రోడ్డుకి ఇరువైపులా ముళ్ళ కంపలు తొలగించాలి

ప్రమాదకరంగా రహదారి మూలమలుపులు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రం నుండి సింగారం రోడ్డుకు పోయే మార్గానికి ఇరువైపులా పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలు ఏపుగా పెరగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు బారిన పడుతున్నట్లు ప్రయాణికులు అంటున్నారు. ఈ మార్గం గుండా మూల మలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉండి దగ్గరగా వచ్చేంతవరకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వాహన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగం అదుపు చేయలేక…

Read More

గండ్ర సత్తన్న సైన్యం ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం.

చిట్యాల, నేటిధాత్రి : అభిమానం అంటే ఫోటోలు తీసుకోవడం ,టాటూలు వేసుకోవడం ,సెల్ఫీలు దిగడం ప్రస్తుత సమాజంలో మనమంతా చూస్తూనే ఉన్నాం.. కానీ భూపాలపల్లి నియోజకవర్గంలో చల్లగరిగా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు తమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి గండ్ర సత్యనారాయణ రావు* మీద అభిమానంతో ఒక సైన్యంగా ఏర్పడి తమ అభిమానాన్ని వినూత్నంగా తెలియజేశారు.. చల్లగరిగా గ్రామంలో ఇటీవల మరణించిన *బొంకూరి అయిలయ్య కుటుంబమును నూతనముగా ఏర్పాటైనటువంటి గండ్ర సత్తన్న సైన్యం చల్లగరిగ కమిటి సభ్యులు…

Read More

స్క్రాప్ మట్టి పోసేది కబ్జా చేసేందుకేనా….?

ప్రధాన రహదారి పక్కనే విలువైన భూమి కబ్జాకు గురవుతుందా…? గతంలో ప్రభుత్వ భూమి కబ్జా జరిగినా పట్టించుకోని అధికారులు…! సింగరేణి సూచిక బోర్డు ఉన్నా సరే బేఖాతర్ చేయని ఘనులు… రామకృష్ణాపూర్, మార్చి 23, నేటిధాత్రి: కోల్ బెల్ట్ ప్రాంతమైన రామకృష్ణాపూర్ పట్టణం లో కొంత భూభాగం సింగరేణి సంస్థ కు సంబంధించినది, కొంత ఏరియాలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉందని అందరికీ తెలిసిన విషయమే… ఇదే అదునుగా భావించిన భూ భాకాసురులు కబ్జాలకు తెగబడుతున్నారు. సింగరేణి…

Read More

టెట్ నోటిఫికేషన్ విడుదల

ఈ నెల 27నుంచి ఏప్రిల్ 10 వరకూ ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎడ్, డీఎడ్ ఉత్తీర్ణులు ఈ పరీక్షకు అర్హులు టెట్ మే20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ పేర్కొంది మే15 వ తేదీన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయం ఉదయం 9 నుంచి 11.30 వరకూ, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకూ ఉంటుంది టెట్ ఫలితాలు…

Read More

ప్రభుత్వ పాఠశాలలో పళ్ళు మిఠాయిలు అందజేత.

ఆకాంక్ష  హైద్రాబాద్ | నల్లకుంట. హొలీ పండుగను పురస్కరించుకుని నేడు శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి న్యూ నల్లకుంట లోని ప్రభుత్వ పాఠశాలలో 80 మంది విద్యార్థిని విద్యార్థులకు స్వీట్స్ పళ్ళు పంచి పెట్టారు.తమ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి ఏదో ఒక చేయూత ఇవ్వడం జరుగుతోందని,నోట్ బుక్స్,సానిటరీ నాప్కిన్స్,వస్త్రాలు అందచేయడమే కాక యాజమాన్యం కోరిక మేరకు తమ పరిధిలో చేయగలిగింది తప్పక చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల HM…

Read More

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

“నేటిధాత్రి” బిగ్ బ్రేకింగ్ తస్లిమాపై “నేటిధాత్రి” ఐదు సంవత్సరాల పోరాటం మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ సబ్ రిజిష్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. రెడ్ హ్యాండెడ్ గాపట్టుకున్న ఏసీబీ ఆధికారులు.. ఏసీబీ ట్రాప్ లో మానుకోట సబ రిజిస్టర్ తస్లీమా.. 19,200 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తస్లీమా… రిజిస్టేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిష్టర్..

