ప్రజలే బలరాం నాయక్ ని గెలిపించుకుంటారు

అభివృద్ధి చేయగల సమర్థత,సత్తా ఉన్న బలరాం నాయక్ లాంటి నాయకుడు గెలిచి పార్లమెంట్ కి వెళితేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. భద్రాచలం నేటి ధాత్రి మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి సారధ్యంలో భద్రాచల పట్టణంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా ప్రజల…

Read More

Families of victims utterly ruined by Konda

https://epaper.netidhatri.com/ Never showed his face to people while he was in power Never bothered about Chevella Constituency He always concentrated on his business activities Except for contracts he never bothered anything Not paid bills to sub-contractors who believed him Now sub-contractors on roads Now he is in the house-to-house campaign seeking votes He spreading the…

Read More

రాజ్యాంగాన్ని వ్యతిరేకించే పార్టీలను ఓడించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, నిర్వీర్యం చేసే పార్టీలనుఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. చండూరు మండల పరిధిలోనిబోడంగి పర్తి గ్రామంలోభువనగిరి పార్లమెంటు అభ్యర్థిఎండి.జహంగీర్ గెలుపు కోసంఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంజీఎస్టీ పేరా ప్రజలపై అధిక పన్నులుమోపిందని, ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని ఆయన అన్నారు. పెట్టుబడిదారులకు దేశ సంపద దోచి పెట్టినమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు….

Read More

మచ్చుపేట లో నూతనంగా బహుగుళ్ళ సిసి రోడ్డును ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే 2 కోట్ల నిధులతో సీసీ రోడ్డును వేయించిన ఘనత శ్రీధర్ బాబు దే..

ముత్తారం :- నేటి ధాత్రి టీవీ ఉన్నది కదా అని గోడకు తలిగేసి మైక్ ఉన్నది కదా అని జేబుకు పెట్టి నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బి ఆర్ ఎస్ నాయకులు పూదరి సతీష్ నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మచ్చుపేట గ్రామం మరియు బగుల్ల దేవస్థానం అభివృద్ధి అనేది ఎవరితో సాధ్యమైంది అనేది బహిరంగ చర్చకు మేము సిద్ధం . నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమా…

Read More

బీజేపీ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరిన చల్లా నారాయణ రెడ్డి

బీజేపీ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రులు మంథని :- నేటి ధాత్రి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మరియు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా. ఎల్. మురుగన్ ఆధ్వర్యంలో కండువా కప్పి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. భారతదేశంలో తిరుగుతున్న అభివృద్ధిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధినీ దృష్టిలో పెట్టుకొని, మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక భారతీయునిగా నా వంతు భాగస్వామ్యం అయ్యి రాష్ట్రంలో బీజేపీ…

Read More

కొంపలు ముంచిన కొండా!

https://epaper.netidhatri.com/ `అధికారంలో వున్నంత కాలం జనం ముఖం చూడలేదు! `చేవెళ్ల నియోజకవర్గం పట్టించుకోలేదు. `వ్యాపారాలలో మునిగి తేలిండు. `కాంట్రాక్ట్‌ పనులతోనే కాలం వెల్లదీసిండు. `నమ్మిన సబ్‌ కాంట్రాక్టర్ల బిల్లులు ఎగ్గొట్టిండు. `వాళ్ల జీవితాలను బుగ్గిపాలు చేసిండు. `ఇప్పుడు ఓట్ల కోసం ఊరూరు తిరుగుతుండు. `అబద్ధాలు ప్రచారం చేస్తుండు. `అఫిడవిట్లలో రూ.4వేలకు పైగా కోట్లు చూపించిండు. `కూలీలకు ఆశలు రేపి సబ్‌ కాంట్రాక్టర్లగా నమ్మించిండు. `వాళ్ల చేత కోట్లు ఖర్చు పెట్టించిండు. `పనులన్నీ చేయించుకొని మోసం చేసిండు. `సబ్‌…

Read More

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్

ఎండపల్లి నేటి ధాత్రి ఎండపెల్లి మండలం రాజారం పల్లె గ్రామంలో మే 3 వ తేదిన జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు సంబందించిన సభ స్థలాన్ని మరియు సమావేశం ఏర్పాట్లను అధికారులు,మండల నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధికారులు , పీసీసీ కార్యవర్గ సభ్యులు ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలెందర్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ…

Read More

తెలంగాణ జన సమితి పార్టీ 6వ ఆవిర్భావ దినోత్సవం.

వనపర్తి నేటిదాత్రి : తెలంగాణ జన సమితి 6 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ ,అంబేద్కర్. తెలంగాణ జాతిపిత జయశంకర్ చిత్రపటాల కు పూలమాల వేసి నివాళులర్పించిన టి.జె.ఎస్ జిల్లా అధ్యక్షులు య౦ఏ ఖాదర్ పాష అర్పించారు ఈ సందర్భంగా ఖాదర్ మాట్లాడుతూ. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి. డబ్బులే కేంద్రంగా జరుగుతున్న నేటి రాజకీయాల్లో తెలంగాణ జన సమితి…

Read More

ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 18దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన…

Read More

అనుమతి లేని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల బ్రాంచ్ లను ముసివేయాలి

ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ డిమాండ్ హన్మకొండ, నేటిధాత్రి: కె .ఎల్.ఎన్ రెడ్డి కాలనీ ,మరియు పోచమ్మ మైదాన్ లో నూతనంగా ప్రారంభించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల కు ఇంటర్ బోర్డు నుండి ఎలాంటి అనుమతి లేదు , అయినప్పటికీ అల్ఫోర్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల ను మోసం చేస్తూ హన్మకొండ లో ని కే. ఎల్. ఎన్ రెడ్డి కాలనీ లో మరియు వరంగల్ పోచం మైదాన్ బ్రాంచ్లలో అడ్మిషన్లు చేసుకుంటూ…

Read More

సీఎం రేవంత్ రెడ్డి జనజాతర బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి.

సభకు లక్షలాదిగా తరలిరావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపు. భూపాలపల్లి నేటిధాత్రి (మంగళవారం) భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే జన జాతర భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారని, ఇట్టి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం జన జాతర ప్రాంగాణంలో ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడారు. రేపు మధ్యాహ్నం 3…

Read More

విలేకరి కూతురు సానియా ను ఘనంగా సన్మానించిన ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి : చిట్యాల రోడ్డులోని డబుల్ బెడ్రూంలో నివసించే పత్రిక విలేకరి మహమ్మద్ నిరంజన్ కూతురు సానియా ఇంటర్ ఒకేషనల్ లో 960 మార్కులు సాధించిన నేపథ్యంలో అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, టౌన్ కార్యదర్శి రమేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఉమా, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, చత్రూ నాయక్, శివకుమార్, రాములు తదితరులు ఘనంగా…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి.ఆర్థిక సాయం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చెన్నవేల్లి గ్రామానికి చెందిన మోదేళ్ళ నర్సింలు(58) అనారోగ్యంతో మరణించారు. వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు, మైబు, పిట్టల బాలు,…

Read More

చెల్పూర్ 2004-2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఘనంగ జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ లో 10 వ తరగతి 2004-2005 పూర్వ విద్యార్థుల సమ్మేళనము, ఈ కార్యక్రమం లో గురువులని పూలు చల్లుతు స్టేజ్ మీదకి ఆహ్వానించి శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి హజరైన అప్పటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు రిటైర్డ్ ఉపాధ్యాయులు నరహరి మధుసూదన్ రెడ్డి, శాస్త్రి , పాఠశాల హెడ్ మాస్టర్ అశోక్ కుమార్, ఓ సారయ్య ,…

Read More

ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటేయండి

రైతుల సంక్షేమమే బిఆర్ఎస్ పార్టీ ధ్యేయం.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కు వారంటీ లేని హామీలు ఇచ్చినది. పదేళ్ల కెసిఆర్ పాలనలో అభివృద్ధి.. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో కరువు.. కెసిఆర్ సంక్షేమం బికెయంఆర్ అభివృద్ధి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు ఖాయం. శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులను పొందిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సోమవారం రోజు గద్వాల నియోజకవర్గం లో కె.టి…

Read More

మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీకరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం మండల కేంద్రంలో మార్కెట్ చౌరస్తాలో ప్రతి ఇంటింటా వినోద్ కుమార్ గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినోద్ కుమార్ గెలుపుతోనే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అందుచేత ఆయనకు ఓటేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు…

Read More

పాలమూరు జిల్లాలో కమలం జోరు

బిజెపి ప్రచార హోరు.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ రూరల్ మండలంలో కమలం జోరుగా ప్రచారం నిర్వహించారు. వెంకటాపురం, చిన్న దర్పల్లి, నాయినాని పల్లిలలో బీజేపి లోకసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే.అరుణమ్మ అడుగడుగునా డప్పు చప్పుళ్ళు, మహిళల నృత్యాలు, జై బీజేపీ నినాదాలతో అరుణమ్మకు అడుగడుగినా నిరాజనాలు పలికిన గ్రామస్థులు, బీజేపీ శ్రేణులు వెంకటాపురం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అరుణమ్మ. స్థానికులు, నాయకులతో కలిసి ఇంటింటి…

Read More

బడే భాయ్..చోటేభాయ్ కలిసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్ర చేస్తారు

కాంగ్రెస్,బీజేపీ లను నమ్మి ప్రజలు ఆగం కావొద్దు ఇప్పటికే ఆరు గ్యారెంటీలను నమ్మి ఆగమయ్యారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కమలాపూర్ మండలం శనిగరం లో రోడ్ షో నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఉత్తమాటలు.. ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను నమ్మి ఇప్పటికే ప్రజలు మోసపోయి గోస పడుతున్నారని… మళ్లీ ఇప్పుడు బీజేపీ మాటలు నమ్మి మరో సారి ప్రజలు మోసపోతే ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి…ఢిల్లీలో బడే భాయ్…

Read More

పనిచేసే ఎంపి కావాలి బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ పనిచేసే ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ 2014 ఎలక్షన్ లో కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అన్న వినోద్ కుమార్.నీ గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఎంపీగా ఉన్న సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని…

Read More

అంబెడ్కర్ కూడలిలో ఆరూరి కరపత్రాల ఆవిష్కరణ

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణ కేంద్రం అంబేద్కర్ సెంటర్లో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఆలూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ప్రచార కరపత్రం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు వేల్పుల సూరన్న మున్నూరుకాపు పరకాల నియోజకవర్గం ఇంచార్జ్ మంద రాజు మాదిగలు ముఖ్యఅతిథిగా పాల్గొని కరపత్రం ఆవిష్కరించారు.అనంతరం పరకాల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్…

Read More