పశ్చిమ బెంగాల్‌లో ఓటర్‌ ఐడీ కార్డుల రగడ

సమస్యను పెద్దది చేసేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ యత్నం మూడు నెలల్లో పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం హామీ నెంబరు డూప్లికేషన్‌ అంటే దొంగ ఓట్లు కాదన్న ఎన్నికల సంఘం ఎదురుదాడికి దిగుతున్న భాజపా గత ఎన్నికలప్పుడే నకిలీ ఓట్లపై భాజపా నేత సుబేందు ఫిర్యాదు ఇప్పటికే అప్రతిష్ట పాలైన మమతా ప్రభుత్వం తృణమూల్‌లో పెరుగుతున్న విభేదాలు హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డుల (ఈపీఐసీ)నెంబర్ల డూప్లికేషన్‌ సమస్యను సత్వరం పరిష్కరించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన పదిమంది నాయకుల బృందం…

Read More

ఉద్యమ కారులకు పెద్ద పీట!

`మళ్లీ రంగంలోకి రాములమ్మ! `ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక! `పార్టీకి చేసిన సేవలకు ఎట్టకేలకు గుర్తింపు. `గల్లీ నుంచి డిల్లీ దాకా తెలంగాణ కోసం కొట్లాడిన ఏకైక మహిళా నాయకురాలు. `కోట్ల రూపాయల సంపాదన వదులుకొని తెలంగాణ కోసం రంగంలోకి దిగారు. `తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఉద్యమానికి ఊపిరిపోశారు. `పార్లమెంటు సభ్యురాలిగా తన గళం వినిపించారు. `తెలంగాణ కోసం పార్లమెంటును గడగడలాడిరచారు. `ఒంటరిగా కొన్నేళ్ల పాటు లోక్‌సభ సాగుకుండా అడ్డుకున్నారు. `తెలంగాణ తెచ్చి రాజకీయంగా కుట్రకు…

Read More
Ays

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు. చిట్యాల, నేటిధాత్రి ; ఆనాటి కాలంలో ఎవరికి ఏమి తెలియని వారికి విద్య ద్వారా అందరినీ చైతన్య వంతులను చేయాలని ముందుగా స్త్రీల విద్యాభివృద్ధికి మరియు వారి హక్కుల కోసం ఎంతో కృషి చేసిన తొలి ఉద్యమ కారిని సావిత్రి భాయి ఫూలే అని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారూ,చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా…

Read More
New road

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు.

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి జర స్పందించరూ? అధికారులను వేడుకుంటున్న వ్యవసాయదారులు, మహిళలు నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :- ఐనవోలు మండల కేంద్రంలోని బొడ్రాయి దగ్గర నుంచి ఐలోని మల్లిఖార్జున స్వామి ఆలయానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉండి వాహన దారులకు ఇబ్బందిగా ఉందని ఇటీవల సి. సి రోడ్డు వేశారు. అయితే కొత్త రోడ్డు వేశారని సంబరపడాలో లేక ఆ రోడ్డు కు లింకుగా ఉన్న అంగడి ప్రాంతం నుండి…

Read More

అవినీతి ఆపరా! లంచాలు మానరా!!

`అన్నమే తింటున్నారా!  `అది కూడా మింగుతున్నారా!! `అన్నం కన్నా అదే బాగుందని లొట్టలేసుకొని ? `నోటి దాక వెళ్లే ముందు ముద్దను చూసుకొనే తింటున్నారా! `తాగేప్పుడు మంచి నీళ్లే తాగుతున్నారా? `ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకొని చేతికి ఇంకు అంటకుండా జాగ్రత్త పడుతున్నారు! `లక్షలకు లక్షలు తీసుకుంటూనే దమ్ముంటే పట్టుకోండని కొందరు ఎమ్మార్వోలు సవాలు విసురుతున్నారు `వార్తలు రాసే మీడియాను అవినీతి పరులే నిందిస్తున్నారు! `లంచం తీసుకోమని మాత్రం ఎవరూ చెప్పడం లేదు `అక్రమార్జనకు మీడియా అడ్డుపడుతుందని…

Read More

బండి బలం.. కమలం విజయం!

బండితోనే కమల వికాసం. బండితోనే కమలనాధుల్లో ఊపు బండితోనే భవిష్యత్తు బిజేపి గెలుపు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం. తెలంగాణలో ఎప్పుడూ లేనంత గ్రాఫ్‌ పెంచించే బండి. బండి మాటలతోనే యువత బిజేపి వైపు చూపు. జాతీయ నాయకత్వం కూడా అదే ఆలోచిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ముందు అందరికీ అనుమానాలే. అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ కనిపించిన నిరాశావాదం.. నామినేషన్ల తర్వాత కూడా బిజేపి నాయకులలో నెలకొన్న అనుమానం. పట్టు వదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వం….

Read More
brs

నోటిని అదుపులో పెట్టుకో..

