NETIDHATHRI

గురుకులం బాలికలకు ఎగ్జామ్ కిట్స్ అందజేత

ఐటీసీ బి.ఎం.ఎస్ ఆధ్వర్యంలో భద్రాచలం నేటి ధాత్రి ఐటీసీ భద్రాచలం మహిళా సమితి (బి.ఎం.ఎస్ ) ఆధ్వర్యంలో స్థానిక గిరిజన గురుకులంలో ఇంటర్, టెన్త్ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 725 మంది బాలికలకు ఎగ్జామ్ కిట్ ( ఫ్యాడ్, పెన్స్, స్కెచ్ పెన్స్, రబ్బర్, స్కేల్, పౌచ్ ) అందజేశారు ఈ సందర్బంగా బిఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ టి.సునీత మెహంతి, రేష్మ శర్మ, ప్రతిభ మనోజ్ లు మాట్లాడుతూ…భద్రాచలం గిరిజన గురుకులం బాలికలు అన్నీ రంగాలలో రానించటం…

Read More

లబ్ధిదారులకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన చైర్ పర్సన్

వారంరోజుల్లోగా అలాట్మింట్ చేసేలా చర్యలు మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం మున్సిపాలిటీ అర్హులైన పేదలకు 75 గజాలను ఇవ్వాలని అందుకు అవసరమైన స్థలాన్ని మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు పాతకొత్తగూడెంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి, కేటాయించింది. అనంతరం జిల్లా కలెక్టర్ సమక్షంలో మున్సిపల్లోని 38వార్డులకు చెందిన అర్హులైన 807 మంది లబ్ధిదారులను పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. కానీ ఇప్పటి వరకు వారికి స్థలం, ప్లాట్…

Read More

రాజుపేట ను మండల కేంద్రం చేయాలి

మంగపేట నేటి ధాత్రి రాజపేట ను మండలం కేంద్రం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగపేట మండలం తహసిల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల నాయకులు చౌలం సాయిబాబు మాట్లాడుతూ రాజపేట చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 16 పైగా ఉంటాయి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద మధ్యతరగతి ప్రజలు మంగపేట మండల కేంద్రానికి రావాలంటే చార్జీలు విపరీతంగా పెరగడం వలన మారుమూల ప్రాంతాల…

Read More

తెలంగాణ రైతు రక్షణ సమితి మండల అధ్యక్ష కార్యదర్శి ఎన్నిక

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల తెలంగాణ రైతురక్షణ సమితి అధ్యక్షునిగా హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన అసాల బాపూరావుని మండల ప్రధాన కార్యదర్శిగా గోవిందాపురం గ్రామానికి చెందిన ఐరబోయిన తిరుపతి ముదిరాజ్ ని నియమిస్తూ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నియామక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. నియమకానికి సహకరించిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికేల కిషన్ రావుకి జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ కి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రైతులకు అందుబాటులో…

Read More

డాక్టర్ రాము ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం

వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం మున్సిపాలిటీ రామవారం 14 నెంబర్ యూపీహెచ్ సి లో డాక్టర్ ఈ. రాము ఆధ్వర్యంలో పల్స్ పోలియో పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రాము మాట్లాడుతూ వైద్య ఆరోగ్య జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మార్చి 3న నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ డే సందర్భంగా మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని రామవరం యుపిహెచ్సి…

Read More

గంజాయి మత్తులో యువత గాయి గాయి

పట్టణంలో పోలీసుల నిఘా పెరగడంతో యువత పల్లెల వైపు పరకాల నేటిధాత్రి గంజాయి మత్తుకు పల్లె యువత చిత్తు అవుతోంది పట్టణ మరియు మండల సరిహద్దు గ్రామాలతో పాటు గ్రామాల్లోని శివారు ప్రాంతాలు,పడావు పడిన భూముల్లో,పాడుపడ్డ బావు ల సమీపాల్లో,చెరువు గట్టులవద్ద అడ్డాలుగా మార్చుకుని గంజాయి,బోనోఫిక్స్ ఇతర మత్తు పదార్థాలను సేవిస్తున్నారు.వాట్సాప్ లో ప్రత్యేక గ్రూపులు క్రియేట్ చేసుకొని సమాచారాన్ని చేరావేసుకుంటున్నారు.యువకులే లక్ష్యంగా దంద చేస్తున్నారు ముందు ఉచితంగా అలవాటు చేసి ఆక్రమార్కులు గంజాయి ఆశచూపి విద్యార్థులు,…

Read More

చెన్నూర్ లో ‘ కొటపల్లి పోలిస్టేషన్ ‘ సినిమా ఆడిషన్స్.

