ప్రజలే బలరాం నాయక్ ని గెలిపించుకుంటారు
అభివృద్ధి చేయగల సమర్థత,సత్తా ఉన్న బలరాం నాయక్ లాంటి నాయకుడు గెలిచి పార్లమెంట్ కి వెళితేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. భద్రాచలం నేటి ధాత్రి మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి సారధ్యంలో భద్రాచల పట్టణంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా ప్రజల…