రోడ్డుకి ఇరువైపులా ముళ్ళ కంపలు తొలగించాలి
ప్రమాదకరంగా రహదారి మూలమలుపులు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రం నుండి సింగారం రోడ్డుకు పోయే మార్గానికి ఇరువైపులా పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలు ఏపుగా పెరగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు బారిన పడుతున్నట్లు ప్రయాణికులు అంటున్నారు. ఈ మార్గం గుండా మూల మలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉండి దగ్గరగా వచ్చేంతవరకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వాహన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగం అదుపు చేయలేక…