చెన్నూర్,నేటి ధాత్రి:: కోటపల్లీ పోలీస్ స్టేషన్ సినిమా ఆడిషన్స్ చెన్నూర్ కేంద్రంలో నీ జై హింద్ ఆఫీసర్స్ క్లబ్ లో మంగళవారం నిర్వహించామని . ప్రముఖ దర్శకుడు కే.తిరుపతి వర్మ తెలిపారు.శ్రీ లక్ష్మీ నారాయణ ఆర్ట్స్ బ్యానర్ పై దీవెన ఇంటర్నేషనల్ మూవీ ప్రొడక్షన్స్ , మంచిర్యాల మూవీ ఆర్టిస్ట్ అండ్ యూట్యూబర్స్ అసోసియేషన్ సమర్పణలో ఈ సినిమా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మతలు మాయ సొసైటీ ,కల్లేపల్లి సునీత ,కృపానందం, తోట మహేష్ ,…

Read More

చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడండి – జనం కోసం

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డిని కోరారు. అభివృద్ధి పేరుమీద ఒకవైపు, లేక్ బ్రీజ్, లేక్ వ్యూల పేరుమీద మరోవైపు కార్పోరేట్ సంస్థల కుట్రపూరిత అభివృద్ధి కార్యక్రమాలు చెరువులను అన్యాక్రాంతం చేస్తున్నాయని కసిరెడ్డి భాస్కరరెడ్డి తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. అభివృద్ధి పేరుమీద చెరువుల్లో నీరులేకుండా చేయడం వల్ల పరిసర ప్రాంతాల బోర్లు ఎండిపోయి వచ్చే ఎండాకాలంలో నీటి సమస్య తీవ్రమయ్యే అవకాశాలు మెండుగా…

Read More

గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న పనులపై సమగ్ర నివేదికలు అందచేయాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా యంపిడిఓలను ఆదేశించారు. భూపాలపల్లి నేటిధాత్రి మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో పంచాయతీరాజ్ అధికారులతో ఇంటిపన్నులు వసూళ్లు, పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామి పథకం పనులు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై నివేదికలు అందచేయాలని చెప్పారు. మంజూరై ఇంకా చేపట్టని పనులను రద్దు చేయాలని చెప్పారు. అలాగే చేపట్టిన పనుల…

Read More

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పెద్దకోడేపాక పాఠశాలలో స్వయం పాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచియని, ఎంతో విలువైన వృత్తిలో కొనసాగుతున్నందుకు గర్వపడాలి అని పెద్దకొడేపాక ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయులు కాసర్ల చంద్రమౌళి అన్నారు పాఠశాలలో జరిగిన స్వయం పాలన దినోత్సవంలో అద్యక్షత వహించి, ఉపాద్యాయులుగా వ్యవహరించిన విద్యార్థి ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు నేటి స్వయం పాలన దినోత్సవం లో డీఈఓగా ఆలూరి సాయి గణేశ్, డిప్యూటీ…

Read More

చేర్యాల మండల కేంద్రంలోని 11వ అంగన్వాడి కేంద్రంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం

చేర్యాల నేటిధాత్రి… చేర్యల్ మండల్ కేంద్రం లో గల అంగన్వాడీ సెంటర్ లో, భేటీ బచావో- భేటీ పడావో కార్యక్రమం లో భాగంగా అంగన్వాడీ సెంటర్ లో గర్భిణీలకు మహిళలకు ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మరియు జెండర్ సమానత్వం, పిల్లల హక్కులు, గర్భస్త శిశు నిర్ధారణ నిరోధక చట్టం-1994, గృహ హింస నిరోధక చట్టం-2005, చైల్డ్ మ్యారేజ్ చట్టం-2006. చట్టాలపై, బాల్య వివాహాలతో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తూ, సుకన్య సమృది యోజన…

Read More

“శివశంకర్” కు ఘన నివాళులు అర్పించిన “ప్రముఖులు”

“నేటిధాత్రి’ హైదరాబాద్ జీవితాంతం వెనకబడిన తరగతుల అభ్యున్నతి కొరకు కృషి చేసిన ప్దాముఖ న్యాయవాది కేంద్ర మంత్రి వర్యులు పుంజాలా శివశంకర్ ఏడవ వర్ధంతి కార్యక్రమము తెలంగాణ బి. సి సంక్షేమ సంఘం కార్యాలయం లీబార్టీ దగ్గర జరిగింది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ డాక్టర్ శివశంకర్ కుమారులు డాక్టర్ వినయ్ కుమార్, బి. సి సంక్షేమ సంఘం వ్యవస్థపాక అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు దుర్గం రవీందర్ పటేల్, మున్నూరు కాపు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర…

Read More

తండ్రిలేని నిరుపేద చిన్నారులకు విశ్వ ఫౌండేషన్ – అగ్నిహోత్ర టీమ్ చేయూత

నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో డేగల మల్లేశ్వరి అనే నిరుపేద గిరిజన మహిళ దయనీయస్థితిలో తాత్కాలిక గుడారంలో నివసిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెభర్త అనారోగ్యంతో మరణించగా తన కుమారుడు మరియు ముగ్గురు కూతుళ్లతో కడు పేదరికంలో మగ్గుతున్నారు. వారి దీన పరిస్థితిని తెలుసుకున్న విశ్వ ఫౌండేషన్, అగ్ని హోత్ర టీమ్ సభ్యులు సింగిరెడ్డి కుమారస్వామి మానవత్వంతో స్పందించి రూ.2500 ల ఆర్ధిక సహాయాన్ని తన గురువు, ప్రస్తుత మందపల్లి పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి…

Read More

సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ వరంగల్ జిల్లా నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్టీఐ ఆధ్వర్యంలో మార్చి నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు పోస్టర్ ను బాలకిషోర్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు, సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్లిన…

Read More

త్రిపుర గవర్నర్ ను ఘనంగా సన్మానించిన హోమియో డాక్టర్స్

ఓరుగల్లు సిటిజన్ ఫోరం వరంగల్ ఆధ్వర్యంలో ఆత్మీయ పౌర సన్మానం హన్మకొండలోని డి కన్వెన్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని ” ఓరుగల్లు హోమియోపతి మెడికల్ అసోసియేషన్” (ఐ ఐ హెచ్ పీ )”, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ ” హనుమకొండ – వరంగల్ కమిటీ శాలువాతో సత్కరించి జ్ఞాపికను ప్రధానం చేయడం జరిగింది. అనంతరం ఆరోగ్య…

Read More

ఆర్కేపి ఓసిపి ఉద్యోగుల ఔదార్యం

సుధాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం మందమర్రి, నేటిధాత్రి:- అనారోగ్యంతో బాధపడుతూ, ఉన్న ఇల్లు కూలిపోయి, నిలువ నీడ లేకుండా బాధపడుతున్న గుజ్జ సుధాకర్ కుటుంబానికి సింగరేణి ఏరియాలోని ఆర్కెపి ఓసిపి ఉద్యోగులు అండగా నిలిచి, ఔదార్యం చాటారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కె 4 గడ్డ ప్రాంతంలో నివసించే గుజ్జ సుధాకర్ గత ఆరు సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతుండగా, వారు నివసించే ఇల్లు సైతం ఇటీవల కూలిపోయింది. విషయం తెలుసుకున్న ఓసిపి అధికారులు, ఉద్యోగులు మానవతా దృక్పథంతో బుధవారం…

Read More

విద్యార్థులు ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో నేరెళ్ళ డాక్టర్ గౌస్ పాషా మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అలాగే పిల్లలు పోషక ఆహార పదార్థాలు పాలు గుడ్లు పాలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలని ఆరోగ్యానికి సంబంధించి అన్ని పోషక ఆహారాలు. తీసుకోవాలని అలాగే విద్యార్థులరక్త నమూనాల సేకరించి వారికి పరీక్షలు చేశారని పిల్లలు ఇమో గ్లోబిన్ 12 నుంచి 16 వరకు ఉంచుకోవాలని దీనిపై పిల్లలు ఆరోగ్యంగా…

Read More

కల్పవృక్ష నారసింహస్వామికి ముడుపులు కట్టిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబం

భద్రాచలం నేటి ధాత్రి పల్లెలన్నీ కల్పవృక్ష నారసింహుని దర్శనం కొరకు క్యూ కడుతున్న వైనం కోరికొలిస్తే కోరిక తీరినట్లేనని బారులు తీరుతున్న భక్తులు భద్రాద్రిలో కొలువై ఉన్న కల్పవృక్ష నారసింహస్వామి కోరిన కోర్కెలు తీరుస్తున్నాడని నమ్మి ముడుపు కడితే రక్షణ ఇచ్చి కాపాడుతూ ఆర్తజన రక్షకుడుగా నిలిచే దైవం కల్ప వృక్ష నారసింహుడని భక్తుల నమ్మకం. ఏనోట విన్నా కల్పవృక్ష నారసింహుని దివ్య లీలల గురించే స్వామివారి లీలలు అమోఘం అద్భుతం అంటూ పరవశించి పోతున్న భక్తులు.ఇక్కడ…

Read More

ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం

మందమర్రి, నేటిధాత్రి:- ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభం కానుండడంతో పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుండి మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవుతుండగా గురువారం నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం నుండి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా సీసీ కెమెరాలను…

Read More

గిరిజన కార్మికుల ఆకలి బాధను తీర్చండి

*18 నెలల వేతన బకాయిలు చెల్లించండి నిరవధిక సమ్మె ప్రారంభం* *CITU జిల్లా అధ్యక్షులు బ్రహ్మాచారి* భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం గిరిజన సంక్షేమ శాఖ కళాశాల అనుబంధ హాస్టల్స్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు రావలసిన 18 నెలల వేతన బకాయిలు చెల్లించాలని గిరిజన కార్మికుల ఆకలి బాధలు తీర్చండి అంటూ నిరవధికసమ్మె చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారుజోక్యంచేసుకునివేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా…

Read More
error: Content is protected !!