బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు చాడ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక.

వీణవంక ,(కరీంనగర్ జిల్లా). నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన చాడ రాజేందర్ రెడ్డి గత తెలంగాణ ఉద్యమం నుండి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వీరి వెంట వల్బాపూర్ మాజీ సర్పంచ్ ఎక్కటీ రఘుపాల్ రెడ్డి ఎంపీటీసీ జీడి ధవేందర్ పోరెడ్డి తిరుపతి రెడ్డి, కాల్వల…

Read More

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించండి

సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిదాత్రి : ప్రపంచ కార్మిక దినోత్సవం138వ మేడే ను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కొమరం సీతారాములు, అరేం నరేష్ లు పిలుపునిచ్చారు సోమవారం మండల కేంద్రంలోని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) ముద్రించిన మేడే పోస్టర్ను ఆవిష్కరణ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో అనేక రకాలైన ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసి, ఎయిర్…

Read More

ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

– మే 3 నుంచి జూన్ 3 వ తేదీ వరకు – కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల స్టాఫర్/ ఏప్రిల్ 29, 2024(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉచితంగా అందించనున్న వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మే 3వ తేదీ నుంచి జూన్ 3 వ తేదీ వరకు శిక్షణ కొనసాగనుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాలతో…

Read More

గ్రామాల్లో గంజాయి కల్తీకల్లు నిర్మూలిద్దాం పోస్టర్ ఆవిష్కరణ

ఎస్సై ప్రమోద్ కుమార్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం ఎస్ఐ ప్రమోద్ కుమార్ మరియు తన సిబ్బంది మండలంలోని అన్ని గ్రామాలకి వెళ్లి గ్రామ కూడలి బస్టాండులో గంజాయి మరియు కల్తీకల్లు నిర్మూలన గురించి వాల్ పోస్టర్లు అతికించి మండల ప్రజలని ఎవరైనా గంజాయివిక్రయించినకల్తీకల్లు అల్ప్రోజలం మరియు డైజొఫామ్) కలిపిన కల్లును విక్రయించిన డయల్ 100, తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో 8712671111 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని చెబుతూ సమాచారం అందించిన…

Read More

వైరా ఎమ్మెల్యే చోరువతో గుడి తండాలో మంచి నీటి సమస్యను పరిష్కరించిన అదికారులు.

కారేపల్లి నేటి ధాత్రి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం గుండి తండాలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మిషన్ భగిరద పైప్ లైన్లు వేసి గేట్ వాల్ ను మట్టితో మూసి వేసి నారని మంచి నీళ్ళు రాక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రామంలో కి వచ్చిన అదికారులను గ్రామ ప్రజలు నిలదీసినారు అట్టి విషయం ను పై అదికారులు తో మాట్లాడి పరిష్కారం చెస్తామని తెలిపారు అట్టి విషయం ను అక్కడ ఉన్న…

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, మల్లన్న’ను” భారీ మేజార్టీతో గెలిపించండి.

పట్టభద్రుల గళాన్ని చట్టసభల్లో వినిపించండి. హన్మకొండ :వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా స్థానిక గ్రామంలో’ని పట్టభద్రుల’తో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్ఛునూరి కిషన్ మాట్లాడుతూ మే 27,న జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల, పట్టభద్రుల, ప్రజా గొంతుక, మన అభిమాన నాయకుడు తీన్మార్ మల్లన్న’ను భారీ మేజార్టీతో…

Read More

అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : గీసుకొండ మండలకేంద్రానికి చెందిన చినగారి రాజు అనే వ్యక్తి తీవ్ర కిడ్నీవ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో మృతుని అంత్యక్రియల నిర్వహణకు సహాయార్థం గీసుకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మినారాయణ మానవత్వంతో స్పందించి రూ.5 వేల నగదు సహాయాన్ని పంపగా ఆ నగదును మాజీసర్పంచ్ దౌడు బాబు, గీసుకొండ సోషల్ సర్వీస్ టీమ్ సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క…

Read More

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

లక్షటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పిక్ల తాండా మామిడిపల్లి గ్రామానికి చెందిన రాథోడ్ దిలీప్ అనే 28సంవత్సరాల వ్యక్తి మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతునికి గత నాలుగు నెలల క్రితం సత్యసాయి నగర్ కి చెందిన అరుణతో వివాహం అయ్యింది. స్వగ్రామంలో మద్యం తాగి జులాయిగా తిరుగుతున్నడని తల్లి తండ్రులు అత్తగారి ఊరు అయిన లక్షెట్టిపేట లో ఏదైనా పని చేసుకోమని…

Read More

చెగ్యాo ,తాళ్లకోతపేట గ్రామాల్లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం!!

కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని కొప్పుల స్నేహ లత ప్రచారం!! ఎండపల్లి నేటి ధాత్రి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సోమ వారం, వెల్గటూర్ మండలం చెగ్యం, తాళ్లకొత్తపేట గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ని అధిక మెజారితో గెలిపించాలని ఆయన సతీమణి కొప్పుల స్నేహాలత ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా కొప్పుల స్నేహ లత మాట్లాడుతూ గతం లో ఈ ప్రాంతానికి శాసన సభ్యులు గా…

Read More

చలో రేగొండ జన జాతర సభ

గణపురం నేటి ధాత్రి గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ మంగళవారం రోజున మధ్యాహ్నం జరగబోయే రేగొండ జన జాతరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నారు కావున గణపురం మండలంలోని ప్రజా ప్రతినిధులు మహిళాలు నాయకులు ఎస్సీ సెల్ బీసీ సెల్ ఎస్టీ సెల్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు మండల యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ…

Read More

బుద్ధారం గ్రామంలో మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి గండ్ర భీమారావు నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించగా నేడు ఉదయం వారి నివాసానికి చేరుకొని మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వారితో గణపురం మండలం వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ నల్లబెల్లి సంపత్ రావు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Read More

పోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా భద్రాచలం కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం.

