ఎంపీగా సుధీర్ కుమార్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి

చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంటు నుంచి బి.ఆర్.ఎస్.అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారపెల్లి సుధీర్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మంగళవారం హనుమకొండ లోని వారి నివాసంలో పరకాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంటు బి.ఆర్.ఎస్.అభ్యర్థి మారపెల్లి సుధీర్ కుమార్ గారు హాజరుకావడం జరిగింది.సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని…

Read More

భూ కబ్జా కేసులో భూపాలపల్లి కౌన్సిలర్ కొత్త హరిబాబు అరెస్ట్

భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎస్పీ కిరణ్ ఖరే భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. కబ్జాలకు దిగితే ఎవరినైనా వదిలేది లేదని, భూ కబ్జాలకు గురైన బాధితులు తమ పరిధిలోని పోలిసు స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఎస్పి పేర్కొన్నారు. సామాన్యులకు, పేద ప్రజలకు న్యాయం చేయడమే తమ అభిమతమని ఎస్పి వెల్లడించారు . భూ కబ్జాకు…

Read More

I will remain winner in Karimnagar : says Boianapalli Vinod Kumar

https://epaper.netidhatri.com/view/238/netidhathri-e-paper-17th-april-2024%09 Special interview with Neti Dhathri Editor Katta Raghavendra Rao · I am the voice of Telangana people · I paved way for the growth of Karimnagar · BRS formed only for the cause of Telangana · BRS only prefers advantages for Telangana · Separate state formed only with the efforts of BRS · KCR…

Read More

మధు యాష్కీ ని పరామర్శించిన తీగల ప్రదీప్ గౌడ్

TPCC ప్రచార కమిటీ చైర్మన్ మాజీ M.P. మధు యాష్కీ గౌడ్ ను B.C. రక్షణ సమితి అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ హిమాయత్ నగర్ లోని తన నివాసంలో పరామర్శించారు. సోమవారం రోజున ఉదయం మధు యాష్కీ గౌడ్ మాతృ మూర్తి అనసూయమ్మ గుండెపోటుతో మరణించారు. ఈ సందర్బంగా మధు యాష్కీ గౌడ్ని పరామర్శించిన వారిలో IJU అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్లు, తీగల సతీష్ గౌడ్, కాంగ్రెస్…

Read More

ఎంపీ వద్దిరాజు శ్రీరామ నవమికి పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీరామ నవమి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు.ఖమ్మం బైపాస్ రోడ్డు రాపర్తి నగర్ సమీపాన నెలకొన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ రవిచంద్ర మంగళవారం సందర్శించి తన గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేసి శ్రీరామ నవమి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు అర్చకులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  

Read More

Exciting Launch of ‘Silk Saree ‘ Movie Starring Vasudev! The much-anticipated film Silk Saree,

directed by T Nagendar and produced by Kamalesh Kumar under the Chahat productions banner, has unveiled its first look poster and teaser. Vasudev Rao, known for his role in popular web series, takes on the lead alongside actresses Reva Chaudhary and Preeti Goswami.Renowned producer Rajakandukuri has released the captivating first look poster, praising the grandiose…

Read More

వాసుదేవ్ హీరో గా ‘ సిల్క్ శారీ ’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్ !

  చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరో గా వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్ రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా టి . నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్ రాజకందుకూరి గారి చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్…

Read More

Corruption network in Medical Department Episode-1

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09 ·‘She’ became corruption king in medical department ·‘She’ is expert in selling the medical jobs ·Nobody compete with her in misappropriation of funds ·She is cleaver enough in diverting the funds ·She send’s substandard medicines to hospitals ·It became usual practice abusing the employees in the name of caste. ·Only one year deputation but…

