తంగళ్ళపల్లిలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మార్కండేయ జయంతి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక మార్కండేయ టెంపుల్ లో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగ భక్త మార్కండేయ జయంతి వేడుకల్లో సందర్భంగా గ్రామంలో పలువురు తంగళ్ళపల్లి మానేరు వాగునుండి మానేరు జే ల్లాలతో మార్కండేయ అభిషేకానికి. భక్తులు ప్రజలు వారి ఆధ్వర్యంలో మార్కండేయునికి అభిషేకం చేయడానికి మానేరు వాగు నుండి మానేరు జిల్లాలు తీసుకువచ్చి మార్కండేయనికి అభిషేకం చేయించారు.పలువురు భక్తులు. మార్కండేయ జయంతి సందర్భంగా పలువురుయాగం సందర్భంగా గ్రామంలోని భక్తులు చుట్టుపక్కల గ్రామాల వారు యాగంలో పాల్గొని స్వామివారికి ముక్కులు చెల్లించుకుని. తీర్థప్రసాదాలు స్వీకరించి ఘనంగా దర్శనాలు చేసుకున్నారు. ఇట్టి సందర్భంగా దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి పూజలు నిర్వహించి తదనంతరం. మార్కండేయ జయంతికి వచ్చిన భక్తులందరికీ గ్రామ ప్రజలకి టెంపుల్ ఆధ్వర్యంలో భోజనాలు పెట్టించారు. ఇట్టి కార్యక్రమానికి తంగళ్ళపల్లి గ్రామ ప్రజలు నాయకులు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామంలోని ఏకతాటిపై అందరిని కలుపుకుంటూ పోయి గ్రామంలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version