కెసిఆర్,బిఆర్ఎస్ మీద కోపాన్ని రైతులపై చూపించకండి

రైతులకు సరిపడా నీళ్లు అందించండి దళిత బంధు రెండో విడత వెంటనే విడుదల చేయాలి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అక్కస్సును వెళ్లగకుతుందని, తమపై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా కెసిఆర్ ను బదనాం చేసే ప్రయత్నం చేయవద్దని హుజురాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు….

Read More

విలేఖరి కుటుంబాన్ని పరామర్శించిన అఖిలపక్షం నేతలు

వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లా కేంద్రంలో ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి బాలకృష్ణ నేటి ధాత్రి దినపత్రిక జిల్లా విలేఖరి పోలిశెట్టి సురేష్ తల్లి సులోచనమ్మ ఆకస్మికంగా మృతి చెందారు ఈ విషయంతెలుసు కున్న జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు

Read More

ప్రభుత్వం మారినా ఆగని అక్రమ ఇసుక దందా

అక్షయపాత్ర పొత్కపల్లి ఇసుక క్వారీ.. క్వారీ ల వద్ద,మెయిన్ రోడ్డు పై వందలాది లారీలు.. వాహనదారులకు ప్రజలకు తప్పని తిప్పలు.. ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:- గత రెండు సంవత్సరాలుగా మానేరు నది అక్రమార్కులకు వరంగా మారింది. దోచుకున్నోళ్లకు దోచుకున్నంతగా ఇసుకాసురుల పంట పండింది. ప్రభుత్వం మారినా ఇసుక మాఫియా అక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామ సమీపంలో గల పొత్కపల్లి2 ఇసుక క్వారీని నేడు విలేకరుల బృందం సందర్శించగా విస్తుగొలిపే…

Read More

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం నేతలు

వనపర్తి నేటిదాత్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో హనుమాన్ టికె డిలో తెలుగు దేశం నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బి రాములు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం…

Read More

గుట్ట లోగుట్టు తేల్చుతారా?

https://epaper.netidhatri.com/ భక్తిరంజిత గుట్టనే మింగిరే! `రేవంత్‌ రెడ్డి ఆనాడు అక్రమమనెనే! `దాసోజు కూడా బాగానే కొట్లాడెనే? `విజయారెడ్డి కేసు నమోదు చెసెనే! `అయినా కోవెల కూలెనే! `దేవుడు కొండ దిగెనే? `అనాధగా ఓ మూలన నిలబడెనే! `దేవుని గుడి చెదిరే..భవంతులు వెలసెనే! `స్థలం స్వాధీనం చేసుకుంటారా? `గుట్ట మింగిన ఘనులకు వదిలేస్తారా? `బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తారా? `ప్రభుత్వ భూమిని అప్పనంగా దోచిపెట్టిన వారిని జైలుకు పంపుతారా? హైదరాబాద్‌,నేటిధాత్రి: అది ప్రకృతి రమణీయతకు ప్రతిరూపమైన పచ్చని వెండికొండలాంటి…

Read More

దీపాదాస్ మున్షి తో నీల్య భేటీ.

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇంచార్జిగా నియమితులైన శ్రీమతి దీపాదాస్ మున్షి ని హైద్రాబాద్ గాంధీ భవన్ లో జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం లోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన డీసీసీ ఎస్టీ సెల్ కన్వీనర్ వడిత్యవత్ నీల్య నాయక్ ఆమెను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా నియమితులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ,…

Read More

సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఆమోదం కై ప్రత్యేక పూజలు.

సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఆమోదం కై – మల్దకల్ శ్రీశ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర(తిమ్మప్ప)స్వామి దేవాలయంలో బిజ్వారం సామాజిక కార్యకర్త ఎస్.తిరుమలేష్ ప్రత్యేక పూజలు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ బిల్లు పై నేడు ప్రత్యేక న్యాయ మూర్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీశ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర(తిమ్మప్ప)స్వామి దేవాలయంలో బుధవారం బిజ్వారం…

Read More

తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

హైదరాబాద్ : ఖమ్మం రూరల్ మండలం తెల్దార్ పల్లిలోని నివాసంలో తమ్మినేనికి గుండెపోటు వచ్చింది..హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసు కున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం అక్కడికి చేరుకొని వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు..అనంతరం తమ్మినేని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read More

రెండు గ్రామాల్లో గ్రామసభ నిర్వహించిన అధికారులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని వెంకట్రావు పల్లి, నర్వ రెండు గ్రామాలలో బుధవారం రోజు ఏర్పాటుచేసిన 2024,2025 ఆర్థిక సంవత్సరంనకు సంబంధించి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు జిపిడిపి రూపొందించుట కొరకు జైపూర్ మండలం లోని వెంకట్రావుపల్లి మరియు నర్వ గ్రామ పంచాయతీలో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గ్రామసభలో మండల గ్రామస్థాయి అధికారుల సమన్యాయంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు సదుపాయాలు కల్పనపై చర్చించి…

Read More

పకడ్బందీగా రెండు పడకల ఇళ్ళ దరస్తుల విచారణ చేపట్టాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి పకడ్బందీగా రెండు పడకల ఇళ్ళ దరస్తుల విచారణ చేపట్టాలనీ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.బుధవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత విచారణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, భూపాలపల్లి పట్టణంలో రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపు లో అవకతవకలు లేకుండా పక్కగా విచారణ చేపట్టాలని అన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్దిదారులను పారదర్శకంగా…

Read More

విలేకరి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తూడి

వనపర్తి, నేటి దాత్రి వనపర్తిలో సీనియర్ విలేకరి పోలిశెట్టి బాలకృష్ణ, నేటి దాత్రి విలేకరి పోలిశెట్టి సురేష్ కుమార్ తల్లి పోలిశెట్టి సులోచన మృతి చెందారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సానుభూతి తెలిపారు.

Read More

పదకొండైనా తెర్చుకోని అంగన్వాడీ కార్యాలయం.

విధులకు అంగన్వాడీ టీచర్,ఆయా డుమ్మా. ఆకస్మిక తనఖీ చేసిన మహాదేవపూర్ సీడిపీవో రాధిక కాటారం జనవరి 17 నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పోతుల్వాయి అంగన్వాడీ సెంటర్ లో పదకొండు దాటిన అంగన్వాడీ సెంటర్ తెర్చుకోలేదు.. దీంతో సీడిపీవో ఆకస్మికంగా తనఖీ చేస్తుండగా అంగన్వాడీ సెంటర్ కు తాళం చేసి వేసి ఉండడంతో అంగన్వాడీ వాడి టీచర్ ని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాంటి సెలవు పెట్టకుండా అంగన్వాడీ సెంటర్ ని ఎందుకు…

Read More

శివరామ కృష్ణ మండలికి ద్వితీయ బహుమతి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 17 మంగళవారం రోజు రాత్రి పరకాలలోని సాయిబాబా టెంపుల్ లో జరిగిన భజన పోటీలలో 32 భజన బృందాలు పాల్గొన్నాయి. కాగా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన శివ రామకృష్ణ భజన మండలి వారు ద్వితీయ బహుమతి 10016లు గెలుచుకోగా పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి వారిని శాలువాలతో ఘనంగా సత్కారించి, నగదుతో పాటు మెమొంటోను అందజేశారు. ఈ సందర్బంగా భజన పోటీలలో పాల్గొని ద్వితీయ బహుమతి…

Read More

గ్రామాల అభివృద్దే మా ధ్యేయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 17 గ్రామాల అభివృద్దే మా ప్రభుత్వ ధ్యయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం మధ్యాహ్నం మండలంలోని ఇప్పలపల్లి, గణేష్ పల్లి గ్రామాలల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్కో జీపీ బిల్డింగ్ కు సుమారు రూ. 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన జీపీ భవనాలను ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి…

