మెదక్ ఎంపీ టికెట్ మదన్ రెడ్డికి దక్కేనా …..?

– మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నిరాశేన….. – అసంతృప్తిలో మదన్ రెడ్డి అభిమానులు…. కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:- మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలు ముల మదన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ టికెట్ విషయంలో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి , మదన్ రెడ్డి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డ విషయం అందరికి తెలిసిందే. చివరి నిమిషంలో బి ఆర్ ఎస్ పార్టీ అధిష్టానం నర్సాపూర్ ఎమ్మెల్యే…

Read More

ఉచిత బస్ ప్రయాణ విధానం రద్దు చేయాలి

హైదరాబాద్, నేటి ధాత్రి: అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక ఒక సందర్భంలో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ విధానాన్ని రద్దు చేయాలని, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, మిగిలిన వారికి టికెట్ ధరలలో 50 శాతం తగ్గించి బస్సులు నడపాలని కోరారు. పరిపూర్ణత లేని ఉచిత హామీలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పుగా మారుతాయని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పించే అవకాశం ఉందని, సమాజంలో సమానత్వ భావన కనుమరుగైపోయే…

Read More

వంగల నారాయణరెడ్డి జన్మదిన సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో వంగాల నారాయణ పుట్టినరోజు సందర్భంగా శనివారం రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ గౌస్ రోగులకు పండ్లుపంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సాయి కృష్ణ ,హెచ్ ఈ ఓ వెంకటేశ్వర వర్మ డాక్టర్ తాహేర్ ఏఎన్ఎంలు హేమలత శ్రావణి నిర్మల రజిని మరియు విఎన్ఆర్ అభిమానులు గిద్ద మారి శ్రీనివాస్ తరాల…

Read More

కౌన్సిలర్ సమ్మయ్యను పరామర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి ఇటీవలే గుండే సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన భూపాలపల్లి మున్సిపాలిటీలో 10వ వార్డు కౌన్సిలర్ బద్ధి సమ్మయ్యను శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి కౌన్సిలర్ బద్ధీ సమ్మయ్య ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోని, ఆరోగ్యంపై మనోదైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్…

Read More

మహిళల అభ్యున్నతికి బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితోడ్పాటు.

కూకట్పల్లి మార్చ్ 23 నేటి ధాత్రి ఇన్చార్జి అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పుర స్కరించుకుని శుక్రవారం బాలానగర్ డివి జన్ పరధిలోని సాయినగర్ లో నిర్మల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నికేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టి మహిళలకు శుభా కాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.ఈకార్య క్రమంలోజయసుధ,లక్ష్మి,శ్రీదేవి,మధులత తదితరులు పాల్గొన్నా రు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లా డుతూ స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందు…

Read More

ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

మోడీ సర్కార్ నీ గద్దె దించండి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు భూపాలపల్లి నేటిధాత్రి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం పార్టీ జిల్లా నాయకులు కామ్రేడ్ వెలిశెట్టి రాజయ్య అధ్యక్షతన జరిగింది. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బంధు సాయిలు మాట్లాడుతూ, మోడీ సర్కార్ నిరంకుశ ధోరణి లను నిరసించండి.ఎమ్మెల్సీ కవిత,ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్రమ అరెస్టులను…

Read More

25 నుంచి ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

హసన్ పర్తి / నేటి ధాత్రి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజున బ్రహ్మోత్సవాలు మొదలై నాలుగు రోజుల పాటు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. సోమవారం స్వామివారు హసన్ పర్తి నుంచి రథంపై ఊరేగిస్తు కొండపైకి చేరుకుంటారు. బుధవారం ఉదయం స్వామీ వారి కళ్యాణం ఉంటుంది. ఈ ఉత్సవాలకు చుట్టూ ఉన్న గ్రామాల వేంకటేశ్వర స్వామి…

Read More

మీట్ అండ్ గ్రీట్ విత్ ఈటెల రాజేందర్ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు.

