ఇస్తానని మాట చెప్పి మరిపించి మాయ చేశాడని తెలిపారు 2026 మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా అన్ని కులాల వారీగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు న్యాయం చేశారని మున్నూరు ఊరగానికి చైర్ పర్సన్ వైశ్యులకు వైస్ చైర్పర్సన్ మైనార్టీలకు ఐదు కౌన్సిలర్ స్థానాలు రెడ్డి వర్గానికి రెండు స్థానాలు బీసీలకు పెద్ద ఎత్తున కౌన్సిలర్ స్థానాలు కల్పించారని తెలిపారు అన్ని కులాల వారికి సన్మా న్యాయం చేసినందుకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారికి జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు
