నట్టల నివారణ మందుల పంపిణీ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గాధగోనిసాగర్ ఆధ్వర్యంలో నట్లల మందుల నివారణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గ్రామం మేకలకు గొర్లకఎలాంటి అనారోగ్యలకుగురికాకుండా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మందుల పంపిణీ వలన కురుమ సభ్యులు రైతులు. వారు గొర్లకుమేకలకు గ్రామంలో మందులు పంపిణీ చేయడంతో గ్రామంలోని రైతులు గొల్ల కురుమ సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇట్టి నివారణకు మందులు పంపిణీ చేయు కార్యక్రమంచేపట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ వెటర్నరీ అధికారులకు వైద్య సిబ్బందికిరైతులుగొల్లకురుమ సంఘాల వారు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వెటర్నరీ ఆఫీసర్ మౌనిక. సిబ్బంది. రాజు. మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోనిసాగర్. కాంగ్రెస్ పార్టీగ్రామశాఖ అధ్యక్షుడు ఆసాని మహిపాల్ రెడ్డి. వ్యాసరాజేషoకడారి ప్రతాపరెడ్డి. సింగం శశికుమార్. గొల్ల కురుమ సంఘం ప్రెసిడెంట్అమరగుండయ్య. ప్రధాన కార్యదర్శి ఒగ్గు దేవయ్య. బండిబీరయ్య. మేకల కుంటయ్య.అమర గో o డా ప్రభుదాస్.బోడపట్ల బాలయ్య.జగ్గాని మల్లేశం. పరశురాం. రాము. రాజయ్య ప్రశాంత్. శ్రీకాంత్. కృష్ణ బాబు. కృష్ణ పరశురాం తదితరులు పాల్గొన్నారు
