నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
నాగర్ కర్నూలు జిల్లా నేటి దాత్రి
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పనులను రోడ్స్ ను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ప్రజలకు సౌకర్యవంతమైన జీవన విధానము కల్పించడమే లక్ష్యంగా రోడ్స్ డ్రైనేజిస్తూ వంటి కీలక పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు
అనంతరం రైతుల కోరిక మేరకు సంధ్య పెళ్లి రోడ్డు మరుమతులు చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణ రావు మాజీ కౌన్సిలర్స్ మున్సిపల్ కమిషనర్ ఏఈ కార్యకర్తలు పాల్గొన్నారు
