ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి

నడికూడ,నేటి ధాత్రి: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కాకుండా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని పిఆర్టియు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించడం శుభసూచకమని ఈ డీఎస్సీ పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించి షెడ్యూల్ను ప్రకటించింది. ఈ టెట్ నిర్వహణపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి ఉన్నదన్నారు. 2010 తర్వాత ఉపాధ్యాయులుగా ఎంపికైన…

Read More

సంఘాలకు ఫిల్లర్లు పాలకవర్గ సభ్యులు..

# త్వరలో పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ. # సహకార వికాస సంస్థ అధ్యక్షురాలు జయప్రద. # ఘనంగా 11 వ వార్షిక మహాసభ. నర్సంపేట,నేటిధాత్రి : సహకార భావంతో మ్యాక్స్ చట్టం కింద సేవలు అందిస్తున్న స్వకృషి ఉద్యమ పొదుపు సంఘాల పాలకవర్గ సభ్యులు ఫిల్లర్ లాంటివారని సహకార వికాస సంస్థ అధ్యక్షురాలు కాసర్ల జయప్రద అన్నారు.దుగ్గొండి మండల కేంద్రంలో గల దుగ్గొండి పురుషుల పొదుపు సమితి 11 వ వార్షిక మహాసభ సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్…

Read More

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం

హాజరైన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: నల్లగొండ జిల్లా,చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లిగ్రామంలోశ్రీరామలింగేశ్వర స్వామిబ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అర్చకుల,వేదమంత్రాల మధ్యఅంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యేరాజగోపాల్ రెడ్డిహాజరై,పట్టు వస్త్రాలు,తలంబ్రాలుస్వామివారికి సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ లతో శాస్త్రోప్తంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, అనంతరం స్వామివారిని…

Read More

ఘనంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి వేడుకలు…

రామకృష్ణాపూర్, మార్చి 23, నేటిధాత్రి: మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడటమే భగత్ సింగ్ కు ఘనమైన నివాళి అని సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ అన్నారు.శనివారం సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి వేడుకలను రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ…. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముగ్గురు అమరులు చేసిన త్యాగం దేశ ప్రజలు మరువలేనిది అని అన్నారు.ప్రస్తుత రోజుల్లో…

Read More

మిల్లెట్ ఆహారం పై అవగాహన

అంగన్వాడీ టీచర్లు: నందిని,సునీత వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలంలోని నూకలమర్రి గ్రామంలో శనివారం “పోషణ పక్వాడ్”కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని 1వ,2వ అంగన్వాడీ కేంద్రాల టీచర్లు సంయుక్తంగా ఘనంగా పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు నందిని, సునీత లు మాట్లాడుతూ చిరు ధాన్యాలతోనే పిల్లలకు పౌష్టిక ఆహారం అందుతుందని,చిరు ధ్యాన్యాలను క్రమం తప్పకుండా అందించాలని సూచించి,మిల్లెట్ ఆహారం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా మల్లవ్వ,…

Read More

ఎమ్మెల్యే తుడిని కలసిన కిరాణం వ్యాపారులు.

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డిని కలిశామని వర్తక సంగం అధ్యక్షులు పాలాది సుమన్ తెలిపారు . వర్తక సంఘం సమస్యలపై వినతి పత్రం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు కిరాణం వ్యాపారులకు ఏ ఆపద ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చార ని పాలాది తెలిపారు . చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతులోకి తీసుకుని ప్రభుత్వ నిషేధిత వస్తువులు అమ్మ కూడదని ప్రభుత్వ ని కి వ్యతిరేకంగా పాల్పడకూడదని ఎమ్మెల్యే చెప్పార ని పాలాది…

Read More

పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డి.ఎస్.పి

•అధిక మొత్తంలో డబ్బులు రవాణా చేయొద్దు నిజాంపేట: నేటి ధాత్రి, మార్చి 23 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ పడినందున ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి శనివారం అన్నారు.. ఈ మేరకు నిజాంపేట పోలీస్ స్టేషన్ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు పై ప్రాధాన్యత పెంచాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ పడినందున ప్రజలు ఎవరు 50…

