![పంతమా! భరతమా!! దుర్మార్గులను వేటాడితే రేవంత్ పేరు చరిత్రలో పదిలం.](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-09-at-6.17.46-PM.jpeg)
తాజా వార్తలు
![మంత్రి పొన్నం చొరవతో రైతులకు సాగు నీరు…..](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-2.18.56-PM-600x400.jpeg)
మంత్రి పొన్నం చొరవతో రైతులకు సాగు నీరు…..
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల పరిధిలో గల కానిపర్తి,శంభునిపల్లి,గూడూరు తదితర ఆరు గ్రామాల రైతులకు మంత్రి పొన్నం చొరవతో సాగు నీరు సౌకర్యం కలిగిందని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్ తెలిపారు.గత కొద్ది రోజులుగా ఆయా గ్రామాల రైతులు సాగు నీరు అందక ఇబ్బంది పడుతున్నారని,వారి సమస్యను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్చార్జి ఓడితెల ప్రణవ్ దృష్టికి తీసుకుెళ్లగా ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ కు రైతుల…
![వర్తక సంఘం అధ్యక్ష పోటీకి నామినేషన్ దాఖలు చేసిన కిరాణం వ్యాపారి](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-2.04.35-PM-600x400.jpeg)
వర్తక సంఘం అధ్యక్ష పోటీకి నామినేషన్ దాఖలు చేసిన కిరాణం వ్యాపారి
వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో వర్తక సంగం ఎన్నికల సందర్భంగా కిరాణం వ్యాపారి పిన్నం నరేందర్ రెండు సెట్ల నామినేష ను వర్తక సంఘం ఎన్నికల పరిశీలకులు సీనియర్ కమిటీ సభ్యులు కలకొండ సురేష్ బాబుకు సమర్పించారు ఈ కార్యక్రమంలో బచ్చు వెంకటేష్ హోలీ సెల్ వ్యాపారి కొత్తకోట భాస్కర్ కొండ కిషోర్ చిన్న సురేష్ కొట్ర విజయ్ పిన్నము శాంత కుమార్ కొట్ర విజయ్ కొట్ర బాలకృష్ణ గో నూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు
![మహ-బాద్ పార్లమెంట్ మళ్లీ మనమే గెలవాలి](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-1.59.55-PM-600x400.jpeg)
మహ-బాద్ పార్లమెంట్ మళ్లీ మనమే గెలవాలి
సన్నాహక సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భద్రాచలం, ఫిబ్రవరి, 3: ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తేవాలంటే బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీని తిరిగి గెలిపించాలని కార్యకర్తలను కోరారు. శనివారం భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా…
![హెయిర్ బస్ డ్రైవర్ల వేతనాలు పెంపు](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-1.55.22-PM-600x400.jpeg)
హెయిర్ బస్ డ్రైవర్ల వేతనాలు పెంపు
# యాజమాన్య కార్మిక వర్గం మధ్య కుదిరిన ఒప్పందం నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట డిపోలో పనిచేస్తున్న టీఎస్ ఆర్టీసీ హెయిర్ బస్ నడుపుతున్న డ్రైవర్లు, క్లీనర్ల వేతన గడువు డిసెంబర్ 31 2023 తో ముగిసినందున నూతన వేతన అగ్రిమెంటు చేయాలని యాజమాన్యాలకు నోటీస్ ఇచ్చిన పిదప శనివారం ఆర్టీసీ హైర్ బస్ యాజమాన్య యూనియన్ నావిశెట్టి ప్రసాద్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు ఆధ్వర్యంలో యాజమాన్య, కార్మిక సంఘం ప్రతినిధులు మధ్య చర్చలు జరిగి…
![భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు..](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-1.47.45-PM-600x400.jpeg)
భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు..
“నేటిధాత్రి” హైదరాబాద్ నేడు భద్రాచలం పర్యటనలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేతలతో కలిసి భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని రాములవారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెంట స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & భద్రాచలం ఎన్నికల…
![మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె నోటీసు.](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-1.46.11-PM-600x400.jpeg)
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె నోటీసు.
