మైనర్ బాలికపై అత్యాచారం అత్యంత దురదృష్టకరం

బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలి – నిందితున్ని కఠినంగా శిక్షించాలి పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాల్లూరి సౌరిబాబు పిడుగురాళ్ళ : అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన అత్యంత దురదృష్టకరమని పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాల్లూరి సౌరిబాబు అన్నారు.గురువారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన ఘటన సభ్య సమాజం…

Read More

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

లక్షెట్టిపేట (మంచిర్యాల)నేటిధాత్రి: లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామంలో బుదవారం సాయంత్రం గాగిరెడ్డి లక్ష్మరెడ్డి అనే 64సంవత్సరాల వ్యక్తి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతునికి బార్య ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతరు పెండ్లి చేసుకుని కెనడాలో ఉండగా కొడుకు హైదరాబాదులో ప్రైవేట్ జాబ్ జేసుకుంటు జీవిస్తున్నాడు. దౌడేపల్లిలో బార్య భర్తలు ఇద్దరే ఉండేవారు. పిల్లలు దూరంగా ఉండటం వృద్యాప్యం దగ్గర పడుతుండటంతో చాలా దిగులు చెందేవాడు. కొడుకు సంక్రాంతి పండుగకు…

Read More

బక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరాముల వారి కల్యాణ మహోత్సవం

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు సోమవారం రోజున అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట మహోత్సవం సందర్బంగా శ్రీరామ చంద్రస్వామి కళ్యాణం జరుగునని అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని,కల్యాణ మహోత్సవం లో పాల్గొనే భక్తులు ఆలయ కార్యనిర్వాహధికారిని గాని ఆలయ అర్చకులను గాని సంప్రదించాలని ప్రధాన అర్చకులు జగన్నాథ చార్యులు తెలియజేశారు.

Read More

మేడిపల్లిలో కృతజ్ఞత ర్యాలీ పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

*మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం *మహిళా సంఘ భవనం మంజూరుకు హామీ మేడిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో గురువారం కృతజ్ఞత ర్యాలీలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.. మేడిపల్లి మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా…

Read More

సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా రిజిస్ట్రార్

వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని గురువారం ఉమ్మడి కరీంనగర్ నూతన జిల్లా రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్ రాజన్నను దర్శించుకొని, ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం జిల్లా రిజస్ట్రార్ మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చే ప్రతి వినియోగదారునికి అందించే సేవల్లో ఎలాంటి లోపం ఉండొద్దని, వినియోదారులకు అందించే సేవల వివరాలను స్థానిక సబ్ రిజిస్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా రిజిస్టర్ కార్యాలయంలో…

Read More

వసతి గృహాలు,గురుకులాల్లో పరిశుభ్రత, విద్యార్థుల భద్రతఫై ప్రత్యేక దృష్టి సారించాలి

విద్యార్థుల పట్ల కేర్ తీసుకోకండి…ఒక్క విద్యార్థి కూడా అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి, శుచికరమైన భోజనం వడ్డించాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి – ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన సిరిసిల్ల ప్రభుత్వ బాలికల బిసి వసతి గృహా హెచ్ డబ్ల్యు ఓ కళ్యాణి పై సస్పెన్షన్ వేటు వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ…

Read More

ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కారం చేస్తున్న రిటైర్డ్ పోలీసుల అధికారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పులి వీరారెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 18 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి ఎస్ఐగా నూతనంగా విచ్చేసి బాధ్యతలను చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను రిటైర్డ్ పోలీసుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు..ముల్కలపల్లి గ్రామ వాస్తవ్యులు పులి వీరారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి..ఘనంగా శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ…

Read More

రోహిత్ రాజు ఐపీఎస్ ని సన్మానించిన జిఎం.శాలెం రాజు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భముగా బి. రోహిత్ రాజు, IPS ని వారి ఎస్పీ కార్యాలయం నందు కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలెం రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం మరియు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భముగా కొత్తగూడెం ఏరియా జిఎం, కొత్తగూడెం ఏరియా గురించి వివరించి చర్చించడం జరిగింది.

Read More

జన్మదిన వేడుకలకు రావాలని ఆహ్వానించిన రాజేశ్వరరావు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు చే న్నమనేని రాజేశ్వరరావు తన మేనల్లుడు మొదటి జన్మదిన వేడుకలకు రావలసిందిగా తెలంగాణ భవన్లో. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు నీ ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీ రామారావు సానుకూలంగా స్పందించి వస్తానన్నారు ఇట్టి ఆహ్వానంలో అతని వెంట ఇమ్మనేని అమర్ రావు భూత్ అధ్యక్షులు సుంకటి రమేష్ తదితరులు…

Read More

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 18 మండలంలోని ఇస్సిపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2002–2003 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నాటి ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, ఉపాధ్యాయ బృందం వెంకట నరసయ్య, ప్రభాకర్, హుస్సేన్, బ్రహ్మానందం, రవీందర్, మల్లయ్య, మాధవి విద్యార్థులు తదితరులున్నారు.

