NETIDHATHRI

మానవసేవే మాధవసేవ

దాతృత్వాన్ని చాటుకున్న నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డికి అభినందనలు.. దీర్ఘకాల వ్యాధిగ్రస్తుడుకి రూ” పదివేల ఆర్థిక సహాయం అందించిన నాసీరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్… జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి.. మంగపేట నేటిధాత్రి మానవసేవే మాధవ సేవ అని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంగళ వారం…

Read More

ఆర్కేపి ఓపెన్ కాస్ట్ మేనేజర్ కి సన్మానం

రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 27, నేటిధాత్రి: మందమర్రి ఏరియాలోని ఆర్కేపి ఓపెన్ కాస్ట్ లో మేనేజర్ గా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు ఇందారం ఐకే1ఏ గని, ఓపెన్ కాస్ట్ మేనేజర్ గా బదిలీపై వెళ్లనున్న సందర్భంగా ఆయనను బిఆర్ఎస్ పట్టణ ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య ఘనంగా శాలువాలతో సత్కరించి మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ మేనేజర్ వెంకటేశ్వర్లు ఓపెన్ కాస్ట్ లో విధులు నిర్వహించిన సమయంలో నిబద్ధతగా పనిచేస్తూ కార్మికుల సంక్షేమ కోసం కృషి చేసేవాడని, విధులు…

Read More

బ్రిటీషర్లకు సింహస్వప్నం “చంద్రశేఖర్ఆజాద్” వర్ధంతి నేడు

కూకట్పల్లి, ఫిబ్రవరి 27 నేటి ధాత్రి ఇన్చార్జి ఈరోజు చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతి పురస్కరించుకుని కెపి హెచ్బి 5వ ఫేజ్ జనసేన పార్టీ ఆఫీస్ లో జరిగిన చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతికి ము ఖ్య అతిథిగా హాజరైన కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కు మార్ ఈ కార్యక్రమంలో ప్రేమ కుమా ర్ చంద్ర శేఖర్ ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివా…

Read More

ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

డి ఎస్ యు రాష్ట్ర కో – కన్వీనర్ డి. సదానందం వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇతర కరీంనగర్ జిల్లాలోని వివిధ మండల కేంద్రాలలో ఉన్న ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు తెలియజేయగా తేదీ:28,29 వ నుండి జరిగే ఇంటర్మీడియేట్ పరీక్షలు ఎలాంటి భయాలు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ధర్మ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కో-…

Read More

నేడు పగిడిద్దరాజు జాతర ప్రారంభం

మూడు రోజులపాటు జరగనున్న జాతర గంగారం, నేటిధాత్రి : ఆసియాకాండం లోనే అతి పెద్ద ఆదివాసీ జాతర గా మేడారం ను గుర్తిస్తారు గత వారం సమ్మక్క సారక్క ల llమహా కుంభ మేళా జాతర జరిగింది సమ్మక్క భర్త పెనక వంశీయులు పగిడిద్దరాజు జాతర నేడు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని పునుగోండ్ల గ్రామం లో ఈ విధముగా జరగనున్నాయి బుధవారం రోజు ఉపవాసం గుడిలో ప్రత్యేక పూజలు సాయంత్రం గుట్ట అడవినుంచి దేవుడిని…

Read More

పాముకాటుతో వృద్ధురాలు మృతి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని దుంపల సరోజన ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రాంతంలో ఇంట్లో వంట చేస్తుండగా తన ఎదుట సెల్ఫ్ లో ఉన్న వంట సామాగ్రి తీస్తుండగా అక్కడే ఉన్న పాము కుడి చేయి మధ్య వేలికి కుట్టడం వలన వారి కుటుంబ సభ్యులు గమనించి వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొని పోయిన వెంటనే చికిత్స పొందు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మృతురాలు మృతి చెందినది….

