యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ పై అవగాహన సదస్సు…

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ పై అవగాహన సదస్సు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ సాయం ఉపాధి శిక్షణ కేంద్రం సిరిసిల్ల వారు గ్రామీణ మహిళలకు అవగాహన. మగ్గం వర్క్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా. సారంపల్లి గ్రామ సర్పంచ్ గుగ్గిల లావణ్య నరసయ్య. ఉప సర్పంచ్ పాలకవర్గం వారి ఆధ్వర్యంలో. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం. నిర్వహిస్తు మగ్గం వర్క్ కోర్సులో. 19 నుంచి 50 సంవత్సరాల మహిళలకు ఈ కోర్సులో 31 రోజుల ఉచిత శిక్షణ ఉంటుందని ఈ సందర్భంగా ప్రారంభిస్తూ ఈరోజు సారంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంవద్ద అవగాహన సదస్సు కార్యక్రమంనిర్వహించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో. RSETI. కృష్ణవేణి. సంతోష్. మాట్లాడుతూ ఇట్టి ఉచిత శిక్షణ ఉపాధి. అవకాశాలను గ్రామీణ ప్రాంతం యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని. పిలుపునిస్తూ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ సాయం ఉపాధి శిక్షణలో.భాగంగా ఈరోజు సారం పెళ్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని. ఇందుకుగాను మహిళలు ప్రతి గ్రామంలో అందరు వినియోగించుకోవాలని ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలను వినియోగించు కోవాలని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ గుగ్గిల లావణ్య నరసయ్య. ఉప సర్పంచ్ సిరిసిల్ల వంశీ. వార్డు సభ్యులు. గుండి శారద. దాసరి లలిత. రాధా వినయ్. గ్రామపంచాయతీ కార్యదర్శి హరిత. ఐ.కె.పి.సిసి. నాగరాజు. మహిళా సంఘం అధ్యక్షురాలు కొయ్యడ పద్మ. వంగపల్లి యమునా. కాంగ్రెస్ మానవహక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్లభరత్ గౌడ్. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేలా రాజు. గడ్డమీది శ్రీనివాస్. గుగ్గిళ్ళ రాము. సిరిసిల్ల రమేష్. గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు

మల్యాల గ్రామపంచాయతిలో కేవైసీ అప్డేట్స్ మరియు సైబర్ మోసాలపై ప్రత్యేక అవగాహన సదస్సు….

మల్యాల గ్రామపంచాయతిలో కేవైసీ అప్డేట్స్ మరియు సైబర్ మోసాలపై ప్రత్యేక అవగాహన సదస్సు.

చందుర్తి, నేటిధాత్రి:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మల్యాల బ్రాంచ్ మరియు స్థానిక అధికారుల సమన్వయంతో మల్యాల గ్రామపంచాయతిలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ జి ఎం సురేష్, మల్యాల బ్యాంక్ మేనేజర్ తిరుపతి, చందుర్తి ఎంపీడీవో రాధా,చందుర్తి ఎంపీఓ ప్రదీప్ కుమార్, అలాగే సర్పంచ్ శ్రీ శారద, మరియు ఉపసర్పంచ్ అనపర్తి నరేష్, వార్డ్ సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ మందాల ఆబ్రహం, మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, సెక్రటరీ నరేందర్ హాజరై గ్రామస్థులతో కలిసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కేవైసీ అప్‌డేషన్, మ్యూల్ అకౌంట్ల నివారణ, సైబర్ మోసాలపై అవగాహన, సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులు వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

ఆర్థిక అక్షరాస్యత అవగాహనా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో…

ఆర్థిక అక్షరాస్యత అవగాహనా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో

ఇబ్రహీంపట్నం.నేటిదాత్రి

 

మండలంలోని, వర్షకొండ గ్రామం లో యూనియన్ బ్యాంకు మరియు విడ్స్ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో అవగాహనా సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.బ్యాంకు అందిస్తున్న వివిధ సేవల ద్వారా సామాన్య పౌరుడు ఎలా ఆర్థికంగా అక్షరస్యాతను సాదించగలడో అందరికి అవగాహన కల్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోనకంటి వెంకట్,ఉప సర్పంచ్ జయ.నర్సయ్య, గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, మరియు, బ్యాంకు మిత్ర, అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్స్, వార్డ్ మెంబెర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version