
కెసిఆర్,బిఆర్ఎస్ మీద కోపాన్ని రైతులపై చూపించకండి
రైతులకు సరిపడా నీళ్లు అందించండి దళిత బంధు రెండో విడత వెంటనే విడుదల చేయాలి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అక్కస్సును వెళ్లగకుతుందని, తమపై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా కెసిఆర్ ను బదనాం చేసే ప్రయత్నం చేయవద్దని హుజురాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు….