యాదవ సంఘం అడిషనల్ బిల్డింగ్ పనులు ప్రారంభం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో యాదవ సంఘం బిల్డింగ్ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండేపల్లి గ్రామంలో యాదవ సంఘం అడిషనల్ బిల్డింగ్ కు. ఐదు లక్షల .రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో మండే పల్లి గ్రామ సర్పంచ్. గాధగోని సాగర్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. ఉప సర్పంచ్. యాస.సందీప్. మహిళా మండలి అధ్యక్షురాలు ధర్మారెడ్డి .హరికరెడ్డి. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆసాని మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తు శ్రీనివాస్ రెడ్డి. లింగాల భూపతి. మూర్తి మహిపాల్ రెడ్డి. చంద్రారెడ్డి. వార్డు సభ్యులు.బోడపట్ల. రాకేష్. బండి రేణుక. యాదవ సంఘం అధ్యక్షులు కాసాని శ్రీనివాస్. ఉపాధ్యక్షులు .గుంటి శ్రీనివాస్. ప్రధాన కార్యదర్శి బండి చేన్న. రమేష్. క్యాషియర్. ఒగ్గు మల్లేశం. సలహాదారులు బండి శ్రీకాంత్. కనకయ్య. అమరగోoడ. ప్రభుదాస్. జగ్గానిమల్లేశం. మాజీ అధ్యక్షులు.అమరగోండ మొండయ్య.ఏనుగుల దేవయ్య తదితరులు పాల్గొన్నారు
