పూలే వర్ధంతి ఘనంగా

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

పరకాల,నేటిధాత్రి

 

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని పరకాల మున్సిపల్ పరిధిలోని పెద్దరాజీపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ సంపత్,శ్రీను ఆధ్వర్యంలో పూలమాలలువేసి,ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్.మడికొండ శ్రీను,ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్,కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు,బ్లాక్.కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మడికొండ సంపత్ కుమార్,సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్,ఎస్టీ సెల్ కమిటీ పరకాల నియోజకవర్గం కన్వీనర్ పాలకుర్తి శ్రీను,షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ గూడెల్లి సదన్ కుమార్,నాయకులు పసుల రాజకుమార్,ఉడుత సంపత్, మడికొండ రామూర్తి,మంద సురేష్,బొజ్జం సాయి, మోతే పెద్ద రాజయ్య,మోతే చిన్న రాజయ్య,అల్లే రాజయ్య, అడపా బాపూరావ్,మోరే పరశు రాములు తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగబోయే 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయ బీసీ టీచర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బీసీ టీచర్స్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగయ్య జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ శేషు,డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ రాధిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మల్లేష్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు.

కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం…

కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/aDumjuwXe-4?si=rooj0J56msbeCnMA

 

సత్య శోధక్ సమాజ్ 152 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నర్సంపేట సబ్ డివిజన్ కార్యదర్శి మొగలి ప్రతాపరెడ్డి ప్రజా సంఘాలకు పిలుపునిచ్చాయి.ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సాంఘిక సంస్కరణ,అణగారిన వర్గాలకు, శూద్రులకు అలాగే మహిళలకు విద్య సాంఘిక హక్కులు కల్పించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్. స్థాపించారని తెలిపారు.కాగా 24 నుండి 30 వరకు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆబర్ల రాజన్న, షేర్ మధు, పెద్దపోయిన అశోక్ రవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version