర్మకు 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందచేసిన… – – స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులు… కొల్చారం (మెదక్) నేటిధాత్రి :- మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మరణించిన విషయం తెలుసుకొని స్థానిక మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన సహాయంగా ఇటీవల మరణించిన తలారి సత్తయ్య దశదినకర్మకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామప్రజల ఆశీర్వాదంతో గురువారం…

Read More

నేటి ధాత్రి కథనానికి స్పందన

చందుర్తి, నేటిధాత్రి: నేటి దాత్రిలో ప్రచురించిన నీరు “చెత్తతో నిండిన మోరీలు పట్టించుకోని అధికారులు” అనే కథనానికి ప్రత్యేక అధికారి స్పందించారు. గ్రామపంచాయతీ సిబ్బందికి విషయం తెలియజేసి మోరీలను శుభ్రం చేయించారు, మొరీల చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి మోరీలను శుభ్రం చేశారు, దానికి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు మోరిలను శుభ్రం చేపించాలని ప్రత్యేక అధికారికి విన్నవించుకున్నారు.

Read More

పెరిగిన టెట్ పరీక్ష ఫీజును వెంటనే తగ్గించాలి…..

కత్తుల భాస్కర్ రెడ్డి చేర్యాల నేటిధాత్రి… టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష ఫీజును వెంటనే తగ్గించాలని కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకంగా 10 రేట్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష ఫీజును పెంచారని దీంతో నిరుద్యోగులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు పెంచిన ఫీజును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గతంలో ఒక్క పేపర్ రాస్తే 200 , రెండు పేపర్లు రాస్తే 300 ఉండేదని ప్రస్తుతానికి…

Read More

కార్యకర్తలే కంచుకోటలు!

https://epaper.netidhatri.com/view/220/netidhathri-e-paper-28th-march-2024%09/3 కాంగ్రెస్‌ గెలుపుకు వారధులు. సారధులెప్పుడూ నిమిత్తమాత్రులే. పదేళ్ళు ప్రాణాలు ఫణంగా పెట్టి నిలబడిరది శ్రేణులే. తెలంగాణ ఇచ్చినా అధికారం కోసం కష్టపడ్డారు. అవకాశవాదులతో రాజకీయాలొద్దు! ద్వారాలు తెరిస్తే వచ్చేది వాళ్లే. పచ్చగున్న చోట చోటు వెతుక్కునేది వీళ్లే. స్వార్థపరులతో స్నేహలు వద్దు! నాయకులతో పార్టీలు బలపడవు. శ్రేణులు బలంగా వున్నప్పుడే పార్టీలకు గెలుపు. నాయకుల తప్పులే పార్టీలకు శాపాలు. కష్టకాలంలో నిలబడేది శ్రేణులే. ఎవరు వున్నా, ఎవరు లేకపోయినా పార్టీని కాపాడేది కార్యకర్తలే. వచ్చిపోయేవారు తమ…

Read More

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

వేసవిలో బాటసారులకు దాహార్తి తీర్చడానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V101A మరియు హరిప్రియా పీడ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివెంద్రం ప్రారంభ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ విడియాల నూతన్ కుమార్, గుండా అమర్ నాథ్, వేములపల్లి సునిల్ గారు పాల్గొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం రైల్వే ప్రయాణికులు దాహం తీర్చుకోవడానికి ఎంతగానో దోహదం పడుతుందని గుండా అమర్ నాథ్ గుప్తా తెలిపారు.వేసవి కాలంలో త్రాగునీటి…

Read More

ఇట్లు… మాజీ మంత్రి, ఎమ్మెల్యే “హరీష్ రావు” కార్యాలయం

“హరీష్ రావు”పై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం నరేష్ తో “హరీష్ రావు”కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదు ‘నేటిధాత్రి’ హైదరాబాద్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు అనే వార్తతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వాస్తవం ఏమిటంటే నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు గారి వద్ద పీఏ కాదు. అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ రావు కార్యాలయంలో పనిచేసే వారు. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం…

Read More

ఆదివాసీ లు పార్లమెంట్ ఎన్నికల్లో ఆస్థిత్వాన్ని చాటాలి.

