శ్రీకృష్ణదేవరాయ కాపు యువసేన వారు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెం ట్ విజేతలకు బహుమతుల ప్రధానం

కూకట్పల్లి,ఏప్రిల్ 13 నేటి ధాత్రి ఇన్చార్జ్

శనివారం రోజు బీహెచ్ఈఎల్ గ్రౌండ్స్ లో జరిగిన శ్రీకృష్ణదేవరాయ కాపు యువసేన వారు నిర్వహిస్తు
న్న ప్రైమరీ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో ముఖ్య అతిథిగా హాజరైన కూక ట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటె
స్టెడ్ ఎంఎల్ఏ ముమ్మారెడ్డి ప్రేమకు మార్.ఈ కార్యక్రమంలో ప్రేమకుమా ర్ ని ఎస్ కే డి కే వై నిర్వాహకులు
ప్రేమ కుమార్ని శాలువాతో సన్మానిం చారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ శాంతి సోదరభావం మరియు జాతి నిర్మాణంలో సామా
జిక పరస్పర చర్యను సులభతరం చేయడంలో, మంచి శరీరాన్ని మంచి మనస్సును కాపాడు కోవడంలో మా నవ వ్యక్తిత్వాన్ని రూపొందిం చడం లో క్రీడలు ఒక ముఖ్యమైన అంశమ న్నారు.అనంతరం క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజే శారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లాశంకర్,వేము ల మహేష్, పులగం సుబ్బు క్రీడాకా రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *