
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను గంటన్నరలో అప్పగించిన పోలీసులు..
కానిస్టేబుల్ రాజ్ కుమార్ ను అభినందించిన యస్ ఐ రవికుమార్ మంగపేట నేటి ధాత్రి మల్లూరు లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన యువతి మొబైల్ పోగొట్టుకోవడంతో బ్రాహ్మణ పల్లి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ట్రేస్ చేసి మొబైల్ ను తిరిగి ఇచ్చారు. బాధితురాలు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం జిల్లా చెర్ల గ్రామానికి చెందిన రెడ్డి స్వరూప కుటుంబ సమేతంగా ఆటోలో భద్రాచలం నుంచి మల్లూరు టెంపుల్ దర్శనానికి వెళుతున్న క్రమంలో…