కెసిఆర్,బిఆర్ఎస్ మీద కోపాన్ని రైతులపై చూపించకండి

#రైతులకు సరిపడా నీళ్లు అందించండి. #దళిత బంధు రెండో విడత వెంటనే విడుదల చేయాలి. #హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంక ,(కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అక్కస్సును వెళ్లగకుతుందని, తమపై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా కెసిఆర్ ను బదనాం చేసే ప్రయత్నం…

Read More

ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు

20 లీటర్ల నాటుసారా స్వాధీనం, 375 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో జిల్లా ఎక్సెజ్ టాస్క్ ఫోర్స్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, సిరిసేడు గ్రామానికి చెందిన దుగ్యాల పరమేష్ అనే వ్యక్తి వద్ద నుండి 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని, 375 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి అతని పై కేసు…

Read More

వరి పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపురం గ్రామంలో జిల్లా ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, బోయినపల్లి వారి సహకారంతో ఈ రోజు మండలం లోని మల్కపుర్ గ్రామంలో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం వరి పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో మొగి పురుగు, సల్ఫైడ్ దుష్ప్రవాన్ని గుర్తించి రైతులకు తగు సూచనలు చేశారు. ఈ క్షేత్ర సందర్శనలో…

Read More

నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వికరించిన శ్రీకాంత్ నాయక్ ని

మార్యదపూర్వకంగా కలసిన బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయినిపల్లి నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి నూతన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ నాయక్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి,మాజి జడ్పీటీసీ పులి లక్ష్మి పతి గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏనుగుల కానుకయ్య ,తడగొండ ఎంపీటీసీ ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్ ,మండల కాంగ్రెస్…

Read More

సీతారామాలయంలో ధర్మకర్తల ప్రత్యేక పూజలు

నల్లబెల్లి , నేటి ధాత్రి: మండల కేంద్రంలోని కీర్తిశేషులు కొండ జీడికంటి రామయ్య దాతల సహకారంతో నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్య కుటుంబ సభ్యులు దేవాలయ శాశ్వత ధర్మకర్తలు గురువారం పూర్ణకుంభంతో ప్రత్యేక పూజలు నిర్వహించి మూల విరాట్ స్వామివార్లకు పట్టు వస్త్రాలు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ మండల మరియు గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఉండాలని సీతారామచంద్రస్వామిని కోరినట్లు వారు తెలిపారు అలాగే 22వ తేదీన అయోధ్యలో బాల…

Read More

వరి మరియు మొక్కజొన్న పొలాలలో శాస్త్రవేత్తల బృందం క్షేత్ర సందర్శన

రామడుగు, నేటిధాత్రి: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ శాస్త్రవేత్తలు రామడుగు మండలంలోని కొక్కెరకుంట మరియు దేశరాజుపల్లి గ్రామంలోని రైతుల పొలాల్లో క్షేత్ర సందర్శన నిర్వహించడం జరిగింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ప్రధాన సమస్య అయిన మొగి పురుగు, సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించడం జరిగింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం రైతులకు తగు నివారణ చర్యలు సూచించారు. మొగి పురుగు నారుమడి…

Read More

దళిత జర్నలిస్టుకు సముచిత స్థానం కల్పించాలి

గత ప్రభుత్వం దళిత జర్నలిస్టులను విస్మరించింది ప్రెస్ అకాడమీ చైర్మన్ దళిత జర్నలిస్టులకు ఇవ్వాలి  డిప్యూటీ సిఎం భట్టికి వినతి పత్రం అందజేసిన దళిత జర్నలిస్టులు మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి దళిత జర్నలిస్టుకు సముచిత స్థానం కల్పించాలని, గత ప్రభుత్వం దళిత జర్నలిస్టులను విస్మరించిందని, ప్రెస్ అకాడమీ చైర్మన్ దళిత జర్నలిస్టులకు ఇవ్వాలని, దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు అన్నారు. గురువారం హైదరాబాద్ లోని  ప్రజాభవన్ (ప్రగతి భవన్) లో ఉప…

Read More

బాధిత కుటుంబాలకు నగదు, బియ్యం అందజేసిన ఎంపీపీ

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన వనపర్తి ఈశ్వరయ్య దశదిన కర్మ కోసం 5 వేల రూపాయలు, మచ్చర్ల సీతమ్మ-మల్లయ్య కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని గురువారం ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ బూసవెన మల్లయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ ఎగ్గటి జగన్, బూర్గుల ఐలయ్య, మచ్చర్ల చంద్రయ్య, కిరణ్, రెనుకుంట్ల పూర్ణ శ్యామ్ సుందర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More

జాతరకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల…

# రూ.7.80 లక్షల నగదు కాజేసిన చేసిన దుండగులు. # మూడు రోజులు గడవకముందే మరో సంఘటన.. # పోలీసులకు సవాల్ గా వరుస దొంగతనాలు. నర్సంపేట,నేటిధాత్రి : పుణ్యం కోసం జాతరకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల అయ్యింది ఈ సంఘటన నర్సంపేట పట్టణంలోని సాయినగర్‌లో కాలనీలో బుదవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ సుంకరి రవి కుమార్ ,బాధిత కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం మొలుగూరి నాగేందర్ కుటుంబం పట్టణంలోని మహబూబాబాద్ రోడ్డులో గల సాయినగర్…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని కల్లేపల్లి గ్రామంలో మాట్కికర్ రాణి బాయి(50) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీను, బండ శ్రీను, శ్రీకాంత్, బుచ్చయ్య, యాదగిరి, బాలాజీ బి…