Read More

KCR political strategy

https://epaper.netidhatri.com/view/216/netidhathri-e-paper-23rd-march-2024%09/2 • Not Congress…KCR lift the gates • He is separating dirt water with fresh water • He is finding out the empty ears of corn • He is removing stones from rice • He is just counting who will left the party • He is assessing opportunistic leaders • He also observing those who…

Read More

బీఆర్‌ఎస్‌ దే హవా!

https://epaper.netidhatri.com/ మళ్ళీ పల్లెల్లో కారుదే జోరు. కలవరపడుతున్న నేతల వల్లే బీఆర్‌ఎస్‌ నష్టపోయింది. తమపై తాము నమ్మకం లేని వాళ్ల వల్లే ఓటమి పాలైంది. వ్యతిరేక చానళ్ల అతి ప్రచారం నమ్మొద్దు. ప్రజల నాడి తెలుసుకోవడంలో బీఆర్‌ఎస్‌ నేతలు విఫలం. ఇప్పటికీ ప్రజల్లో బలంగా వున్నది కేసిఆరే. పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీ సీట్లు బీఆర్‌ఎస్‌ కే. అనవసరమైన ఆలోచనలు చేయకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీడియాతో మాట్లాడేప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవరో అసందర్భ ప్రేలాపనలు…

Read More

రామారావు పేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం అవగాహన సదస్సు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో పోషణ పక్షం అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు ప్రతిరోజు తగు పోషక విలువలు కలిగిన తాజా ఆకుకూరలు, పాలు, గుడ్లు, తృణ దాన్యాలు ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు. పౌష్టిక ఆహారం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లల…

Read More

గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం..

ఆర్కె పి కాంగ్రెస్ శ్రేణులు.. రామకృష్ణాపూర్ ,మార్చి 22, నేటిధాత్రి: పెద్దపల్లి పార్లమెంటు టికెట్ గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణకు కేటాయించడంతో కాంగ్రెస్ శ్రేణులు రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రానున్న పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ లో వంశీకృష్ణ గెలుపుకు కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

ప్రమాదకరమైన బావులను పూడ్చే దేప్పుడు ?

నిజాంపేట్: నేటి దాత్రి ,మార్చి 22 నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో పాత బావులు ప్రమాదాన్ని తలపిస్తున్నాయి. ఈ మేరకు నస్కల్ గ్రామనికి చేరుకోవడంతో పాత బావి దర్శనమిస్తాది రోడ్డు పక్కనే ఉన్న ఈ పెద్దబావి వచ్చిపోయే వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. గ్రామానికి రాంపూర్ రోడ్ ఎంబడి మరో పాడుబడిన బావి మూలమలుపు ప్రాంతంలో ప్రమాదం కరంగా ఉంది. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే కంట్రోల్ కాక అదుపుతప్పి ఆ బావిలో పడే…

Read More

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు.

సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్. చిట్యాల, నేటి ధాత్రి : భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అనుమతి లేకుండా నవాబుపేట చలివాగు మరియు మానేరు వాగుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు, అలాగే అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించామని అలాగే అతిక్రమించిన వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ చేసి కూడా పెడతామని అన్నారు గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరైనా…

Read More

బొల్లారంలో ఇసుక రీచ్ ను నిలిపివేయాలనీ గ్రామస్థుల ఆందోళన

వేములవాడ రూరల్ తాసిల్దార్ కు వినతిపత్రం అందించిన గ్రామస్తులు వేములవాడ రూరల్ నేటి ధాత్రి ఇసుక రీచ్ తో తమకు ప్రమాదం పొంచి ఉందని వెంటనే ఇసుక తవ్వకాలను ఆపేయాలని తహసిల్దార్ కు వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామస్తులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. బొల్లారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇసుక రిచ్ వల్ల గ్రామ చివర్లో ఉన్న ఇళ్లకు, హనుమాన్ ఆలయానికి ప్రమాదం ఉందని వెంటనే ఇసుక తవ్వకాలను ఆపేయాలని గ్రామస్తులు కోరారు. సైడ్…

Read More

పెండింగ్లో వున్నా స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చెయ్యాలి

బి,ఈడి పూర్తి కావస్తున్న ఇంత వరకు మొదటి సంవత్సరం నిధులు కూడా విడుదల చెయ్యలేదు ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు చేర్యాల నేటిధాత్రి… పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్స్, రియంబ ర్స్మెంట్ వెంటనే విడుదల చెయ్యాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం డిమాండ్ చేశారు. చేర్యాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…. రాష్ట్రంలో గత ప్రభుత్వం నుంచి కొత్త…

