ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం

నిజాంపేట, నేటి ధాత్రి, ఏప్రిల్ 25 మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం ఆధ్వర్యంలో ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహు ల్ రాజ్ ఆదేశాల మేరకు కళాబృందం సభ్యులు పాటల రూపంలో ఓటు హక్కు పై అవగాహన కల్పించారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం…

Read More

తుప్పు పడుతున్న గ్రామ పంచాయతీ చెత్త తరలింపు బండ్లు!!

మరమ్మతులు చేయించి వాడుకుంటే ఉపయోగం అంటున్న ప్రజలు!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గుల్ల కోట గ్రామంలో గ్రామపంచాయతీ సంబంధించిన చెత్త తరలింపు బండ్లు ,ఏదైనా మరమ్మతులకు నోచుకుంటే అవి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉండాలి కానీ అవి బస్టాండ్,సమీపంలో సంవత్సరాలకొద్దీ మూలన పడి ఉంటున్నాయి అని ఒకవైపు ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద స్వచ్ఛ సర్వేక్షన్ వివిధ కార్యక్రమాలు చేపడుతూ పరిశుద్ధ కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వం చేస్తుంటే కిందిస్థాయి అధికారులు వాటిని మరచి మరమ్మతులు చేయకుండా…

Read More

ఈవీఎంలు, రద్దుచేసి బ్యాలెట్ విధానాన్ని కొనసాగించాలి…

– 10 పది సంవత్సరాలు ఏబిసిడి తో, మాదిగలను మోసం చేసింది బిజెపి ,మళ్లీ మోసం చేయాలని చూస్తుంది….. – మాదిగలు ఎవరు బిజెపికి ఓటు వేయద్దు…. – ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్…. కొల్చారం (మెదక్) నేటిధాత్రి :- భారత ప్రధానమంత్రికి మాదిగలు ఓటు వేయద్దని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ అన్నారు. ఓ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశంలో లోకు…

Read More

ఉపాధి హామీ పనులు నర్సరీలను తనిఖీ చేస్తున్న జడ్పీ సీఈవో.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలోని పెద్దచెరువు పని ప్రదేశాన్ని గురువారం రోజు న జెడ్పీ సీఈవో విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది, అనంతరం ఆమె మాట్లాడుతూ కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు 300 రూపాయలు వస్తాయని చెప్పడం జరిగింది మరియు ఓటు హక్కును ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని కూలీలకు అవగాహన కల్పించడం జరిగింది. వీరి వెంట పంచాయితీ రాజ్ డి ఈ రవి కుమార్,…

Read More

పిల్లలను జలాశయాల, చెరువులు, వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి : వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి జలాశయాల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదం కాకూడదు వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కే మూర్తి సూచించారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈత ను…

Read More

అంత్యక్రియలకు బీజేపీ లక్ష్మీనారాయణ ఆర్థిక సహాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొండాపూర్ గ్రామనికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ బుడ్డమ్మ భర్త హాజీలాపూర్ లక్ష్మయ్య అకాల మరణం చెందినాడు మరణ వార్త తెలుసుకున్న బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ వారి అంత్యక్రియలకు ఆర్థిక సాయం 5000/- రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, బూతు అధ్యక్షులు రాఘవేంద్ర చారి, రామకృష్ణ,…

Read More

బి ఆర్ ఎస్ పార్టీ నీ వీడి బీజేపీ పార్టీలొకి చేరిన కొత్తపల్లి లింభ్యా తండ యువకులు…

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలకు,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై లింభ్య తాండ బి ఆర్ ఎస్ పార్టీ కి చెందిన యువ నాయకులు మిడ్జిల్ మండల బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు నరేష్ నాయక్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరీ సమక్షంలో బీజేపీ పార్టీలోకి చేరారు.వారిని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ వారిని బిజెపి…

Read More

పాలమూరు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి వారి స్వగ్రామమైన నవాబుపేట మండలంలోని గురుకుంట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామికి వారి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సొంత గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్,మాజీ మంత్రివర్యులు లక్ష్మా రెడ్డి, మాజీ శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, చిట్టెం…

Read More

కార్మిక వర్గ హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు నర్సంపేట,నేటిధాత్రి : ఎన్నో కార్మిక వర్గ త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను, చట్టాలను కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తులతో మిలాకత్ అయి వారికి అనుకూలంగా చట్టాలను పార్లమెంటులో రూపొందించిందని వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసి పోరాటం చేయాలని బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. మే 1న కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.గురువారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో హమాలీ యూనియన్…

Read More

జిల్లాలో పోలీసులు వాహనాల విస్తృత తనిఖీలు

ఒక లక్ష 65,000 రూపాయలు 90 లీటర్ల మద్యం స్వాధీనం వనపర్తి నేటిదాత్రి: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షితమూర్తి ఆదేశానుసారం వనపర్తి జిల్లా లో అన్ని పోలీస్ స్టేషన్లో ఫ రి దీ లో పోలీసులు వాహనాలు తనిఖీ లు నిర్వహించగా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 65,000 రూపాయలు పెద్దమందడి పోలీస్ స్టేషన్, మోజర్ల దగ్గర వాహనాల 1,00,000 రూపాయల కు ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున పోలీసులుసీజ్ చేశారు…

Read More

మిడ్జిల్ మండలంలో ఎన్నికల శంఖారావం..

కుర్వగడ్డపల్లి మీనాంబర శివాలయాన్ని దర్శించుకున్నా చల్లా వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకొని గురువారం రోజు జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలోని కుర్వగడ్డపల్లి మీనాంబర శివాలయాన్ని చల్లా వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బైరంపల్లి గ్రామంలో ఖాళీ అయిన బిఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపిటిసి శివప్రసాద్ తో పాటు 20 కార్యకర్తలు……

Read More

కేసిఆర్ రోడ్ షో విజయవంతం చేయాలి…

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రానున్న ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార నిమిత్తమై మంచిర్యాల జిల్లా కేంద్రంలో మే 4 న బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రోడ్ షో లో పాల్గొంటారని, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ షో లో పాల్గొని విజయవంతం చేయాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని బాల్క సుమన్ స్వగృహంలో మందమర్రి, జైపూర్…

Read More

కొండా…పెద్ద అనకొండ!

https://epaper.netidhatri.com/view/245/netidhathri-e-paper-25th-april-2024%09/3 -సబ్‌ కాంట్రాక్టర్లను నిలువునా ముంచిన ‘కొండా’! -ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 20 మంది సబ్‌ కాంట్రాక్టర్ల ను దోచిన జలగ కొండా -సబ్‌ కాంట్రాక్టర్ల కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన కొండా! -సబ్‌ కాంట్రాక్టర్ల జీవితాలు నాశనం చేసిన కొండా! -ఫైళ్లు తగలబడి పోయాయని మోసం చేసిన కొండా! -కాంట్రాక్టర్ల బిల్లులు ఎగ్గొట్టేందుకు కార్యాలయాలు మార్చిన కొండా! -నమ్మించి నట్టెట ముంచే రకం కొండ -మోసం మొదటి నుంచి వున్న లక్షణం. -సబ్‌ కాంట్రాక్టర్ల సొమ్ము కొండార్పణం….

Read More

The burlesque of deputations in the Medical department!

  · State Government issued orders on 7th, February cancelling deputations. · Finding fault in orders, most medical employees remain in the same place! · ‘Willing letters’ became ‘brahmastra’ for them. · Deputation cancellation orders left in vain. · Number of district medical officers already became alert with the help of ‘Willing letters’. · There…

Read More

లక్ష్మీపల్లి లో అట్టహాసంగా ప్రగతి పత్రాల ప్రదానోత్సవం..

అలరించిన విద్యార్థుల నృత్యాలు.. ఘనంగా 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల లో మంగళవారం రోజు విద్యార్థులకు ప్రగతి పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించి మంగళం వారం పాఠశాలకు ఆఖరి పనిదినం సందర్భంగా పాఠశాల హెచ్ ఎం జి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ( పి టి యం)…

Read More

వనపర్తి జిల్లా కేంద్రంలో వివాహాలకు హాజరై న ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలో వివాహా వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పాక నాటి కృష్ణ, అసెంబ్లీ సమన్వయకర్త ఎల్ సతీష్, మున్సిపల్ కౌన్సిలర్లు సుమిత్ర యాదగిరి జయసుధ మధు గౌడ్, లక్ష్మీ రవి యాదవ్, చంద్రకళ ఎల్ఐసి కృష్ణ, ఓబిసి పట్టణ అధ్యక్షులు బొంబాయి ,మన్నెంకొండ, బోలెమోని నరసింహ,…

Read More

చర్లపల్లి పాఠశాల ఆణిముత్యాలు

నడికూడ,నేటి ధాత్రి: ఇటీవల తెలంగాణ గురుకుల్ సెట్ 2024 విడుదల చేసిన ప్రవేశ పరీక్ష ఫలితాలలో హనుమకొండ జిల్లా నడికూడ మండలం లోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 11 మంది ప్రవేశ పరీక్ష రాయగా తొమ్మిది మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తెలియజేశారు. ఈ సందర్భంగా అచ్చ సుదర్శన్ విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను…

Read More

మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతు తెలుపుతూ, నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం.. నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి.. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి , యువ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు…. ఉప్పల్ నేటిధాత్రి ఏప్రిల్ నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు , ముఖ్య నాయకులు, కార్యకర్తలు.,పార్టీ శ్రేణులు. నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ వర్కింగ్…

Read More

పెద్దమ్మ పట్నాలు బోనాల ఉత్సవాలకు ప్రభుత్వ విప్ అడ్లురీ లక్ష్మణ్ కుమార్ ను ఆహ్వానించిన ముదిరాజ్ సంఘం సభ్యులు!!

ఘనంగా జరుగనున్న పెద్దమ్మ తల్లి పట్నాలు బోనాల ఉత్సవాలు!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో బుధవారం నుండి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు పెద్దమ్మ పట్నాలు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి, ఈ పెద్దమ్మ పట్నాలకు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ కి ఆహ్వాన పత్రం అందించే పెద్దమ్మ పట్నాలు,బోనాలకు రావాల్సిందిగా ముదిరాజ్ సంఘం, సభ్యులు కోరడం జరిగింది, మూడు రోజులపాటు జరిగే పెద్దమ్మ పట్నాలకు కుల బాంధవులు బందు…

Read More

ఆజంనగర్ నిమ్మగూడెం రహదారికి చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి నిమ్మగూడెం, ఆజంనగర్ నుండి ప్రేమనగర్ వరకు రహదారి నిర్మాణ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. బుధవారం భూపాలపల్లి మండల పరిధిలోని నిమ్మగూడెం, ఆజంనగర్ నుండి ప్రేమ్ నగర్ వరకు నిర్మించనున్న రహదారిని ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజంనగర్ నుండి ప్రేమ్ నగర్ వరకు రహదారి నిర్మాణానికి కావలసిన భూసేకరణ ప్రక్రియ పూర్తి…

Read More
error: Content is protected !!