Read More

ఒంటరి మహిళ దారుణ హత్య

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రమైన నవాబుపేట గ్రామంలో ఒంటరి మహిళ పురుగుల లక్ష్మమ్మ (45) దారుణ హత్యకు గురైంది. గత కొన్ని సంవత్సరాల క్రితం భర్త మృతి వాతపడ్డారు. అనంతరం కుమారుడు ఏఆర్ కానిస్టేబుల్ గా హైదరాబాదులో విధులు నిర్వహిస్తుంన్నారు లక్ష్మమ్మ నవాబుపేట మండల కేంద్రంలోని తన సొంత ఇంట్లో ఒంటరిగా నివసించేది. గత మూడు నాలుగు రోజులుగా ఆమె చుట్టుపక్కల వారికి కనిపించకపోవడంతో ఎక్కడికైనా ఊరికి వెళ్ళి…

Read More

విఎస్ఆర్ మార్ట్ డ్రా కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కౌన్సిలర్ పూర్ణచారి

పరకాల నేటిధాత్రి పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డు పరిధిలోని హుజురాబాద్ రోడ్డులో గల విఎస్ఆర్ ఫ్యామిలీ మార్ట్ ప్రారంభోత్సవం మరియు ఉగాది పర్వదిన సందర్భంగా మెగా బంపర్ డ్రా స్థానిక కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి ఆధ్వర్యంలో తీయడం జరిగింది.ప్రథమ,ద్వితీయ,తృతీయ,బహుమతులుతో పాటు 100 కన్సల్టేషన్ బహుమతులు కూడా తీయడం జరిగింది.ప్రథమ బహుమతి విజేత డి,రమ 15000 రూపాయలు,ద్వితీయ బహుమతి సౌందర్య 10000, తృతీయ బహుమతి విజేత ధనలక్ష్మి గెలుపొందడం జరిగింది.డ్రాలో గెలుపొందిన విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

Read More

ఖాళీ స్థలం కబ్జా చేసిన మున్సిపల్ ఉద్యోగి?

మున్సిపల్ కమిషనర్ కి పిర్యాదు చేసిన కాలనీ వాసులు బల్దియా అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమంగా ఇంటి నంబర్ పొందిన సదరు మున్సిపల్ ఉద్యోగి నేటిధాత్రి, వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్, హన్మకొండ మండలం, ప్రకాష్ రెడ్డి పేట, లోటస్ కాలనీలో ఖాళి ఫ్లాట్ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న వరంగల్ మున్సిపాలిటి ఉద్యోగి మీద స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో, కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వర్లు,…

Read More

చట్టాలను ఉల్లంఘించిన జిల్లా పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోండి!!

జిల్లా కలెక్టర్ కు చుక్క గంగారెడ్డి పిర్యాదు!! చట్టాలను, కమీషన్ తీర్పులను లెక్క చేయని జిల్లా పంచాయతీ అధికారులు!!! విధుల్లోనూ నిర్లక్ష్యం – అదనపు కలెక్టర్ ఆదేశాలు సైతం బే ఖాతర్!!! ప్రత్యర్థులతో పంచాయతీ అధికారుల కుమ్మక్కు – అవినీతిపై అనుమానాలు…?!! ఉద్దేశ్య పూర్వకంగానే సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ!! జగిత్యాల నేటి ధాత్రి చట్టాలను ఉల్లంఘించి, అదనపు కలెక్టర్ ఆదేశాలను సైతం బే ఖాతర్ చేసి, పాలనలో పారదర్శకంగా లేని జిల్లా పంచాయతీ అధికారులపై చట్టపరమైన…

Read More

బీ ఆర్ ఎస్ నియోజవర్గ సమావేశంను విజయవంతం చేయాలి

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముత్తారం :- నేటి ధాత్రి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి కెసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశకత్వంలో ,మంథని నియోజక వర్గ ఇంఛార్జి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో జరిగే మంథని నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి తెలిపారు…