నోటిని అదుపులో పెట్టుకో – మాట్ల మధు పై కాంగ్రెస్ నాయకుల ధ్వజం – కేకే సిరిసిల్ల వాసి – గతంలో కెసిఆర్ కేకే ను మోసం చేశారు సిరిసిల్ల:(నేటి ధాత్రి) బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు గడ్డం కిరణ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు…

Read More
self-government-day

స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు.

స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు జహీరాబాద్:నేటి ధాత్రి ఝరాసంగం మండలం లోని క్రిష్ణాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నాడు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సర్పంచ్ శ్రీ సూర్యప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా, ఇష్టంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులు కనబర్చిన ప్రతభను కొనియాడారు. ప్రధానోపాధ్యాయులు ధర్ము రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పర్చుకుని ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎచ్.యం….

Read More

కులరాజీయ కుంపట్లలో బిహార్‌ రాజకీయాలు

కులబలం కాదు నాయకుడి సమర్థత ముఖ్యం నియంత్రించే నాయకుడు లేకపోతే జనబలం నిరర్ధకం జనమనే అస్త్రాన్ని ప్రయోగించే సామర్థ్యం నాయకుడికి అవసరం జనసంఖ్య అధికమే…నాయకుడు మాత్రం ఒక్కడే బిహార్‌ రాజకీయాలు చెబుతున్న పాఠం ఛరిష్మా నాయకుడు లేకపోతే ఏ పార్టీ మనుగడ అయినా కష్టమే బిహార్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలన పరిశీలిస్తే, దేశంలో కులగణన జరిపిన రాష్ట్రం గా పేరుతెచ్చుకున్నా, కులాల లెక్కలు రాజకీయాలో పెద్దగా పనిచేయడంలేదన్న సంగతి ఇప్పుడి ప్పుడే వెల్లడవుతోంది. ముఖ్యంగా కుల జనాభా…

Read More
Bhagirathi water is getting polluted..

కలుషితమవుతున్న భగీరథ నీరు..

కలుషితమవుతున్న భగీరథ నీరు పలుచోట్ల వృధాగా పోతున్న పట్టించుకోని అధికారులు వేములవాడ రూరల్ :నేటిధాత్రి వేములవాడ రూరల్ మండలం పలు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా గ్రామ పంచాయతీలకు కలుషిత నీరు సరఫరా అవుతుంది కొన్ని నెలల నుంచి మిషన్ భగీరథ నీరు రంగు మారిన నీరు సరఫరా అవుతున్న ఎవరు పట్టించుకుంటలేరు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది క్లోరినేషన్ చేసిన శుద్ధ…

Read More
teacher

పేదల గురువు మానయ్య మృతి.

“పేదల గురువు” మానయ్య మృతి ” విద్యార్థుల సంతాపం జహీరాబాద్. నేటి ధాత్రి: ఝరాసంగం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసిన మానయ్య సార్ (రిటైర్డ్) మంగళవారం మృతి చెందారు. సాంఘిక శాస్త్రంతో పాటు గణితం తెలుగు ఆంగ్ల భాష ఉర్దూ పై అపారమైన పరిజ్ఞానం కలిగి ఉండేవారు. ఇంగ్లీషులో ఎం.ఎ పట్టభద్రులైన మానయ్య, తెలుగు , ఉర్దూ భాష జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి వద్ద అభ్యసించారు. దిగ్వాల్ జడ్పీ…

Read More

తమిళనాడులో భాషా రాజకీయాల రచ్చ

-జాతీయ విద్యావిధానం`2020ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు -ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నది కేవలం ఈ రాష్ట్రం మాత్రమే -ఎన్‌ఈపీా2020 వల్ల డ్రాపౌట్లు పెరుగుతాయి: స్టాలిన్‌ -హిందీని రుద్దే ఉద్దేశం లేదు: కేంద్రం -త్రిభాషా సూత్రాన్ని సమర్థిస్తున్న భాజపా -మిగిలిన అన్నిపార్టీలు ద్విభాషా విధానానికే మద్దతు -విద్యను కూడా రాజకీయం చేసిన తమిళనాడు నేతలు -కాలానికి అనుగుణంగా మారని నేతలు -ముదిరిపోయిన ఓటుబ్యాంకు రాజకీయాలు -మార్పు కోరుకోకపోతే ప్రజలకే నష్టం హైదరాబాద్‌,నేటిధాత్రి: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న తరుణంలో తమిళనాడులో…

Read More

ముందు నుయ్యి..వెనుక గొయ్యి తవ్వుకున్నారు!

