జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి.మండలం. రామచంద్రపురం గ్రామంలో. జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీలో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం. రామచంద్రపురం గ్రామంలో. గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో. గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ. గ్రామంలో ప్రజలందరికీ జాతీయ ఉపాధి హామీ కార్యక్రమం లో. భాగంగా ప్రజలకు. గ్రామంలో ఉపాధి అవకాశాలు ఉండడంతో ప్రజలకు పని దొరకడం జరుగుతుందని. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకంలో గ్రామీణులకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండడంతో పాటు ఉపాధి ఉంటుందని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. రామచంద్రపురం గ్రామ సర్పంచ్ గంధం శ్రీనివాస్. ఉపసర్పంచ్ పొన్నాల నర్సింలు. వార్డు మెంబర్లు. గడ్డం లహరి. గంధం లక్ష్మి. గంధం రమేష్. పంతం శేఖర్. పొన్నాల అమృత. గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాకూరిమాధవరెడ్డి. బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల చక్రపాణి. ఫీల్డ్ అసిస్టెంట్ పూర్ణ.చందర్. మరియు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
