విలేకరి కూతురు సానియా ను ఘనంగా సన్మానించిన ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి : చిట్యాల రోడ్డులోని డబుల్ బెడ్రూంలో నివసించే పత్రిక విలేకరి మహమ్మద్ నిరంజన్ కూతురు సానియా ఇంటర్ ఒకేషనల్ లో 960 మార్కులు సాధించిన నేపథ్యంలో అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, టౌన్ కార్యదర్శి రమేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఉమా, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, చత్రూ నాయక్, శివకుమార్, రాములు తదితరులు ఘనంగా…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి.ఆర్థిక సాయం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చెన్నవేల్లి గ్రామానికి చెందిన మోదేళ్ళ నర్సింలు(58) అనారోగ్యంతో మరణించారు. వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు, మైబు, పిట్టల బాలు,…

Read More

చెల్పూర్ 2004-2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఘనంగ జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ లో 10 వ తరగతి 2004-2005 పూర్వ విద్యార్థుల సమ్మేళనము, ఈ కార్యక్రమం లో గురువులని పూలు చల్లుతు స్టేజ్ మీదకి ఆహ్వానించి శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి హజరైన అప్పటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు రిటైర్డ్ ఉపాధ్యాయులు నరహరి మధుసూదన్ రెడ్డి, శాస్త్రి , పాఠశాల హెడ్ మాస్టర్ అశోక్ కుమార్, ఓ సారయ్య ,…

Read More

ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటేయండి

రైతుల సంక్షేమమే బిఆర్ఎస్ పార్టీ ధ్యేయం.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కు వారంటీ లేని హామీలు ఇచ్చినది. పదేళ్ల కెసిఆర్ పాలనలో అభివృద్ధి.. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో కరువు.. కెసిఆర్ సంక్షేమం బికెయంఆర్ అభివృద్ధి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు ఖాయం. శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులను పొందిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సోమవారం రోజు గద్వాల నియోజకవర్గం లో కె.టి…

Read More

మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీకరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం మండల కేంద్రంలో మార్కెట్ చౌరస్తాలో ప్రతి ఇంటింటా వినోద్ కుమార్ గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినోద్ కుమార్ గెలుపుతోనే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అందుచేత ఆయనకు ఓటేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు…

Read More

పాలమూరు జిల్లాలో కమలం జోరు

బిజెపి ప్రచార హోరు.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ రూరల్ మండలంలో కమలం జోరుగా ప్రచారం నిర్వహించారు. వెంకటాపురం, చిన్న దర్పల్లి, నాయినాని పల్లిలలో బీజేపి లోకసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే.అరుణమ్మ అడుగడుగునా డప్పు చప్పుళ్ళు, మహిళల నృత్యాలు, జై బీజేపీ నినాదాలతో అరుణమ్మకు అడుగడుగినా నిరాజనాలు పలికిన గ్రామస్థులు, బీజేపీ శ్రేణులు వెంకటాపురం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అరుణమ్మ. స్థానికులు, నాయకులతో కలిసి ఇంటింటి…

Read More

బడే భాయ్..చోటేభాయ్ కలిసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్ర చేస్తారు

కాంగ్రెస్,బీజేపీ లను నమ్మి ప్రజలు ఆగం కావొద్దు ఇప్పటికే ఆరు గ్యారెంటీలను నమ్మి ఆగమయ్యారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కమలాపూర్ మండలం శనిగరం లో రోడ్ షో నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఉత్తమాటలు.. ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను నమ్మి ఇప్పటికే ప్రజలు మోసపోయి గోస పడుతున్నారని… మళ్లీ ఇప్పుడు బీజేపీ మాటలు నమ్మి మరో సారి ప్రజలు మోసపోతే ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి…ఢిల్లీలో బడే భాయ్…

Read More

పనిచేసే ఎంపి కావాలి బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ పనిచేసే ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ 2014 ఎలక్షన్ లో కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అన్న వినోద్ కుమార్.నీ గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఎంపీగా ఉన్న సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని…

Read More

అంబెడ్కర్ కూడలిలో ఆరూరి కరపత్రాల ఆవిష్కరణ

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణ కేంద్రం అంబేద్కర్ సెంటర్లో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఆలూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ప్రచార కరపత్రం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు వేల్పుల సూరన్న మున్నూరుకాపు పరకాల నియోజకవర్గం ఇంచార్జ్ మంద రాజు మాదిగలు ముఖ్యఅతిథిగా పాల్గొని కరపత్రం ఆవిష్కరించారు.అనంతరం పరకాల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్…

Read More

బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు చాడ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక.

