సర్వమత సమ్మేళనం

కొత్తగూడ, నేటిధాత్రి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో భారతదేశం సర్వమతం సమ్మేళనం అని మరోసారి నిరుపుతమైనది ఆ సన్నివేశ దృశ్యం అరుదైన ఘటన కొత్తగూడ మండల కేంద్రం లో చోటు చేసుకుంది కొత్తగూడ మండల కేంద్రంలోని జేఎల్ఎన్ వైసీ యూత్ క్లబ్ అధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్ రణధీర్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు నవరాత్రుల పూజలో భాగంగా చివరి రోజు వినాయకుడి విగ్రహానికి కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన ముస్లిం యువకుడు…

Read More

భద్రాచలం పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో

భద్రాచలం నేటి ధాత్రి మీలాద్ ఉన్ నబి పండగ సందర్బంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఉన్న రోగులకు పండ్లు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరిమి. శ్రీనివాస రావు, పట్టణ అధ్యక్షులు అలీమ్, సీనియర్ నాయకులు బంధం. శ్రీనివాస్ గౌడ్,తమ్మల. వెంకటేశ్వర్లు,మైనారిటీజిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ ఖాన్, ఎండీ హరీఫ్, ఎండి, బాబ్జి, sk. ఉస్మాన్, పాషా షారుద్దీన్, సేవాదళ్ మండలం అధ్యక్షులు శీలం. రామ్మోహన్ రెడ్డి,బసవరాజు, జిల్లా…

Read More

ఈత చెట్టు పై నుంచి పడిన గీతా కార్మికుడు

నెన్నెల, (మంచిర్యాల) నేటి ధాత్రి: ఈత చెట్టు పై నుంచి పడిన గీతా కార్మికుడు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు పోతులూరి రాజ్ గౌడ్ ఈతచెట్టు పైనుంచి కింద పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా వెంటనే కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. వెన్నుపూస విరిగిందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. క్షతగాత్రుని ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందజేయాలని గీత కార్మికుల మండల…

Read More

మోక్షగుండం విశ్వేశ్వరయ్య మనందరికీ స్ఫూర్తిదాయకం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా ఎస్టిపిపి లోని పరిపాలనా భవనంలో భారతదేశం యొక్క మొదటి ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా జాతీయ ఇంజనీర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి ఈడి (హెడ్ అఫ్ ది ప్లాంట్) శ్రీ ఎన్ వి రాజశేఖర్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈడి శ్రీ ఎన్…

Read More

ప్రభుత్వ హాస్పటల్ కు ప్రధమ చికిత్స అవసరం?

ఆపసోపాలు పడుతూ ప్రభుత్వ హాస్పిటల్ ను నెట్టుకొస్తున్న వైద్య సిబ్బంది.. అత్యుత్తమ సేవలు అందిస్తున్న పి.హెచ్.సి.లో కనీసం వసతులు కరువు చాలి చాలని వసతులతో,సిబ్బంది కొరత ఉన్నా కూడా వైద్య సేవలలో ముందుకే… హాస్పిటల్ కు వచ్చే రోగులకు మాత్రం మూగ జీవాల బెడద తప్పడం లేదు. కాంపౌండ్ వాల్ లేక,మార్కెట్ మాంసాకృతులను నేరుగా హాస్పిటల్ లోకి తెస్తున్న మూగ జీవాలు వైద్య సేవల్లో ఉన్న వసతులతో ముందున్న వైద్యం కోసం వచ్చే రోగులకు మాత్రం దుర్వాస…

Read More

వారోత్సవాల ముగింపు సభ

సిరిసిల్ల(నేటి ధాత్రి): భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల సీపీఐ పార్టీ జిల్లా కార్యాలయంలో వారోత్సవాల ముగింపు సభను నిర్వహించడం జరిగింది. బద్దం ఎల్లారెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సభకు పంతం రవి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీపీఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గుంటి వేణు మాట్లాడుతూ…

Read More

ఎస్టిపిపి అభివృద్ధి పదంలో నడవాలని గణపతికి ప్రత్యేక పూజలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోన ఎస్టిపిపి లోని మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రతిష్టించిన వినాయకుడికి ఎస్టిపిపి ఈడి (హెడ్ అఫ్ ది ప్లాంట్)ఎన్.వి.రాజశేఖర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈడి మాట్లాడుతూ జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అభివృద్ధి పదంలో నడవాలని, ప్లాంట్ లో పనిచేసే కార్మికులు,ఉద్యోగులు అందరూ క్షేమంగా ఉండాలని, ఎల్లవేళలా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఆ గణపతిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం అర్చకులు…

Read More

శాయంపేటలోఅంగరంగ వైభవంగా గణేశుని నిమజ్జనం

బై….బై….గణేశా… గణనా థునికి ఆటపాటలతో వీడ్కోలు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని గణనాథులను గణపతి బప్పా మోరియా జై బోలో గణేష్ మహరాజ్ కి జై, గణపయ్యా ఇక సెలవు అంటూ భక్తి శ్రద్ధలతో ఆ ఆదిదేవుడు గణనాథునికి మండల ప్రజలు వీడ్కోలు పలికారు. గణేష్ మండపాల వద్ద తొమ్మిది రోజుల పాటు మండపాల్లో ప్రతిష్టించిన వినాయకులను అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని వినాయ కులను ఆటపాటలతో తీర్థప్రసాదాలు స్వీకరించి,…

Read More

మిట్టపల్లి గ్రామంలో ముగిసిన గణేష్ ఉత్సవాలు

జైపూర్, నేటి ధాత్రి: మిట్టపల్లి గ్రామంలో ముగిసిన గణేష్ ఉత్సవాలు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మిట్టపల్లి గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద నెలకొల్పిన విగ్నేశ్వరుడి యొక్క లడ్డు వేలంపాటలో 15,616 రూపాయలతో జుంబిడి మౌనిక సాయికుమార్ దంపతులు అలాగే 2 కేజీల లడ్డుని విగ్రహ దాత రామ టెంకి సమ్మయ్య రుతిక దంపతులు 5 కేజీల లడ్డుని వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. ఆలయ కమిటీ నిర్వాహకుల…

Read More

ఎస్టిపిపి లో నూతన టైలరింగ్ బ్యాచ్ ప్రారంభం

జైపూర్, నేటి ధాత్రి: తేదీ 16.9.2024 సోమవారం రోజున ఎస్టిపిపి లోని సేవా భవన్ లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్టిపిపి హెడ్ అఫ్ ది ప్లాంట్ ఎన్.వి.రాజశేఖర్ రావు పాల్గొని నూతన టైలరింగ్ బ్యాచ్ ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఈడి ఎన్.వి.రాజశేఖర్ రావు మాట్లాడుతూ సింగరేణి సంస్థ మహిళా సాధికారతకు ఏంతో ప్రాముఖ్యతనిస్తుందని స్త్రీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాదని, అందులో భాగంగానే సేవా సమితి ద్వారా ప్రభావిత గ్రామాల లోని…

Read More

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి: బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కక్కెర్ల సహదేవ్ తల్లి కక్కర్ల కాంతమ్మ ఇటీవల మరణించడంతో సోమవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను అందే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో…

Read More

గణనాథుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలి.

పిఎసిఎస్ డైరెక్టర్ గంగాధర్ స్వప్న రాజు. చిట్యాల,నేటిధాత్రి : చిట్యాల మండల కేంద్రంలోని చింతలపల్లి లో హనుమాన్ టెంపుల్ లోని గణనాధుని. విగ్రహ దాత సొసైటీ డైరెక్టర్ గంగాధర్ స్వప్న రాజు సోమవారం రోజున కుటుంబ సభ్యులతో విగ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో. పిల్లా .పాపలతో. పాడిపంటలతో. కలకాలం వర్ధిల్లాలని అగ్రనాదున్ని వేడుకున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.

Read More

యువ నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

ముందుకొచ్చిన యువతకు కృతజ్ఞతలు తెలిపిన బ్లడ్ మోటివేటర్ ముస్తఫా పరకాల నేటిధాత్రి యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో పరకాల పట్టణం హనుమకొండ జిల్లా లో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా పరకాల గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సూర రాజేందర్,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ కుమార్, సూపరిండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు…

Read More

ప్రజా సేవలో అంజనిపుత్ర

మంచిర్యాల ఎస్సై సురేష్ మంచిర్యాల, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లాలో సామాజిక సేవలో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ మరింత ముందడుగు వేయాలని వారి సేవలు ఆదర్శమని మంచిర్యాల ఎస్సై సురేష్ హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు దీపేశ్ రేన్వ అన్నారు. సోమవారం అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటుచేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిదులు వారికి ఘన స్వాగతం పలికి…

Read More

పల్లకిలో నిమజ్జనానికి బయలుదేరిన గణనాథుడు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండలం పెద్ద తోగు గ్రామం లో గణేష్ చవితి ఉత్సవాల్లో 9 నవరాత్రులు ఘనంగా పూర్తిచేసుకుని గ్రామంలో పల్లకిలో ఊరేగింపుతో నిమజ్జనానికి బయలుదేరిన గణేశుడు ఊరేగింపులో దొర కుంజా కాంతారావు, పటేల్ తాటి భాస్కర్ గణేష్ కమిటీ సభ్యులు చెన్నూరి సురేష్, భాడిశా గంగరాజు, సల్లూరి సురేష్, జాడి రాంబాబు,గ్రామస్తులు సల్లూరి పెంటయ్య, సునారి వెంకన్న, కుంజ లక్ష్మి, సువాసిని, సుమలత, సుశీల బాయమ్మ, చంద్రమ్మ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More

నస్పూర్ హౌసింగ్ బోర్డ్ వినాయకుని లడ్డూ వేలం పాట 6516

నస్పూర్ మంచిర్యాల నేటి దాటి నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ గణేష్ మండలి వద్ద ఈరోజు నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డు మహా ప్రసాదాన్ని వేలంపాట నిర్వహించగా వేలంలో పాల్గొన్నవారు రవి గౌడ్ 5500 రామారావు 6000 గడ్డం సత్యా గౌడ్, 6,516లకు వేలం పాట పడుకొని ఆ మహాగణపతి లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు గణపతి మహా ప్రసాదాన్ని వేలంపాటలో పాడుకున్న గడ్డం సత్యా గౌడ్ దంపతుల చేతిలో అయ్యగారు వేదమంత్రాలతో లడ్డు…

Read More

బాయమ్మ పల్లె గణపతి లడ్డు వేలం 4,555

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి : పెద్దపల్లి జిల్లా ఓదెల మంలం లోని బాయమ్మపల్లె గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి లడ్డు వేలంపాట లో నల్లగొండ అరుణ – సదయ్య గౌడ్ లు 4,555.రూపాయల కు దక్కించుకున్నారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More

చేర్యాలలో ఘనంగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు

చేర్యాల నేటిదాత్రి చేర్యాల పట్టణంలో జరిగిన గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను చేర్యాల పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు తగిన ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్ చేర్యాల సిఐ ఎల్ శ్రీను ఎస్సై వీరేష్ చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి మరియు కౌన్సిలర్లు పర్యవేక్షించారు పెద్ద ఎత్తున గణపతులు చేర్యాల కుడి చెరువు లో నిమజ్జనం చేశారు

Read More

దళితుడిని కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య డిమాండ్ భూపాలపల్లి నేటిధాత్రి సోమవారం జయశంకర్ జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు అరకొండ రాజయ్య అద్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య, ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య లు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులపై మహిళలపై రోజు రోజుకు పెరిగి పోతున్న సంఘటనలు అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర…

Read More

దళితులకు 50 సంవత్సరాలకే ఫించన్ ఇవ్వాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* డిమాండ్. చిట్యాల, నేటిధాత్రి : భారత దేశం లోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారని వారికి 50 సంవత్సరాలు నిండిన వారికి వ్రృద్దాప్య ఫించన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల…

Read More