నేడు ఏప్రిల్ 6న కారేపల్లి లో కామ్రేడ్ గండి యాదన్న స్మారక భవనం నిర్మాణ ప్రారంభం

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కారేపల్లి నేటి ధాత్రి దండి గుండె గల ఉక్కుమనిషి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సీనియర్ నాయకులు, సింగరేణి-కామేపల్లి సంయుక్త మండలాల మాజీ కార్యదర్శి అమరుడు కామ్రేడ్ గండి యాదగిరి అలియాస్ యాదన్న పేరు మీద ఏప్రిల్ 6న కారేపల్లి మండల కేంద్రంలో కామ్రేడ్ యాదన్న స్మారక భవనం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పెళ్లి మండల కార్యాలయం నిర్మాణ ప్రారంభం చేస్తున్నట్టుగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) సంయుక్త…

Read More

జైపూర్ మండల్ పరిధిలో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్టు షాపులు

జైపూర్ నేటి, ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఇందారం గ్రామంలో అనుమతులు లేని మద్యం దుకాణాల దందా జోరుగా కొనసాగుతుందని జామా మసీదు సమీపంలో ప్రాథమిక పాఠశాల ప్రక్కన కల్తీ మద్యం దుకాణాలు విచ్చలవిడిగా నడిపిస్తున్నారని నడిపించే వ్యక్తులపై అలాగే వారికి సహకరించే వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందారం గ్రామానికి చెందిన మహమ్మద్ ఇలియాస్ గురువారం రోజున చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామికి వినతిపత్రం అందజేశారు. ఇంత జరుగుతున్నా అధికారుల…

Read More

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు జయంతి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని ఎస్టి గర్ల్స్ కళాశాలలో ఏబిఎస్ఎఫ్ గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వతంత్ర ఉద్యమంతోపాటు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని దేశం కోసం ఎనలేని కృషి చేశారని అదే విధంగా దళితుల హక్కులు,అభ్యుదయ కోసం నిరంతరం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన…

Read More

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి ఘనం నిర్వహించిన నాయకులు.

ఆయన ఆశయాలను కోన సాగించాలి. కారేపల్లి నేటిధాత్రి కారేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తలారి చంద్ర ప్రకాశ్ బిఆర్ఎస్ నాయకులు అడ్డ గోడ ఐలయ్య ఎస్ కె గౌస్ ధ్దీన్ సోమందుల నాగరాజు రాములు ఎస్సి ఎస్టి బిసి మైనార్టీ నాయకులు పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన…

Read More

జాతీయస్థాయి బాక్సింగ్ లో కాంస్య పతకం సాధించిన వరంగల్ అమ్మాయి

బాక్సింగ్ కోచ్ శ్యాంసన్ ఆధ్వర్యంలో శిక్షణ తనుశ్రీకి మరియు కోచ్ శ్యాంసన్ కి ఘనంగా సన్మానం కోచ్ శ్యాంసన్ శిక్షణలో ఆర్మీ , పోలీస్ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు హన్మకొండ, నేటిధాత్రి: యూపీలోని నోయిడాలో జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలలో హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన శీలం తనుశ్రీ కాంస్య పథకాన్ని సాధించింది 64- 67 కేజీల విభాగంలో ఢిల్లీ క్రీడాకారులతో తలపడి తనుశ్రీ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ ను సొంతం చేసుకుంది….

Read More

రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో గౌడ కులస్తులు, గీత కార్మికుల ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ 5016 రూపాయలు విరాళం అందించారు. ఆ మొత్తం నగదును రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బుర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ…

Read More

దేశాయిపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరికలు కొంగు బంగారం చేస్తూ ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడే శ్రీ పోచమ్మ తల్లి బోనాలను గ్రామంలో అత్యంత వైభవంగా జరుపుకున్నామని మండలం దేశ పల్లి గ్రామంలో అన్ని కులాల వారి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి వేడుకలు శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించామని ప్రతి ఇంటి నుంచి మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని తరలిరాగా…

Read More

నేడు నర్సంపేటలో రైతు నిరసన దీక్షా.

# సాగునీరు అందక ఎందుతున్న పంటలు. # మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన దీక్ష కార్యక్రమం. నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో సకాలంలో పంటలకు సాగునీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని అందుకు నిరసన నేడు నర్సంపేట నియోజకవర్గం కేంద్రంలో రైతు నిరసన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.అందుకు గాను మాజీ ఎమ్మెల్యే ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు రకాల పంటలకు…

Read More

హక్కులు రూపొందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

హక్కులు చట్టరూపం దాల్చేలా పోరాడిన ఫైటర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్…… బుడ్డ భాగ్యరాజ్….. కొల్చారం, ( మెదక్ )నేటి ధాత్రి :- తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా బుడ్డ భాగ్యరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ రాజ్యాంగంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చట్టాలను రూపకల్పన చేసి హక్కులు అందించడంలో కృషి చేశారు అన్నారు….