వీణవంక ,(కరీంనగర్ జిల్లా). నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన చాడ రాజేందర్ రెడ్డి గత తెలంగాణ ఉద్యమం నుండి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వీరి వెంట వల్బాపూర్ మాజీ సర్పంచ్ ఎక్కటీ రఘుపాల్ రెడ్డి ఎంపీటీసీ జీడి ధవేందర్ పోరెడ్డి తిరుపతి రెడ్డి, కాల్వల…

Read More

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించండి

సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిదాత్రి : ప్రపంచ కార్మిక దినోత్సవం138వ మేడే ను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కొమరం సీతారాములు, అరేం నరేష్ లు పిలుపునిచ్చారు సోమవారం మండల కేంద్రంలోని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) ముద్రించిన మేడే పోస్టర్ను ఆవిష్కరణ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో అనేక రకాలైన ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసి, ఎయిర్…

Read More

ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

– మే 3 నుంచి జూన్ 3 వ తేదీ వరకు – కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల స్టాఫర్/ ఏప్రిల్ 29, 2024(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉచితంగా అందించనున్న వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మే 3వ తేదీ నుంచి జూన్ 3 వ తేదీ వరకు శిక్షణ కొనసాగనుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాలతో…

Read More

గ్రామాల్లో గంజాయి కల్తీకల్లు నిర్మూలిద్దాం పోస్టర్ ఆవిష్కరణ

ఎస్సై ప్రమోద్ కుమార్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం ఎస్ఐ ప్రమోద్ కుమార్ మరియు తన సిబ్బంది మండలంలోని అన్ని గ్రామాలకి వెళ్లి గ్రామ కూడలి బస్టాండులో గంజాయి మరియు కల్తీకల్లు నిర్మూలన గురించి వాల్ పోస్టర్లు అతికించి మండల ప్రజలని ఎవరైనా గంజాయివిక్రయించినకల్తీకల్లు అల్ప్రోజలం మరియు డైజొఫామ్) కలిపిన కల్లును విక్రయించిన డయల్ 100, తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో 8712671111 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని చెబుతూ సమాచారం అందించిన…

Read More

వైరా ఎమ్మెల్యే చోరువతో గుడి తండాలో మంచి నీటి సమస్యను పరిష్కరించిన అదికారులు.

కారేపల్లి నేటి ధాత్రి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం గుండి తండాలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మిషన్ భగిరద పైప్ లైన్లు వేసి గేట్ వాల్ ను మట్టితో మూసి వేసి నారని మంచి నీళ్ళు రాక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రామంలో కి వచ్చిన అదికారులను గ్రామ ప్రజలు నిలదీసినారు అట్టి విషయం ను పై అదికారులు తో మాట్లాడి పరిష్కారం చెస్తామని తెలిపారు అట్టి విషయం ను అక్కడ ఉన్న…

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, మల్లన్న’ను” భారీ మేజార్టీతో గెలిపించండి.

పట్టభద్రుల గళాన్ని చట్టసభల్లో వినిపించండి. హన్మకొండ :వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా స్థానిక గ్రామంలో’ని పట్టభద్రుల’తో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్ఛునూరి కిషన్ మాట్లాడుతూ మే 27,న జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నిరుద్యోగుల, పట్టభద్రుల, ప్రజా గొంతుక, మన అభిమాన నాయకుడు తీన్మార్ మల్లన్న’ను భారీ మేజార్టీతో…

Read More

అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : గీసుకొండ మండలకేంద్రానికి చెందిన చినగారి రాజు అనే వ్యక్తి తీవ్ర కిడ్నీవ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో మృతుని అంత్యక్రియల నిర్వహణకు సహాయార్థం గీసుకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మినారాయణ మానవత్వంతో స్పందించి రూ.5 వేల నగదు సహాయాన్ని పంపగా ఆ నగదును మాజీసర్పంచ్ దౌడు బాబు, గీసుకొండ సోషల్ సర్వీస్ టీమ్ సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క…

Read More

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

లక్షటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పిక్ల తాండా మామిడిపల్లి గ్రామానికి చెందిన రాథోడ్ దిలీప్ అనే 28సంవత్సరాల వ్యక్తి మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతునికి గత నాలుగు నెలల క్రితం సత్యసాయి నగర్ కి చెందిన అరుణతో వివాహం అయ్యింది. స్వగ్రామంలో మద్యం తాగి జులాయిగా తిరుగుతున్నడని తల్లి తండ్రులు అత్తగారి ఊరు అయిన లక్షెట్టిపేట లో ఏదైనా పని చేసుకోమని…

Read More

చెగ్యాo ,తాళ్లకోతపేట గ్రామాల్లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం!!

కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని కొప్పుల స్నేహ లత ప్రచారం!! ఎండపల్లి నేటి ధాత్రి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సోమ వారం, వెల్గటూర్ మండలం చెగ్యం, తాళ్లకొత్తపేట గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ని అధిక మెజారితో గెలిపించాలని ఆయన సతీమణి కొప్పుల స్నేహాలత ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా కొప్పుల స్నేహ లత మాట్లాడుతూ గతం లో ఈ ప్రాంతానికి శాసన సభ్యులు గా…

Read More

చలో రేగొండ జన జాతర సభ

గణపురం నేటి ధాత్రి గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ మంగళవారం రోజున మధ్యాహ్నం జరగబోయే రేగొండ జన జాతరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నారు కావున గణపురం మండలంలోని ప్రజా ప్రతినిధులు మహిళాలు నాయకులు ఎస్సీ సెల్ బీసీ సెల్ ఎస్టీ సెల్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు మండల యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ…

Read More

బుద్ధారం గ్రామంలో మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి గండ్ర భీమారావు నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించగా నేడు ఉదయం వారి నివాసానికి చేరుకొని మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వారితో గణపురం మండలం వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ నల్లబెల్లి సంపత్ రావు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Read More