Read More

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలి – ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్

రామడుగు, నేటిధాత్రి: తెలంగాణలో విధ్యార్ధులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఇప్పటికైనా ఈప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ కోరారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇవ్వల్సిన దాదాపు ఐదు కోట్ల పైగా బకాయిలు ఉన్నాయని, స్వరాష్ట్రం వస్తే నిధులు నియామకాలు వస్తాయని విద్యార్థులు కోటి ఆశలతో…

Read More

93 మంది సర్పంచులకు సన్మానం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

  నా కోసం కష్టపడ్డారు మీ కోసం కష్టపడతా మీ అందరికీ అండగా ఉంటా కలిసికట్టుగా పని చేద్దాం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించడానికి మీరు అందరూ కష్టపడ్డారని తిరిగి మీ అందరి గెలుపు కోసం నేను కష్టపడతానని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామ సర్పంచులను ఉద్దేశించి మాట్లాడారు. గురువారం హుజురాబాద్ సిటీ సెంటర్లో జరిగిన సర్పంచుల…

Read More

వీరభద్రస్వామి జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

గంగాధర/ రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామంలోని వీరభద్రస్వామి జాతర ఉత్సవాలకు కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు హాజరయ్యారు. ఈసందర్భంగా వేదపండితులు అక్షింతలు వేసి ఆశీర్వదించి, శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్ రెడ్డి, తిర్మలాపూర్ గ్రామ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, నాయకులు నాగి…

Read More

మద్ది మేడారం ట్రస్ట్ చైర్మన్ గా గాదేసుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని నాగరాజు పల్లి శివారులో మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకోసారి అత్యంత వైభవంగాజరుగుతుంది అదేవిధంగా ఆలయ అభివృద్ధి కమిటీని మార్పు చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశనుసారం మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అందరి అభిప్రాయ మేరకు ఆలయ ట్రస్టు చైర్మన్ గా గాదె సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు అలాగే డైరెక్టర్లుగా మేడిద…

Read More

బాలవికాసలో నాచినపల్లికి ఉత్తమ అవార్డు

నర్సంపేట,నేటిధాత్రి : బాలవికాస అధ్వర్యంలో నిర్వహిస్తున్న మంచినీటి సరఫరా ప్లాంట్స్ నిర్వహణ పట్ల గురువారం 3 రాష్ట్రాల మహాసభ ఖాజీపేటలో జరిగింది. ఈ మహాసభలో దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ పట్ల ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస వ్యవస్థాపకురాలు బాలక్క, ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ మెంబర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి, ప్లాంట్ ప్రెసిడెంట్ ఆండ్ర రత్నాకర్ రెడ్డి, కోశాధికారి కన్నెబోయిన చంద్రమౌళి, కమిటీ సభ్యులు చెన్నూరి నరసింహారెడ్డి, కందకట్ల రఘుపతి,…

Read More

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకుఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు. గురువారం చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, .గత ప్రభుత్వం హయాంలోఎన్నికల ముందు ఇచ్చిన హామీలనుఅమలు చేయకపోవడం వలనప్రజలు బిఆర్ఎస్ ను ఇంటికి పంపారనివారు అన్నారు. చర్లగూడెం…

Read More

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో 4.60 లక్షలు సిడిపి నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికై చొప్పదండి శాసనసభ సభ్యులు మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాదు పద్మ మునిందర్ రెడ్డి , దేశరాజుపల్లి గ్రామ సర్పంచ్ కోల రమేష్, ఎంపీటీసీలు గుర్రం దేవిక, బొమ్మరవేణి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ , పంజాల శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, గ్రామ…

Read More

ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి గురువారం రోజున హైదరాబాద్ తెలంగాణ సచివాలయం లో ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజానర్సింహాని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి బొకే ఇచ్చిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ దొమ్మటి సాంబయ్య.

Read More

పాఠశాలను సందర్శించిన పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు

నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు,సాధన పరిష్కారాలు పట్ల చర్చించారు.అనంతరం ఉపాధ్యాయులు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డిని శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రభుత్వ పాఠశాలలో ఆర్ట్ ఉద్యోగిగా విలేకరి విధులు – చోద్యం చూస్తున్న అధికారులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా గోపాలరావుపేట గ్రామానికి చెందిన కాసారపు తిరుపతి గౌడ్ విధులు నిర్వహిస్తు,ఇటు మాజీ రామడుగు మండల నమస్తే తెలంగాణ దినపత్రికలో విలేకరిగా విధులు నిర్వహిస్తు అధికారులపై అజమాయిషీ చలయించుకుంటు ఏళ్లు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల మండలంలోని గ్రామాలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు…

Read More
error: Content is protected !!