![పంతమా! భరతమా!! దుర్మార్గులను వేటాడితే రేవంత్ పేరు చరిత్రలో పదిలం.](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-09-at-6.17.46-PM.jpeg)
తాజా వార్తలు
![పదవీ కాలం ముగిసిన సర్పంచులకు ఘన సన్మానం](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-15.41.05_dd7a0fc0-600x400.jpg)
పదవీ కాలం ముగిసిన సర్పంచులకు ఘన సన్మానం
జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సర్పంచుల పదవీ కాలము తేది:-01.02.0224 రోజుతో పూర్తి అయినందున ఈరోజు తేది:-04.02.2024 ఆదివారం రోజున జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులకు సన్మాన కార్యక్రమం రైతు వేదిక జైపూర్ నందు నిర్వహించడం జరిగింది. ఇట్టి సన్మాన కార్యక్రమమునకు గోదారి రమాదేవి మండల అధ్యక్షులు, మం.ప్ర.ప.జైపూర్ ముఖ్య అతిధి గా హాజరై ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో సర్పంచులు గ్రామాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ…
![గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-15.22.17_eab27694-600x400.jpg)
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం నేటి ధాత్రి జయశంకర్ జిల్లా గణపురం మండలం నియోజవర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధి నా ప్రధాన, ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మండలంలోని బుద్ధారం గ్రామంలో ఈజీఎస్ నిధులతో మూడు కోట్ల సిసి రోడ్డు, డి ఎం ఎఫ్ టి 25 లక్షల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్, డి ఎం ఎఫ్ టి…
![బీఎస్పీ.జిల్లా ఉత్తమ కార్యకర్తగా నవాబుపేట మండల యువకుడు](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-15.20.24_eab0861a-600x400.jpg)
బీఎస్పీ.జిల్లా ఉత్తమ కార్యకర్తగా నవాబుపేట మండల యువకుడు
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈసీ సమావేశంలో మహబుబ్ నగర్ జిల్లా ఉత్తమ బి ఎస్ పి కార్యకర్తగా (కాన్షీరాం బెస్ట్ ఫర్ఫార్మర్ అవార్డు) కు జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని లోకి రేవ్ గ్రామానికి చెందిన, గొరెంక. గిరి ని ఎన్నిక చేయడం జరిగింది .అతనికి సోమవారం రోజు రాంజీ గౌతమ్ జాతీయ కోఆర్డినేటర్ (మెంబర్ అఫ్ పార్లమెంట్ రాజ్యసభ) సభ్యులు గొరెంక.గిరి ని సన్మానించి…
![జనరల్ సెక్రెటరీ దిష్టిబొమ్మ దహనం చేయటం విచారకరణం](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-14.58.48_0ce62150-458x400.jpg)
జనరల్ సెక్రెటరీ దిష్టిబొమ్మ దహనం చేయటం విచారకరణం
వెలగపల్లి జాన్ పత్రికా ప్రకటనలో తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్. ఐ ఎన్ టి సి జనరల్ సెక్రెటరీ జయప్రసాద్ దిష్టిబొమ్మ దహన విచారణ కారమని ఈ విషయమే ఖండిస్తున్నామని సింగరేణి కోల్డ్ మై లేబర్ యూనియన్.ఐ ఎన్ టి యు సి.సీనియర్ నాయకులు. ఏరియా ఉపాధ్యక్షులు వెలగపల్లి జాన్. పత్రిక ప్రకటనలో తెలిపారు జనక్ ప్రసాద్ సెక్రెటరీ జనరల్. 26వ తారీకున అన్ని కమిటీలు రద్దు చేయబడినట్టు. ప్రకటించడం జరిగిందని…
![భద్రాచలం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలి,పెండింగ్ వేతనాలు చెల్లించాలి](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-14.32.13_094b8a3b-600x400.jpg)
భద్రాచలం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలి,పెండింగ్ వేతనాలు చెల్లించాలి
హాస్పటల్ సూపరిండెంట్ రామకృష్ణ కు సమ్మె నోటీసు అందజేత భద్రాచలం నేటి ధాత్రి కార్మికుల హక్కుల సాధన కోసం జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి-CITU ప్రభుత్వ ఏరియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, క్రిటికల్ కేర్, సెక్యూరిటీ విభాగాలలో కాంట్రాక్ట్ పద్ధతిని ఎత్తివేసి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని సిఐటియు భద్రాచలం పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ…
![ఉపాధి హామీ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-14.30.56_95ece077-600x400.jpg)
ఉపాధి హామీ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ
వేములవాడ నేటి ధాత్రి వేములవాడ పట్టణ కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ గోడిసెల రమేష్ కో చైర్మన్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి జమీల్ గౌరవ సలహాదారు శ్రీనివాస్ ధనుంజయ్ నాగరాజు కరుణాకర్ ఇందిరా మల్లయ్య తిరుపతి శ్రీనివాస్ ఆనంద్ అహ్మద్ రాజనాలయ్యా లక్ష్మణ్…
![వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్ర బడ్జెట్](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-14.24.21_7bc50ddc-600x400.jpg)
వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్ర బడ్జెట్
– తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు నెక్కొండ, నేటి ధాత్రి : 2024, 25 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి రూ.2,22,281 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినప్పటికీ వాస్తవంగా కేటాయించింది రూ.1,17,528.79 కోట్లు మాత్రమేనని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు అన్నారు.తెలంగాణ రైతుసంఘం మండల కమిటీ సమావేశం సోమవారం నెక్కొండ మండల కేంద్రంలో లింగాల మల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఈసం పెళ్లి బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయరంగాభివృద్ధికి…
![మిర్చి కనీస మద్దతు ధర ముప్పై వేల రూపాయలు ప్రకటించాలి](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-14.20.56_0a7aff90-600x400.jpg)
మిర్చి కనీస మద్దతు ధర ముప్పై వేల రూపాయలు ప్రకటించాలి
మార్కెట్లో రైతులకు వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన రైతు సంఘాల ప్రతినిధి బృందం మిర్చి రైతు రామక్కకు మెరుగైన వైద్యం అందించాలి. తెలంగాణ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ నేటిధాత్రి, వరంగల్ రైతులు పండించిన మిర్చి పంట క్వింటాకు 30 వేల రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించి, మార్కెట్ దోపిడిని అరికట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ…
![బాలికల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-2.14.52-PM-600x400.jpeg)
బాలికల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
# బాలికల ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి # భువనగిరి ప్రభుత్వ హాస్టల్లో మరణించిన బుధరావుపేట బాలిక మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం. # కుటుంబ సభ్యులను పరామర్శ # నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : భువనగిరిలోని ప్రభుత్వ బాలికల హాస్టల్ నందు 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు హాస్టల్ గదిలో ఆదివారం ఉరి వేసుకొని మరణించారని అందుకు కాంగ్రెస్…
![మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-2.10.59-PM-600x400.jpeg)
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
*కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలంటూ భరోసా *రోడ్డు ప్రమాదంలో యువకుడిని కోల్పోవడం చాలా బాధాకరం అంటూ ఆవేదన వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రోడ్డు ప్రమాదాల్లో బంగారు భవిష్యత్తు కలిగిన యువకులను కోల్పోవడం చాలా బాధాకరమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీకి చెందిన తేజ అనే యువకుడు ఆదివారం రాత్రి బాలానగర్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు…
![కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు జీవితం మొత్తం రుణపడి ఉంటా](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-1.45.56-PM-600x400.jpeg)
కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు జీవితం మొత్తం రుణపడి ఉంటా
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు పరిధిలో 19, 20, 21వ డివిజన్లలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై మాట్లాడుతు తూర్పు ఎమ్మెల్యే ఎన్నికల్లో కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను. పార్టీకి కార్యకర్తలే పునాదుల లాంటి వారు, ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నాది, బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే…
![పాత్రికేయుడు కొండల్ రెడ్డికి విద్యార్థులు ఆర్థిక సాయం](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-1.16.13-PM-600x400.jpeg)
పాత్రికేయుడు కొండల్ రెడ్డికి విద్యార్థులు ఆర్థిక సాయం
వీణవంక,(కరీంనగర్ జిల్లా), నేటిదాత్రి: వీణవంక మండల కేంద్రానికి చెందిన పాత్రికేయుడు పత్తి కొండాల్ రెడ్డి అనారోగ్యం బారిన పడటంతో శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల 2009 బ్యాచ్ విద్యార్థులు వారి వంతుగా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరే రవికుమార్, చిన్నాల అనిల్, పూదరి అనిల్, మేడుదుల నాగరాజు గడ్డం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
![గద్దర్ పేరుపై అవార్డులు ప్రకటన చేయటం హర్షనీయమని](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-1.14.19-PM-600x400.jpeg)
గద్దర్ పేరుపై అవార్డులు ప్రకటన చేయటం హర్షనీయమని
భద్రాచలం నేటి దాత్రి మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు భూపతి రావు కాలనీ నందు జరిగిన మాల మహానాడు మాల మహానాడు పట్టణ కమిటీ సమావేశంలో దాసరి శేఖర్ మాట్లాడుతూ నంది అవార్డులు గెదర్ అవార్డులుగా మార్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు దొరల దొరల పాలనకు వ్యతిరేకంగా ఆయన శివరక్షణం వరకు పోరాటన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు ఆయన పోరాటాన్ని…
![ఐఎన్టియుసి కేంద్ర నాయకుని దిష్టిబొమ్మ దహనం](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-1.10.38-PM.jpeg)
ఐఎన్టియుసి కేంద్ర నాయకుని దిష్టిబొమ్మ దహనం
