దొంగలు ఎత్తుకెళ్లినారని అనుకున్న బంగారం ఇంటిలోనే దొరికింది

-హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ -ఎస్సై శ్రీకాంత్ ను అభినందించిన నీలోజిపల్లి గ్రామస్తులు బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన అనుముల ఎల్లవ్వ భర్త నారాయణ బుధవారం రోజున కోనరావుపేట మండలం నిమ్మ పెళ్లి వివాహ కార్యక్రమానికి హాజరైన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి తను వేసుకున్న నెక్లెస్ ను ఇంట్లో సెల్పులు బట్టల కింద దాచినారు.ఇంట్లో అందాద ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆమె తలుపులకు…

Read More

అవినీతిలో దిట్ట డీలర్ శ్రీను

కోట్లకు పడగలెత్తిన అలియాస్ తాటిపల్లి శ్రీనివాస్ జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ మండల్ లో డీలర్ శ్రీను అక్రమాలు సింగరేణి మైనింగ్ తహసిల్దార్ కార్యాలయ ఆఫీసర్లను కొని అక్రమ దందాలు సహజ వనరులను దోచుకొని వందల కోట్లు సంపాదించిన డీలర్ శ్రీను జైపూర్ మండలంలోని రామారావు పేట ఇందారం గ్రామ శివారులో ఐ కే. ఓ సి ఉపరితల గనుల కోసం రైతుల నుండి సింగరేణి సంస్థ తీసుకున్న భూములలో జైపూర్ మండలానికి చెందిన డీలర్ శ్రీను…

Read More

ఖమ్మం కాంగ్రెస్‌ కింగ్‌ ప్రసాద్‌ రెడ్డి!

https://epaper.netidhatri.com/ `ఖమ్మం కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల గెలుపులో కీలకపాత్ర. `అన్న పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి శపథం నెరవేర్చిన నాయకుడు. `గతంలో జరిగిన ఖమ్మం సభ సక్సెస్‌ వెనుక ప్రసాద్‌ రెడ్డి పాత్ర అమోఘం. `ఖమ్మంలో కాంగ్రెస్‌ తిరుగులేని శక్తిగా మారడానికి ప్రసాద్‌ రెడ్డి కృషి అమూల్యం. `తెలంగాణలో పార్లమెంటు సీట్ల గెలుపు బాధ్యత శ్రీనివాస్‌ రెడ్డి దే. `ఖమ్మం పార్లమెంటు సీటు ప్రసాద్‌ రెడ్డికే. `కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద పెరిగిన పొంగులేటికి ప్రాధాన్యత. `ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌…

Read More

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ

PRESS RELEASE 22-02-2024 గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారికి.. రాష్ట్రవ్యాప్తంగా సన్‌ఫ్లవర్ పండించిన రైతులు మద్దతు ధర రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సంవత్సరం మద్దతు ధర రూ. 6760 ఉండగా మార్కెట్లో మాత్రం రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకే రైతులు అమ్ముకుంటున్నారు. ప్రతి క్వింటాలుకు దాదాపు రూ. 2 వేలు నష్టపోతున్నారు. గతంలో మా ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో మద్దతు ధరకు రైతుల నుంచి…

Read More

మరో రెండు గ్యారంటీల అమలు

27 లేదా 29వ తేదీన ప్రారంభం గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి…

Read More

కరెంట్ కట్ చేస్తే.. సస్పెండ్

విద్యుత్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరిక రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు….

Read More

భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు

-చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 22 మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగు సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం ఎస్ బి ఐ మొగుళ్లపల్లి బ్రాంచ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ బి ఐ మొగుళ్ళపల్లి బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు….

Read More

క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ఎండపల్లి నేటిధాత్రి ఉమ్మడి వెల్గటూర్ మండలం వెల్గటూర్ రాజక్కపల్లి గ్రామాల పరిధిలోని దొరిశెట్టి వెంకటయ్య గారి సతీమణి క్రీ”శే” శంకరమ్మ మరియు కుమారుడు సతీష్ జ్ఞాపకార్థం నిర్వహించిన ధర్మపురి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫైనల్ మ్యాచ్ లో మొదటి స్థానంలో నిలిచిన జట్లకు బహుమతులను ప్రదానం చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Read More

వేలాల గట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్న ఏసిపి, ఎస్సై పోలీస్ అధికారులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం వేలాల గట్టు మల్లన్న స్వామి ని దర్శనం చేసుకున్న జైపూర్ ఏసిపి ఏ. వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఉపేందర్ రావు అనంతరం మహా శివరాత్రి జాతర ఏర్పాట్ల గురుంచి అడిగి తగు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్పెషల్ ఆఫీసర్ విద్యాసాగర్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, గుట్టు మల్లన్న స్వామి పౌండర్ చొప్పకట్ల శ్రీకాంత్, నాయకులు మాజీ ఉప సర్పంచ్ డేగ నగేష్…

Read More

ఫూలే దంపతుల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి!

