*వాసుదేవ్ రావు హీరోగా “సిల్క్ సారీ ” సినిమా నుంచి డైరెక్టర్ సాయి రాజేష్ గారి చేతుల మీదుగా ‘చేతులోన స్కాచ్ గ్లాస్” ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరో గా వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్ రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా టి . నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ గారి చేతుల మీదుగా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు….

Read More

సన్నాలు సాధ్యమా!

https://epaper.netidhatri.com/view/267/netidhathri-e-paper-17th-may-2024/2 `పేదలకు సన్న బియ్యం మంచి ఆలోచన! `తెలంగాణ భూములు అనువేనా! `సన్నాలకు సమయం ఎక్కువ! `అంత నీటి సౌలత్‌ వుందా! `మూడు పంటల చోట రెండు పంటలతో రైతు బతికేనా! `సన్నాల సస్య రక్షణ ఖర్చుతో కూడుకున్న పని. `పంట చేతికొచ్చే సమయంలో రసం పీల్చే చీడతో బెడద. `గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే ఈ ప్రయోగం విఫలం. `మళ్ళీ సన్నాలంటే రైతులు ముందుకొస్తారా! `ప్రాంతాల వారిగా ఏ పంటలు వేయాలో రైతులకు తెలుసు. `బలవంతపు సాగు…

Read More

బేమాన్‌ లకే బిఆర్‌ఎస్‌ టిక్కెట్లు?

https://epaper.netidhatri.com/view/267/netidhathri-e-paper-17th-may-2024 `బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బహిరంగంగానే అంటున్న మాట. `కార్యకర్తల కష్టం పట్టించుకోలేదు. `ఇన్‌ ఛార్జుల కష్టం వృధా చేశారు. `రాత్రింబవళ్ళు కష్ట పడిన ఇన్‌ ఛార్జులకే నామం పెట్టారు. `పార్టీని నిండా ముంచే వారికే టిక్కెట్లు పంచారు! `పార్టీ శ్రేణులను అభ్యర్థులు కసురుకున్నంత పని చేశారు. `సరిగ్గా పోలింగ్‌కు ముందు అభ్యర్థులు చేతులెత్తేశారు. `మా వల్ల కాదని కార్యకర్తల ముఖం మీదే చెప్పేశారు. `పార్టీ మాకేమిచ్చిందని అభ్యర్థులే ఎదురు ప్రశ్నించారు. `పార్టీ టిక్కెట్‌ ఇచ్చి పరేషాన్‌ చేసిందని…

Read More

డెంగ్యూ నివారణ మా బాధ్యత సురక్షితమైన రేపటి కోసం

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల నేటిదాత్రి జిల్లాలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, “డెంగ్యూ నివారణ మా బాధ్యత – సురక్షితమైన రేపటి కోసం” అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥…

Read More

కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడిన పలువురు మహిళా నాయకులు దొడ్లను కలవడం జరిగింది.

కూకట్పల్లి మే 16 నేటి ధాత్రి ఇన్చార్జి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన సంద ర్భంగా 124 డివిజన్ కార్పొరే టర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ని వారి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు మర్యాదపూర్వ కంగా కలవడం జరి గింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి విజయం కోసం పనిచేసిన ప్రతిఒక్క రికి పేరు పేరునా ధన్యవాదాలు తెలి య చేసా రు.కార్యక్రమంలో రాజ్యల క్ష్మి,పుట్టందేవి,సౌందర్య,అనురాధ,…

Read More

దశ దిన కార్యక్రమానికి హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్,

# బీజేపీ ఎంపి అభ్యర్థి సీతారాం నాయక్ నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వాపురం గ్రామంలో మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు, సర్వాపురం గౌడ సంఘం అధ్యక్షులు శీలం వీరన్న గౌడ్,4 వ వార్డు బీజేపీ కౌన్సిలర్ రాంబాబు గౌడ్, రాజు గౌడ్ ల మాతృమూర్తి ఆగమ్మ గౌడ్ దశ దిన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమం నకు గౌడ జన హక్కుల పోరాటం సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్…

Read More

యాసంగి ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల పై వ్యవసాయశాఖ, సహకార శాఖ, తూనికలు కొలతలు, మార్కెటింగ్, డిఆర్డీఏ పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా117 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 16…

Read More

శ్రీ శ్వాసవి కన్యాక పరమేశ్వరి దేవాలయం వార్షికోత్సవం.

కుత్బుల్లాపూర్ నేటిదాత్రి ; శ్రీవాసవికన్యకప్రమేశ్వరి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా సంఘము అధ్యక్షురాలు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి. కల్వ సుజాతను. ఆహ్వానిం చా రు

Read More

విద్యుత్ ఆఘాధంతో పాడి గేదె మృతి.

చిట్యాల,నేటిధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని చల్లగరిగే గ్రామానికి చెందిన సిరిపెల్లి నరేష్ కు చెందిన పాడిగేదే గురువారం గ్రామ శివారులో మేతకు వెళ్లగా ప్రమాదవశత్తు 11kv విద్యుత్ వైర్ తాకడంతో అక్కడికక్కడే మృతి చెoదింది. గేద విలువ సుమారు 50 వేలు ఉంటుందని, ప్రభుత్వ ఆదుకోవాలని భాదితుడు కోరుతున్నాడు.

Read More

ప్రబీరు పురకాయస్థకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదల.