Read More

గుండెపుడి గ్రామ రామాలయంలో విగ్రహాలను ఎత్తుకెళ్లిన దుండగులు

మరిపెడ నేటి ధాత్రి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది,గుండెపుడి గ్రామ శివారులో ఉన్నటువంటి సీతారాములవారి దేవస్థానంలోకి గుర్తు తెలియని కొంతమంది దుండగులు చొరబడి దేవుళ్లను,గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం), వాహనం యొక్క గొడుగు బంగారు పూతతో చేసినటువంటి నాణ్యాలు రాత్రికి రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు యధావిధిగా ఉదయాన్నే ఊళ్లోకి వచ్చిన పూజారి గుడిలోని పక్కన ఉన్నటువంటి రూం తలుపులు తీసి ఉండడంతో…

Read More

ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన శాలివాహన కుమ్మరి సంఘం

ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 17 చర్లపల్లి డివిజన్ శాలివాహన కుమ్మరి సంగం వారు ఈ రొజు ఉప్పల్ ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలను వివరించటం జరిగింది. 2018 లో శాలివాహన కుమ్మరి సంగం కి అలర్ట్మెంట్ అయింది ,ఈ సంఘానికి సంబందించి డెవలప్ మెంట్ చేయించాలని వారు ఎమ్మెల్యే ని కలిసి సమస్యలను వివరించటం జరిగింది. ఉప్పల్ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంఘానికి సంబందించి అభివృద్ది కార్యక్రమాలను…

Read More

పాత కక్షలతో దంపతులపై దాడి

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు ముత్తారం :- నేటి ధాత్రి పాత కక్షలు దృష్టిలో ఉంచుకొని దంపతులపై దాడి చేసిన సంఘటన ముత్తారం మండలంలోని లక్కారం గ్రామంలో చోటుచేసుకుంది బాధితురాలు దోరి మంజుల జరిగిన సంఘటనపై ముత్తారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఫిర్యాదులో తెలిపిన ప్రకారం దోరి శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి లక్కవరం లో నివసిస్తున్నాడు 16వ తేదీ సాయంత్రం ఫిర్యాదుదారు మంజుల ఇంటి ముందు నిలబడి ఉండగా అదే గ్రామానికి చెందిన…

Read More

సీఎం సతీమణిని మరియు కుటుంబ సభ్యులను కలసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హైదరాబాద్, నేటిధాత్రి: కేంద్ర మాజీమంత్రి బెస్ట్ పార్లమెంట్ ఏరియల్ దివంగత జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా డాక్టర్ రామకృష్ణ పాల్గోని నివాళులు అర్పించారు, అనంతరం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రావడానికి ముఖ్యపాత్ర పోషించిన జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను మరియు జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి మామ పద్మాకర్ రెడ్డి చిన్న మామ…

Read More

దళితులకు కేటాయించిన యూనిట్లు వెంటనే విడుదల చేయాలి

డివిజన్ కమిటీ అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్ మంథని :- నేటి ధాత్రి దళిత బంధు సాధన సమితి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంథని మండల సమావేశం నిర్వహించారు డివిజన్ కమిటీ అధ్యక్షుడు ఊట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కలెక్టర్ అకౌంట్లో డబ్బు ఉన్నందున దీనికి ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్ కోడ్ లేనందున మా దళితులకు కేటాయించబడిన యూనిట్లను వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమం లో డివిజన్ కమిటీ ప్రధాన…

Read More

ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు.

నేటిధాత్రి:హన్మకొండ మేడారం సమ్మక్క- సారక్క చిత్ర పటం, తల్లుల ప్రసాదం (బంగారం) ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్, టీమ్ సభ్యులు. ఈరోజు హైదరాబాద్ క్యూ న్యూస్ కార్యాలయంలో ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ అధ్వర్యంలో… జిల్లా టీమ్ సభ్యులు మల్లన్న కు మేడారం సమ్మక్క -సారక్క తల్లుల చిత్రపటాన్ని, ప్రసాదం బంగారం,…

Read More
error: Content is protected !!