Headlines

ఖురాన్ అవతరించిన మాసం రంజాన్,

నిజాంపేట: నేటి ధాత్రి దివ్య ఖురాన్ అవతరించిన మాసం రంజాన్, నియమ నిష్టాలతో నెలరోజులపాటు ప్రతిరోజు ఐదు సార్లు నమాజులు, తరావిలు చేస్తూ ప్రత్యేక పాత్రను చేస్తారు. అలాగే ఉదయం సాహెర్ తో ప్రారంభించి ఇఫ్తార్ విరమణతో ముగించి ఉపవాసాలకు సెలవు పలికారు. మండలంలోని ముస్లిం సోదరులు ఉదయం కొత్త బట్టలు ధరించి సుగంధం పన్నీరు పూసుకుని ఉదయం 8 గంటలకు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా మత…

Read More

భువనగిరి పార్లమెంటరీ జనగామ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశన్ని జయప్రదం చేయండి

మద్దూరు నేటిధాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపును, కాంక్షిస్తూ నిర్వహించే విస్తృతస్థాయి సమావేశ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జరిగే సభను జయప్రదం చేయాలని, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కామెడీ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకై, ప్రతి ఒక్కరు కృషి చేసే విధంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర…

Read More

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ వినోద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్ర లోని పూనే నగరం లో 1827 ఏప్రిల్ 11 న మహత్మ జ్యోతి బా పూలే జన్మించారు.ఒకసారి తన స్నేహితుని పెళ్లి లో తనకు జరిగిన అవమానానికి బాధపడ్డ పూలే తన తండ్రి ద్వారా అవమానానికి కారణం కులం అని తెలుసుకోవడం జరిగింది.కుల వ్యవస్థ వలననే నిమ్న వర్గాలు చదువుకు దూరం…

Read More

ముస్లిం సోదరుల కు బిజెపి అధ్యక్షుడు బచ్చు రాము రంజాన్ శుభాకాంక్షలు.

వనపర్తి నేటిదాత్రి : ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రామ్ శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం మైనార్టీల సంక్షేమనికి బడ్జెట్ కేటాయింపులనుసబ్కా సాత్ సబ్కా వికాస్ క్రింద నరేంద్ర మోడీ గారు మైనారిటీలకు దేశంలో పెద్ద పీటవేశ రని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపిరాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సబిరెడ్డి వెంకటరెడ్డి బిజెపి వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు రామన్న వెంకటేశ్వర్ రెడ్డి వనపర్తి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ వనపర్తి పట్టణ…

Read More

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి

కొత్తగూడ, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని వెలుబల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ, గంగారం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం.లో పాల్గొన్న మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం, ములుగు డీసీసీ అశోక్ కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కామెంట్ నేను ఎంపీ గా గెలిచినా వెంటనే ఏజెన్సీ లో రహదారులకు అనుమతులు తీసుకొస్తా. బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరిచి కార్పొరేట్ సంస్థలకు గొడుగు…

Read More

Society evil influence on workers land

https://epaper.netidhatri.com/ ‘Chitrapuri’ exploitation episode-2 · No reply to the questions on the ‘Chitrpuri’ channel · No environmental permissions · HMDA permissions still not completed · Society ‘elder’ accepted this fact · Without permissions how can they take up constructions? · Still how many days is this mischief for workers? · Is it correct to construct…

Read More

‘మా’ మీ తాతల జాగీరా?!

https://epaper.netidhatri.com/view/234/netidhathri-e-paper-12th-april-2024%09/3 -నువ్వకాకపోతే..నేను కాకపోతే నువ్వు! -ఆంధ్రా నటులే అధ్యక్షులా? -తెలంగాణ నటులు అధ్యక్షులు కావొద్దా! -మళ్ళీ మంచు విష్ణు ప్రెసిడెంటా? -జనరల్‌ బాడీ నిర్ణయమని మళ్ళీ కొత్త కథా? -మీకు మీరే ప్రకటించుకుంటే అసోసియేషన్‌ ఎందుకు? -సభ్యులందరి తీర్మానం లేకుండా ఏకగ్రీవం ఎలా అవుతుంది? -జనరల్‌ బాడీ ఏకగ్రీవం చేసేందుకు మా ప్రైవేటు అసోసియేషనా? -పదేళ్ళు దాటుతున్నా తెలంగాణ నటుల ప్రాతినిధ్యం వుండదా? -మా అసోసియేషన్‌ అధ్యక్షుడుగా తెలంగాణ నటులు వద్దా! -మూడేళ్ళ క్రితం చెప్పిన బిల్డింగ్‌…

