విలేకరి కూతురు సానియా ను ఘనంగా సన్మానించిన ఐక్యవేదిక
వనపర్తి నేటిదాత్రి : చిట్యాల రోడ్డులోని డబుల్ బెడ్రూంలో నివసించే పత్రిక విలేకరి మహమ్మద్ నిరంజన్ కూతురు సానియా ఇంటర్ ఒకేషనల్ లో 960 మార్కులు సాధించిన నేపథ్యంలో అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, టౌన్ కార్యదర్శి రమేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఉమా, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, చత్రూ నాయక్, శివకుమార్, రాములు తదితరులు ఘనంగా…