Read More

తై బజారు వేలం

నిజాంపేట: నేటి దాత్రి, మార్చి 23 మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోజు న సీనియర్ అసిస్టెంట్ రమేష్ ,కార్యదర్శి నర్సింలు ఆధ్వర్యంలో తై బజార్ వేలం పాట వేయడం జరిగింది ఈ వేలం పాటలో ఆనరాశి పోశయ్య 1 లక్ష 66 వేలకు దక్కించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కార్యదర్శి నర్సింలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తై బజార్ వేలం వేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 1 లక్ష 66 వేలకు…

Read More

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినీ కలిసిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్!!

రైతులకు సాగునీరు అందించే విషయంలో మంత్రి దృష్టికి తీసుకు వెళ్లిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్!” సానుకూలంగా స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!! ఎండపల్లి నేటి ధాత్రి రైతులకు సాగునీటిని అందించే విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని శనివారం రోజున ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ…

Read More

కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ ను సందర్శించిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి శనివారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు సందర్శించడం జరిగింది. అనంతరం ఆర్ యం ఒ డాక్టర్ బాలకృష్ణ డాక్టర్ల పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.హాస్పిటల్ లోని అన్ని విభాగాలను డాక్టర్ బాలకృష్ణతో కలిసి సందర్శించారు.మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు రోగులను వైద్యులు నర్సులు వైద్య సేవలు,సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాలకృష్ణ సేవలును అభినందించారు….

Read More

రక్తదానంలో ప్రాణదాతగా నిలుస్తున్న పుల్ల ప్రవీణ్

ఇప్పటికే 20సార్లు రక్తదానం చేసిన ప్రవీణ్ నేటిధాత్రి, వరంగల్ వరంగల్ పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నాడు. పెద్దమ్మగడ్డ అంటే ఒకప్పుడు రౌడీయిజానికి పేరుపొందింది, కానీ మానవత్వం ఉన్న గుండెలు ఉంటాయని నిరూపిస్తున్నాడు ప్రవీణ్ అనే యువకుడు. ఒక పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క సామాజిక సేవలో ముందంజలో ఉంటూ, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అత్యవసర పరిస్థితుల్లో పలువురికి ప్రాణదాతగా నిలుస్తున్నాడు. తానొక్కడే కాక సోషల్ మీడియా ద్వారా…

Read More

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అంగన్వాడి కేంద్రంలో కుర్చీలు అందజేసిన కుటుంబ సభ్యులు

జైపూర్, నేటి ధాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలోని అంగన్వాడి స్కూల్ పిల్లలకు 20 చిన్న కుర్చీలు టీచర్స్ కీ 5 పెద్ద కుర్చీలు టేబుల్ ని కీర్తిశేషులు మార్త సాలమ్మ రాజయ్య గార్ల జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు మార్త బుచ్చయ్య భూదేవి, కుమారులు వెంకటస్వామి, భరత్ కుమార్, మనవళ్ళు, మనవరాలు అందరు కలిసి అంగన్వాడి స్కూలుకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఏ.ఎన్.ఎం జి.ఎన్.ఎమ్ ఆశ…

Read More

శ్రీ శ్రీ కళావేదిక రాష్ట్ర యువజన అధ్యక్షురాలు పదవిని పొందిన చెన్నూరు వాసి మామిడి అక్షిత

చెన్నూర్, నేటి ధాత్రి: ప్రపంచంలోనే అతిపెద్ద సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ,11000 ల సభ్యులతో 9 దేశాలలో విస్తరించి, ఐ ఎస్ ఓ గుర్తింపు పొంది, నిరంతర సాహిత్య, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలతో 28 ప్రపంచ రికార్డులను సాధించినటువంటి ఏకైక సాహిత్య సంస్థ శ్రీ శ్రీ కళావేదిక. అటువంటి మహోన్నతమైన శ్రీ శ్రీ కళావేదిక సంస్థకు మన చెన్నూరు వాసి మామిడి అక్షిత రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. శ్రీ శ్రీ కళావేదిక స్థాపకుడు చైర్మన్…