భద్రాచలం నేటి ధాత్రి కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది, ఆంధ్రాలో మిలీనమై ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపి అభివృద్ధి చేయగల సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది…. రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయాలని దేశ ప్రజలకు నిర్ణయించుకున్నారు…. ఇండియా కూటమి దేశంలో అత్యధిక సీట్ల సంపాదించి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది…. *మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలంలోని స్థానిక రెవిన్యూ కాలనీ,అయ్యప్ప కాలనీ, అశోక్ నగర్…

Read More

కప్పారావు పేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్

గడ్డం వంశీని బారీ మెజారిటీ తో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరిన ప్రభుత్వ విప్ అడ్లూరీ ఎండపల్లి నేటి ధాత్రి వెల్గటూర్ మండలం కప్పారావు పేట గ్రామంలో సోమవారం రోజున నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంల్లో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలిసి. పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి ని భారీ మెజారిటీతో గెలిపించాలని,ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

చేర్యాలలో భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షో కార్నర్ మీటింగ్

చేర్యాల నేటిధాత్రి చేర్యాల పట్టణంలో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జనగామ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి చేర్యాల పట్టణంలో రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించి తీరుతామని…

Read More

ఆరూరి గెలుపుకు ఇంటింటా ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు

పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కోసం సోమవారం రోజున పరకాల మండలంలోని నాగారం గ్రామంలో పరకాల మండల ఇన్చార్జి ఎర్రం రామన్న,పరకాల రూరల్ మండలం అధ్యక్షులు ముష్కే దేవేందర్ ఆధ్వర్యంలో బిజెపి పథకాల గురించి వివరించి కరపత్రాలు స్టిక్కర్స్ పంపిణీ పంచడం జరిగింది.అనంతరం కమలం గుర్తుకు అమూల్యమైన ఓటు వేయాలని ఆరూరి రమేష్ ను అధిక మెజారిటీ తో గెలిపంచాలని తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి…

Read More

కొండా దగుల్భాజీ దందా!?

  `కాంట్రాక్టర్లను బిచ్చగాళ్లను చేసిన ద్రోహి? `పిలిచి మరీ మోసం చేసిన పాపి? `పేదల బతుకులతో ఆటలాడుకున్న దుర్మార్గుడు? `కుటుంబాలలో చిచ్చు పెట్టిన నీచుడు? `హాయిగా సాగుతున్న జీవితాలను వీధిపాలు చేసిన స్వార్థపరుడు? `నిత్యం నీతులు చెప్పే నయ వంచకుడు? `కష్టం చేసిన వారి ఉసురు పోసుకున్న కర్కోటకుడు? `నమ్మించి మోసం చేసిన నయవంచకుడు? `పార్లమెంటు సభ్యుడై వుండి అన్యాయానికి ఒడిగట్టిన పాపాత్ముడు? `ఈ తిట్లన్నీ బాధితుల కడుపుమంటలు. `బిల్లులు అడిగితే కేసిఆర్‌ను అడుక్కోపో అంటున్నాడు? `ఒక్క…

Read More

వడదెబ్బతో హమాలి కూలి మృతి

వేములవాడ రురల్ నేటి ధాత్రి వడదెబ్బతో హమాలి కూలి మృతి చెందిన సంఘటన వేములవాడ మండలంలోని అచ్చన్నపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ రూరల్ మండలంలోని అచ్చన్నపేట గ్రామ పంచాయతీలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో శంకర్ (34)రక్తం కక్కుకోని అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More

మహాదేవపూర్ బిజెపి మండల అధ్యక్షునిగా బొమ్మన భాస్కర్ రెడ్డి

కాటారం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మహాదేవపూర్ మండలానికి బిజెపి ఇన్చార్జిగా బొమ్మన భాస్కర్ రెడ్డిని నియమించి నియామక పత్రం అందజేసిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చదుపట్ల సునీల్ రెడ్డి ఈ సందర్భంగా బొమ్మన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ మహాదేవపూర్ మండల ఇన్చార్జిగా నియమానికి సహకరించిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ట సునీల్ రెడ్డి భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు నిశిధర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస్ శ్రీనివాస్ కృతజ్ఞతలు…

Read More

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కడియం కావ్య ను గెలిపించండి.

మతోన్మాద కార్పోరేట్ విధానాలు అనుసరిస్తున్న బిజెపిని ఓడించండి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపు. భూపాలపల్లి నేటిధాత్రి భారత కమ్యూనిస్టు పార్టీ మారుస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్లో శాఖ కార్యదర్శిల విస్తృత సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ జిల్లా నాయకుడు వెలిశెట్టి రాజయ్య అధ్యక్షత వహించగా, పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి తరపున…

Read More