“తుడుందెబ్బ” పిలుపు. కొత్తగూడ /గంగారం, నేటిధాత్రి : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం ను భూర్జవ రాజకీయ పార్టీలు అతి తక్కువగా ఓటు బ్యాంక్ ఉండ బడిన లంబాడా సామాజిక వర్గానికి దార దత్తం చేసి ఈ పార్లమెంట్ పరిధిలో ఘననీయంగా ఓటు బ్యాంక్ కల్గిగిన ఆదివాసీ సామాజిక వర్గానికి రాజకీయ సమాధి కడుతున్నాయని, భూర్జవ రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్, బీజేపీ బిఆర్ ఎస్ లు ఆదివాసుల పైన కొనసాగిస్తున్న రాజకీయ కుట్రలను…

Read More

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

మరిపెడ నేటిదాత్రి. మరిపెడ మండల ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మరిపెడ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు గండి విష్ణు(టీవీ5) ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమై ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పర్వతం చంద్రశేఖర్(ఆంధ్ర ప్రభ), ప్రధాన కార్యదర్శిగా మారం అనంతరాములు(ఆంధ్ర జ్యోతి), కోశాధికారిగా బోడపట్ల సతీష్(అక్షర విజేత) లను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా రేఖ అశోక్(ప్రజా సాక్షి), మూడవత్ రవి, సహాయ కార్యదర్శులుగా మాడు శ్రీకుమార్, బాశిపంగు వెంకన్నలను, గౌరవ సలహాదారులుగా దాసరోజు బాలకృష్ణ(నమస్తే తెలంగాణ),వంకాయలపాటి…

Read More

గత ప్రభుత్వం రైతులను ఏనాడు పట్టించుకోలేదు!!!

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల *సాగునీటి శాశ్వత పరిష్కారం చూపుతుంది!! రైతుల సాగునీటి కోసం పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేయించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ఎండపల్లి నేటి ధాత్రి గత ప్రభుత్వం రైతులను ఏనాడు పట్టించుకోలేదు అని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపుతుంది అని రైతుల సాగునీటి కోసం పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేయించిన సందర్భంగా ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్…

Read More

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన ఆపద్బాంధవుడు

గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామానికి చెందిన తల్లి తండ్రులు లేని నిరుపేద ఆడబిడ్డ పురాణం స్రవంతి పెళ్లికి తన వంతు సహాయంగా 10000 రూపాయలు ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్న గొల్లపల్లి మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఇస్రాజ్ పల్లి మాజీ సర్పంచ్ చిర్ర గంగాధర్, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ లు…

Read More

జాతర ఎంట్రీ లోనే భక్తుల వద్ద నిలువు దోపిడీ

# ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వాహనాల స్టాండు నిర్వావాహకులు. # చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి. నర్సంపేట /వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామం వద్ద గల శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర హోలీ పండుగ రోజు ప్రారంభమైంది. కాగా ఆలయ పరిసర ప్రాంతాలలో కొమ్మాల గ్రామపంచాయతీ పలు కాంట్రాక్టర్లకు టెండర్ ద్వారా పండ్లు కేటాయించింది అయితే వాహనాల పార్కింగ్ టెండర్ దక్కించుకున్న వ్యక్తి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల…

Read More

సమగ్ర వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన

గొల్లపల్లి నేటి దాత్రి: రైతులకు సమగ్ర వ్యవసాయ పద్ధతుల గురించి రైతు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు గొల్లపల్లి రైతు వేదికలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా రైతులకు రైతు శిక్షణ కేంద్రం డా. గోవర్ధన్ ప్రధాన శాస్త్రవేత్త (అగ్రనామి) హెడ్ అఖిలభారత సమగ్ర వ్యవసాయ పద్ధతుల పరిశోధన విభాగం రాజేంద్రనగర్ రైతులకు సమగ్ర వ్యవసాయ పద్ధతుల గురించి వివరించడం జరిగింది. డ్రోన్లతో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించే పద్ధతుల గురించి డా. ఎన్. రామ…

Read More