NETIDHATHRI

విద్యుత్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఎడ్ల లలిత వైఫ్ ఆఫ్ రాములు గుడివాడకు చెందిన వ్యక్తి రాత్రి రెండు గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం కావడంతో ఇంటిలో ఉన్న బియ్యం మరియు ఇంటి సామాగ్రి తన కొడుకు పెళ్లి కోసమని తీసుకున్న డేకోలం మంచాలు పెళ్లి సామాగ్రి మొత్తం ఖాళీ బూడిద కావడం జరిగిందన్నారు సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా రాములు తెలిపారు….

Read More

రాజీవ్ గాంధీ నగర్ లోని నాళాలను పరిశీలించిన కూకట్పల్లి ఎమ్మెల్యే

కూకట్పల్లి,మార్చి 12 న్యూస్ నేస్తం ప్రతినిధి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధ వరం కృష్ణా రావు మంగళవారం అల్లాపూర్,మూసా పేట్ డివిజన్లోని రామారావు నగర్,కబీ ర్నగర్,బబ్బు గూడా,రాజీవ్ గాంధీ నగర్ లోనినా ళాలను పరిశీలించారు..ప్రధానం గా ఈ నాణాల పునరుద్ధరణ పనులు త్వ రితగతిని పూర్తిచేసేలా గుత్తేదా రులకు సూచనలు చేశారు… అయి తే పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులు విడుదలకు తన వం తు కృషి చేస్తానని అధికారులతో స మన్వయం చేసు కుంటూ ఈ…

Read More

ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేగొండ, మండలం పండవులగుట్ట వద్ద నిర్వహించిన జియో హెరిటేజ్ అవగాహన సదస్సులో పాల్గొని, హెరిటేజ్ వాక్ ను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అని మన వారసత్వ సంపదను, ఇతర వనరులను కాపాడడానికి జియోలాజికల్ సర్వే…

Read More

మానసికంగా కృంగిపోయి యువకుడు ఆత్మహత్య

#నెక్కొండ , నేటి ధాత్రి: మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఓర్రె మల్లయ్య కుమారుడు అజయ్ వయసు (26) గొర్రెలకు తీసుకువచ్చిన మందులను తాగి సూసైడ్ చేసుకున్న ఘటన వెంకటాపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే అజయ్ ఆరు నెలల నుండి ఏ పని చేయకుండా ఇంటి వద్దనే ఉంటూ మానసికంగా కృంగిపోయి ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు లేని సమయంలో గొర్లకు తీసుకువచ్చిన మందులను తాగి సూసైడ్ చేసుకున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. అజయ్…

Read More

నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల పోలీస్ స్టేషన్ కు నూతనంగా *సిఐ గా భాద్యతలు స్వీకరించిన డి మల్లేష్ ని మంగళవారం రోజున మర్యాదపూర్వక మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు ,ఈ కార్యక్రమంలో….జిల్లా నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీ కృష్ణ,జిల్లా కార్యదర్శి చిలుకల రాయకోమురు,చిట్యాల స్థానిక ఎంపీటీసీ దబ్బేట అనిల్,సీనియర్ నాయకులు పింగిలి సతీష్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు…

Read More

గంగమ్మ గుడి ప్రహరి గోడ పనులు ప్రారంభం

-కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన టిపిసిసి సభ్యుడు రంజిత్ రెడ్డి #నెక్కొండ, నేటి ధాత్రి: మండల కేంద్రంలోని గంగమ్మ గుడి ప్రహరీ కూడా పనుల ప్రారంభాన్ని నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ లోని నిధుల ద్వారా నెక్కొండ గంగమ్మ గుడి ప్రహరీ గోడను నిర్మూస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల…

Read More

శ్రవణ్ కుమార్ కు ‘జ్యోతిష వాస్తు బ్రహ్మ ‘ పురస్కారం (బిరుదు ప్రదానం)

