చిట్యాల, నేటి ధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని మరణించిన వారి కుటుంబ సభ్యులను బుధవారం రోజున పరామర్శించి,తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పరామర్శించిన వారి వివరాలు.చిట్యాల మండల వాస్తవ్యులు సీఐ తూటిచర్ల స్వామి తండ్రి కీ.శే నర్సయ్య గారు,రోడ్డు ప్రమాదంలో మరణించిన కొత్తపేట గ్రామ వాస్తవ్యులు కీ.శే మధురకవి దినేష్ కుటుంబ సభ్యులను, వొడితల గ్రామ వాస్తవ్యులు కీ.శే యాంసాని భద్రయ్య కుటుంబ సభ్యులను మరియు ఇదే గ్రామానికి చెందిన కీ.శే.కోడూరి రాజ సమ్మయ్య, అందుకు తండ గ్రామ వాస్తవ్యులు,సీనియర్ నాయకులు భూక్యా పూల్ సింగ్ నాయక్ గార్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి వెంట మండల మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ క్రాంతి కుమార్ రెడ్డి,మాజీ వైస్ ఎంపిపి రాంబాబు,యూత్ అధ్యక్షుడు నవీన్,ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్,మాజీ సర్పంచ్ బైరం భద్రయ్య,పులి వెంకటేష్, పి ఎస్ ఎస్ డైరెక్టర్ రాజు నాయక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దామెర రాజు,చిట్యాల మండల నాయకులు పంద్రాల వీరస్వామి, అల్లం రవీందర్, రవీందర్, శ్రీను నాయక్, డా.నాగేందర్,వైకుంఠం, సోషల్ మీడియా కన్వీనర్ రాసురి మొగిలి,లక్కాకుల నారాయణ, రాజేందర్, మాజీ ఉప సర్పంచ్ శంకర్,నరేష్,అజ్మీరా రాజునాయక్, దన్నే రాజు నాయక్, తిరుపతి నాయక్, శ్రీను నాయక్,సమ్మయ్య మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.