
నేడు తెలుగు జాతికి తెలుగు భాషకు ప్రపంచవ్యా
ప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని: కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు కూకట్పల్లి జనవరి 18 నేటి ధాత్రిఇంచార్జ్ స్వర్గీయ నందమూరి తారక రామా రావు 28 వ వర్ధంతి సందర్భంగా కెపిహెచ్పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు వసంత్ నగర్ లోని ఆయన విగ్రహానికి పూల మాలు వేసి నివాళులు అర్పించా రు.. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నేడు తెలుగు జాతికితెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని నేలతల్లి…