#నెక్కొండ, నేటి ధాత్రి:నెక్కొండ మండల కేంద్రానికి చెందిన వేద పండితుడు, జ్యోతిష పరిశీలకులు బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ జ్యోతిష వాస్తు బ్రహ్మ బిరుదు అందుకున్నారు. హైదరాబాద్ లోని లలిత కళాక్షేత్రం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎన్ ఎస్ లైవ్ ఆస్ట్రో, ఆర్యన్ ఆస్ట్రాలజికల్ రిసర్చ్ సెంటర్ అనే అంతర్జాతీయ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సెమినార్ లో జ్యోతిష,వాస్తు పండితులకు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. సంస్థ అధినేత డాక్టర్ నరసింహస్వామి చేతుల మీదుగా శ్రవణ్ కుమార్ కు…

Read More

ప్రమాదకర మంచినీటి బావిని పరిశీలించిన ఎంపిడిఓ

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)మండలం లోని శ్రీరాములపల్లి గ్రామములో రోడ్ కు ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న త్రాగు నీటి బావిని శుక్రవారం ఎంపిడిఓ బాబు,ఏపిఓ రమేష్ పరిశీలించారు.ప్రమాద కరంగా ఉన్న బావి కి మరమ్మత్తులు చేయాలని గ్రామస్థులు చేసిన విన్నపం మేరకు పరిశీలించినట్లు ఎంపిడిఓ తెలిపారు.బావి పునర్నిర్మాణం కోసం ఉన్నతాధికారులతో మాట్లాడి వారి ఆదేశాల మేరకు తక్షణమే చర్యలు చేపడుతామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమములో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దేశిని ఐలయ్య,విరాటి మాధవ రెడ్డి,ప్రవీణ్,రాజు తదితరులు పాల్గొన్నారు.

Read More

గీత కార్మికుడికి గాయాలు

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)మండలములోని కానీపర్తి గ్రామానికి చెందిన గీత కార్మికుడు జనగాని మల్లయ్య మంగళవారం తాటి చెట్టు పై నుండి జారీ కింద పడడంతో తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. గాయపడిన గీత కార్మికుడికి చికిత్స కోసం వెంటనే 108 వాహనము లో ఎంజీఎం కు తరలించినట్లు వారు తెలిపారు.

Read More

“సి.వి రామన్ టాలెంట్ టెస్ట్” లో “సంఘమిత్ర టెక్నో స్కూల్” విద్యార్థి సిద్ధార్థ్ రాజ్ వరంగల్ జిల్లా ఫస్ట్ ర్యాంక్

సిద్ధార్థ్ రాజ్ ను అభినందించిన సంఘమిత్ర టెక్నో స్కూల్ యాజమాన్యం సంఘమిత్ర టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి పేరెంట్స్ నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు పరిధిలో, దేశాయిపేట రోడ్డులో ఉన్న సంఘమిత్ర టెక్నో స్కూల్ లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి కందికొండ సిద్ధార్థ్ రాజ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 27న జరిగిన “సుచిరిండియ సి.వి రామన్ టాలెంట్ టెస్ట్” లో, రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో ర్యాంకు, వరంగల్ జిల్లాలో…

Read More

42వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష

మంచిర్యాల నేటిదాత్రి: జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ మూసేసి గత 16 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకుండ యాజమాని మల్కా కొమురయ్య మొండిగా వ్యవహరిస్తు, కార్మికులకు బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు శాంతియుత రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేటితో 42వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు, ఇప్పటికైనా యజమాన్యం స్పందించి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలి,లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా…

Read More

ప్రతిభ కనబర్చిన డిగ్రీ కళాశాల (అటానమస్) విద్యార్థినులు.

నర్సంపేట,నేటిధాత్రి : అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భముగా వరంగల్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ కార్యాలయం వారు నిర్వహించిన వివిధ పోటీలలో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ తెలిపారు. పోస్టర్ ప్రెసెంటేషన్ లో బి.ఏ మొదటి సంవత్సరం విద్యార్థిని యం.డి.హర్షిన్ మొదటి స్థానం, బి.ఎస్.సి (బి.జెడ్.సి) రెండవ సంవత్సరం విద్యార్థిని పి.శిరీష్మా రెండవ స్థానం, వ్యాస రచన పోటీలలో బి.ఎస్.సి (యం.పి.సి) తృతీయ…