డీఈఓ కు వినతి పత్రం నోటీసు అందజేస్తున్న సిఐటియు గౌరవ అధ్యక్షులు ఆకుదారి రమేష్. భూపాలపల్లి నేటిధాత్రి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, ( సి ఐ టి యు,ఐ ఎన్ టి యు సి, ఏఐటీయూసీ,హెచ్ ఎం ఎస్, ఐ ఎఫ్ టి యు,బి ఆర్ టి యు,టి ఎన్ టి యు సి) కార్మిక సంఘాలు…
![దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి.](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-1.34.51-PM-600x400.jpeg)
దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి.
మహా ముత్తారం నేటి ధాత్రి. పలిమెల మండల కేంద్రంలో సిఐటియు మండల అధ్యక్షుడు సూదుల శంకర్ ఆధ్వర్యంలో కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటికి వెళ్లి లక్షలాది కుటుంబాలుని కలిసి శ్రామికుల్లో ప్రచారం చేయాలని 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె౼ గ్రామీణ భారత్ బందు నిర్వహించాలని జాయింట్ ప్లాట్ ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఉద్యోగ సంఘాలు అఖిల భారత దేశంలో సంయుక్త కిషోర్ మోర్చా అఖిల భారత…
![దళిత బంధు లబ్ధిదారులు ఒక్కరోజు నిరాహార దీక్ష](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-1.25.47-PM-600x400.jpeg)
దళిత బంధు లబ్ధిదారులు ఒక్కరోజు నిరాహార దీక్ష
సంఘీభావం తెలియజేసిన మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో దళిత బంధు లబ్ధిదారులు ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేసిన మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కుటుంబాలలో వెలుగు నింపాలని ఉద్దేశంతో దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టరాని రెండో విడత దళిత బంధునిధులు విడుదల చేసి కలెక్టర్ అకౌంట్లో…
![సిద్దిపేట: మల్లన్న సాగర్ నుంచి కాంగ్రెస్ నేతలు ప్రోటోకాల్ ఉల్లంఘించి నీటిని విడుదల చేశారు](https://netidhatri.com/wp-content/uploads/2024/02/Malanna_V_jpg-816x480-4g-e1706947347330-600x400.webp)
సిద్దిపేట: మల్లన్న సాగర్ నుంచి కాంగ్రెస్ నేతలు ప్రోటోకాల్ ఉల్లంఘించి నీటిని విడుదల చేశారు
సూపరింటెండింగ్ ఇంజనీర్ కొండపోచమ్మ సాగర్ వేణు మరియు ఇతర ఇరిగేషన్ అధికారులు ఈ కార్యక్రమానికి మౌన వీక్షకులుగా ఉన్నారు. సిద్దిపేట: ప్రోటోకాల్ను ఉల్లంఘించి మల్లన్న సాగర్ నుంచి కొడకండ్ల వద్ద కుడవెల్లి వాగుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం నీటిని విడుదల చేశారు. గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో వరుసగా పోటీ చేసిన కాంగ్రెస్ నాయకులు తూంకుంట నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాస్రెడ్డి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు నీటిని తరలించే కొండపోచమ్మ కాల్వ గేటును ఎత్తివేశారు. జిల్లా…
![ఫిబ్రవరి 16, దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ సడక్ బంద్ ను విజయవంతం చేయండి](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-1.13.29-PM-600x400.jpeg)
ఫిబ్రవరి 16, దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ సడక్ బంద్ ను విజయవంతం చేయండి
కార్మిక సంఘాల పిలుపు వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకం గా ఈనెల 16, నాడు దేశవ్యాప్త సమ్మె, సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గాలకు, రైతాంగం, శ్రామిక కూలీలకు, సామాన్య ప్రజానీకం, యువత మేధావులు, ఉద్యోగ సంఘాలు, పెద్ద ఎత్తున వేములవాడ డివిజన్ కేంద్రంగా చేసుకొని తిప్పాపురం బస్టాండ్ నుంచి, చెక్క పల్లి బస్టాండ్ వరకు పెద్ద…
![చర్ల మండలం పట్టభద్రుల ఓటు నమోదు వేగవంతం చేయండి](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-13.01.18_32b8f983-600x400.jpg)
చర్ల మండలం పట్టభద్రుల ఓటు నమోదు వేగవంతం చేయండి
చర్ల మండలం. తీన్మార్ మల్లన్న సోదరుడు వెంకటేశ్వర రావు భద్రాచలం నేటి ధాత్రి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్ట భద్రుల ఎం ఎల్ సి స్దానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఓటు నమోదును వేగవంతం చేయాలని తీన్మార్ మల్లన్న సోదరుడు చింతపండు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం చర్లలో విస్సా నాగభూషణం అద్యక్షతన జరిగిన మల్లన్న అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టు భద్రుల ఓటు నమోదుకు ఈ నెల ఆరవ తేదీ చివరి రోజు కావడంతో ఆలోగా…
![భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-12.55.04_e3940059-600x400.jpg)
భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం టౌన్. భద్రాచలం నేటి ధాత్రి నేడు భద్రాచలం పర్యటనలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేతలతో కలిసి భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని రాములవారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెంట స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,ఎంపీ మాలోతు కవిత ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్…
![పర్లపల్లి గ్రామ పాలకవర్గాన్ని సన్మానించిన జడ్పిటిసి జోరుకసదయ్య](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-12.31.01_10551621-600x400.jpg)
పర్లపల్లి గ్రామ పాలకవర్గాన్ని సన్మానించిన జడ్పిటిసి జోరుకసదయ్య
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామంలో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పదవి కాలం ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్ జోరుక ప్రేమలత మరియు ఉప సర్పంచ్ కట్ట విజయేందర్ రెడ్డి, వార్డు సభ్యులను గ్రామపంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన జడ్పిటిసి జోరుక సదయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ పదవి అనేది నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఉండే ఏ నాయకుడైన…
![చలో హైదరాబాద్ కు తరలిన ఆరె కులస్తులు](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-12.30.06_3fe9711c-600x400.jpg)
చలో హైదరాబాద్ కు తరలిన ఆరె కులస్తులు
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : హైదరాబాదులో జరిగే ఆరెకులస్తుల ఓబిసి సాధనకై రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు చలో హైదరాబాద్ సభకు దుగ్గొండి మండల ఆరె కులస్తులు తరలి వెళ్ళారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు వోలిగే నర్సింగారావు, గుండెకారి రవికుమార్,దుగ్గొండి మండల ఆరెకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు లాండే రమేష్,ఉపాధ్యక్షులు గడ్డి కృష్ణంరాజు హింగే రాజు మండల యూత్ ఉపాధ్యక్షులు కొల్లూరి రాజు, రఘు సాల చిరంజీవి, స్వామిరావుపల్లి సర్పంచ్ అంబరగొండ నరేందర్, మోర్తాల రవి,లోనే శ్రీనివాస్,రంపిస…
![ఫిబ్రవరి నెల అంతా సైన్స్ డే గా ప్రకటిస్తూ](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-12.29.48_51148ad5-600x400.jpg)
ఫిబ్రవరి నెల అంతా సైన్స్ డే గా ప్రకటిస్తూ
తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్, స్కూల్& కళాశాల భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం నందు శాస్త్రీయ వైఖరి పై చైతన్య కార్యక్రమం&మరియు మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం విద్యాదర్శిని కేంద్ర కమిటీ, శాస్త్రీయ దృక్పథం పై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన # రమేష్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా రమేష్ గారు మాట్లాడుతూ పిల్లలు శాస్త్రీయ దృక్పథంతో, ఆలోచించాలని , దేనినైనా ప్రశ్నించడం నేర్చుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, స్కూల్ &కళాశాల ప్రిన్సిపాల్ దేవదాస్ గారు…
![మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-10.42.48_debcc8d4-600x400.jpg)
మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు ప్రదీప్ ముదిరాజ్ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని “శ్రీ చైతన్య న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీలో మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా” ఫిబ్రవరి 4 తేదీన జరిగే జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెపా జయశంకర్ జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి జోడు ప్రదీప్ ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెపా రాష్ట్ర అధ్యక్షులు డా.కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…
![కేసిఆర్ మౌనం మహా ప్రళయం.](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-02-at-7.20.00-PM-600x400.jpeg)
కేసిఆర్ మౌనం మహా ప్రళయం.
https://epaper.netidhatri.com/ `కేసిఆర్ మౌనం రాజకీయ విస్పోటనం. `అందులోనుంచి వచ్చిందే తెలంగాణ ఉద్యమం. `ఉద్యమకాలంలోనూ అంతే… `సిఎంగా వున్నప్పుడు అంతే.. `కేసిఆర్ మాట్లాడినా వార్తే…మాట్లాడకపోయినా వార్తే. `రాజకీయ ప్రత్యర్థులంతా తలలు పట్టుకోవాల్సిందే. `నిశ్శబ్దం భయంకరమైనది…కేసిఆర్ మౌనం సంచలనమైనది. `ఆ మౌనం వ్యూహాత్మకం… `కేసిఆర్ మాట్లాడితే అది గొప్ప సందేశం. `రేపటి తెలంగాణ ప్రగతికి సంకేతం. హైదరబాద్,నేటిధాత్రి: భగవద్గీతలో శ్రీకృష్డుడు అంటాడు..ఈ విశ్వమంతా నా సృష్టే…నేనే విశ్వం…నేనే అనంతం…నేనే ప్రయళం..నేనే విలయం..నేనే విజయం..నేనే సర్వం.. ఎలా చూసుకున్నా కేసిఆర్ తెలంగాణ…
![వీణవంక గ్రామ స్పెషల్ ఆఫీసర్గా ఎంపీడీవో బాధ్యత స్వీకరించారు](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-02-at-17.29.18_d351e150-600x400.jpg)
వీణవంక గ్రామ స్పెషల్ ఆఫీసర్గా ఎంపీడీవో బాధ్యత స్వీకరించారు
వీణవంక మండలంలో26 గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం.. వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటిదాత్రి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జనవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలనకు తెరలేపింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు,జిల్లా పంచాయతీ రాజ్ అధికారి, జిల్లా అధికారుల సమన్వయంతో మండల పరిధిలోని విధులు నిర్వహించే గెజిటెడ్ అధికారులను గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. వీణవంక మండలంలోని 26 గ్రామాలకు 13…
![సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-02-at-17.27.11_ccb84663-600x400.jpg)
సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్
మల్కాజిగిరి,నేటిధాత్రి: మల్కాజిగిరి నియోజకవర్గం,నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ సిఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ కుమార్ ను, శుక్రవారం వినాయక్ నగర్ డివిజన్ బిజెపి కార్పొరేటర్ కాన్యం రాజ్యలక్ష్మి మర్యాదగాపూర్వకంగా కలిసి శాలువ తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ , ఉపాధ్యక్షుడు సాయి సురేష్,మహేష్ , నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
![సుంకె రవిశంకర్ కరీంనగర్ ఎంపి మీద అనుచిత వ్యాఖ్యలు సరికాదు](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-02-at-17.15.27_05577aa6-600x400.jpg)
సుంకె రవిశంకర్ కరీంనగర్ ఎంపి మీద అనుచిత వ్యాఖ్యలు సరికాదు
– మేకల ప్రభాకర్ యాదవ్ రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ ఖండించారు. ఈసందర్భంగా ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ సుంకె రవిశంకర్ మీకు బండి సంజయ్ కుమార్ ని విమర్శించే స్థాయి మీకు లేదన్నారు. బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్…