Headlines

యాదవ మహాసభ యూత్ రాష్ట్ర కార్యదర్శిగా ఎలుక రాజు యాదవ్!!

యాదవ యువతను అన్ని రంగాల్లో చైతన్య వంతులను చేయడమే లక్ష్యం ఎలుక రాజు యాదవ్ ఎండపల్లి నేటి ధాత్రి అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామానికి చెందిన ఎలుక రాజు యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఐలబోయిన రమేష్ యాదవ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎలుక రాజు యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అఖిల భారత యాదవ మహాసభ…

Read More

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణానికి చెందిన గొర్రె సూరయ్య అనారోగ్యంతో మరణించారు.అలాగే నర్సంపేట పట్టణంలోని వల్లబ్ నగర్ కు చెందిన మడికొండ ప్రభాకర్, ఇమ్మడి సామ్యూల్ అనే ఇద్దరు యువకులు మచ్చాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి వారి మృతదేహాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,జిల్లా అధికార ప్రతినిధి,నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్ళపెల్లి రవీందర్ రావు, నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని…

Read More

370 మంది కార్మికులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సింగరేణి వేబ్రిడ్జి కోల్ లారీ లోడింగ్ అన్లోడింగ్ . లెవెలింగ్ తార్ఫాలింగ్ వర్కర్ యూనియన్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బౌత్ విజయ్ కుమార్ 370 మంది కార్మికులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…

Read More

హనుమాన్ దేవాలయ భూమి పూజలో పాల్గొన్న రామ్మోహన్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….. తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబోయే హనుమాన్ దేవాలయానికి భూమి పూజ కార్యక్రమంలో పలువురితో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నబోల్లి రామ్మోహన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా నిర్మించబోయే హనుమాన్ దేవాలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని గ్రామస్తులు అందరి సహకారంతో ఇట్టి దేవాలయ నిర్మాణాన్న త్వరగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పలువురు నాయకులతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Read More

నవోదయలో సీటు సాధించిన పొన్నం విఘ్నేష్ గౌడ్!!

ఎండపల్లి నేటిధాత్రి ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన పొన్నం విఘ్నేష్ గౌడ్ జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికయ్యాడు. ఎండపల్లి మండలం గుల్లకోట ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విఘ్నేష్ చదువుల్లో మొదటి నుండి తన ప్రావీణ్యాన్ని చాటేవాడు, వేల మంది విద్యార్థులు పోటీపడే, జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలో విజయం సాధించడం,తద్వారా ప్రతిష్టాత్మకమైన ఈ విద్యాలయంలో ప్రవేశానికి అర్హత సాధించాడు. పొన్నం విఘ్నేష్ గౌడ్ విజయానికి తోడ్పడిన గుల్లకోట ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయులు చందూరీ రాజిరెడ్డి,…

Read More

సోషల్ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న గడ్డం మధుకర్.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు హైదరాబాదులో రాష్ట్ర సోషల్ మీడియా కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి కోఆర్డినేటర్ గుగ్గిళ్ళ అభినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Read More

మెదక్ ఎంపీగా నీలం మధు గెలుపు ఖాయం

బిజెపి, బిఅర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు దక్కవు….. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్, , మహమ్మద్అప్సర్, దామోదర్ రెడ్డి …. కొల్చారం( మెదక్) నేటిధాత్రి:- మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయం అని జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ అన్నారు.సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు యువకుడు పేద ప్రజల బాగోగులు తెలిసిన…

Read More

యదేచ్చగా మట్టి తవ్వకాలు.. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!

తరలిపోతున్న….. పట్టించుకోరా! రైతుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడపాక గ్రామంలో పరిమితికి మించి మట్టి తవ్వకాలను జరుపు తున్నారు. ఈ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డివైఎఫ్ఐ ఎబిఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. అనంతరం మంద సురేష్, నాగుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మైదాం కుంటలో ఇదివరకే ఒక కాంట్రాక్టర్ అధికంగా తవ్వకాలు జరిపారని మళ్ళీ అదే కుంటలో తవ్వకాలు జరుపుతున్నారని దానికి ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ ఇచ్చారంటున్నారని. ఇలా…

Read More

నూతన బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్తు

ఏఐటీయూసీ గెలిచిన గుర్తింపు పత్రం ఇవ్వని యాజమాన్యం సింగరేణి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పోరాటం.. ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, కోరిమి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి సింగరేణిలో మునుపేన్నడు లేని విధంగా రాజకీయ జోక్యం అవినీతి తారాస్థాయికి చేరుకుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లోని ఇల్లందు క్లబ్ హౌస్ లో…

Read More

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా స్పెషలాఫీసర్ నరసింహారెడ్డి కి ఘనంగా వీడ్కోలు.

చేర్యాల నేటిధాత్రి…. చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ మోగిళ్ల నరసింహారెడ్డి ఇటీవల పదవీ విరమణ పొందగా పదవీకాలం పూర్తయినందువల్ల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి, పూలదండ వేసి ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గూడూరు బాలరాజు హాజరై గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు. ఆయన సేవలను కొనియాడారు. వారు ఆయుర్ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ…

Read More

రేవంత్ పాలనలో “పల్లె, పట్నం” కన్నీరు పెడుతుంది : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కేసీఆర్ పాలనలో ఎండాకాలం కూడా చెరువులు, కుంటలు నీళ్లతో నిండుగా ఉండేవి: ఎంపీ రవిచంద్ర రేవంత్ పాలనలో కరెంట్,సాగు,తాగునీళ్లు లేక ప్రజలు,రైతులు అల్లాడుతున్నరు: ఎంపీ రవిచంద్ర ఎండిన పంటలకు ఎకరాకు 25వేల చొప్పున నష్టపరిహారం అందించాలి: ఎంపీ రవిచంద్ర కష్టకాలంలో కేకే పార్టీని వీడివెళ్లడం విచారకరం: ఎంపీ రవిచంద్ర గత ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా గొప్పగా అభివృద్ధి చెందింది: ఎంపీ రవిచంద్ర తెలంగాణ కోసం పోరాడిన నామను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం: ఎంపీ రవిచంద్ర…

Read More

సాగర్ జలాలతో పాలేరు జలాశయాన్ని వెంటనే నింపాలని డిమాండ్ చేసిన : ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ నేతలు

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఎండిపోయిన పాలేరు జలాశయాన్ని సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ నేతలు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ నామా నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తాత మధుసూదన్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీమంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, జడ్పీ చైర్మన్ శ్రీ కమల్ రాజు గారు మరియు ఇతర ముఖ్య నేతలు… కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో ఎండిపోయిన…

Read More

మహిళా పోలీసుల కష్టాలు పాలకులకు పట్టవా?

https://epaper.netidhatri.com/view/224/netidhathri-e-paper-31st-march-2024%09/3 `మహిళా పోలీసుల సమస్యలు పాలకులకు తెలియవా? `వృత్తి పరమైన వ్యధలు తీర్చరా? `వాళ్లు పడే కష్టాలు కనపడవా? `మహిళా స్టేషన్‌ విధులు వారికి వద్దా? `అక్కడ కూడా పురుషాధిక్యతేనా! `సమాజంలో మహిళకు న్యాయం మేడిపండేనా? `ఎండలో మగ పోలీసులతో సమాన విధులు! `డిపార్ట్మెంట్‌ లో గౌరవం లేని జీవితాలు! `వివక్ష ఇక్కడ ఇంకా కొంత ఎక్కువ పాలు? హైదరాబాద్‌,నేటిధాత్రి:  పోలీసులు అనగానే కర్కషం..కాఠిణ్యం, లాఠిణ్యమే అభిప్రాయంతో వుంటాం…కానీ ఆ అభిప్రాయం తప్పు. పోలీసు అంటే ఒక…

Read More

ఉచిత కరాటే శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

బాల నగర్ ఎస్సై తిరుపాజి. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం రోజు ఉచిత సమ్మర్ కోచింగ్ కరాటే క్యాంపును బాలానగర్ ఎస్సై తిరుపజీ, ఉచిత కరాటే క్యాంపు మాస్టర్ రవికుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసికొల్లాసం, శారీరక దృఢత్వానికి ఆటలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ క్యాంపులో శిక్షణతో పాటు కరాటే, నేర్పించనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు,…

Read More

అవగాహన కార్యక్రమం నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో దేశి(డిఎఈఎస్ఐ) రైతు శిక్షణ కేంద్రం కరీంనగర్ ఆద్వర్యంలో నలబై మంది డీలర్లకు రైతు ఎడవెల్లి కిషన్ రెడ్డి మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపక యూనిట్ లో మెళకువలు, రైతు బొమ్మరవేణి తిరుపతి మామిడితోటలో అంతర పంటలుగా సాగు చేస్తున్న కూరగాయల తోటలను సందర్శించి వాటిలో వచ్చే తెగుళ్ళు, యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈకార్యక్రమంలో రైతు శిక్షణ కేంద్రం కరీంనగర్ వ్యవసాయ అధికారి మమత, వివిధ…

Read More

ముగిసిన పదవ తరగతి ప్రధాన పరీక్షలు

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 20 పదవ తరగతి పరీక్షా కేంద్రాలలో ప్రధాన పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా సిసిటివి నిఘా మధ్య నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ రామ్ కుమార్ తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా సాంఘిక శాస్త్రం పరీక్షకు 3,547మంది విద్యార్థులకు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 3536 మంది విద్యార్థులు హాజరైనట్లు 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలియజేశారు. అన్ని పరీక్షా కేంద్రాలలో పోలీసు వారి సహకారంతో ప్రతి పరీక్షా కేంద్ర వద్ద 144…

Read More

కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు టికెట్ మాదిగలకు ఇవ్వాలి

రోడ్డుపై రాస్తారోకో చేసిన దళిత సంఘాల నాయకులు భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ టికెట్ మాదిగలకు ఇవ్వాలని దళిత సంఘాలు ధర్నా చేయడం జరిగింది పోలీసులు దళిత సంఘాల నాయకులను అరెస్టు చేయడం జరిగింది అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా చాలా ఉన్నది అలాగే వరంగల్ పార్లమెంటు పరిధిలో…

Read More

జబ్బార్ ఆరోగ్య పరిస్థితిని పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ ను శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన జబ్బార్ ఆరోగ్య సమస్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు భయపడాల్సిన పనిలేదని తను అండగా ఉంటానని పేర్కొన్నారు మెరుగైన వైద్య అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు

Read More

ప్రభుత్వనిబంధనల ప్రకారం అన్ని సరిగ్గా ఉంటేనే లే-అవుట్లు ఆమోదం

వనపర్తి నేటిదాత్రి ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 105 అనుసరించి అన్ని నిబంధనలు పాటిస్తేనే లే అవుట్ లు ఆమోదం పొందుతాయని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి లే-అవుట్ కమిటీ సమావేశం జరిగింది టి ఎస్ బి పి ఏ ఎస్ ఎస్ ద్వారా మొత్తం 6 దరఖాస్తులు రాగా వాటిని కమిటీ ద్వారా క్షుణ్ణంగా పరిశీలిం చారు అన్ని నిబంధనలకు లోబడి ఉన్న లే…

Read More