Read More

యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కాంగ్రెస్ యువనేత గోదారి విజయ్

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామంలోని 7 వార్డు లో గల బోరు మోటర్ చెడిపోయి నీటి కొరతతో ప్రజలు 15 రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు కాంగ్రెస్ యువ నేత గోదారి విజయ్ దృష్టికి తీసుకెళ్లడంతో మంచి మనస్సు తో వెంటనే స్పందించి గురువారం రోజున తన సొంత ఖర్చుతో బోర్ కు సంబంధించిన మోటర్ కొనుగోలు చేసి తను దగ్గరుండి మోటర్ బిగించి ఇవ్వడం జరిగింది….

Read More

హసన్ పర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాల బూత్ స్థాయి విస్తృత స్థాయి సమావేశం

ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధి ఆరూరి రమేష్ హసన్ పర్తి / నేటి ధాత్రి వరంగల్ పార్లమెంట్ విజయానికి సిద్దమయ్యేందుకు ఎర్రగట్టు గుట్ట ఎమ్మెస్సార్ గార్డెన్స్ లో జరిగిన గ్రేటర్ వరంగల్ 1,2,55,56,65,66 మరియు హసన్ పర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాల బూత్ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని, పదికి పైగా సీట్లు గెలుచుకొని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి భారతీయ…

Read More

మజీద్ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఈరోజు జరిగిన రంజాన్ పండుగ సందర్భంగా మదీనా మసీదులో రంజాన్ పండుగ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో మదీనా మజీద్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ హమీద్ మౌలానా అక్రమ్ రాజా కమిటీ సభ్యులు గౌస్ ఉద్దీన్ హైదర్ జానీ సలీం ఖాసిం హిమాం మహమ్మద్ బాబా అల్లా భాగస్ జహీర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Read More

13న మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో తేదీ 13/04/2024 రోజున ఉ : 10 గం,, కీ మండల అధ్యక్షులు *గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు *గండ్ర సత్యనారాయణ రావు మరియు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *డా,, కడియం కావ్య పాల్గొననున్నారు.. కావున చిట్యాల మండలంలోని జిల్లా మండల…

Read More

రంజాన్ రోజున పేదలకు దానధర్మాలు చెయ్యాలి

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ఎండి బాబా సిసి నేటి ధాత్రి పత్రికతో మాట్లాడుతూ రంజాన్ రోజున పేదలకు దానధర్మాలు ఎందుకు చేస్తారో పూర్వం పెద్దలను అడిగి తెలుసుకుంటే రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం ధనవంతులైనవారు రంజాన్ నెలలో జకాత్ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది ఆస్తిలో నుంచి కొంత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అంటారు దీని ప్రకారం ప్రతి ధనికుడు మిగిలిన తన సంపద…

Read More

దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బిజెపికి ఓటు వేయాలి

-హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలుస్తారు -బిజెపి పాలనలో దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి ఎదిగింది -మోడీ వచ్చాక దేశంలో మతకలహాలు, కర్ఫ్యూలు కనుమరుగు -వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ హసన్ పర్తి/ నేటి ధాత్రి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళుతోందని, భారతదేశం మూడవ ఆర్థిక దేశంగా నిలబడాలి అంటే.. బిజెపికి ఓటు వేసి మీ మద్దతు(ప్రజలు) ఇవ్వాలని వరంగల్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి…

