పెద్దమ్మతల్లి సాక్షిగా…. తప్పు చేసినోళ్ళు ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతారు.

# పక్క పార్టోనికి 33 కులాల ఉసురు తగులుతది. # నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి # ఎన్నికల తర్వాత ముదిరాజ్ ల తలరాతలు మరింత మార్పు.. # శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ # మార్కెట్ చైర్మన్ మొగిలికి ఘన సన్మానం # ముదిరాజ్ కుల ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నర్సంపేట,నేటిధాత్రి : గత ఎన్నికల ముందు…

Read More

జనగామ లో పల్ల రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం చేర్యాల రైతుబంధు కోఆర్డినేటర్ తాడెం రంజిత కృష్ణమూర్తి

కొమురవెల్లి నేటిధాత్రి జనగామ నియోజకవర్గంలో అత్యధిక 70 వేల నుండి 80 వేల వరకు అత్యధిక మెజార్టీతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలవబోతున్నారని రైతుబంధు కోఆర్డినేటర్ తాడెం రంజిత కృష్ణమూర్తి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామలో ఈనెల 16 కెసిఆర్ తలపెట్టిన బహిరంగ సభకు అత్యధిక భారీ సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు కదలి వస్తారని అన్నారు మొదటినుండి జనగామ నియోజకవర్గం బిఆర్ఎస్ కంచుకోటగా గుర్తింపు పొందినందున పల్ల రాజేశ్వర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా…

Read More

వాలీబాల్ క్రీడలను ప్రారంభించిన డీజీఎం ప్రసాద్

మందమర్రి, నేటిధాత్రి:- వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్, గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 59వ వార్షిక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీఎం ఎఫ్ఏ ఆర్విఎస్ఆర్కె ప్రసాద్ హాజరై, వాలీ బాల్ డిపార్ట్ మెంటల్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని కంపెనీ లెవెల్, కోల్ ఇండియా స్థాయి పోటీల్లో పాల్గొని మందమర్రి ఏరియాకు, సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్,…

Read More

మహబూబ్ నగర్ నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖల్లో బదిలీ ప్రక్రియ మొదలైంది. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కే.నరసింహ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీ హర్షవర్ధన్ బాధ్యతలు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హర్షవర్ధన్, ఐపీస్ , ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -1 గా విధులు నిర్వహిస్తున్న వీరు 2018 సంవత్సరంలో ఐపీస్ గా నియమితులైన…

Read More

మానవత్వం చాటుకున్న సీఐ. తిరుపతి రెడ్డి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆటో లో ఆసుపత్రికి తరలించిన వైన్యం. కరేపల్లి నేటి ధాత్రి ఖమ్మం నుంచి వస్తున్న బస్సులు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం కొట్టడంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉండడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కారేపల్లి రూలర్ సీఐ తిరుపతిరెడ్డి క్షేత్రగాడులను గుర్తించి నిమిషం ఆలస్యం చేయకుండా ఆటోలో ఖమ్మం కు తరలించారు. క్షతగాత్రులకు గాయాలు కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మంచుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం…

Read More

జాతీయ స్థాయి జూనియర్ అథ్లెటిక్ పోటీలకు జడ్చర్ల కళాశాల విద్యార్థిని ఎంపిక.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎం.ఇ.సి.ఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రమ్యశ్రీ ఇటీవల కరీంనగర్ లో నిర్వహించిన జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ డిస్కస్ త్రోలో బంగారు పథకాన్ని అంతేకాకుండా షాట్ ఫుట్ లో రజిత పథకాన్ని సాధించింది. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన రమ్యశ్రీ ని అథ్లెటిక్ ఫౌండేషన్ ఆ ఇండియా వారు నిర్వహించే జాతీయ స్థాయి…

Read More

ఎంపీ వద్దిరాజు ఇల్లందులో ప్రెస్ మీట్

  మనమందరం కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం: గులాబీ శ్రేణులు,ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎంపీ రవిచంద్ర మంత్రి సత్యవతి, లోకసభ సభ్యురాలు కవిత,ఎమ్మెల్యే హరిప్రియలతో కలిసి ఇల్లందులో ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీ రవిచంద్ర ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నవంబర్ 1వ తేదీన ఇల్లందు “ప్రజా ఆశీర్వాద సభ”కు హాజరై ప్రసంగించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర…

Read More

హామీలు నెరవేర్చని బిజెపిని గద్దె దించండి.

కార్మికుల వ్యతిరేక పార్టీ బిజెపి. టీ.ఎ .జి .ఎస్. పొలం రాజేందర్. మహా ముత్తారం నేటి ధాత్రి. దేశ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ ఏ యొక్క వాగ్దానాన్ని అమలు జరపకుండా కార్మిక కర్షక యువజన,విద్యార్థి, మహిళ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ దేశ ప్రజలని తీవ్ర ఇబ్బందుల గురి చేసిందని, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జయశంకర్ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు. మహా ముత్తారం మండల…

Read More

పార్థివ దేహానికినివాళులర్పించిన జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి.

చిట్యాల నేటి ధాత్రి సీనియర్ నాయకులు చిట్యాల మండలం లక్ష్మీపురం తండా వాస్తవ్యులు కుందూరు భగవాన్ రెడ్డి గారు అనారోగ్యంతో పరమవదించగా నేడు వారి స్వగృహంలో భగవాన్ రెడ్డి గారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షురాలు వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి. ఆమె వెంట జడ్పిటిసి గొర్రె సాగర్ తదితరులు ఉన్నారు.

Read More

పోలింగ్ కేంద్రాల ను తనిఖీ చేసిన కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి : పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన కనీస మౌలిక వసతులు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉండేవిధంగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు. శుక్రవారం ఉదయం వనపర్తి జిల్లాలోని మున్సిపాలిటీ, గ్రామ మండల స్థాయిలో నీ వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక సదుపాయాలు పరిశీలించారు. వనపర్తి పట్టణంలోని ఉర్దూ మీడియం కళాశాలలో రెండు పోలింగ్ స్టేషన్లు, నూతన గ్రంధాలయంలో ఒక పోలింగ్ స్టేషన్ పరిశీలించారు. అనంతరం పెద్దమందడి మండలంలోని బలిజపల్లి…

Read More

అట్ట హాసంగా ప్రారంభమైన జోన్ వన్ జోనల్ గేమ్స్ పాల్గొన్న 12 వందల మంది విద్యార్థులు

ముఖ్యాథిధిగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంచిర్యాల జిల్లా బెల్లం పల్లి నేటిదాత్రి: విశిష్ట అథిదులుగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్ ఐఏయస్, సంక్షేమ గురుకులాల ఓఎస్డీ రమణారావు. బెల్లంపల్లి సిఓఈ లో అట్టహాసంగా ప్రారంభమైన జోనల్ గేమ్స్ పాల్గొన్న జోన్ వన్ (కాళేశ్వరం జోన్) 11 బాలుర గురుకులాలు సంక్షేమ విద్యార్ధులతో పండగ వాతావరణం సంతరించుకున్న సిఓఈ క్రీడామైదానం. దేశభక్రి ఉప్పొంగేలా సాగిన విద్యార్ధుల మార్చ్ ఫాస్ట్ అలరించిన విద్యార్ధుల నృత్యాలు. స్వయంగా…

Read More

నా కష్టాన్ని గుర్తించి ఒక అవకాశం ఇవ్వండి

ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి వీణవంక.( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: నా కష్టాన్ని గుర్తించి ఒక అవకాశం ఇవ్వండి అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.శుక్రవారం మండలంలోని రెడ్డిపల్లి, కొండపాక ,శ్రీరాముల పేట, పోతిరెడ్డిపల్లి , హిమ్మత్ నగర్ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకటి ఆలోచించండి అక్క చెల్లెలు .. మీకు ఏ…

Read More

బతుకమ్మ వేడుకల్లో చిన్నారుల సందడి

మల్కాజిగిరి 12 అక్టోబర్ పువ్వుల పండుగగా ప్రసిద్ధిగాంచిన, బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి.శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్ లోని సెయింట్ జాన్స్ హై స్కూల్ లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి స్కూల్ ప్రిన్సిపల్ రేబక మన్మోహన్, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు.

Read More

చెరువులో చాప పిల్లలను వదిలిన, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్. .

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపద యోజన పంపిణీ ద్వార ఉచ్చిత చాప పిల్లలను నేడు జడ్చర్ల మున్సిపల్ పరిది కావేరమ్మ పేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వారికి ఇచ్చిన చాప పిల్లలను కావేరమ్మ పేట మచ్చ కారుల సంఘం సభ్యులతో కలిసి జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్. మున్సిపల్ పరిది 09 వ వార్డు లో అన్న నల్ల చెరువు ( మినీ…

Read More

ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు

శాయంపేట నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. మండలంలో అన్ని గ్రామాల్లో మధుసూదనా చారి అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ గ్రామాన స్వీట్లు పంపిణీ చేసి ఆయన అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో మదన్న కార్యకర్తలు, గ్రామ గ్రామాన బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని బీబీనగర్ గ్రామానికి చెందిన పాత్లావత్ గోపాల్ (44) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాజాపూర్ మండల యువత విభాగం ప్రధాన కార్యదర్శి విజయ్ రాథోడ్, బిఆర్ఎస్ పార్టీ…

Read More

లావణ్య మెగా ఫ్యామిలీకి ఎంత కట్నం తీసుకొస్తుందో తెలుసా..?

లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లోనే మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతుంది . త్వరలో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతుంది. వీళ్లిద్దరూ కలిసి సినిమాలు చూస్తున్న టైం లోనే లవ్ లో పడ్డారు. ఆ ప్రేమను గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టి ఇన్నాళ్లకు ఓపెన్ అయ్యారు. త్వరలోనే ఇటలీలో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరగబోతుంది . ఇలాంటి క్రమంలోనే అసలు…

Read More

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న అక్షర స్కూల్

సెలవులే లేని బడి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపణ ప్రభుత్వ నిర్ణయాలను భేకరత్ చేస్తున్న అక్షర పాఠశాలను పట్టించుకోని డిఈఓ చర్యలు తీసుకోవాలని విద్యార్థి జేఏసీ సంఘాల డిమాండ్ స్టేషన్ ఘనపూర్: జనగాం నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలోని బతుకమ్మకు మరియు దసరా పండుగకు ఎనలేని సముచిత స్థానాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న ఎలాంటి పండుగలకు ఇవ్వనని రోజులు సెలవులను ఇస్తూ తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన దసరా పండుగను ఘనంగా నిర్వహించాలని…

Read More

పీవైఎల్ బహిరంగ సభ విజయవంతం చేసిన యువతరానికి విప్లవ జేజేలు

గుండాల మండల అధ్యక్ష, కార్యదర్శులు సనప కుమార్, పూనెం మంగయ్య గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ మహాసభల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి గుండాల మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన యువతరానికి ,ప్రగతిశీల యువజన సంఘం గుండాల మండల కమిటీ తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర…

Read More

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై

బిఆర్ఎస్ పార్టీలో చేరికలు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన రాజాపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాజపూర్ మండల నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు. మంగలి యాదగిరి, మంగలి ఆంజనేయులు గార్లతో సహా దాదాపు 70 మంది సభ్యులు రాజపూర్ మండల కేంద్రంలో జరుగుతున్న మండల ముఖ్య నాయకుల సమావేశంలో బీఆర్ఎస్…

Read More
error: Content is protected !!