Read More

రంగనాయక స్వామి దేవాలయమును శుద్ధి చేసిన బిజెపి నాయకులు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురం గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి దేవాలయాన్ని బిజెపి నాయకులు నీళ్లతో శుద్ధి చేశారు ఈనెల 22న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభ సందర్భంగా దేశంలో ప్రతి గుడిని శుద్ధి చేయాలని ఇందులో భాగంగా శ్రీరంగాపురం ఆలయాన్ని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న…

Read More

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం

తంగళ్ళపల్లినే టి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్నటి వరకు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అలాగే రెండో సీఎం అని చెప్పుకునే మన మాజీ మంత్రి కేటీ రామారావు మన మండలంలోని సర్పంచులకు ఎంపిటిసి లకు బిల్లులు చెల్లించకపోవడం వారి నిదర్శనానికి వదిలేస్తున్నామని అలాంటిది ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే…

Read More

సేవే ఎన్ ఆర్ఐ వాసవి అసోసియేషన్ ప్రధాన కర్తవ్యం

పందిరి శ్రీనివాస్ అసోసియేషన్ అధ్యక్షుడు పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా దామెర మండలం లాదెళ్ల గ్రామం లో ఎన్ఆర్ఐవిఏ ఆధ్వర్యంలో డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి మరియు డాక్టర్ దివాకర్ జంధ్యం సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ను గురువారం రెడ్ క్రాస్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనంలో నిర్వహించారు.ఈ క్యాంప్లో ఉచితంగా రొమ్ము, గర్భసంచి,నోటి,క్యాన్సర్ వైద్య పరీక్షలు,బిపి,షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది.అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత…

Read More

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి 2024 క్యాలండర్ ను

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 18 ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మరెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ఆవిష్కరించారు. ఈ సంద్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని అన్నారు.2024 నూతన సంవత్సర ఎన్ పి ఆర్ డి క్యాలండర్ నీ ముద్రించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట్, మహిళ కో కన్వీనర్ కె నాగలక్ష్మి,నాయకులు బాలయ్యా, షైన్ బేగం, రమేష్,బాలాజీ,భాను,…

Read More

నిజమైన బహుజనుల రాజ్యాన్ని సాధించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్

టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ మందమర్రి, నేటిధాత్రి:- నిజమైన బహుజనుల రాజ్యాన్ని సాధించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్, బహుజనుల ఆరాధ్య దేవుడు ఎన్టీ రామారావు అని టిడిపి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని మందమర్రి పట్టణంలోని టిఎన్టియుసి, టిడిపి పార్టీ కార్యాలయంలో బి సంజయ్ కుమార్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ,…

Read More

నూతన గ్రామపంచాయతీ భవనం ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

గొల్లపల్లి (జగిత్యాల) నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం శ్రీరాముల పల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ను గురువారం రోజున *ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం అంగన్వాడిల ఆద్వర్యంలో నిర్వహించిన అన్నప్రాసన,అక్షరాభ్యాసం. శ్రీమంతం .కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సావ కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వం పేదల…

Read More

మల్లాపూర్ వాకర్స్ అసోసియేషన్ వారి క్యాలెండర్ అవిష్కరణ లో పాల్గొన్న ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మా రెడ్డి

ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ ఉప్పల్ నేటి దాత్రి జనవరి 18 ఈ కార్యక్రమం లో మీర్ పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గొల్లురి అంజయ్య, శ్రీనివాస్ రెడ్డి , ప్రెసిడెంట్ చౌదరి ,వైస్ ప్రెసెడెంట్ రాములు ,సూర్య ప్రకాష్ ,షరీఫ్,రమేష్ ,రాజేష్ ఖన్నా,గంగాధర్,తిలక్,సూర్యప్రకాష్, వేలుపుల శ్రీనివాస్,అంజనేయులు ,ప్రసాద్,పాటిల్ ,గంగాధర్, శ్రీమన్నారాయణ,శివ,పుట్ట శ్రీనివాస్ ,టైలర్ శ్రీనివాస్,మధు,గంగారామ్,సతిష్ రాథోడ్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గోన్నారు.

Read More

బల్మురి వెంకట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మహంత్ అర్జున్

మందమర్రి, నేటిధాత్రి:- ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మర్యాదపూర్వకంగా గురువారం మాజీ ఎన్ఎస్ యుఐ స్టేట్ సెక్రెటరీ ఖమ్మం జిల్లా ఇంఛార్జి మహంత్ అర్జున్ కుమార్ గాంధీ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా మాహంత్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ, బల్మురి వెంకట్ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో పదవులు పొందాలి ఆశిస్తున్నట్లు తెలిపారు.

Read More

నేడు తెలుగు జాతికి తెలుగు భాషకు ప్రపంచవ్యా

ప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని: కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు కూకట్పల్లి జనవరి 18 నేటి ధాత్రిఇంచార్జ్ స్వర్గీయ నందమూరి తారక రామా రావు 28 వ వర్ధంతి సందర్భంగా కెపిహెచ్పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు వసంత్ నగర్ లోని ఆయన విగ్రహానికి పూల మాలు వేసి నివాళులు అర్పించా రు.. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నేడు తెలుగు జాతికితెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని నేలతల్లి…

Read More

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని సాయనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తోలెం సాంబయ్య ,వాగబోయిన పుల్లయ్య, వాగబోయిన రాములు, తాటి లక్ష్మయ్య, ఉకే లక్ష్మయ్య, అరేం బిక్షం, బుచ్చయ్య, ఎర్రం పుల్లయ్య ఇర్ప కృష్ణ , చొక్కాయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!