Read More

మైనార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఇంట్లో రంజాన్ వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మైనార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ హమీద్ ఇంట్లో రంజాన్ వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ అధ్యక్షులు చుక్క రాజశేఖర్ ముదిరాజ్ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళభరత్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డం మధుకర్ తంగళ్ళపల్లి టౌన్ అధ్యక్షులు గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్ మండల రైతు సెల్ అధ్యక్షులు…

Read More

జైపూర్ మండలంలోని పలు గ్రామాలను పర్యవేక్షించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో గురువారం రోజున మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను, బోర్ వెల్స్ పనులను ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పర్యవేక్షించారు. వేసవికాలంలో గ్రామంలో ప్రజలకు త్రాగు నీటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని గ్రామపంచాయతీ సిబ్బందికి తెలియచేశారు. అలాగే మరమ్మత్తులు అవసరమైన బోర్ వెల్స్ పనులను సత్వరమే పూర్తిచేసి గ్రామస్తులకు వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. టేకుమట్ల గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ పనులు పూర్తి…

Read More

రేపు దుమ్ముగూడెం మండలం లో జరిగే BRS పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేయండి

భద్రాచలం నేటిదాత్రి దుమ్ముగూడెం గురువారం ఈరోజు లక్ష్మీనగరం BRS పార్టీ కార్యలయంలో జరిగిన సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ మహాబూబాబాద్ BRS పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపే లక్ష్యంగా రేపు అనగా 12-4-2024న శుక్రవారం దుమ్ముగూడెం, భద్రాచలం చర్ల మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం గంగోలు కాళికా దేవి గుడి దగ్గర VVRఫంక్షన్ హాల్ లో రేపు ఉదయం 10 గంటలకు జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా…

Read More

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మండల బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో స్థానిక బీ ర్ఎస్ పార్టీ నాయకులు షేక్ అబుబాకర్ మరియు మహమ్మద్ శంషర్ఇంట్లో ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వారి గృహంలో వారి కుటుంబ సభ్యులందరికీ గ్రామంలోని మైనార్టీ ప్రజలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు ఇట్టి వేడుకల్లో సిరిసిల్ల ఫాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి సీనియర్ నాయకులు పడగల రాజు ఎంపిటిసి గుగ్గిళ్ళ లావణ్య అంజనేయులు జాగృతి మండల అధ్యక్షులు రామా గౌడ్ గ్రామ శాఖ…

Read More

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్.

వేములవాడ నేటిధాత్రి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్ధనల అనంతరం, ముస్లిం సోదరులను ఆత్మీయ అలింగణం చేసుకొని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు… ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజులు లోక కళ్యాణ ఆర్థం అత్యంత భక్తి శ్రద్దలతో ఉపవాసం ఉండి సమాజంలో ప్రజలందరూ…

Read More

భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

భద్రాచలం లో ముస్లింలకు పవిత్ర పండుగ అయిన రంజాన్ వేడుకలను భద్రాచలంలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భద్రాచలం నేటి ధాత్రి ఉపవాస దినాల అనంతరం బుధవారం నాడు నెలవంక కనిపించగా గురువారం ముస్లిం కుటుంబాలు రంజాన్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని ఏఎంసీ కాలనీలో ఉన్నటువంటి ఈద్గాలో వేలాదిమంది ముస్లింలు రంజాన్ ప్రార్థన నిర్వహించి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పట్టణంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలపగా స్నేహితులకు ఆత్మీయులకు సేమియాలు…

Read More

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు..

నల్లబెల్లి,నేటిధాత్రి : ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగను గురువారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ప్రక్కన గల ఈద్గా యందు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ మాసం మొదలైన నాటి నుండి 30 రోజులు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులుమంగళవారం నెల వంకను చూసి వారి యొక్క భక్తిభావాన్ని చాటుకున్నారు.ఈ నేపథ్యంలో రంజాన్ ప్రత్యేకత తరాబి నమాజును పట్టించి 31 వ రోజున ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక నమాజ్ ఈద్గాలో…

Read More