కూకట్పల్లి మార్చి 23 నేటి ధాత్రి ఇన్చార్జి శనివారం కే.పీ.హెచ్.బీ డివిజన్ లోని 5వ ఫేజ్ పార్క్ లో ఏర్పాటు చేసిన మీట్ అం డ్ గ్రీట్ విత్ ఈటెల రాజేందర్ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ టెల రాజేందర్ తో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.అనంతరం వాకర్స్ తో ముచ్చటించి, అల్పాహారం స్వీకరించా రు.ఈ సందర్భంగా ఈటెల రాజేం దర్ మాట్లాడుతూ… భారతదేశాన్ని అభివృద్ధి పరిచిన…

Read More

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

టేకుమట్ల ఎస్సై ప్రసాద్ భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల మండలం వెలిశాల రామకృష్ణాపురం వి గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ మధుకర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వీరికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు రామకృష్ణాపూర్ వి గ్రామపంచాయతీ వద్దకు రెండు ఇసుక ట్రాక్టర్లు ఇసుక లోడుతో వస్తుండగా అట్టి ట్రాక్టర్ డ్రైవర్ కం ఓనర్లను ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేయుటకు ఏమైనా ప్రభుత్వ అనుమతి పత్రాలు ఉన్నాయని అడగగా ఇసుక రవాణా చేయుటకు ఎలాంటి అనుమతి పత్రాలు లేవని తెలిపినారు…

Read More

జైపూర్ మండల్ ఎన్ఎస్ యుఐ జనరల్ సెక్రెటరీగా మీనుగు మణికంఠ నియామకం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా ఎన్ఎస్ యుఐ ప్రెసిడెంట్ ఆదర్శ్ వర్ధన్ రాజు జైపూర్ మండల్ ఎన్ఎస్ యుఐ జనరల్ సెక్రెటరీగా మీనుగు మణికంఠ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా మీనుగు మణికంఠ మాట్లాడుతూ ఈ పదవి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, ఎన్ఎస్ యుఐ బలోపేతానికి తన సాయశక్తుల కృషి చేస్తానని, ఎన్ఎస్ యుఐ నిర్వహించే అన్ని కార్యక్రమాలలో తన వంతు బాధ్యతను తప్పకుండా పోషిస్తానని, అధిష్టాన ఆజ్ఞ ప్రకారం అన్ని…

Read More

వార్డు ప్రజలే నా కుటుంబ సభ్యులు

వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో కౌన్సిలర్ మడికొండ సంపత్ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సానిటేషన్ పనులు,వార్డులో ప్రజలకి డ్రైనేజీ శుభ్రం చేయించుట,ఇంటింటికి స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరించుట,ఇంటింటికి నల్లాల ద్వారా నీళ్లు అందించుట, స్ట్రీట్ లైట్ వార్డులో వెలిగేలా చూడటం వార్డులో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం,వార్డు ప్రజలకి నిత్యము అందుబాటులో ఉండడం,ప్రతిరోజు ఉదయాన్నే వార్డులో తిరుగుతూ వార్డులో నెలకొని…

Read More

మాదిగ హక్కుల దండోరా ( ఎం హెచ్ డి) హన్మకొండ జిల్లా నూతన కమిటీ నియామకం

హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బొచ్చు రాజ్ కుమార్ మాదిగ ఎన్జీవోస్ కాలనీ (నేటి ధాత్రి) : ఈ రోజు హన్మకొండ జిల్లా కేంద్రం లో జరిగిన మాదిగ హక్కుల దండోర సమావేశం లో వడ్డేపల్లి ప్రాంతం లో మాదిగ హక్కుల దండోరా ( ఎం హెచ్ డి) హన్మకొండ జిల్లా కమిటీ నియామకం చేస్తూ మాదిగ హక్కుల దండోరా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గనిపాక ప్రదీప్ మాదిగ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా…

Read More

దొంగతనం కేసును చేజించింన రామాయంపేట పోలీసులు.