ప్రభీరు అరెస్టును తప్పు పట్టిన సుప్రీంకోర్టు. నిరంకుశ ప్రభుత్వాలకు గుణపాఠం. సుప్రీంకోర్టు తీర్పును అభినందించిన సిపిఎం ప్రజా సంఘాలు. భూపాలపల్లి నేటిధాత్రి ప్రబీర్ పురాకాష్ట, బుక్ లేటు విడుదల. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ దాని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈరోజు శ్రామిక భవన్లో ప్రబీరు పురకాయస్థకు సంబంధించిన బుక్లెట్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ న్యూస్ క్లిక్ ఎడిటర్…

Read More

ఇంటర్ ప్రవేశాలకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల స్థానిక ధరియాపూర్ మోడల్ జూనియర్ కాలేజిలో ఇంటర్మీయట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కొరకు దరఖాస్తు స్పీకరిస్తున్నాము అని ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.10 వ తరగతి పాస్ అయిన విద్యార్థినీ,విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరం లో అడ్మిషన్ పొందుటకు మే 9వ తేది నుండి మే 31 తేది వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. ఎంపీసీ,బైపీసీ,సీఈసీ,ఎంఈసి, గ్రూపుల గల నందు 40…

Read More

ప్రజల కోసం వేసిన చేతి పంపు కబ్జా

అడుగుతే తంతా నానభూతులు తిడుతూ హంగామా చేస్తున్న బి ఆర్ ఎస్ నాయకుడు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో బి ఆర్ ఎస్ నాయకుడు హల్చల్ చేస్తున్నాడు అడుగుతే తంతా అంతా నా ఇష్టం అంటూ అడిగిన వారిని నానా బూతులు తిడుతూ హంగామా చేస్తున్నాడు ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం ఎస్సి కాలనీ లో కొన్ని సంవత్సరాల క్రితం గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ప్రజల దాహం తీర్చటానికి చేతి…

Read More

ఈనెల 16న సీఎం క్యాంప్ ఆఫీస్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్

కూకట్పల్లి, మే 16 న్యూస్ నేస్తం ప్రతినిధి సీఎం క్యాంప్ ఆఫీస్ గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్?రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను సీఎంరేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంగా విని యోగించనున్నట్లు తెలుస్తోంది.ప్ర స్తుం సీఎం జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే పాలన సాగిస్తున్నా రు.అయితే సమావేశాలకు ఇబ్బంది కరంగా మారడంతో ‘లేక్ వ్యూని వా డాలని ఆయన యోచిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.జూన్ 2 తర్వాత ఆ భవనాన్ని…

Read More

కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మొలుగూరి సదయ్య

నేటి ధాత్రి జమ్మికుంట. ఈరోజు గాంధీ భవన్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో పోస్ట్ ఎలక్షన్ ఫీడ్బ్యాక్ పార్లమెంట్ కోఆర్డినేటర్స్ తో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్సి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ మేనేజింగ్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ ఎక్స్ ఎమ్మెల్సీ, బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ, పుష్పలీల మాజీ మంత్రివర్యులు, రాముల నాయక్ ఎమ్మెల్సీ , వినోద్ రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్,…

Read More

ప్రజలు ప్రజల ప్రాణాలు పణంగా పెట్టిన లక్ష్మీ ఇన్ఫో

రంగారెడ్డి జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు. ఉప్పల సంతోషి కుమార్ గుప్తా కుత్బుల్లాపూర్ నేటి రాత్రి : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు డైరీ ఫార్మ్ రోడ్డు కండ్లకోయ వరకు పనులు జరుగుచున్న సుచిత్రా జంక్షన్ కు సమీపంలో ఉన్న సబ్ రోడ్ లో సెవెన్ హిల్స్ వైన్స్ నుండి మహీంద్రా షోరూం వరకు సబ్ రోడ్ విస్తరణలో భాగంగా సెవెన్ హిల్స్ వైన్స్ ముందు 50 ఫీట్ల నుండి 100 ఫీట్ల…

Read More

బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ కు ఘన సన్మానం

రామకృష్ణాపూర్,నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో మూడు సంవత్సరాలుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ములుగు జిల్లాకు బదిలీపై వెళుతున్న హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు ను రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఘనంగా సన్మానించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది సైతం ఘనంగా సన్మానించారు, సన్మానించిన వారిలో ఏఎస్ఐ శ్రీనివాస్, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

Read More

యధావిధిగా యారన్.సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందించాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించి యారన్ సబ్సిడీ తగ్గింపు నిర్ణయాన్ని ప్రభుత్వ అధికారులు మానుకోవాలని గతంలో మాదిరిగా యధావిధిగా సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందజేయాలని రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే చలో హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతామని ఈరోజు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్స్…

Read More

జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ

నేటి ధాత్రి జమ్మికుంట డెంగ్యూ నివారణ: సురక్షితమైన రేపటి కోసం మన బాధ్యత . జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాల లో వైద్య సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించడం జరిగింది భారతదేశంలో మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటారు ఏడిస్ దోమ కాటు…

Read More

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కాటారం నేటి ధాత్రి ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో కాటారం మండలంలోని పోతులవాయి, బయ్యారం గ్రామాల్లో ఎం పి పి యస్ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్12 వ తేదీన పాఠశాలలు ప్రారంభం కానున్నందున పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, పనుల్లో పెండింగ్ ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. పనులు నిరంతరయంగా జరిగేందుకు ఇప్పటికే 20…

Read More

మహిళ సంఘాల ద్వారా ప్రభుత్వ స్కూల్ యూనిఫాం తయారీ పరిశీలించిన జిల్లా కలెక్టర్

కాటారం నేటి ధాత్రి కాటారం మండల కేంద్రం లోని మహిళ సమాఖ్య భవనంలో జీవన జ్యోతి మండల సమాఖ్య మహిళ సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ ల తయారీ కుట్టుకేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని మొత్తం 49 మండల పాఠశాలలకు గాను 901 బాలురు,988 బాలికలు ఉండగా మొత్తం బాల బాలికల సంఖ్య 1889 పిల్లలకు గాను…

Read More
error: Content is protected !!