దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు

దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.. దళిత సంఘాల నాయకులు.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం లోని మాచారం గ్రామానికి చెందిన దళిత యువకుడు సర్వని జగన్ మాదిగ పై అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మరియు వారి అనుచరులు మాదిగ కులం పేరుతో దూషిస్తూ,కర్రలు రాళ్ళతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని ,నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో డిమాండ్…

Read More

గుడుంబా స్థావరాలపై దాడులు

శాయంపేట, నేటి ధాత్రి: శాయంపేట మండలం గంగిరేణి గూడెం, సూర్య నాయక్ తండా కాట్రపల్లి గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై విస్తృత దాడులు చేపట్టారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్, వరంగల్ జిల్లా ప్రొహిబిషన్, వరంగల్ రూరల్ ఎక్సైజ్ అధికారి ఆదేశానుసారం గుడంబాను పూర్తిగా నిర్మూలిం చేందుకు కార్యాచరణలో భాగంగా గుడుంబా స్థావరాలపై దాడులునిర్వహించారు.పరకాల రూరల్ ఎక్సైజ్ సీఐ తాతాజీ పేర్కొన్నారు. గుగులోతు రామన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 20 లీటర్ల గుడంబాను స్వాధీనం…

Read More

విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంపై యూట్యూబ్ శివారెడ్డి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణా స్టేట్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేషం గౌడ్ పై నిరాదారమైన ఆరోపణలు చేసిన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ శివారెడ్డి వెనక్కి తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. నర్సంపేట మండలం సర్వాపురం గౌడ సంఘ భవనం ఆవరణలో మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది.ఈ…

Read More

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయండి

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలో గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో జూన్ 2 ఆదివారం ఉదయం 8 గంటలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున ఇట్టి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మహిళా నాయకులు యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యవలసిందిగా వారు తెలిపారు

Read More

నకీలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్‌.

# భారీ స్థాయిలో పోలీసులకు పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు. # నిషేధిత గడ్డి మంది స్వాధీనం. వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి: అన్నదాతను నమ్మించి మోసం నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని, ఎవరైన నకిలీ విత్తనాలను, విక్రయించిన, సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా హెచ్చరించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాలోని సభ్యుడితో పాటు…

Read More

విత్తన డీలర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలి

మండల వ్యవసాయ అధికారి గంగా జమున శాయంపేట నేటి ధాత్రి; హనుమకొండ జిల్లాశాయంపేట మండలం కలెక్టర్ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారి,రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా మండల టాస్క్ఫోర్స్ టీమ్ గా ఏర్పడి వివిధ గ్రామాలలోని విత్తన షాపులను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా యధావిధిగా స్టాక్ రిజిస్టర్లను, బిల్లు బుక్కులను, లైసెన్సులను, స్టాక్ బోర్డులను విత్తన ప్యాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని పశీలించడం జరిగినది. రైతులతో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగినది.పత్తి పంటలో మేలైన…

Read More

గురుకుల విద్యాలయంకు కలర్స్ అందజేత

జమ్మికుంట: నేటిథాత్రి టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు) కరీంనగర్ అలుగునూర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటి సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సి ఓ ఈ) విద్యాలయం సుందరీకరణ కోసం కలర్స్ కావాలని ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి కోరగా శనివారం సుమారు 5 వేల రూపాయల కలర్స్ ను వైస్ ప్రిన్సిపాల్ రామ్ సింగ్ చేతికి తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఏ) రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ (ప్రభు)…

Read More

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికిజాతీయహోదా కల్పించాలి

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్ వై ఎస్ ఫంక్షన్ హాల్ లో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య పాల్గొన్నారు..శిక్షణ తరగతులకు పుట్ట ఆంజనేయులు అధ్యక్షత వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర విభజన చేసినప్పుడు ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు సిపిఎం శిక్షణా తరగతులకు సిపిఎం రాష్ట్ర…

Read More

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గండ్ర సత్యనారాయణ రావు

అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన బోనాల రాజమౌళి ఉమారాణి దంపతులు గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలోని ఘనప సముద్రం చెరువు కట్టపై శ్రీ దక్షిణముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు అనంతరం విశ్రాంత ఉద్యోగుల ఆల్ ఫ్యాషన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బోనాల రాజమౌళి-ఉమారాణి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఐబి రోడ్ లో గడ్డం…

Read More

పార్టీలకు అతీతంగా డివిజన్ ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం

చేర్యాల నేటిధాత్రి… గత ఎనిమిది ఏళ్లు గా ప్రజాసంఘాల మద్దతు,రాజకీయ పార్టీల నాయకుల సంపూర్ణ సహకారంతో జరిగి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమం తిరిగి ఉవ్వెత్తున జనాల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు మనం అందర0 ముందుకు సాగాలని దానికి అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ,అభిప్రాయ బేదాలు ప్రక్కన పెట్టి చేర్యాల ప్రాంత ప్రజల పక్షం ,ప్రజలకోసం పోరాటాలు చేయడానికి మీరందరూ ముందుకు రావాలని చక్రదారి కోరుచున్నారు. చేర్యాల పేద ప్రజల పక్షాన వుంటూ…

Read More

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు జరుపుకోవాలని కోరారు

హుజురాబాద్ :నేటి ధాత్రి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ జూన్ 2 న తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి శుభాకాంక్షలు ఈ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలుగా ఘనంగా జరుపుకోవాలని కోరుతున్న ప్రణవ్. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కోరుకున్నా ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మీ ఆకాంక్షను అనుగుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ వేడుకలు ప్రతి…

Read More

జేఎన్టీయూ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డా. వెంకట రామిరెడ్డి నేడు విశ్వావిద్యాలయ సర్వీస్ నుండి పదవి విరమణ చేశారు.

