
ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపడాన్ని ఏర్పాటు చేయాలి.
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు ప్రభుత్వ కార్యాలయంలో గ్రామపంచాయతీలలో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి చిత్రపడాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆదేశం ఇవ్వాలని ఈ సందర్భంగా మీడియా ముఖం ద్వారా కలెక్టర్…