వాసవి–వనిత క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా

2026 సంవత్సరానికి ఎన్నికైన వాసవి క్లబ్ అండ్ వనిత క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సాయి గార్డెన్ లో 2026 సంవత్సరానికి ఎన్నికైన వాసవి అండ్ వనిత క్లబ్ ప్రమాణస్వీకారస్వానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ విశ్వనాథ శ్రీనివాస్ గారు
కొత్తగా ఎన్నుకోబడిన ప్రెసిడెంట్లు సంబు శ్రీనివాసులు అపర్ణ సెక్రెటరీ సంబుపండు అనిలా ట్రెజరర్స్ నాగరాజు స్వాతి వీరితో క్యాబినెట్ 108 గవర్నర్ కల్మిచర్ల రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు ఆర్యవైశ్యులకు ఎప్పుడుఅండగా ఉంటానని ఇంతకుముందు అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో ఆర్యవైశ్యులకు నలుగురికి డైరెక్టర్స్ స్థానాలు కల్పించానని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అక్కిం రాజేష్ క్యాబినెట్ సెక్రటరీ వలకొండ చంద్రశేఖర్ క్యాబినెట్ ట్రెజరర్ శ్రీనివాస్ పూర్వ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్స్ బాదం సునీత రాజు నిజం రమేష్ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు

16వ వార్డులో నూతన బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ 16 వార్డులో నూతనంగా వేసిన బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రతి వార్డులో ప్రతిరోజు రెండు గంటలు పర్యటించి కాలనీ సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కమిషనర్ ఏ ఈ కాలనీ ప్రజలు పాల్గొన్నారు

నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ నేతల కాంగ్రెస్ చేరికలు

బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోచేరిన మాజీ కౌన్సిలర్స్ బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్
నేటి ధాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బి ఆర్ ఎస్ మాజీ కౌన్సిలర్ నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సర కాలంలో బి ఆర్ ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరముల కాలంలోని దాదాపుగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి 100 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే గారు తెలిపారు అభివృద్ధి పనుల్లో భాగంగానే ఈరోజు మాజీ కౌన్సిలర్ మోతిలాల్ ఖాజా ఖాన్ ఇసాక్ తిరుమల యాదవ్ బి ఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ బాదం రమేష్ ఇమ్రాన్ హరికృష్ణ రవీంద్ర చారి అనేకమంది నాయకులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

నాగర్ కర్నూల్ పట్టణంలో నూతన ప్రభుత్వ జూనియర్

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

 

నాగర్ కర్నూల్ పట్టణంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డాక్టర్ మంత్రివర్యులు దామోదర
రాజనర్సింహగారు
నాగర్ కర్నూల్ పట్టణంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి కృషితో 9 కోట్ల రూపాయల తో మంజూరైన నూతన ప్రభుత్వ కళాశాల భవనం నిర్మాణానికి మరియు 20 కోట్ల రూపాయలతో పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు గాను స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో గారితో కలిసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహగారు
వీరితోపాటు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురై గారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష గారు మార్కెట్ చైర్మన్ రమణారావు గారు మాజీ కౌన్సిలర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version