బల్మురి వెంకట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మహంత్ అర్జున్

మందమర్రి, నేటిధాత్రి:- ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మర్యాదపూర్వకంగా గురువారం మాజీ ఎన్ఎస్ యుఐ స్టేట్ సెక్రెటరీ ఖమ్మం జిల్లా ఇంఛార్జి మహంత్ అర్జున్ కుమార్ గాంధీ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా మాహంత్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ, బల్మురి వెంకట్ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో పదవులు పొందాలి ఆశిస్తున్నట్లు తెలిపారు.

Read More

నేడు తెలుగు జాతికి తెలుగు భాషకు ప్రపంచవ్యా

ప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని: కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు కూకట్పల్లి జనవరి 18 నేటి ధాత్రిఇంచార్జ్ స్వర్గీయ నందమూరి తారక రామా రావు 28 వ వర్ధంతి సందర్భంగా కెపిహెచ్పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు వసంత్ నగర్ లోని ఆయన విగ్రహానికి పూల మాలు వేసి నివాళులు అర్పించా రు.. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నేడు తెలుగు జాతికితెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని నేలతల్లి…

Read More

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని సాయనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తోలెం సాంబయ్య ,వాగబోయిన పుల్లయ్య, వాగబోయిన రాములు, తాటి లక్ష్మయ్య, ఉకే లక్ష్మయ్య, అరేం బిక్షం, బుచ్చయ్య, ఎర్రం పుల్లయ్య ఇర్ప కృష్ణ , చొక్కాయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More

మెడికల్ బోర్డు అవినీతిని నిర్మూలిస్తాం

లాభాల వాటా, దీపావళి బోనస్ ఇప్పించిన ఘనత ఏఐటియుసిదే.. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటి ధాత్రి మెడికల్ బోర్డు లో జరుగుతున్న అవినీతి దందా ను సమూలంగా నిర్మూలిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు . గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్…

Read More

కూతబెట్టి..ఆటఆడిన పల్లా

జనగామ : నిత్యం రాజకీయ కార్యకలాపాలతో బిజీ బిజీగా గడిపే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్ -14 బాలుర బాలికల విభాగంలో జరిగిన కబడ్డీ రాష్ట్ర స్థాయి ముగింపు పోటీల్లో పాల్గొన్నారు..ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా కబడ్డీ..కబడ్డీ అంటూ కూతబెట్టి ఆట ఆడి క్రీడాకారులలో ఉత్సాహం నింపారు..

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ల ఆవిష్కరణ

వరంగల్, నేటిధాత్రి: ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 2024 క్యాలెండర్లను ఆవిష్కరించిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా ఈరోజు శాయంపేట ట్రీ సిటీ వారి ఇంటి యందు క్యాలెండర్లను ఆవిష్కరించడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య పశ్చిమ కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్ జిల్లా మున్నూరు కాపు సంఘ నాయకులు ఉపాధ్యక్షులు పార్టీ శ్రీనివాస్ కార్యదర్శి పేరు కారి శ్రీధర్ పూజారి సత్యనారాయణ…

Read More

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి

– క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తా.. -నృత్య ప్రదర్శన చేసిన చిన్నారిని అభినందించిన పల్లా -ముగిసిన అండర్ -14 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు హాజరైన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారు రాణించేలా ప్రోత్సహించా లని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని 13వార్డ్ ధర్మకంచ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో…

Read More

ఘనంగా ఎన్ టి రామారావు వర్ధంతి

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా టిడిపి జిల్లా నాయకులు ఆర్ పి గణేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలేసి వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎన్టీఆర్ గారి అభిమానులు పాల్గొని మాట్లాడుతూ వెండితెరపై అందాల రాముడైనా కొంటె కృష్ణుడైనా ఏడుకొండల వాడైనా.ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసి ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న వ్యక్తి స్వర్గీయ…

Read More

ప్రజా ఆలోచనా వేదిక అధ్యక్షులుగా విద్య వెంకట్

కూకట్పల్లి జనవరి 18 నేటి ధాత్రి త్రి ఇంచార్జ్ సమాజానికి సేవలు అందించాలన్న సదుద్దేశంతో 1976 లో ప్రజా ఆలో చన వేదిక స్థాపించడం జరిగింది.ప్ర జాలోచన వేదిక వ్యవస్థాపక అధ్య క్షులుగా ఉన్న నేను ప్రజల్లో సామా జిక స్పృహను పెంపొందించేందుకు కృషి చేస్తూ సమాజంలో నెలకొన్న అసమానతలు రూపుమాపడానికి కృషి చేయడం జరుగుతుంది.రా జ్యాంగానికిలోబడి చట్ట ప్రకారం కార్యక్రమాలు చేస్తూ ప్రజా ఆలోచన వేదిక నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజల పక్షాన నిలబడింది.నీతి నిజా యితీ…

Read More

కొత్తగూడెం మరో మునుగోడు ఎప్పుడు అవుతుంది

బెల్ట్ షాప్ లపై కొరడా ఎప్పుడు బెల్ట్ షాప్ ల వలన మద్యం బాబుల జేబులకు చిల్లులు కొత్తగూడెంలో. రాత్రి పది తర్వాత మంచినీరు దొరకదు కానీ మందు దొరుకుతుంది నిద్రపోతున్న ఆఫ్కార్ .శాఖ మరియు పోలీసులు రామవరం. త్రీ ఇంక్లైన్. ఫోర్ ఇంక్లైన్. రుద్రంపూర్. ఇలా ఎన్నో గ్రామాలలో. మందు.ఏరులై పారుతుంది కొత్తగూడెం.ఎమ్మెల్యే.దీనిపై దృష్టి పెడతారా లేదా చూడవలసిన విషయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం నియోజకవర్గంలో సుమారు700…

