చిట్‌ ఫండ్‌ కంపెనీల ఫ్లాట్లు కొనకండి!

`హైడ్రా బారిన పడకండి. `సినీ తారల ప్రకటనలు నమ్మకండి `సినీ తారల మాయలో పడి మోసపోకండి. `గుడ్డిగా వారి మాటలు వినకండి. `సినీ తారలు మధ్యవర్తులు కాదు. `వారి పూచికత్తు అందులో ఏమీ వుండదు. `డబ్బుల కోసం వారు ప్రకటనలిస్తారు. `వారి మాటలు నమ్మి మీ సొమ్ము పోగొట్టుకుంటారు. `మీ బతుకులు చీకటిమయం చేసుకుంటారు. `కష్ట పడి సంపాదించిన సొమ్ము వృధా చేసుకోకండి. `తొందతపడి చిట్‌ కంపనీల స్థలాలు కొన్ని ఇబ్బందులు పడకండి. `తర్వాత డబ్బులు పోయాయని…

Read More

డయాబెటిస్ పై ప్రజల్లో అవగాహన శిభిరం నిర్వహించిన వాగ్దేవి ఫార్మసీ కాలేజీ విద్యార్థులు

నేటిధాత్రి, వరంగల్ హనుమకొండ నగరంలోని వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, రాంనగర్, హనుమకొండ ఫార్మా డీ విద్యార్థులు, అధ్యాపకులు హెచ్.ఓ.డి డాక్టర్ బి.ఎస్ శరవణభవ, ఫార్మాకాలజీ హెచ్.ఓ.డి డాక్టర్ ఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 4వ నేషనల్ ఫార్మకోవిజిలెన్స్ వీక్ సెలబ్రేషన్స్ థీమ్ లో బాగంగా, బిల్డింగ్ ఏడీఆర్ రిపోర్టింగ్ కల్చర్ ఫర్ పేషంట్ సేఫ్టీ, ఈ నెల 17 నుండి 23 వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు బుధవారం…

Read More

దళిత బంధు నిధులకు హర్షం.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కుకు కృతజ్ఞతలు దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు సంపత్ మహారాజ్ తెలియజేశారు. మలహార్ రావు. నేటిధాత్రి : దళిత బంధు నిధులు విడుదల పై ‘భట్టి’కి కృతజ్ఞతలు దళిత బంధు రెండవ విడత నిధుల మంజూరి పత్రాలను, చెక్కులను ఖమ్మం జిల్లాలోని మధిర నియెాజకవర్గం చింతకాని, నాగులవంచ మండల దళితులకు అందజేసిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులకు దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు సంపత్ మహారాజ్ కృతజ్ఞతలు తెలిపారు….

Read More

సిసి కెమెరాలపై గ్రామస్తులకు అవగాహన

గ్రామ రక్షణకై 40 సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తుల సహకారం చిట్యాల సిఐ మల్లేష్ మొగుళ్లపల్లి నేటి ధాత్రి : మండలంలో కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా. మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై బొరగల అశోక్ ఆధ్వర్యంలో. నేను సైతం సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమంపై అవగాహన సదస్సును గ్రామస్తులకు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధిగా చిట్యాల సీఐ మల్లేష్ పాల్గొని మాట్లాడుతూ. నేనుసైతం సీసీ కెమెరాల ఏర్పాటు అవగాహన కార్యక్రమానికి గ్రామస్తులు రావడం ఆనందంగా ఉందని,…

Read More

ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు

నిజాంపేట: నేటి ధాత్రి నిజాంపేట మండల కేంద్రము లో గురువారం రోజున ముస్లిం మైనార్టీ కమిటీ సోదరులంతా కలిసి ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పండగ జరుపుకుంటామని మండల మైనారిటీ సభ్యులు మహమ్మద్ అజ్గార్ అన్నారు. మసీద్ లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులంతా మండల కేంద్రము లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మసీదు ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు….