Read More

పుర ప్రజలు ఆస్తిపన్నుపై మినహాయింపును ఉపయోగించుకోండి…

పుర కమీషనర్ మురళీకృష్ణ రామకృష్ణాపూర్, మార్చి 22, నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్థి పన్ను చెల్లింపు విషయంలో మినహాయింపు ఇచ్చిందని క్యాతనపల్లి పుర ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. జి.ఓ. ఆర్.టి నెం.101 ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2022-23 ఆర్దిక సంవత్సరము వరకు బకాయి ఉన్నటువంటి ఆస్తి పన్ను ల వడ్డీ/ పెనాల్టీ ల పై 90% మాఫీ చేయటం జరిగిందని, ఈ నెల 31 వ…

Read More

అంగన్వాడి సెంటర్ లో పోషణ పక్షం

రామకృష్ణాపూర్,మార్చి 22, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఏ జోన్ పోచమ్మ బస్తి అంగన్వాడి సెంటర్ లో శుక్రవారం పోషణ పక్షం నిర్వహించారు. అంగన్వాడి సూపర్వైజర్ సరిత పోషణ పక్షం సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం అన్న ప్రసన్న చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. చిన్నపిల్లలకు మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలని అన్నారు. ప్రతినెల అంగన్వాడి సెంటర్లో పిల్లల గ్రూప్ తప్పక చూపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శారద, ఆశా వర్కర్ జ్యోతి, ఆయా లావణ్య,…

Read More

ఎన్నికల కోసం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్.

సిక్తా పట్నాయక్ శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండల భాగంగా ఎన్నికల కోసం బాలికల ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఎన్నికలు సరిపోవు గదులు, కరెంటు, నీటి వసతులు గురించి తెలుసుకున్నారు. బాలికల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి పిల్లలను పాఠ్య పుస్తకం చదివించడంతోపాటు,పాఠశాల సుందరీకరణ కోసం పెయింటింగ్ డిజైన్ చాలా అందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత భోజనం రాధమ్మ పిల్లలకు పెట్టడం జరుగుతుంది దీనిని ఎమ్మార్వో, ఎంపీడీవో ప్రతిరోజు రుచి చూసి…

Read More

కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి: బండి రమేష్

కూకట్పల్లి, మార్చి 22(నేటి ధాత్రి ఇన్చార్జి మల్కాజ్గిరి పార్ల మెంటు నియోజక వర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అ య్యారని అలాంటి మల్కాజ్గిరి పార్ల మెంటు సీటును మరోసారి గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కార్యక ర్తలకు పిలు పుని చ్చారు. మల్కా జ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమా వేశం శుక్ర వారం బోయిన్పల్లిలోని జయలక్ష్మి గార్డెన్స్ లో జరిగింది.ఈ సమావేశం…

Read More

ఉపరితల గనని సందర్శించిన సింగరేణి ఎస్డి ఎం సుభాని

రామకృష్ణాపూర్ ,మార్చి 22, నేటిధాత్రి: ఆర్థిక సంవత్సరానికి సాధించాల్సిన బొగ్గు ఉత్పత్తి, రవాణ లక్ష్యాలను సాధించడానికి గాను ఓఎస్డిగా నియమించిన ఎస్.డి ఎం.సుభాని మందమర్రి ఏరియా ను సందర్శించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఏ.మనోహర్, జి.ఎం (ఆర్ అండ్ డి) ఎస్.డి ఎం.సుభాని ఆర్కే ఓ.సి ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన పని దినాలలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి , రవాణా లక్ష్య సాధనకు తీసుకోవలసిన చర్యలపై…

Read More

అన్న ప్రాశన వేడుకలో మాజీ శాసనసభ్యులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… కరకగూడెం మండల పరిధిలోని తుమ్మలగూడెం గ్రామంలోని అంబోజు సుధాకర్ భాగ్య దంపతుల ముద్దుల కుమారుడు యువగన్ అన్న ప్రసన్న వేడుకలో పినపాక మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై ఆ యొక్క కుమారుడికి అక్షంతలు వేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోలెం సారయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నిట్ట ప్రభాకర్,మధు,నవీన్ , వేమూరి రమేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు…

Read More