Read More

కుంచెతో కలల ప్రపంచాన్ని సృష్టించేవాడే కళాకారుడు

నెక్కొండ, నేటిధాత్రి : నేటి ఆధునిక ప్రపంచం లొ కుంచెతో వ్యక్తుల ప్రతిబింబాలను చిత్రీకరించి రంగుల ప్రపంచాన్ని సృష్టించి అందులో విహరించేవాడే కళాకారుడని వరల్డ్ ఆర్ట్స్ డే సందర్భంగా నెక్కొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్టిస్ట్ కాలువచర్ల రఘు, ఈదునూరి సాయి కృష్ణ, లు అన్నారు. కుంచెతో మెము వేసే చిత్రాలు, అన్ని మతాలవారు పూజించే దేవుళ్ళ విగ్రహాలను ఆ విగ్రహాల నుండీ తేజస్సు ఉట్టిపడే లా తీర్చిదిద్దే కుంచె మాదని ,మా కుంచె మేము అన్ని…

Read More

వైద్యశాఖలో అవినీతి జలగలు :ఎపిసోడ్‌ – 1 వైద్యానికే ఆమె అవినీతి రోగం!

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09/3 సీఎం రేవంత్‌ గారు మీరు చర్యలు తీసుకోవాలంటే… ఈ అవినీతి అధికారిపై ఇంకా ఎన్ని పత్రికలు కథనాలు రాయాలి!? `ఉద్యోగాలు అమ్ముకోవడంలో ఆమెకు ఆమే సాటి! `నిధుల దుర్వినియోగంలో ఆమెకు లేదు పోటీ! `ఆరోగ్య నిధులు పక్కదారి పట్టించడంలో ఆమే మేటి! `ఆసుపత్రులకు నాసిరకం రంగుల ఊసరవెళ్లి! `ఉద్యోగులకు కులం పేరుతో దూషించడం ఆమెకు పరిపాటి. `ఏడాది పాటు డిప్యూటేషన్‌…ఐదేళ్లుగా అక్కడే తిష్ట వేసి ఉద్యోగం! `గత ప్రభుత్వంలో ఇద్దరి ఆశీస్సులు. `ఈ ప్రభుత్వంలో ఇద్దరి…

Read More

జైపూర్ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం రోజున తహసిల్దార్ వనజా రెడ్డికి ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తమ భూములను కోల్పోతున్న రైతులు గ్రామస్తులు తమ ఆవేదనను లిఖితపూర్వకంగా వ్రాసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు వినతి పత్రంలో చేర్చిన అంశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో జైపూర్ మండలంలోని నర్వ గ్రామ శివారు…

Read More

బూత్ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశనం చేయడం జరిగింది: ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి

కూకట్పల్లి, ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల ఆత్మీయ సమా వేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి శ్రీ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యం లో మియాపూర్ లోని నరేన్ గార్డెన్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభు త్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి,నియోజకవర్గ పరిశీలకులు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జేరిపె…

Read More

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానము

గొల్లపల్లి నేటి ధాత్రి: గొల్లపల్లి మండల కేంద్రంలో గల రామాలయం ఆలయంలో ఈనెల 17 వ తేదీ బుధవారం రోజున జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవము, ఈనెల 18 వ తేదీ గురువారం రోజున జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు రావాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామాలయం ధర్మకర్త అనంతుల భూమయ్య, రామాలయ అర్చకులు తిరునాహరి సత్యనారాయణ చార్యులు, గొల్లపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ…

Read More

భూపాలపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు ఏ ఎస్ ఆర్ గార్డెన్ (కుందురు పల్లి ) నందు నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశానికిభూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలోనిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ,వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య,ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శాసనసభ్యులందరు భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి పాల్గొంటారు.కావున కాంగ్రెస్…

Read More

ఎస్పీ కార్యాలయం రామనవమి,పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నేటి ధాత్రి ఈ నెల 17వ తారీకున భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం,మిథిలా స్టేడియంలో జరగనున్న రామనవమి మరియు మరుసటి రోజున జరగనున్న పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పోలీస్ అధికారులు…

Read More