Read More

వృద్ధ దంపతుల అదృశ్యం

వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని నర్సింగపూర్ గ్రామానికి చెందిన గట్టు పోచయ్య భాగ్యమ్మ, ఇద్దరు భార్య భర్తలు(80)వయస్సు వారి చిన్న కుమారుడైన గట్టు కుమారస్వామి తో ఇంటిలో గొడవ పడి తేదీ:25.02.204 రోజున ఉదయం 6:30 గంటలకు ఇంటిలో ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయినారని, వారి జాడ గురించి వెతికనప్పటికి ఎలాంటి ఆచూకీ దొరకలేదని,వారి కూతురు పరకాల రేణుక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ…

Read More

ఆమె ఆచూకీ ఎంత వెతికిన కనబడటం లేదు

వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక పరిధిలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ రమ్య తండ్రి రమేష్, (24) వయస్సు ఆమె భర్త మరణించగా గత కొంతకాలం నుండి తన తల్లిదండ్రు దగ్గర మామిడాలపల్లి లో నివాసం ఉండేది. కావున తేదీ:23.02.2024 రోజున ఉదయము 10 గంటలకు కుటుంబసభ్యులు అందరు చల్లూర్ లోని జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లగా రమ్య ఎవ్వరికి చెప్పకుండా ఇంటి నుండి వేళ్లిపోయిందని ఆమె ఆచూకీ గురించి ఎంత వెతికిన బంధువులకు…

Read More

సామాజిక మాధ్యమాలను ప్రభుత్వo ప్రజల మధ్యల సన్నిహిత్యం పెంచాలి

మారేపల్లి మనోజ్ స్వేరోస్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర నాయకులు హన్మకొండ జిల్లా, నేటిధాత్రి: గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజాపాలన మరచి ప్రజా సంక్షేమమే మా పాలన అంటూ కూని మాటలు చెబుతూ ప్రజలను ఇబ్బందుల గురిచేసి ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా అధికారుల పేర్లు మరియు ప్రభుత్వ ఫోన్ నెంబర్లు కూడా ప్రజలకు అందుబాటులోకీ తీసుకురాకుండా ప్రజలను అజ్ఞానంలో ఉంచి పాలన చేసిన నాయకులు ఉన్నారు. ప్రజలని అంధకారంలో ఉంచారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విషయాన్ని అదే…

Read More

ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్న ఇల్లందకుంట పోలీసులు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఇల్లందకుంట మండల పరిధిలోని వంతడుపుల గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ ను సోమవారం ఇలందకుంట ఎస్ఐ రాజ్ కుమార్ సీజ్ చేసినట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్ళి చూడగా.. పోతుగల్ గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లలో ఇసుకను వంతడుపుల గ్రామ శివారులో ఇసుకను డంప్ చేసి ఇతర ప్రాంత్రాలకు తరలించేందుకు సుమారు 20 ట్రిప్పుల ఇసుకను సిద్ధం చేసి ఉండగా… రెండు…

Read More

అన్ని యూనియన్లతో సమావేశాలు నిర్వహించండి

ఎస్సిఈయు (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి యాజమాన్యం సింగరేణిలో గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇచ్చి వారితోనైనా సమావేశాలు నిర్వహించాలని లేదా అప్పటి వరకు అన్ని యూనియన్లతో సమావేశాలు నిర్వహించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు డిమాండ్ చేశారు. సోమవారం సింగరేణి సిఎండి కి, సింగరేణి డైరెక్టర్లకు, సెంట్రల్ లేబర్ కమీషనర్ (సిఎల్సి) కు డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమీషనర్ (డివై…

Read More

28న ఆత్మకూరులో ధర్నా

పాల్గొననున్న మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు పార్టీశ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్ల దర్శనం కోసం నేను కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలు చేశారని తప్పుడు కేసులు బనాయించి ఆదివారం తెల్లవారుజామున ఆత్మకూరు మరియు దామెర మండలాలకు చెందిన బి.ఆర్.ఎస్.నాయకులను కిడ్నాప్ చేసిన విధంగా తీసుకొని వెళ్ళి విచక్షణారహితంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి…

Read More

వనపర్తి మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం నోటీస్

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పై బిఆర్ఎస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ను కలిసి అవిశ్వాసం నోటీస్ అందజేశారు. మునిసిపల్ చట్టం 2019 సెక్షన్ 37 ప్రకారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు.