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. నిజామాబాద్ పట్టణానికి చెందిన గంగోని గౌతమి తన తోటి కోడలు అయిన మాధురి మరియు వారి పిల్లలతో కలిసి హైదరాబాద్లోని తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి వెళ్లి, తిరిగి నిజామాబాద్ వెళ్లడానికి అని తన యెక్క 10 తులాల బంగారు ఆభరణాలను తన యెక్క హ్యాండ్ బ్యాగ్ నందు పెట్టుకొని, తేదీ 13.03.2024 నాడు మధ్యాహ్నం కొంపల్లి బస్ స్టాప్, అక్కడ నుంచి నిజామాబాద్ కు డైరెక్ట్ గా బస్సు…

Read More

ఎన్నికల వేళ అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు

హసన్ పర్తి/ నేటి ధాత్రి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి భాగ్యమ్మ అనే మహిళ నుంచి 5100 విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మాట్లాడుతూ ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More

భగత్ సింగ్,రాజగురు, సుఖదేవుల ఆశయ సాధన కోసం యువత యువకులు పోరాడాలి

పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఈ దేశము నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వెళ్లిపోవాలని, ఈ దేశం కు నిజమైన స్వతంత్రం రావాలని ఉరి కంబాని ముద్దాడిన షాహిద్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల ఆశయ సాధన కోసం యువత పోరాడాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పర్శక రవి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని చీమలగూడెం, ముత్తాపురం, నడిమిగూడెం, పోతిరెడ్డిగూడెం తదితర గ్రామాల్లో…

Read More

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ను సన్మానించిన మండల అధ్యక్షుడు

దొడ్డ బాలాజీ గీతా రాణి ముత్తారం :- నేటి ధాత్రి ఇటీవల నూతనంగా ఎన్నికైన మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు. రమా సురేష్ రెడ్డి ని కలసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేసిన ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అడవి శ్రీరాంపూర్ ఎంపిటిసి దొడ్డ గీతారాణి

Read More

దొరికింది దొంగ!

https://epaper.netidhatri.com/ మూడేళ్ళ నేటిధాత్రి అక్షర పోరాటానికి తార్కానం. తస్లిమా పాపం పండింది. సామాన్యల ఉసురు తగిలింది. అక్రమార్జనకు బ్రేక్‌ పడిరది. నేటిధాత్రి అక్షర యజ్ఞం ఇంకా వుంది. నేటిధాత్రి చెప్పిందే నిజమైంది. తస్లిమా ప్రచారాలే చూశారు. సామాజిక సేవ నటనలు అందరూ నమ్మారు. ఆమె అవినీతి ఎవరికీ తెలియదు. తస్లిమా నటనంతా నిజం కాదు. సామాజిక సేవ పూర్తి వాస్తవం కాదు. ట్రస్ట్‌ పేరుతో సేవలు…రిజిస్ట్రేషన్లలో లక్షలు. మూడేళ్ళుగా నేటిధాత్రి చెప్పింది చాలా మంది నమ్మలేదు. నిజాలు…

Read More

మల్కాజిగిరి పార్లమెంటులో బీఆర్ఎస్ గెలుపు ఖాయం

ఉప్పల్ నేటి ధాత్రి మార్చ్ 23 ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భేతి శుభాష్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ పలు విభాగాల అధ్యక్షులు, మహిళ, యువజన నేతలు, సీనియర్ నేతలు, ఉద్యమకారులు మల్కాజిగిరి పార్లమెంటులో బీఆర్ఎస్ గెలుపు ఖాయం భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుందని నేతల ప్రకటన…

Read More

భగత్ సింగ్ వర్ధంతిని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి

భగత్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జయశంకర్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసఫ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించి వేరమరణం పొందిన గొప్ప దేశ బక్తుడని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే భగత్ సింగ్ కు భారతరత్న అవార్డు…

Read More

ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి

నడికూడ,నేటి ధాత్రి: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కాకుండా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించడం శుభసూచకమని ఈ డీఎస్సీ పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించి షెడ్యూల్ను ప్రకటించింది. ఈ టెట్ నిర్వహణపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి ఉన్నదన్నారు. 2010 తర్వాత ఉపాధ్యాయులుగా ఎంపికైన…

Read More