కూకట్ పల్లి, జూన్ 01 నేటి ధాత్రి ఇన్చార్జి నేడు యూనివర్సిటీ మరియు కాలేజీ ఉద్యోగస్తులు జి వెంకట రామిరెడ్డి ని పదవి విరమణ సందర్బంగా వారిని ఘనంగా సత్కరించారు.ఈ సమావే.శం లో యూనివర్సిటీ రెక్టర్ డాక్టర్ కే.విజయ కుమార్ రెడ్డి, యూని వర్సిటీ రిజిస్టార్ డాక్టర్ వేంక టేశ్వర్ రావు, యూనివర్సిటీ ఫైనా న్స్ ఆఫీసర్, యూనివర్సిటీ ఉన్నత అధికా రులు డా సైదా నాయక్ ,క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ మేము నర్సింహా రెడ్డి పలు…

Read More

పదవీ విరమణ చేసిన తహసీల్దార్ ను సన్మానము చేసిన అధికారులు

వనపర్తి నేటిదాత్రి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ అంకిత భావంతో జిల్లా ప్రజలకు సేవ చేసిన వారిని ఎన్నటికీ మరచిపోరని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్ ఈ సెక్షన్ సుపరిన్డెంట్ గా పదవి విరమణ చేసిన తహసిల్దార్ ముత్యాలు ను జిల్లా అధికారులు ఘనంగా సన్మానం చేశారు . శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ ముత్యాలు తన…

Read More

నకిలీ విత్తనాలు అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవు

– నకిలీ విత్తనాల విక్రయాలలో తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు – నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం పోలీస్ వారికి అందించాలి – నకిలీ విత్తనాల అక్రమ రవాణా నియంత్రించేందుకు పోలీస్ శాఖ , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల, జూన్ – 1(నేటి ధాత్రి): నకిలీ విత్తనాల అక్రమ రవాణాలను, విక్రయాలను అడ్డుకోవడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా…

Read More

ఎన్ఎస్ఆర్ నూతన మిల్క్ పార్లర్ ప్రారంభోత్సవం

అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్తనారాయణరావు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో కోడూరి తిరుపతి – అరుణ దంపతులు ఏర్పాటు చేసిన అరుణ మిల్క్ నూతన పార్లర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి పాటు పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారులు.

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా లో ఒక వ్యక్తి దగ్గర తనకు విద్యుత్ శాఖ నుండి రావాల్సిన బిల్లును మంజూరుచేయాలని కోరడంతో విద్యుత్ శాఖ అధికారులు లంచం అడి గారని తెలిసింది ఆయన మహబూబ్నగర్ ఏ సీ బీ అధికారులను ఆశ్రయించారు శుక్రవారం సాయంత్రం నుండి రాత్రి వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు విద్యుత్ శాఖ అధికారులు నుండి ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకున్న ట్లు తెలిసింది ఈ దాడులలో మహబూబ్ నగర…

Read More

నిషేధిత మావోయిస్టుల సమాచారం ఇవ్వండి.

భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా ప్రజలు నిర్భయంగా మావోయిస్టుల ఆచూకీ సంభందిత సమాచారం, పోలీసులకు తెలపాలని, మావోయిస్టుల సమాచారమిచ్చిన వారికి నగదు బహుమతి అందిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శనివారం జిల్లా పోలిసు కార్యాలయంలో పోలిసు అధికారులతో కలిసి ఎస్పి 10 మంది మావోయిస్టుల ఫొటోలతో ఉన్న వాల్‌ పోస్టర్లను విడుదల చేశారు. ఈ 10 మంది మావోయిస్టులపై 65 లక్షల నగదు రివార్డు ఉంది.ఈ…

Read More

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి

పర్మిషన్స్ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల తక్షణమే మూసివేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులవాసులు చేస్తున్న విద్యాసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని బుక్స్ యూనిఫామ్స్ వేళల్లో అమ్ముతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై అదేవిధంగా పర్మిషన్స్ లేకుండా నడుస్తున్న ప్రైవేటు కార్పోరేట్ విద్యాసంస్థలను తక్షణమే మూసివేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో…

Read More

అక్రమ ఇసుక రవాణా

వీణవంక :నేటి ధాత్రి *రెండు ట్రాక్టర్ల పట్టివేత డ్రైవర్లు పరారు* వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ శివారు మానేరు వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శుక్రవారం పట్టుకున్న SHO వెంకటరెడ్డి తెలిపారు డ్రైవర్లు పరార్ కావడంతో ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు.

Read More

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ముగింపు వేడుకలు

గంగారం, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం గంగారం మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూన్ 2 ఉదయం 8 గంటలకు మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ముగింపు వేడుకలు అంగరంగ…

Read More
error: Content is protected !!