Read More

వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని పిడమర్తి రవికి కేటాయించాలి

ఎంహెచ్పిఎస్ వ్యవస్థపాక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ర్ట సాధన కొరకు మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు విద్యార్థి దశ నుండి నేటివరకు పేదల పక్షాన నిలబడి పోరాడిన నేత పిడమర్తి రవి అని అంతే కాకుండ ఆపద వస్తే నేనున్న అని దైర్యం చెప్పే మాదిగ ముద్దు బిడ్డ పిడమర్తి రవి కి ఇస్తే అన్ని వర్గాల వారికి అండగా ఉంటారని ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపకులుమైస ఉపేందర్ మాదిగ అన్నారు.తెలంగాణలో…

Read More

ఘనంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 93వ వర్ధంతి

నివాళి అర్పించిన ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ నేటిధాత్రి, వరంగల్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి సందర్భంగా ఏ.ఐ.ఎస్.బి అధ్వర్యంలో వరంగల్ లో 93 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో భగత్ సింగ్,…

Read More

డీజేఎఫ్ సభ్యుడిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోభోం…

డీజెఎఫ్ జిల్లా అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి ప్రెస్ క్లబ్ సమస్యను వ్యక్తిగత సమస్యగా చూడరాదు…. క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పి గట్టయ్య రామకృష్ణాపూర్, మార్చి 23, నేటిధాత్రి: డిజేఎఫ్ సభ్యుడిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని డిజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కే పాఠశాల ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్వతి రాజిరెడ్డి మాట్లాడుతూ.. కలువల శ్రీనివాస్ అనే మార్పు…

Read More

ప్రతిపక్ష పార్టీల నాయకుల అరెస్టులను ఆపాలి:సిపిఎం మండల కార్యదర్శి శంకర్

కూకట్పల్లి మార్చ్ 23 నేటి ధాత్రి త్రి ఇంచార్జ్ సిపిఐ కూకట్పల్లి మండల వామా పక్ష పార్టీల డిమాండ్ మోడీ నిరంకు శ పాలనకు వ్యతిరేకంగా శనివారం రోజు ప్రతిపక్ష పార్టీల నాయకుల అరెస్టులను ఆపాలని కోరుతూ సిపి ఎం సిపిఐ కూకట్పల్లి మండల కమి టీ ఆధ్వర్యంలో శ్రీశ్రీ నగర్ సిపిఎం ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శి ఎం శంకర్ మండల నాయకులు కే కృష్ణ…

Read More

ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గా నరహరి నరేష్””” ?

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరహరి నరేష్ కు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గా నియా కం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి కి వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డికి నమ్మిన వ్యక్తి నరహరి నరేష్ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పదవి వచ్చే అవకాశం ఉన్నదని పలువురు అంటున్నారు . ఈ మేరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర…

Read More

ఈరోజు భద్రాచలంలో డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం

భద్రాచలం నేటి ధాత్రి మాట్లాడిన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ హానాడు ఎంపీగా కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు భద్రాచలం నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశానని, ఈసారి మళ్లీ సోనియమ్మ టికెట్ ఇచ్చి పంపించిందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మీడియా ద్వారా ప్రజలకు కోరారు ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు…

Read More

ప్రతిభ విద్యాలయంలో ముందస్తు హోలీ సంబరాలు

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభ విద్యాలయం పాఠశాల ఆవరణలో శనివారం రోజున పాఠశాల కరస్పాండెంట్ కొడగంటి గంగాధర్ ఆధ్వర్యంలో ముందస్తు హోలీ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ హిందువుల పండగ అయిన హోలీ పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈనెల 25 సోమవారం రోజున హోలీ రోజు సెలవు దినం కావడంతో ముందస్తు వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని…

Read More