Read More

అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ

రోహిత్ రాజు ఐపిఎస్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి : కొమరారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాలతో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ సైదేశ్వరరావు కుటుంబానికి సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తన కార్యాలయంలో చెక్కు రూపంలో 60,000/-రూపాయల నగదును అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.మరణించిన పోలీసుల…

Read More

నేటిధాత్రి కథనానికి స్పందన

ఎమ్మెల్యే కు,నేటిధాత్రి పత్రికకు కృతజ్ఞతలు తెలిపిన నిరుద్యోగులు పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాలలో శిథిలావస్థకు చేరిన శాఖా గ్రంధాలయం ను పునరుద్ధరించలని వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు సరైన వసతులు కల్పించాలని లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రేవూరి ప్రకాష్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.పరకాల లైబ్రరీ పురాతన భవనంలో కొనసాగుతోందని చాలా ఇరుకుగా ఉన్న భవనం సరైన వెంటిలేషన్ లేక చీకటిగా ఉంటుందని,ఇన్వర్టర్ సౌకర్యం లేదని…

Read More

NREGS గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డా” తెల్లం వెంకట్రావు.

భద్రాచలం నేటి ధాత్రి దుమ్ముగూడెం ఈ రోజు కొత్త దంతెనం గ్రామపంచాయతీ లో NREGS 10 లక్షల రూపాయల నిధులు తో R&B రోడ్డు నుండి తాలిపేరు కెనాల్ వరకు 900 మీటర్ల గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు మరియు CDP నిధులు తో 5లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డా”తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమం లో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, Brs…

Read More

ఆరోగ్యంపై అశ్రద్ధ వహించదు

ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రమేష్ మందమర్రి, నేటిధాత్రి:- ప్రజలందరూ ఆరోగ్యంపై అశ్రద్ధ వహించద్దని, ఎలాంటి జ్వర లక్షణాలు ఉన్నా ప్రభుత్వ వైద్య సిబ్బందిని కలిసి, వైద్య పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. పట్టణంలోని మారుతి నగర్ లో డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ క్యాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వరంతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేశారు….

Read More

గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారుల సమావేశం.

చిట్యాల, నేటి ధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ఎంపీపీ దావు వినోద అధ్యక్షతన జిపి ప్రత్యేక అధికారుల సమావేశం నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో రామయ్య తెలిపారు, ఈ సమావేశంలో రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకొనుటకుగాను గ్రామపంచాయతీ ప్రత్యెక అధికారులు కు సలహాలు సూచనలు చేయడం జరిగింది, గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత…

Read More

భద్రాచలంలో న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మార్చి 4వ తారీఖున ఐ టి డి ఏ ముందు ధర్నా.

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు సోమవారం నాడు భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిఅధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేపరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలి చేయడంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని ఈ ప్రాంతం అంతా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలు జీవన విధానం కొనసాగిస్తూ విద్య అభివృద్ధిలో వెనుక పాటు తనముతో ఉంటూ పై చదువులకు వెళ్లలేక మధ్యలోనే…

Read More

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ పట్టణ అధ్యక్షుడిగా రాజు

మందమర్రి, నేటిధాత్రి:- ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ పట్టణాధ్యక్షుడిగా పట్టణానికి చెందిన నదిపాట రాజు కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ రాజు కు నియమాక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ బెల్లంపల్లి పట్టణాధ్యక్షుడు ఓరం కవిరాజ్, సభ్యులు చరణ్, ఎండి జావిద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!