యూనియన్ లో పదవులు ఇచ్చే అర్హత లేని నాయకుడు లెటర్ ప్యాడ్, వాట్సప్ తో పదవులు చెల్లవు సభ్యత్వం లేని వ్యక్తిని నాయకుని ఎలా చేస్తారు ఆగ్రహం వ్యక్తం చేసిన యూనియన్ నాయకులు కార్యకర్తలు కార్యకర్తలను సంముదయించిన ఏరియా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం మున్సిపాలిటీ . ఐ ఎన్ టియు సి ఆఫీస్ వద్ద ఐఎన్టియుసి కార్యకర్తలు కేంద్ర నాయకుడు…
![ధర్మ స్టూడెంట్స్ యూనియన్ (డి ఎస్ యు)వీణవంక, జమ్మికుంట మండలాల కన్వినర్ ల నియామకం](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-1.07.13-PM-600x400.jpeg)
ధర్మ స్టూడెంట్స్ యూనియన్ (డి ఎస్ యు)వీణవంక, జమ్మికుంట మండలాల కన్వినర్ ల నియామకం
వీణవంక,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన ధర్మ స్టూడెంట్ యూనియన్ మండల కన్వినర్ గా వినయ్ నియమించినట్లుగా అలాగే జమ్మికుంట కు సాగర్ ను నియమించారు. ధర్మ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కో కన్వీనర్ సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్ర కులాల నిరుపేద వర్గాల విద్యార్థులకు రాజకీయ రంగంలో సమాన వాటా,రాజకీయ చైతన్యం, విద్యార్థుల సమస్యలు,అన్ని ప్రైవేట్…
![జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇస్తాం.](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-12.55.36-PM-600x400.jpeg)
జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇస్తాం.
# 10 రోజుల్లో భూమిని చూపిస్తా. # వచ్చే జూన్ నెలలో ఇండ్ల పట్టాలు ఇస్తా. # జర్నలిస్టులకు ఎమ్మెల్యే దొంతి హామి.. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో అర్హత గల జర్ణలిస్తులందరికి ఇండ్ల స్థలాలు అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.పట్టణంలోని పాకాల జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని అలాగే ఇండ్లు నిర్మాణం చేయాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా…
![భారతజాతి వరంగల్ తూర్పు నియోజకవర్గం అధ్యక్షులుగా కుసుమరాజు](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-12.36.24-PM-600x400.jpeg)
భారతజాతి వరంగల్ తూర్పు నియోజకవర్గం అధ్యక్షులుగా కుసుమరాజు
గౌరవనీయులైన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మరియు భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగుల నవీన చారి గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు యారా బాలకృష్ణ గారి నియమించడం జరిగినది గతంలో జాగృతి సంస్థకు కుసుమరాజు గారు కృషి చేసినందుకు సహకరించిన భారత జాగృతి ఉపాధ్యక్షులు దాస్యం మీనా భాస్కర్ గారు మరియు రాష్ట్ర యూత్ అధ్యక్షులు కొరవైన విజయకుమార్ గారు మరియు జాబుకి కార్యకర్తలు సతీష్ కుమార్ చరణ్ చందు మధు పరమేష్…
![తెలంగాణ స్టేట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ గా పేరు మార్చాలి](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-12.22.07-PM-600x400.jpeg)
తెలంగాణ స్టేట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ గా పేరు మార్చాలి
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసాపురం రవీందర్ గొల్లపల్లి నేటి ధాత్రి: తెలంగాణ స్టేట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ గా పేరు మార్చాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసాపురం రవీందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు.వివరాల్లోకి వెళితే గొల్లపెల్లి మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసాపురం రవీందర్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం…
![ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-12.01.20-PM-600x400.jpeg)
ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం
# ఈనెల 16 న గ్రామీణ భారత్ బంద్ ఎం సిపిఐ(యు) మద్దతు. # జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి నర్సంపేట,నేటిధాత్రి : ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి అన్నారు. నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామ పార్టీ కార్యదర్శి అనుమాల రమేష్ అధ్యక్షతన జరిగింది. రాజమౌళి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాలపై తమ సమస్యల…
![జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇస్తాం.](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-05-at-11.36.43-AM-600x400.jpeg)
జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇస్తాం.
# 10 రోజుల్లో భూమిని చూపిస్తా. # వచ్చే జూన్ నెలలో ఇండ్ల పట్టాలు ఇస్తా. # జర్నలిస్టులకు ఎమ్మెల్యే దొంతి హామి.. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో అర్హత గల జర్ణలిస్తులందరికి ఇండ్ల స్థలాలు అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.పట్టణంలోని పాకాల జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని అలాగే ఇండ్లు నిర్మాణం చేయాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా…