మార్మతుల కారణంగా రెండు రోజులు మిషన్ భగీరథ నీరు నిలిపివేత…

మార్మతుల కారణంగా రెండు రోజులు మిషన్ భగీరథ నీరు నిలిపివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణం లోని మైపిల్ హోటల్ సమీపంలో మిషన్ భగీరథ పైపు లైన్ లికేజీ కారణంగా రెండు రోజులు మిషన్ భగీరథ నీళ్లు నిలిపివేయడం జరుగుతుంది అని మిసన్ భగీరథ డి ఈ నాగేంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు జహీరాబాద్ పట్టణం మరియు మండలం, మొగుడంపల్లి మండలాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా మరమ్మత్తు పనులు జరుగుతున్న కారణంగా శుక్రవారం మరియు శనివారం 2 రోజుల పాటు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా నిలిపివేయబడుతుంది.కాబట్టి సంబంధిత మండలాల ప్రజలందరూ ముందుగానే తగినన్ని నీటిని నిల్వ చేసుకొని సహకరించవలసిందిగా కోరారు.

నర్సాపూర్ కల్వర్టు మరమ్మత్తుల కోసం విజ్ఞప్తి..

కల్వర్టు పనులు బాగు చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ కు వినతి

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

తాండూరు మండలం నర్సాపూర్ గ్రామపంచాయతీ లోని నర్సాపూర్ గ్రామంలో మంగళవారం కురిసిన రాత్రి వర్షానికి కల్వర్ట్ లోని పైపులు కొట్టుకొని పోయాయి.వాటిని బాగుచేయాలని,రోడ్డు మరమ్మత్తులు చేయాలని, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కి విన్నవించుకోవడం జరిగింది.వారు
సానుకూలంగా స్పందించి సమస్యను త్వరగా పరిష్కరిస్తారని గ్రామస్తులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో
తుడుం దెబ్బ తాండూర్ మండల అధ్యక్షులు కుర్సెంగ బాబురావు గ్రామస్తులు సోయం పర్బత్ రావు, దిన్ధర్సవ్,శ్యామ్ రావు, బాదిరావు,జంగు,బొజ్జిరావ్,
అనిల్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version