Read More

మహబూబ్నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ప్రసంగించిన బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ – అదానీ వ్యవహారంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్- బిజెపి కుమక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్వయంగా కాంగ్రెస్ బిజెపి కలిసి బీఆర్ఎస్ ను ఓడించాలని, బొంద పెట్టాలని పిలుపునిస్తున్నారు రాహుల్ గాంధీ ఏమో మోడీ-అదాని ఒక్కటే అంటున్నారు… మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు 13 లక్షల…

Read More

భద్రాచలం పట్టణంలో ప్రమాదాలకు కారకులవుతున్న వ్యాపారస్తులు,రెస్టారెంట్ లు,ప్రయివేట్ హస్పిటల్స్

భద్రాచలం. నేటి ధాత్రి భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విశాలమైన రోడ్లు ఉన్నాయి, కానీ ఈ బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విశాలమైన రోడ్లను కొన్ని వ్యాపార సంస్థలు సగం రోడ్డు వరకు ఆక్రమించుకొని తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. సగం రోడ్డు వరకు ఆక్రమించడం వలన బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రెండు వైపులా వాహనాల పార్కింగ్ సమస్య ఏర్పడుతుంది, ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుంది….

Read More

మృతుని కుటుంబానికి సహాయం అందించిన ఉపసర్పంచ్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన సిద్దయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేసిన బస్వాపూర్ గ్రామ ఉపసర్పంచ్ సత్తు శ్రీనివాస్ రెడ్డి .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మృతిచెందగా వారి కొడుకు అందవైకల్యంతో ఉన్నందున వారి కుటుంబం అంతిమ సంస్కారాలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నందున వారి కుటుంబాన్ని పరామర్శించి 3000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు…

Read More

పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

25న స్టేడియంలో బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణ ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 18 ఉప్పల్ త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో 25న బూతు స్థాయి ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ గారు మరియు…

Read More

కెసిఆర్,బిఆర్ఎస్ మీద కోపాన్ని రైతులపై చూపించకండి

రైతులకు సరిపడా నీళ్లు అందించండి దళిత బంధు రెండో విడత వెంటనే విడుదల చేయాలి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అక్కస్సును వెళ్లగకుతుందని, తమపై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా కెసిఆర్ ను బదనాం చేసే ప్రయత్నం చేయవద్దని హుజురాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు….

Read More

విలేఖరి కుటుంబాన్ని పరామర్శించిన అఖిలపక్షం నేతలు

వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లా కేంద్రంలో ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ పోలిశెట్టి బాలకృష్ణ నేటి ధాత్రి దినపత్రిక జిల్లా విలేఖరి పోలిశెట్టి సురేష్ తల్లి సులోచనమ్మ ఆకస్మికంగా మృతి చెందారు ఈ విషయంతెలుసు కున్న జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు

Read More

ప్రభుత్వం మారినా ఆగని అక్రమ ఇసుక దందా

అక్షయపాత్ర పొత్కపల్లి ఇసుక క్వారీ.. క్వారీ ల వద్ద,మెయిన్ రోడ్డు పై వందలాది లారీలు.. వాహనదారులకు ప్రజలకు తప్పని తిప్పలు.. ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:- గత రెండు సంవత్సరాలుగా మానేరు నది అక్రమార్కులకు వరంగా మారింది. దోచుకున్నోళ్లకు దోచుకున్నంతగా ఇసుకాసురుల పంట పండింది. ప్రభుత్వం మారినా ఇసుక మాఫియా అక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామ సమీపంలో గల పొత్కపల్లి2 ఇసుక క్వారీని నేడు విలేకరుల బృందం సందర్శించగా విస్తుగొలిపే…

Read More

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం నేతలు

వనపర్తి నేటిదాత్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో హనుమాన్ టికె డిలో తెలుగు దేశం నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బి రాములు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం…

Read More

గుట్ట లోగుట్టు తేల్చుతారా?

https://epaper.netidhatri.com/ భక్తిరంజిత గుట్టనే మింగిరే! `రేవంత్‌ రెడ్డి ఆనాడు అక్రమమనెనే! `దాసోజు కూడా బాగానే కొట్లాడెనే? `విజయారెడ్డి కేసు నమోదు చెసెనే! `అయినా కోవెల కూలెనే! `దేవుడు కొండ దిగెనే? `అనాధగా ఓ మూలన నిలబడెనే! `దేవుని గుడి చెదిరే..భవంతులు వెలసెనే! `స్థలం స్వాధీనం చేసుకుంటారా? `గుట్ట మింగిన ఘనులకు వదిలేస్తారా? `బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తారా? `ప్రభుత్వ భూమిని అప్పనంగా దోచిపెట్టిన వారిని జైలుకు పంపుతారా? హైదరాబాద్‌,నేటిధాత్రి: అది ప్రకృతి రమణీయతకు ప్రతిరూపమైన పచ్చని వెండికొండలాంటి…

Read More

దీపాదాస్ మున్షి తో నీల్య భేటీ.

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇంచార్జిగా నియమితులైన శ్రీమతి దీపాదాస్ మున్షి ని హైద్రాబాద్ గాంధీ భవన్ లో జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం లోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన డీసీసీ ఎస్టీ సెల్ కన్వీనర్ వడిత్యవత్ నీల్య నాయక్ ఆమెను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా నియమితులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ,…

Read More
error: Content is protected !!