Read More

మున్నురుకాపుల ఐక్యత వర్ధిల్లాలి

ములుగులో అక్టోబర్ 26న మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మీటింగ్ Date 19/09/2024 —————————————- మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశం అక్టోబర్ 26వతేదీన ములుగు (గజ్వేల్) మల్లక్కపేటలోని వీపీజే ఫంక్షన్ హాలులో జరుగుతుంది మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ జిల్లా బాధ్యులు, జిల్లా అధ్యక్షులు గురువారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రాజ్యసభ సభ్యులు,సంఘం గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో గురువారం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్…

Read More

పెండింగ్ డిఏ లను విడుదల చేయాలి

317 జిఓ ను రద్దు చేయాలి పరకాల నేటిధాత్రి 20 సెప్టెంబర్ రోజున జరుగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పెండింగ్ డిఏ లను విడుదల చేయాలని,317 జిఓను రద్దు చేయాలని సీపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని కొనసాగించాలని దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఓపిఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని తెలంగాణ రాష్ట్రంలో కూడా సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ…

Read More

స్వశక్తి మహిళలకు కోడిపిల్లలు పంపిణీ

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం లోని స్వశక్తి మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడీ చెప్పినట్టు మహిళలకు ఇందిరా మహిళా శక్తి లో భాగంగా కోడిపిల్ల లను సభ్యులకు బ్యాంక్ లింకేజీ,స్త్రీనిది ఋణం,గ్రామ సంఘo నుండి, సంఘము అప్పు ల ద్వారా పెరటి కోల్లు కోడిపిల్ల లను పెంచడానికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఏపిఎం లతా మంగేశ్వరి,సీసీ లు మారెళ్ళ శ్రీనివాస్,మల్లయ్య,కొమురయ్య,విజయ,రాజకుమారి అకౌంటెంట్ భవాని ఆపరేటర్ పవన్ కుమార్,విఓఏ లు,మహిళలు పాల్గొన్నారు.

Read More

మహిళా చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం పట్టణ ఎస్సై విజయలక్ష్మి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాగిన మహిళా సంఘం ర్యాలీ మహిళల కోసం ఏర్పడ్డ చట్టాలను అధ్యయనం చేసి సద్వినియోగం చేసుకోవాలని పట్టణ ఎస్సై విజయలక్ష్మి కోరారు. ఐద్వా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభ సందర్భంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ప్రదర్శన ర్యాలీని ఎస్సై విజయలక్ష్మి ప్రారంభించగా ర్యాలీ అగ్రభాగాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఉపాధ్యక్షురాలు బుగ్గ వీటి సరళతో పాటు…

Read More

జమిలి ఎన్నికల విధానాన్నికేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు: సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: జమిలీ ఎన్నికల విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు అని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిఅన్నారు. గట్టుప్పల మండల కేంద్రంలో గట్టుపల టౌన్ శాఖ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికివిరుద్ధమన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలి ఎన్నికల పద్ధతి…

Read More

గల్ఫ్ కార్మికుల ఆత్మ బంధువుకు సన్మానం 

ప్రెస్ నోట్:  తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సెల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ శ్ఇ. చిట్టి బాబును బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్  వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం సెక్రెటేరియట్ లోని మంత్రి కార్యాలయంలో సన్మానించారు.  టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు ఈ సన్మాన కార్యక్రమంలో…

Read More

బీఆర్ఎస్ ఉనికి కోసం ప్రాకులాడుతున్న మాజీ ఎమ్మెల్యే

తప్పు చేస్తున్న వాళ్లను సమర్థించడం సిగ్గుచేటు అధికార బలంతో ఎంతో వేధించారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట, నేటిధాత్రి: బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం గా తన ఉనికిని చాటుకోవ డానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి పాకు లాడుతున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని ప్రగతింగారంలో ఇటీవల గణేశుడి శోభాయాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై బుధవారం హనుమకొండలో మాజీ…

Read More

మనఇంటి పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకుందాం

గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ మొగుళ్లపల్లి నేటి ధాత్రిన్యూస్ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా. స్వచ్ఛ గ్రామలే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హీ సేవ తడి చెత్త -పొడి చెత్త నిర్వహణపై గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ మొగుళ్లపల్లి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జిపి సెక్రెటరీ నరేష్ మాట్లాడుతూ. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో. నాయకులు, విద్యార్థులు, అధికారులు,…

