
ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం
నిజాంపేట, నేటి ధాత్రి, ఏప్రిల్ 25 మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం ఆధ్వర్యంలో ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహు ల్ రాజ్ ఆదేశాల మేరకు కళాబృందం సభ్యులు పాటల రూపంలో ఓటు హక్కు పై అవగాహన కల్పించారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం…