వరంగల్ ఎంపీ బరిలో ఉద్యమకారుడు బత్తుల కుమార్?

మలిదశ ఉద్యమకారుడు బత్తుల కుమార్ కు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని, తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ కు వినతిపత్రం అందచేసిన తూర్పు బిఆర్ఎస్ కార్యకర్తలు నేటిధాత్రి, వరంగల్ తూర్పు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, వరంగల్ ఎంపీ గా, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమనాయకుడు వరంగల్ తూర్పు 32వ డివిజన్ కు చెందిన, బడుగు బలహీన వర్గాల దళిత నాయకుడు బత్తుల కుమార్ ను, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రకటించాలని, 32వ డివిజన్ ముఖ్య…

Read More

మేము ఉద్యమకారులం.. మాకే నోటీసులా?

# షోకాజ్ నోటీసు పట్ల ఆగ్రహం .. # బిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి,కౌన్సిలర్ దార్ల రమాదేవి నర్సంపేట / నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో పార్టీకి కట్టుబడి ఉన్న మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్ దార్ల రమాదేవి బిఆర్ఎస్ పట్టణ కమిటీపై మండిపడ్డారు.ఈ సందర్భంగా దార్ల రమాదేవి మాట్లాడుతూ మున్సిపల్ ఛైర్మన్ గుంటి…

Read More

ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్లో, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన కార్యక్రమం

నేటిధాత్రి, వరంగల్ ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, వరంగల్ వేదికగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా హాస్పిటల్లో వైద్యబృందంచే క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఈ క్యాన్సర్ అవగాహన సదస్సులో ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ అనే మహమ్మారి బారిన ప్రజలు ఎక్కువగా పడచున్నారని, క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహనే లక్ష్యంగా సదస్సు జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరక్టర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ తిప్పని అవినాష్ మాట్లాడుతూ, క్యాన్సర్ వస్తే…

Read More

అనారోగ్యంతో వ్యక్తి మృతి

నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు నెన్నల్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన బత్తిని మల్లాగౌడ్, అంకమ్మ పెద్ద కుమారుడైన బత్తిని సతీష్ గౌడ్ వయస్సు42,ఆరోగ్యం బాగా లేకపోవడంతో శుక్రవారం రోజున అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ హాస్పటల్లో చేర్పించగా త్రీవ అస్వస్థతకు గురి కావడంతో అక్కడి నుంచి శనివారం రోజున ఉదయం హైదరాబాద్ తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యలోనే హఠాత్తుగా మరణించాడు. ఇతనికి భార్య సుజాత వయస్సు 38,ఇద్దరు కూతుర్లు…

Read More

రోడ్డుపైకి చేరుతున్న మురుగునీరు

మంచిర్యాల, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వెళ్లే రహదారిలో ఓమాక్స్ కాలనీ నుండి వస్తున్న మురుగునీరు రోడ్డుపైకి వస్తు ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని ప్రయాణికులు వాపోయారు. ఇప్పటికైనా మునిసిపల్ సిబ్బంది స్పందించి త్వరగా సైడ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించగలరు. జాతీయ రహదారుల పరిస్థితి ఇలా ఉంటే కాలనీలో నివసించే ప్రజల పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని మున్సిపల్ సిబ్బంది పరిష్కరించగలరని ప్రజలు కోరుతున్నారు

Read More

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలావరంగల్ గ్రౌండ్ వద్ద ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా ఆడేపు ఓవర్సీస్ కన్సల్టెన్సీ సీఈఓ ఆడేపు మధుసుధన్ అధ్వర్యంలో క్యాన్సర్ అవగాహణ సదస్సు నిర్వహనలో భాగంగా 2కే రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆడేపు మధుసుధన్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. క్యాన్సర్ భారిన పడకుండా ఉండాలంటే రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవాలని,…

Read More

HGCL ఎండీగా ఆమ్రపాలి

“నేటిధాత్రి” హైదరాబాద్   HMDA జాయింట్‌ కమిషనర్‌ “ఆమ్రపాలి” కి హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (HGCL) ఎండీ,అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే “ఆమ్రపాలి” HMDA ఐటీ, ఎస్టేట్‌ విభాగాలతో పాటు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ఎండీ గా కొనసాగుతున్నారు.

Read More

‘‘మల్క’’ మామూలోడు కాదు!

https://epaper.netidhatri.com/ `జనాన్ని ముంచి, భూములు కొల్లగొట్టి!! `కొమురయ్య వేలాది ఎకరాల భూమాయ! `ఉద్యోగాలిస్తామని అమాయకులను నమ్మించి, `వందలాది ఎకరాలు దోచుకొని, `రియలెస్టేట్‌ మొదలుపెట్టి, `కార్మిక చట్టాలు తుంగలో తొక్కి… `అమాయకుల భూములు లాక్కొని, `నోటీసులు లేకుండానే లాకౌట్లు ప్రకటించి, `అర్థాంతరంగా ఉద్యోగులను రోడ్డుపాలు చేసి, `హైదరాబాద్‌లో విద్యాసంస్థలు, `జిల్లాలలో, రాష్ట్రాల్లో పవర్‌ ప్లాంటు. `ఇక మిగిలింది జనమే…మల్కాజిగిరి ప్రజల నెత్తిమీద చెయ్యిపెట్టడమే.. హైదరబాద్‌,నేటిధాత్రి: అవును..నిజంగానే మల్క కొమురయ్య మామూలోడు కాదు. జనాన్ని ముంచి, భూములు కొల్లగొట్టినట్లు అనేక…

Read More

టియుడబ్ల్యూజె ( ఐజెయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా లక్ష్మణ్ యాదవ్!! *

హర్షం వ్యక్తం చేస్తున్న యాదవ సంఘాలు!! ఎండపల్లి, జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నక్క లక్ష్మణ్ యాదవ్ టియు డబ్ల్యూజే ( ఐజెయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నక్క లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, ప్రదీప్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సురేందర్ లకు…

Read More

చెట్ల కొమ్మలను రహదారిపై నుంచి తొలగించాలి

కొడిమ్యాల (నేటి ధాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కొడిమ్యాల నుండి నాచుపల్లి వెళ్లే రహదారిలో చిలుక వాగు బ్రిడ్జి నిర్మాణం తర్వాత మూల మలుపుల రోడ్డుపైకి చెట్ల కొమ్మలు రావడం వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ఇరుకుగా ఉన్న రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజా ప్రతినిధులు, అధికారులు,చెట్ల కొమ్మలు తొలగించి ఆర్టీవో నిర్దేశించిన హెచ్చరికలు రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేయాలని వాహనదారులు ప్రజలు కోరుకుంటున్నారు.

Read More

పార్లమెంట్ స్థానానికి నేను సైతం: బండి రమేష్

ఈరోజు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. కూకట్పల్లి ఫిబ్రవరి 03 నేటి ధాత్రి ఇన్చార్జి త్వరలో జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో అతిపెద్ద పార్లమెంటు స్థానం అయిన మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి పోటీకి సిద్ధమైన బండి రమేష్.ఈ పార్లమెంట్ స్థానానికి దేశంలోనే విశిష్ట స్థానం కలదు. దీనికోసం ఎంతోమంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు పోటీలో ఉన్నా గానీసంక్షేమం కోసం,ప్రజల కోసం నేను సైతం…

Read More

పాండురంగారావు పౌండేషన్ సేవలు అభినందనీయం:

బంగారిగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రామలింగయ్య నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : పాండురంగారావు ఫౌండేషన్ సేవలు అభినందనీయమని బంగారిగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రామలింగయ్య అన్నారు. శనివారం పాండురంగారావు ఫౌండేషన్ ద్వారా పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. విద్యార్థులకు పిఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందించిన స్టడీ మెటీరియల్ ను విద్యార్థులు ఉపయోగించుకొని…

Read More

గౌడ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

కాటారం నేడు ధాత్రి కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2024 సంవత్సర క్యాలెండర్ ను కాటారం మండలం దామరకుంటలో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అరిగెల వెంకటరాజం గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్లుగీత కార్మిక సంఘము రాష్ట్ర కార్యదర్శి మారగోని శంకర్ గౌడ్ హాజరైనారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు 10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు లక్ష…

Read More

నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ అందజేసిన మాజీ వార్డ్ మెంబర్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో కొత్తపల్లి 13వ మాజీ వార్డ్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మామిండ్ల మల్లేష్ యాదవ్ ఇటీవలే మృతి చెందిన జెట్టి మహేందర్ భార్య కృష్ణవేణి కి ఇద్దరు పిల్లలు నిరుపేద జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతూ నా మహిళలకు కుట్టు మిషన్ మహిళా సంఘం లీడర్ కౌటం రాజేశ్వరి చేతుల మీదుగా కృష్ణవేణి కి అందజేశారు 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిండ్ల మల్లేష్ యాదవును అభినందించారు

Read More

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు పండ్ల పంపిణీ

వరంగల్, నేటిధాత్రి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవమును పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి యం.సాయి కుమార్ ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వరంగల్ జిల్లా న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి యం.సాయికుమార్ మాట్లాడుతూ “క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం నడక వల్ల క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చు అని తెలిపారు. క్యాన్సర్ చికిత్స కొరకు ఆస్పత్రిలో…

Read More

శ్రీపతి నగర్ లో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణంలోని శ్రీపతి నగర్ 44వ బూతులో సీసీ రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోత్కు సుదర్శన్, శ్రీపతి నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడిమల్ల నర్సింగ్, నుగురి రాధ ల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు వెంటనే స్పందించి రాబోయే సిడిపి నిధుల నుండి శ్రీపతి నగర్ లో…

Read More

4 న జరిగే పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి.

చిట్యాల, నేటి రాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి చిట్యాల మండల కేంద్రంలో మాట్లాడుతూతేదీ 04/02/2024 రోజునా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతా రావు మరియు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అర్బన్, బ్లాక్, డివిజన్, మహిళా మండల అధ్యక్షురాలు, జిల్లా మహిళా కాంగ్రెస్ సభ్యులు, మహిళా సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు,జెడ్పీటీసీలు, పిఎసిఎస్…

Read More

కుష్టు వ్యాధి నివారణ పై అవగాహన సదస్సు.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రామంలో ప్రపంచ కుష్టు వ్యాధి నివారణపై శనివారం రోజున ఒడితల మెడికల్ ఆఫీసర్ నవత ఆదేశాల మేరకు ఏఎన్ఎం సుమలత ,ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బాలకృష్ణ, హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు చర్మవ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా శరీరంపై ఏర్పడే మచ్చలను గమనించి వాటికి…

Read More

మున్సిపల్ చైర్మన్ ,కౌన్సిలర్లకు షోకజ్ నోటీసు

# నర్సంపేట పట్టణ అధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్. నర్సంపేట , నేటిధాత్రి : నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ అవిశ్వాస తీర్మాన విషయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నియమాలికి కట్టుబడి ఉండని మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని కిషన్, 12వ వార్డు కౌన్సిలర్ ఎండి పాషా, 24 వ వార్డు కౌన్సిలర్ దార్ల రమాదేవిలకు షోకజ్ నోటీసులు జారీ చేసినట్లు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకట నారాయణ గౌడ్ ప్రకటన విడుదల…

Read More

కల్పవృక్ష నారసింహ స్వామి దర్శనం కొరకు వచ్చిన గిరిజన సాధు మహారాజులు……..

భద్రాచలం నేటి దాత్రి కలి బాధలో బాపే కల్పవృక్ష నారసింహుని దర్శనం మా పూర్వజన్మ సుకృతం……. మేడారం జాతరకి వెళ్లే ముందు పుడుపులు సమర్పిస్తున్న వైనం….. భద్రాచలం : గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో ఉన్న శ్రీ కల్పవృక్ష నారసింహ సాలగ్రామమూర్తికి జగదాంబ మేడారం భద్రకాళి పూజారుల సంఘం తరఫున స్వామివారికి అమ్మవార్లకు పూలు పండ్లు,పట్టు వస్త్రాలను మేళ తాళాలతో ఊరేగింపుగా వచ్చి సమర్పించడం జరిగినది. ఎంతోమంది భక్తులు కల్పవృక్ష నారసింహమూర్తికి ముడుపులు…

Read More