తాజా వార్తలు
తండ్రి జ్ఞాపకార్థం ఎల్లమ్మ తల్లి ఆలయానికి మామిడి మొక్కల వితరణ
ఎండపల్లి నేటి ధాత్రి తన తండ్రి పొన్నం పోచమల్లు జ్ఞాపకార్థం తాజా మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి ఎల్లమ్మ తల్లి ఆలయానికి మామిడి ముక్కలు అందించి ప్రకృతి ప్రేమికులు గా నిలిచారు,జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి 10 మామిడి మొక్కలను మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప -తిరుపతి వితరణ చేశారు తన తండ్రి మాజీ ఉపసర్పంచ్ కీ. శే. పొన్నం పోచమల్లు జ్ఞాపకార్థం వితరణ చేసి ఈరోజు…
గ్రామ దేవతల చల్లని దీవెనలతో ప్రజల సుభిక్షంగా ఉండాలి.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ శంకు, భూలక్ష్మి సమేత, భువనేశ్వర స్వామి (గ్రామ దేవత బొడ్రాయి) ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతల చల్లని దీవెనలతో కొండాపూర్ ప్రజలందరూ పాడిపంటలు సిరి సంపదతో సుఖ సంతోషాలతో విరజిల్లాలని ఆ దేవతల చల్లని…
బాబు జగ్జీవన్ రామ్ గొప్ప స్ఫూర్తి ప్రధాత
బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ హసన్ పర్తి / నేటి ధాత్రి బాబు జగ్జీవన్ రామ్ బహుజనలకు గొప్ప స్ఫూర్తి ప్రధాత అని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.బాబు జగ్జీవన్ రామ్ జయంతిని బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన…
చలో కదలి రా తుక్కుగూడ జన జాతర కు
గణపురం నేటి ధాత్రి గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ మాట్లాడుతూ ఈరోజు శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం మరియు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం కోసం తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కావున కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు మహిళ నాయకులు మండల నాయకులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ బూత్…
రేపు తుక్కుగూడలో జరిగే జన జాతర సభను జయప్రదం చేయాలి.
కాంగ్రెస్ జిల్లా నాయకుడు సాయిలి ప్రభాకర్ వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : హైదరాబాద్ తుక్కుగూడలో కనివిని ఎరుగని లక్షలాదిమందితో జరిగే జన జాతర సభను వరంగల్ జిల్లా అలాగే పరకాల నియోజకవర్గం నుంచి ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు యువజన, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి ప్రభాకర్ కోరారు.ఈ జన జాతర సభకు ఏఐసీసీ నాయకులు టీపీసీసీ నాయకులు పాల్గొని పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల, ఎన్నికలకు దిశ…
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా కేంద్రంలో గల జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా డా. శబరిష్ ఐ పి ఎస్ పూలమాల వేసి నివాళులర్పించారు సమానత్వం అంటరాని తనం నిషేధం జమీందారు వ్యవస్థ రద్దు వంటి వాటిపై పోరాడుతూ సామాజిక రాజకీయ ఉద్యమాలను ఏకకాలంలో నడిపి దళితుల అభ్యున్నతికై…
నవ వధూ వరులను ఆశీర్వదించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి
మంగపేట నేటిధాత్రి మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో శుక్రవారం గండి వెంకటేశ్వర్లు – నవ్యశ్రీ వివాహం జరుగగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజమల్ల సుకుమార్ సహకార సంఘం అకినేపల్లి మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ గండి ధర్మరాజు గండి కృష్ణ లక్ష్మి సీనియర్ కాంగ్రెస్ నాయకులు…
దళితులపై వివక్షత చూపిన ఎంపీడీవో పై చర్యలు తీసుకోవాలి.
నల్లబెల్లి, నేటి ధాత్రి: మాజీ తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ 117వ జయంతి ఉత్సవాన్ని విస్మరించిన ఎంపిడిఓ నరసింహమూర్తి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సీ ఎంపిటిసి ఫోరం జిల్లా అధ్యక్షుడు జన్ను జయరావు మాట్లాడుతూ తొలి దళిత ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతిని అన్నిప్రభుత్వ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్…
బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. వేములవాడ రూరల్ నేటిధాత్రి దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం అని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.శుక్రవారం వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా పార్టీలకతీతంగా ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కలిసి బాబూ…
వివాహ వేడుక లో అంబేద్కర్ చిత్ర పటాన్ని బహుకరించిన
అంబేద్కర్ సంఘ నాయకులు గణపురం నేటి ధాత్రి గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు రత్నం రవి- రామా గార్ల కుమార్తె శ్రామిక వెడ్స్ సంతోష్ గార్ల వివాహ మహోత్సవానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో బహుకరించిన గణపురం అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ గణపురం గ్రామ అధ్యక్షులు తిక్క సంపత్ సీతారాంపురం గ్రామ…
బిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యం
# పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : పరకాల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.శుక్రవారం గీసుకొండ మండల మచ్చాపురం గ్రామం నుంచి బిఆర్ఎస్ పార్టీ నుండి సుమారు 40 కుటుంబాలు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు లక్కారుస్ రవికుమార్ అధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ…
విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న సిరికొండ.