Read More

ఉపాధి హామీ కూలీలకు వడ దెబ్బ పై అవగాహనా

ముత్తారం :- నేటి ధాత్రి హెల్త్ రిలేటెడ్ హిల్ నెస్ అండ్ సన్ స్ట్రోక్ ప్రోగ్రాంలో భాగంగా ముత్తారం మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ జరుగుతున్న ప్రదేశాలలో పని చేసే కూలీలకు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు ఆదేశాల మేరకు ఎండలో పని చేస్తున్నప్పుడు వారి యొక్క బాడీ డిహైడ్రేషన్ కాకుండా వారికి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ ఇచ్చి వాటిని లీటర్ నీటిలో ఒక ప్యాకెట్…

Read More

డాక్టర్ బాబు జగ్గీవన్ రామ్ జయంతి వేడుకలు

నిజాంపేట, నేటి ధాత్రి ,ఏప్రిల్ 5 నిజాంపేట మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ లో ని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపసర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు కొమ్మాట బాబు, మాజీ ఎంపీటీసీ తమ్మలి రమేష్, దళిత సంఘాల నాయకులు గర్గుల శ్రీనివాస్, సంజీవ్, కొమ్మట స్వామి అశోక్ తదితరులు పాల్గొన్నారు

Read More

చలో తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం చేయండి

గంగారం, నేటిధాత్రి తేదీ ఏప్రిల్ 6న చలో తుక్కుగూడ జన జాతర బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడును ఇట్టి సభకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు ఏప్రిల్ 6న ఉదయం 8 గంటలకు తుక్కుగూడకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ…

Read More

బెంగళూర్ అయ్యంగార్ ‘ బేకరిని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు – పాతర్ల నాగరాజ్.

చెన్నూర్ ,నేతిధాత్రి:: చెన్నూర్ పట్టణ కేంద్రం లోని గాంధీ చౌక్ నందు బెంగళూర్ య్యంగార్ బెకరి ఓనర్స్ చందు,అశోక్ గార్ల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాతర్ల నాగరాజ్ రెబ్బెన్ కట్ చేసి బెకరిని ప్రారంభించారు.బేకరి ఓనర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ బేకరి మంచి లాభాలను తీసుకురావాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమం లో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నురి రాజేష్,కరీం, సుందర్,భీమ్ తదితరులు పాల్గొన్నారు.

Read More

బిజెపి ఆధ్వర్యంలో మండల పార్టీ ఆఫీస్ ముందు ధర్నా

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల ఆఫీసు నుండి రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గత తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించలేదని రైతు రుణమాఫీ చేయలేదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడి 100 రోజులు అవుతున్న ఆరోగ్యారంటీలను అమలు పరుస్తామని చెప్పి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం అలాగే క్వింటాల్కు 500…

Read More

ఉపాధి హామీ పనులను అకస్మికంగా సందర్శించిన.ఎన్.ఐ.ఆర్.డి ప్రొఫెసర్ డాక్టర్ ముత్యాల్లు.

మలహార్ రావు, నేటిధాత్రి : మండలంలోని నాచారం గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న సమయంలో శుక్రవారం రోజున క్లస్టర్ ఫెసిలెటేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలోని చెరువు పూడికతీత పనులను ఎన్.ఐ.ఆర్.డి ప్రొఫెసర్ డాక్టర్ ముత్యాల్లు, తమ సిబ్బందితో సందర్శించి కూలీలతో మాట్లాదరు. గ్రామంలో జరుగుతున్న ఎన్.ఆర్.ఎం వర్క్స్, వాటర్ హారవిస్టింగ్, ఫారం ఫౌండ్స్, SC, ST జాబ్ కార్డ్స్ కూలీల కు ఎక్కువ పని దినాలు కలిపించాలి అన్ని పేమెంట్స్ ఇన్ టైం…

Read More

అఖండ భారతావనికి విశేష సేవలం దించిన మాజీ ఉప ప్రధాని బాబు

జగ్జీవన్ రామ్: గంగారపు సంగారెడ్డి కూకట్పల్లి ఏప్రిల్ 05 నేటి ధాత్రి ఇంచార్జ్ శుక్రవారం రోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ గొప్ప యోధుడి కి ఇదే మా నమస్సుమాంజలి కార్యక్రమం డిసిసి వైస్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కా ర్యాలయంలో ఘనంగా జయంతి వేడు కలు జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిసిసి జనరల్ సెక్రెటరీ కొమరగోని సురేష్ గౌడ్ అన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్లు గంగారం…

Read More

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలి

జిల్లాకలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై డా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని చిట్ట చివరి పేద కుటుంబం వరకు అభివృద్ధి…

Read More

శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ వితరణ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి వేసవి దృష్ట్యా విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాలకు స్టీల్ వాటర్ ఫిల్టర్ ను బహూకరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ దేవరకద్ర బ్లాక్ ప్రేరక్ జగ్గప్ప తన చేతుల మీదుగా ఉపాధ్యాయులకు,విద్యార్థులకు వాటర్ ఫిల్టర్ ను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగ్గప్ప మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న…

Read More

సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్ అందుకున్న సిద్ధార్థ్ రాజ్

సి.వి రామన్ టాలెంట్ టెస్ట్ లో, వరంగల్ “సంఘమిత్ర టెక్నో స్కూల్” విద్యార్థికి మొదటి ర్యాంకు హైదరాబాద్ లో సుచిరిండియా సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం 31వ సర్ సి.వి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించిన సామాజిక సేవాసంస్థ సూచిరిండియా ఫౌండేషన్ నేటిధాత్రి, వరంగల్ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 31వ సర్ సి.వి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు…

Read More

నవాబుపేట మండల కేంద్రంలో ఘనంగా బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలను వివిధ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.జగ్జీవన్ రాం పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం…

Read More