Read More

వినాయక నిమజ్జనలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి లో వినాయకుడి నిమజ్జనానికి అయ్యగారి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి పట్టణ బిజెపి అధ్యక్షు లు బచ్చు రాం సాయి రాజు మనీ కాలనీవాసులు తాడిపర్తి శ్రీను పాల్గొన్నారు

Read More

విద్యుత్ శాఖ పై రైతులకు అవగాహన సదస్సు

ఏడిఈ శ్రీనివాస్ యాదవ్ భూపాలపల్లి నేటిధాత్రి రాష్ట్ర విద్యుత్ శాఖ సిఎండి వరుణ్ రెడ్డి ప్రవేశ పెట్టిన పొలం బాట ప్రోగ్రాం ను భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి లోని కాసిం పల్లె గ్రామం చల్లూరి పల్లి శివారు లో భూపాలపల్లి ఏడిఈ శ్రీనివాసు యాదవ్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రెండు 100 కెవిఏ ట్రాన్స్ఫార్మర్ లకి చెడిపోయిన AB SWITCH, HG FUSE SET అండ్ LT FUSE SET లను తొలగించి కొత్తవి…

Read More

ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

తొర్రూర్ ( డివిజన్) నేటి ధాత్రి: లింగ నిర్ధారణ చేయకూడదు తొర్రూరు పట్టణం లోని స్కానింగ్ సెంటర్లు ఆసుపత్రు లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సారంగం అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు గురువారం పట్టణంలో ఆక స్మిక తనిఖీలు నిర్వహిం చామన్నారు. అనంతరం అయ న మాట్లాడు తూ ఆసుపత్రికి వచ్చిన వారి వివరాలు, స్కా నింగ్ నిర్వహించిన వారి వివ రాలు, పూర్తి…

Read More

స్థానికులకే ఉపాధి అవకాశాలు దక్కేలా చూడండి

ఎమ్మెల్యేకు కారల్ మార్క్స్ నగర్ వాసుల విజ్ఞప్తి కాశిబుగ్గ నేటిధాత్రి గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని కారల్ మార్క్స్ నగర్ సమీపంలో నిర్మిస్తున్న ఆదిత్య కోల్డ్ స్టోరేజ్ లో స్థానికులకే ఉపాధి అవకాశాలు కలిగేలా చూడాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కారల్ మర్క్స్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాంగరపు బాబు ఆధ్వర్యంలో కాలనీవాసులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమ…

Read More

నర్సంపేటలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్ లను ఖండించిన మాజీమంత్రి హరీశ్ రావు..

హైదరాబాద్ /నర్సంపేట,నేటిధాత్రి : వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీ,జిల్లా జనరల్ ఆసుపత్రిని మంత్రులు ప్రారంభిస్తున్నారన్న కారణంతో నర్సంపేట బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో సహా బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలను హౌజ్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ మంజూరు చేసి జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది కేసీఆర్,బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఆ ఘనతను తమ…

Read More

మాతృశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుడు రఘుకు ఆర్థిక సహాయం సన్మానం

భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణ పారా (దివ్యాంగుల ) స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 1న హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జాతీయస్థాయికి ఎంపికైన టేకుమట్ల మండలం అంకుశ పూర్ గ్రామానికి చెందిన సాద రఘు, పలిమెల మండలం ముకునూరు గ్రామానికి చెందిన మట్టి సాగర్, ట్రూ బల్ క్రీడలో జాతీయస్థాయికి ఎంపికయ్యారు వారు ఈనెల 21 నుంచి 23 వరకు జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కావున…

Read More

ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి

జమ్మికుంట: నేటి ధాత్రి ఆత్మ రక్షణ కోసం విద్యార్థినీ విద్యార్థులు కరాటే నేర్చుకోవాలని జమ్మికుంట పట్టణ సీఐ రవి అన్నారు.ఈ నెల 15 ఆదివారం కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం లో జరిగిన జాతీయ కరాటే పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభను కనబరిచి బంగారు పతకం సాధించి తెలంగాణ కరాటే అసోసియేషన్ చైర్మన్ వసంత్ కుమార్ చేతుల మీదుగా అందుకున్న సంధర్భంగా గురువారం జమ్మికుంట పట్టణ సీఐ రవి జాతీయ కరాటే పోటీలలో బంగారు పతకం సాధించిన…

Read More