చిన్నారిని ఆశీర్వదించిన సిరికొండ.. చిట్యాల, నేటిధాత్రి : చిట్యాల మండలంలోని జూకల్ గ్రామాల్లో నిర్వహించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేదమంత్రోచ్ఛారణాల మధ్యన నిర్వహించిన శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి సీతారామ లక్ష్మణ హనుమంత సమేత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి పాల్గొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న మధుసూదనాచారికి గ్రామస్తులు బాణాసంచాను పేల్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించి దేవత మూర్తులకు…
బాబు జగ్జీవన్రామ్ జీవితం ఆదర్శనీయం జిల్లా ఎస్పి కిరణ్ ఖరే .
భూపాలపల్లి నేటిధాత్రి బాబు జగ్జివన్ రామ్ సేవలు చిరస్మణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి శ్రీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాజీ ఉపప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ బడుగు బలహీ నవర్గాల కోసం బాబు జగ్జీవన్రామ్ కృషి చేశారన్నారు. జగ్జీవన్రామ్ అందరికీ అదర్శప్రాయుడని కొనియా డారు. వివక్ష…
రైతు నిరసన దీక్షను విజయవంతం చేయాలి
# సాగునీరు అందక ఎండుతున్న పంటలు. #మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన హస్తం పార్టీ. #కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరవు…. #మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి. నల్లబెల్లి, నేటి ధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో సకాలంలో పంటలకు సాగునీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని అందుకు నిరసనగా నేడు నర్సంపేట నియోజకవర్గ పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ…
బాబు జగ్జీవన్ రామ్ 117 వ ఘనంగా జయంతి
గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో ఇంచార్జి చీఫ్ ఇంజనీర్ శ్రీ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ గారి 117 వ జయంతి వేడుకలు కెటిపిపి లోని సర్వీస్ భవనం 3. వ అంతస్తు సమావేశ మందిరంలో భారతదేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జన్మదినం సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన…
ఎండల్లో ప్రచారం- ప్రాణాలతో చెలగాటం.
https://epaper.netidhatri.com/view/229/netidhathri-e-paper-6th-april-2024%09/3 బతికుంటే బలుసాకు తినొచ్చు. కరువు కాలంలో అది కూడా దొరక్కపోవచ్చు. కార్యకర్తల్లారా జాగ్రత్త. ఏ నాయకుడు సాయానికి రాడు. ఎన్నికలైపోతే ఏ నాయకుడు గుర్తుంచుకోడు. జ్ఞాపకం చేసుకునే వారుండరు. ఎగేసుకొని వెళ్లి ఎండల్లో తిరగొద్దు. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. కుటుంబాలను ఆగం చేసుకోవద్దు. బీరు, బిర్యానీలకు ఆశపడొద్దు. మీ కుటుంబ సభ్యులను దిక్కులేనివారిని చేయొద్దు. అసలే! ఎండా కాలం. సూరయ్య సుర్రుమంటున్నాడు. భగభగ మండిపోతున్నాడు. ఎప్రిల్ మొదటి వారంలోనే 40 డిగ్రీలు దాటి పరుగులు పెడుగుతున్నారు….
తనను తిరిగి రాజ్యసభకు పంపిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు: ఎంపీ రవిచంద్ర
కేసీఆర్ గారు తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేశారు: ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ అభ్యర్థి నామకు ఘన విజయం చేకూర్చుదాం: ఎంపీ రవిచంద్ర ఎంపీ రవిచంద్ర వైరా మీటింగుకు లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, రాములు నాయక్, కోటేశ్వరరావులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తనను రాజ్యసభకు తిరిగి పంపిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రాజ్యసభకు…
నూతన దంపతులను ఆశీర్వదించిన పెండెం రామానంద్
నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి సోదరుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఓర్సు వెంకన్న-సాయమ్మ దంపతుల కుమారుడు రాజశేఖర్-త్రివేణిల వివాహనికి టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నర్సంపేట మండల అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనె పద్మ,…
మహనీయుల జీవిత చరిత్రను అన్ని వర్గాల వారు తెలుసుకోవాలి
# మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి # మహనీయుల చరిత్రను వారు చేసిన త్యాగాలను మనమంతా తెలుసుకోవాలి # జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి శ్రీజ ములుగు జిల్లా నేతిధాత్రి ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనo సమావేశ మందిరం లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి. శ్రీజ జ్యోతి ప్రజ్వలన చేసి…
వేసవికాలంలో108,102 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) కమలాపూర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నటువంటి108, 102 అంబులెన్స్ లను ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్స్ లోని పరికరాలు,రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ప్రజలు వడదెబ్బ కి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమములో పైలట్ కేదారి,ఈఎంటి ఉపేందర్, కెప్టెన్ తిరుపతి పాల్గొన్నారు.