Read More

ఆడిపాడే వయస్సు నుంచి.. ఉన్నత స్థాయి విద్యా వరకు

# ఘనంగా 2007-2008 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నర్సంపేట,నేటిధాత్రి : ఆడిపాడే వయస్సు నుంచి పాఠశాల స్థాయి ఉన్నత విద్యా వరకు అంతా ఒకటై కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ విద్యను కొనసాగించారు. చిన్ననాటి స్నేహితులు అంతా ఒకేచోట చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో దుగ్గొండి మండలంలోని మల్లంపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2007-2008 బ్యాచ్ కు…

Read More

మహిళసదస్సు కు బయలుదేరిన పరకాల మహిళలు

జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపీపి స్వర్ణలత,ఎంపిడిఓ ఆంజనేయులు పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొనేందుకు పరకాల మండలం నుండి రెండు బస్సులలో వంద మంది మహిళలు వెల్లడం జరిగింది.ఈ ఈ బస్సులను మండల పరిషత్ అధ్యక్షులు తక్కల్ల పల్లి వరకు స్వర్ణలత మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు ఏ.పి.యం క్రాంతి లతో కలిసి జండా ఊపి ప్రారంభించారు.ప్రతి…

Read More

విజయ సంకల్ప ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన నాయకులు

జెండా ఊపి బస్సును ప్రారంభించిన అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ భూపాలపల్లి నేటిధాత్రి హైదరాబాద్ సికింద్రాబాద్ ఎల్పీ స్టేడియంలో బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతోంది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా వస్తున్నారు ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు శ్యామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ బూతు అధ్యక్షులు నాయకులు అధిక సంఖ్యలో విజయ సంకల్ప ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరి వెళ్లడం…

Read More

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం మండలంలోని పలు గ్రామాలల్లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.గోవిందాపూర్ గ్రామ శివారులో ఉన్న కస్తూర్భా బాలికల విద్యాలయంలో రూ.13 లక్షలతో సివిల్ వర్క్స్, కరెంట్…

Read More

నాడు ఉద్యమ ద్రోహాలు..నేడు ఈటెలపై మాటలు.

https://epaper.netidhatri.com/ తెలంగాణను కదిలించింది ఈటెల! విద్యార్థులకు అండగా నిలిచింది ఈటెల. ఉద్యమం కోసం ఆస్థులు కోల్పోయింది ఈటెల. ఉద్యమ కారులను కడుపులో పెట్టుకున్నది ఈటెల. ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలను కాపాడిరది ఈటెల. బడుగుల నేత ఈటెల. భవిష్యత్తు తెలంగాణకు సాక్ష్యాలు. తెలంగాణ అంటేనే ఈటెల గుండెకాయ. ఉద్యమ వాసన లేని వాళ్లు ఈటెలను ప్రశ్నించడమా! ఈటెలవి త్యాగాల పునాదులు. రేవంత్‌ వి రాజకీయ భవంతులు. బిజేపిని ప్రశ్నించలేక, ఈటెలను టార్గెట్‌ చేస్తున్నారు….

Read More

విజయవంతమైన ఎన్ హెచ్ ఆర్ సి స్టేట్ కాన్ఫరెన్స్

ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 33 జిల్లాల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య దిశా నిర్దేశం ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొఫెసర్ డాక్టర్ బి. విజయలక్ష్మి, ప్రొఫెసర్ చెన్నప్ప. ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ స్టేట్ కాన్ఫరెన్స్ ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎం వి హాల్ లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ…

Read More

రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో సత్తాచాటిన సరస్వతి విద్యార్థి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లిష్ మీడియం విద్యార్థి దైవాల ప్రణీశ్ 45వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ఈనెల 8నుంచి 10వ తేదీ వరకు వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో కరీంనగర్ జట్టు తరఫున పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచినట్లు స్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థి ప్రణీశ్, కోచ్ సాయికృష్ణను పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ అభినందించారు. ఈకార్యక్రమంలో స్కూల్ కోకరస్పాండెంట్…

Read More

మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం..

మేడ్చల్ మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ లో 11.3.2024 సోమవారం రోజున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 150 మందికి బీపీ, షుగర్, కంటి పరీక్షలు, చెవి, ముక్కు, గొంతు పరీక్షలు, వరిబీజం, బీజకుట్టు, గడ్డలు, కణతులు, థైరాయిడ్, చర్మ సమస్యలు, మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, రోగులకు ఉచితంగా మందులను అందజేశారు….

Read More