నట్టల నివారణ మందుల పంపిణీ…

నట్టల నివారణ మందుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గాధగోనిసాగర్ ఆధ్వర్యంలో నట్లల మందుల నివారణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గ్రామం మేకలకు గొర్లకఎలాంటి అనారోగ్యలకుగురికాకుండా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మందుల పంపిణీ వలన కురుమ సభ్యులు రైతులు. వారు గొర్లకుమేకలకు గ్రామంలో మందులు పంపిణీ చేయడంతో గ్రామంలోని రైతులు గొల్ల కురుమ సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇట్టి నివారణకు మందులు పంపిణీ చేయు కార్యక్రమంచేపట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ వెటర్నరీ అధికారులకు వైద్య సిబ్బందికిరైతులుగొల్లకురుమ సంఘాల వారు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వెటర్నరీ ఆఫీసర్ మౌనిక. సిబ్బంది. రాజు. మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోనిసాగర్. కాంగ్రెస్ పార్టీగ్రామశాఖ అధ్యక్షుడు ఆసాని మహిపాల్ రెడ్డి. వ్యాసరాజేషoకడారి ప్రతాపరెడ్డి. సింగం శశికుమార్. గొల్ల కురుమ సంఘం ప్రెసిడెంట్అమరగుండయ్య. ప్రధాన కార్యదర్శి ఒగ్గు దేవయ్య. బండిబీరయ్య. మేకల కుంటయ్య.అమర గో o డా ప్రభుదాస్.బోడపట్ల బాలయ్య.జగ్గాని మల్లేశం. పరశురాం. రాము. రాజయ్య ప్రశాంత్. శ్రీకాంత్. కృష్ణ బాబు. కృష్ణ పరశురాం తదితరులు పాల్గొన్నారు

టిఎన్జివిఏ జిల్లా అధ్యక్షులుగా గిరిధర్ రావ్..

టిఎన్జివిఏ జిల్లా అధ్యక్షులుగా గిరిధర్ రావ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలో భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ననువాల గిరిధర్ రావు, కార్యదర్శిగా జడ కమలాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నికోవడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పశువైద్య పశుసంవర్థక అధికారి డా.లింగారెడ్డి, జిల్లా టిఎన్జివోస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, టిఎన్జివిఏ రాష్ట్ర అధ్యక్షులు బింగి సురేష్ లు హాజరై మాట్లాడుతూ సంఘ సభ్యుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించి, నూతన కార్యావర్గానికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈకార్యక్రమంలో డా.వినోద్ కుమార్, అభిషేక్ రెడ్డి, సంగెం లక్ష్మణ్ రావు, రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, హార్మిందర్ సింగ్, కిరణ్, రాజేష్ భరద్వాజ్, చిరంజీవి, భాగ్య, వేణుగోపాల్ రెడ్డి, రఫీయుల్లా, తోట రాజు, విజయలక్ష్మి, బి.రాజు, శ్రీనివాస్, మమత, ప్రణయ్, క్రాంతి, రాము, సత్యలక్ష్మి, రజిత, అనిత, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు…

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాలకు చెందిన 69,427 ఆవు జాతి పశువులకు 62,758 గేద జాతి పశువులకు మొత్తం 1,32,185 పశువులకు ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి ఆసోడా తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న పశు వైద్య వైద్య అధికారులు పశు వైద్య సిబ్బందితో మంగళవారం రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి టీకాల కార్యక్రమం గురించి రివ్యూ చేయడం జరిగినది. టీకాలు వేసేందుకు గాను 22 బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ 15వ తారీకు నుండి నవంబర్ 4వ తారీఖు వరకు మొత్తం 29258 తెల్లజాతి పశువులకు 34,902 నల్లజాతి పశువులకు మొత్తంగా 64,160 పశువులకు విజయవంతంగా గాలికుంటు టీకాలు వేయడం జరిగినది. దీనిలో భాగంగా 14387 రైతులు లబ్ధి పొందడం జరిగింది. రైతులకు పశుపోషకులకు మరొకసారి విన్నవించేది ఏమనగా మిగిలిన 10 రోజులలో అనగా నవంబర్ 15వ తారీకు వరకు జరిగే ఈ టీకాల ప్రోగ్రాంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది గ్రామాలకు వచ్చినప్పుడు వారికి సహకరించి మీకు సంబంధించిన అన్ని పశువులకు టీకాలు వేయించుకోవాలని అలాగే పశుపోషకులు ఈ కార్యక్రమంలో పూర్తిగా భాగస్వాగస్వామ్యం కావాలి. అలాగే ఈ గాలికుంటు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడం అయినది. జిల్లాలో పశుసంవర్ధక శాఖ మంత్రి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హాజరై ఈ కార్యక్రమంలో విజయవంతం చేయుచున్నందుకు పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కావున ఈ గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి సూచించడం జరిగింది.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి…

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి?

వీధి కుక్కలకు వింతరోగా


లు…పట్టించుకోని అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వింత రోగంతో సంచరిస్తున్నాయి. కుక్కల గురించి పలుమార్లు అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన పట్టిం చుకోని వైనం.. పగలు, రాత్రి గుంపులు గుంపులుగా తిరు గుతూ కుక్కలు,పిల్లలు ,వృద్దు లు, పశువుల పైన దాడులు భయాందోళనలో మండల ప్రజలు. మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య రోజుకి విపరీతంగా పెరిగి స్థాని కులకు భయాందోళనకు గురి చేస్తుంది అని ప్రజలు వాపోతు న్నారు ఈ క్రమంలో వీధి కుక్క ల నియంత్రణకు చర్యలు ఏవి అని గ్రామస్తులు అధికారులు ప్రశ్నిస్తున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధిలో ఇండ్ల ముందు,పాఠశాలలు, అంగన్వాడి భవనాల ముందు గుంపులు గుంపులుగా తిరు గుతూ ఆందోళనకు గురిచేస్తు న్నాయని స్థానికులు వాపో తున్నారు గ్రామంలో సంచ రించే అన్ని కుక్కలకు వింత రోగం సోకినట్లు గ్రామస్తులు తెలిపారు గతంలో వింత రోగా నికి గురైన కుక్కలు చాలా మంది పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఇదివరకే చూసామన్నారు పిల్లలు వృద్దులు, పాదా చారులపై కూడా దాడి చేసి గాయపరిచాయని అన్నారు మనుషుల పైన కాకుండా పశువులు,కోళ్ళు, మూగజీ వులను సైతం గాయపరి చాయని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కల స్వేర విహారం

పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కలు తిరుగుతుండడం తల్లిదం డ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు వీధి కుక్కలకు సోకిన వ్యాధిని నియంత్రిం చేందుకు పశువైద్య, పంచా యితీ అధికారులు, కార్య దర్శిలు సంయుక్త చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు అవసరమైతే కుక్కల నిర్బంధ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతు న్నారు ఒకవేళ సమస్య తక్షణమే పరిష్కరించక పోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చని అన్నారు కావున వీధి కుక్క లకు వింత రోగాలు నియంత్రిం చేందుకు తక్షణమే తగు చర్య లు చేపట్టాలని మండల ప్రజ లు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

కుక్కలకు వింత రోగం చర్యలు తీసుకోండి.. మండ ల యువకుడు కందగట్ల సంతోష్

శాయంపేట మండల కేంద్రంలోని కూడలి వద్ద విలక్షణ రహితంగా కుక్కల ఒంటిమీద పుండ్లు చీము కారుడు ఈగలు వారుట వాటివి చూసి ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు అదేవిధంగా పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపు లుగా సంచరిస్తున్నాయి అందులో కొన్ని కుక్కలకు వింత రోగం సోకి గ్రామస్తుల పైన పశువులు మూగజీవుల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని పంచా యితీ అధికారులకు పలు మార్లు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కుక్కలకు కలిగిన వింత రోగాలపై రాష్ట్ర ప్రభు త్వము చొరవ తీసుకొని వాటి సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version