జైపూర్ ఏసిపికి వినతిపత్రం సమర్పించిన బీసీ సంఘాల నాయకులు జైపూర్, నేటి ధాత్రి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామంలో నెలకొన్న మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వివిధ బీసీ బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు జైపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్లు గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరంపల్లి…

Read More

కారును తప్పించబోయి చెట్టును ఢికొని ఇద్దరికీ గాయాలు

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం ఎనగంటి- బండపల్లి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును తప్పించబోయి ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొనడంతో బైక్ పై ఉన్నటువంటి యువతీతో పాటు యువకునికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను స్థానిక వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Read More

పంజాబ్ రైతులపై హర్యానా పోలీసుల కాల్పులను ఖండించండి

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏ ఐ కె ఎస్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్ నేటి ధాత్రి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఫిబ్రవరి 20న సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన పోలీసులు ఫాసిస్ట్ అంతక స్వభావంతో అత్యంత కరకషంగా జరిపిన కాల్పులలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన బటిండా జిల్లాలోని బాలన్ గ్రామానికి చెందిన 24 సంవత్సరాల యువకుడు శుభ కరన్ సింగ్ మరణించాడు.ఈ నరాంతక దాడిని…

Read More

దేవాలయ శంకుస్థాపన కార్యక్ర మంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్పల్లి, ఫిబ్రవరి 22 నేటి ధాత్రి ఇన్చార్జి కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్లో శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి దేవా లయ శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు.అనంతరం హనమా న్ దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల భాస్కర్రావు, ఆలయ ఫౌండర,చైర్మన్ మధుసూదన్ గుప్త, ప్రెసిడెంట్ సంతోష్ గుప్త, ట్రెజరర్ చిట్ట భాస్కర్,ప్రభాకర్,సతీష్,జగ దీష్,బుస్సా…

Read More

కిందికుంట చెరువు సుందరీకరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్

నార్నె శ్రీనివాస రావు కూకట్పల్లి, ఫిబ్రవరి 22 నేటి ధాత్రి ఇన్చార్జి ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ…. ఒకప్పుడు రాళ్ళు, రప్పలతో మురికి కూపం లాగా ఉన్న కిందికుంట చెరువుకు మహర్దశ వచ్చినది అని ఎమ్మె ల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో చెరువుసుందరీకరణ,సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరిగినది అని, అదేవిధంగా చెరువు కట్ట పటి ష్టం పరిచేలా పునరుద్ధరణ,మురు గు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి…

Read More

పొలిటికల్ ప్రొఫెసర్ కోదండరాం తో మెడికల్ ప్రొఫెసర్ డాక్టర్ బరిగెల రమేశ్ భేటి

ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ఇరువురు పరకాల నేటిధాత్రి గురువారం రోజున హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ జాక్ చైర్మైన్ కోదండరాంని తెలంగాణ మెడికల్ జాక్ చైర్మన్ బరిగెల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా అలనాటి ఉద్యమంలో వైద్యులు నిర్వహించిన పాత్రను గుర్తు చేసుకున్నారు.తనకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా అవకాశం కల్పించాలని మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ బరిగెల రమేష్ కోరగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రoలో గత ప్రభుత్వం ఉద్యమకారులని పట్టించుకోలేదు కానీ కాంగ్రేస్…

Read More

కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె ను ఆవిష్కరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

హసన్ పర్తి / నేటి ధాత్రి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 65వ డివిజన్ సుబ్బాయి పల్లి గ్రామంలో బుదవారం సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు తొలుత పెద్దమ్మ తల్లిని దర్శించుకుని గ్రామం లోకి ప్రవేశించగానే గ్రామ ప్రజలు పూల మాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వరంగల్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పోలేపాక అశోక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా…

Read More

వనపర్తి లో చిన్నపిల్లల కథ సుఖాంతం

విలేకరుల సమావేశంలో సీఐ ఏ స్ ఐ వనపర్తి నేటిదాత్రి వనపర్తి పట్టణానికి చెందిన చిన్నపిల్లలు పావని మౌనిక ఏడవ తరగతి చదువుతున్నారు రోజువారీగా స్కూల్ కు వెళ్లారని సాయంత్రం తర్వాత ఇంటికి రాకపోవడంతో వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ లో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని వనపర్తి సీఐ నాగభూషణరావు టౌన్ ఎస్ఐ జయన్న వనపర్తి పోలీసు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ శ్రీమతి కె రక్షితమూర్తి…

Read More

మహిళా సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ మేడి రవికి గణ సన్మానం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్టిపల్లి మాజీ సర్పంచ్ మేడి రవి ని మహిళా సంఘం సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ మేడి రవి సర్పంచ్ పదవి కాలంలో ఉన్నప్పుడు చేసిన సేవలు మరువలేనివి. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు.

Read More

మూడపెళ్లి గ్రామంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపెళ్లి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవాలు గురువారం రోజున మహా ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు ఆయనతోపాటు ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ అర్చకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు…

Read More

10వ తరగతి స్నేహితునికి ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచిన తోటి స్నేహితులు

వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని శ్రీరాములుపేట గ్రామానికి చెందిన కోల సంతోష్ అనే యువకుడు గత నెల రోజుల క్రితం ట్రైన్ యాక్సిడెంట్ లో మరణించగా అతనితో 2010 సంవత్సరం 10 వ తరగతి చదువుకున్న తోటి స్నేహితులంతా కలిసి ఈరోజు అతని కుటుంబాన్ని పరమర్శించి, వారికి ధైర్యాన్ని ఇచ్చి, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. సంతోష్ కుటుంబానికి 41000/-(నలభై ఒక వేయి) రూపాయలు ఆర్థిక సహాయంగా అందివ్వడం జరిగింది….

Read More