తంగళ్ళపల్లి ఎరువులదుకాణంలో అకస్మికతనికి…

తంగళ్ళపల్లి ఎరువులదుకాణంలో అకస్మికతనికి…

తంగళ్ళపల్లి నేటిధాత్రి….

తంగళ్ళపల్లి మండలంలో నీ ఎరువుల దుకాణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా.ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఆకస్మిక అతనికి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్. యాప్ ద్వారా ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ ను రైతులు వినియోగించుకోవాలని. యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారని ఆరా తీస్తూ యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను .రిజిస్టర్లు.తనిఖీ చేశారు .షాపులోని. స్టాక్ వివరాలు ఈరోజు . వివరాలు ఉదయం స్టాకు వివరాలు పరిశీలించారు అలాగే గోదాములో.ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలను అక్కడ ఉన్న సిబ్బందితో .లెక్కింపజేసి అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన .పెర్టిలైజర్ యాప్ రైతుల డౌన్లోడ్ చేసుకోవాలని ఎరువుల బుకింగ్ చేసుకోవాలని మన అన్ని .ఫెర్టిలైజర్ షాపులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఒక సహాయకుడు ఉంటారని తెలియజేస్తూ.జిల్లాలోని రైతులందరూ యాప్ లోడ్ యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని వ్యవసాయ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపులలో తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్లోడ్ బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచిస్తూ. జిల్లాలోని ఈనెల. 1.వ. తేదీ నుండి ఈరోజు వరకు 92, 735. సంచుల యూరియా వచ్చిందని యాప్ ద్వారా జిల్లాలోని 84 వేల. 68 మంది. రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని. 79 వేల 948. మంది కొనుగోలు చేయగా. ఇంకా 11694 నిలువ ఉందని. ఇంకా 740. మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకొని ఇంకా తీసుకు వెళ్లలేదని వివరించారు. జిల్లాలో ఎరువుల .కొరతలేదని. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలియజేశారు. ఇట్టి తనిఖీలలో. ADA. ప్రదీప్. త తంగళ్ళపల్లి ఎమ్మార్వో. విజయ ప్రకాష్ రావు. ఫర్టిలైజర్ షాప్ వారు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

కీర్తి నగర్ పి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కీర్తి నగర్ పి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కాశిబుగ్గ నేటిధాత్రి

 

గీసుగొండ మండలం కీర్తి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పీహెచ్సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది,ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ప్రతిరోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో మందుల స్టోర్ రూమ్ లో స్టాక్ వివరాలను తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. పారాసెటమాల్ మందు అధికంగా ఉండడం పై ఫార్మసీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరం మేరకే మందుల ఇండెంట్ తెప్పియాలన్నారు. ప్రతి మందు ఈ ఔషధం ప్రకారమే రోగులకు అందించాలన్నారు.ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి మరింతగా పరిశుభ్రంగా ఉంచాలని,స్క్రాప్ ను వెంటనే తొలగించుటకు చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని తద్వారా ప్రజల్లో ప్రజా వైద్య సేవలపై నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై వివరించాలని సూచించారు.
కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, డీఈఓ జ్ఞానేశ్వర్, మెడికల్ ఆఫీసర్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.

కీర్తినగర్ పిహెచ్సి ఫార్మసీపై ఆగ్రహం వ్యక్తం.

కీర్తినగర్ పిహెచ్సి ఫార్మసీపై ఆగ్రహం వ్యక్తం.

ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటి ధాత్రి:

 

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కీర్తి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలో
పారాసెటమాల్ మందులు అధికంగా ఉండడంపై ఫార్మసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పీహెచ్సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది,ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు.ప్రతిరోజూ హాస్పిటల్ కు ఎంతమంది రోగులు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో మందుల స్టోర్ రూమ్ లో స్టాక్ వివరాలను తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. పారాసెటమాల్ మందు అధికంగా ఉండడం పై ఫార్మసీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరం మేరకే మందుల ఇండెంట్ తెప్పియాలన్నారు.ప్రతి మందు ఈ ఔషధం ప్రకారమే రోగులకు అందించాలన్నారు.ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి మరింతగా పరిశుభ్రంగా ఉంచాలని, స్క్రాప్ ను వెంటనే తొలగించుటకు చేయుటకు చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని తద్వారా ప్రజల్లో ప్రజా వైద్య సేవలపై నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు.హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలని,వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు.కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,డీఈఓ జ్ఞానేశ్వర్, మెడికల్ ఆఫీసర్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version