-పార్టీ మారి కాంగ్రెస్‌ లో ఇమడలేకపోతున్నారు -సముద్రంలో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నారు   -మేమొస్తాం…తలుపులు తీస్తారా? అని వేడుకుంటున్నారు -క్షమించి మమ్మల్ని రమ్మంటారా? -వెళ్ళి తప్పు చేశాం…క్షమించలేరా! -రమ్మంటే పరుగెత్తుకొస్తాం -మేమక్కడ నెగలలేకపోతున్నాం… -కాంగ్రెస్‌ నేతలతో కలవలేకపోతున్నాం -ఎంత చొచ్చుకొని వెళ్లినా ఆదరించడం లేదు -ఎమ్మెల్యే అనే అభిమానం కనిపించడం లేదు -మమ్మల్ని అక్కున చేర్చుకోవడం లేదు -ప్రజల ముందు చులకనయ్యాం -ఇప్పటి దాక వున్న అనుచరులకు లోకువౌతున్నాం -కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేకపోతున్నాం -పార్టీ మారిన…

Read More

చిత్రపురి కార్మిక లోకానికి ఊపిరి తమ్మినేని.

`చిత్రపురి అక్షర పోరాటంలో ఎప్పుడూ ముందుంది నేటిధాత్రి. `జౌర్‌ ఏక్‌ దక్కా చిత్రపురి కార్మికుల గెలుపు పక్కా! `కార్మికపక్షాన పోరాటంలో తమ్మినేని. `కార్మికుల పోరులో అక్షర సహకారం నేటిధాత్రి. `పోరాడితే పోయేదేమీ లేదంటున్న తమ్మినేని. `ఉద్యమానికి నిరంతర చేయూతనందిస్తున్న నేటిధాత్రి. `అటు పోరు జెండాలు, ఇటు అక్షర గాండీవాలు తోడుగా వున్నాయి. `కార్మికులు మరింత గట్టిగా గళం వినిపించాలి. `చిత్రపురిలో జరిగిన అన్యాయన్ని ధైర్యంగా ఎదిరించాలి. `హక్కుల సాధన కోసం పరిశ్రమించాలి. `విశ్రమించకుండా కల సాకారం చేసుకోవాలి….

Read More
ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం..

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం..

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం చికిత్స పొందుతున్న వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి: హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. శ్రీరాంపూర్ పట్టణంలో ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో సూపర్వైజర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ కుమారుడు శ్రీకాంత్ చదువులో గొప్పగా రాణించి ప్రిపేర్ అయ్యే సమయంలో విపరీతంగా తలనొప్పి రావడంతో జిల్లాలోని…

Read More
Celebrating PJPS 8th Anniversary.

ఘనంగా పిజేపిఎస్ 8 వ వార్షికోత్సవం..

ఘనంగా పిజేపిఎస్ 8 వ వార్షికోత్సవం. ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక.. నర్సంపేట:నేటిధాత్రి పాకాల పత్రిక విలేకరుల పరస్పర సహకార సంఘం 8 వ వార్షికోత్సవం నర్సంపేట పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో సంఘం అధ్యక్షుడు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు.నర్సంపేట ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టుల అభివృద్దే లక్ష్యంగా గత 8 సంవత్సరాలు జర్నలిస్టుల పరపతి సహకార సంఘం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు.ఒకరికొరకు పరస్పరం…

Read More
Chief Minister Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టి పి సి సి వెంకటేష్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టి పి సి సి సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ వనపర్తి:నేటిదాత్రి  రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి కి వచ్చిన సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టి పి సి సి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ కలిశారు .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలకు వచ్చారు ఈ ….

Read More
Set up a National Chilli Board...

జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి..

జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి… మిర్చి క్వింటాల్ కి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర ప్రకటించండి… త్వరలో మిర్చి రైతుల సమస్యలపై గవర్నర్ సీయం మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులను కలుస్తా… *జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… మంగపేట:నేటిధాత్రి దేశవ్యాప్తంగా మిర్చి రైతులను ఆదుకునేందుకు “జాతీయ మిర్చి బోర్డు” ఏర్పాటు చేసి క్వింటాల్ ఎండు మిర్చి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర నిర్ణయించి నేరుగా…

Read More
Nagurala Venkateswarlu as President of Fertilizer Association

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు..

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించిన అరుణ ఫర్టిలైజర్ యాజమాని వెంకన్న పరకాల:నేటిధాత్రి వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగూర్ల వెంకన్న మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనారు.ఈ సందర్బంగా అరుణ ఫర్టీలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందే వెంకటేశ్వర్లు హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.గత 35 సంవత్సరాలుగా ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్అండ్ సీడ్స్ రంగంలో వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ కి ఎనలేని సేవలు…

Read More
Umamaheswara Swamy's marriage mahotsavam..

ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం..

ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గోని అనంతరం ఆర్యవైశ్య భవనం ప్రారంభించారు యంపి, మాజీ మంత్రి. టి జి ఐ డి సి మాజీ చైర్మన్ జహీరాబాద్. నేటి ధాత్రి: జహిరాబాద్ పట్టణం: జహిరాబాద్ పట్టణం లో ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించిన ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణం లో పాల్గోని స్వామి వారిని దర్శించుకుని అనంతరం ఆర్యవైశ్య భవనం ప్రారంభించారు.నిర్వహకులు ఈ సందర్భంగా జ్ఞాపికను అందచేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో ,కాంగ్రెస్ పట్టణ…

Read More
error: Content is protected !!